AAAANRANAARNARANAARAAANRRAARAARRENNRIARNARRARARARARARARRARRAARRRARRAARARAAARARAARAARRAARAAR: AAA RIANARNANAA ANSARI ARARRARRRRARR

మద్రాసు

భాషా సమితి = AA ARK AANA ARR ARR RAR ARAN

ARE

Serpe?

—— "హైదరాబాదు

4 "4 " . "np SJE op Cure re ANNAN DIR PRAIRIE ARIA RARER RRARARARRARA: AAAAAAARAIRIAIRAIRIRAIRIRIIIRIRIIIRIIIImtmNmN tN 2 షt

ga: a 5 . 29 iy fl ier oie ! FERRARI

Blank Page

విజ్ఞాన సర్గస్వము

పదకొండవ నంపుటము

న్యాయ, పరిపాలనా శాస్త్రములు

సంపాదకులు ఆచార్య జి. సి. వేంకటసుబ్బారావు

ఆచార్య బాలసుబహ్మణ్యం

సంగావాకుడు

ఓరుగంటి నరసింహమూర్తి

1968

తెలుగు భాషా సమితి

హైదరాబాదు భో మంచాసు

©

1968

0

తెలుగు భాషా సమితి

శెలుగు భాషా సమితి లిఖిత పూర్వక మైన అనుమతి లేనిదే ఇందలి వ్యాసములుగాని, చిత్రములు గాని పునర్ము[దింపరాధు

Published with the financial assistance from

Ministry of Education, Government of India

ముద్రణ : హిందీ (ప్రచార ఫెస్‌ తెలుగు భాషా నమితి మేలు |ప్రతి (ఇండియాలో) 71, యూనివర్సిటీ బిల్లింగ్స్‌ Ee విచేశ ములలో Es మ(ద్రాసు-6 & శీ కళా (పింటర్‌ (గ్రంథాలయ [పతి ష్‌ తెలుగు భాషా సమితి పుచాన సాదా (పతి పో ఉస్మానియా యూనివర్సిటీ కాంపస్‌ hee Ree ae వైద రాజాదు-7

NYAYA, PARIPALANA SASTRAMULU

(Law & Administration)

11th Volume of VIJNANA SARVASVAMU (Encyclopaedia) Published in Telugu in 16 Volumes by Telugu Bhasha Samiti © Hyderabad © Madras

For copies: Telugu Bhasha Samiti

De luxe edition | 71, University Buildings.

(in India) 7 Overseas ee a Telugu Bhasha. Samiti labrary edition | Osmania University Campus

Popular edition a Hyderabad-7

(పకాశగకుల విజపి rae

స్వతం[త్ర భారతమున తెలుగువారు నుశికిత పౌరులుగ |[పవర్తించి యథోచిత పాత నిర్వ 'పహింప వలయుననిన (పాచీన, ఆధునిక విజ్ఞానమునంతను సామాన్య (ప్రజల అందుబాటు లోనికి తెచ్చుట అవసరమను థావమే విజ్ఞాన సర్వన్వ [పచురణకు మూలకారణము.

క్రీశ కొమ రాజు లక్షణ రావుగారు 1915 లో అశకారాదిగ * ఆంధ విజ్ఞాన సర్వస్వము? ను (ప్రచురింప మొదలుపెట్టి 1917 నాటికి మూడు సంపుటములను (అ - అ(హి వరకు) (పకటించిరి. నాలుగవ సంపుటమును |పకటింప సంకల్పించి సామ।గిని సేకరించుచు మధ్యలో 1928 లో వారు కాలధర్మ మొందిరి. పిమ్మట క్రీ శే, కాశీనాధుని నాగేశ్వర రావుగారు లక్మణ రావుగారి కృషిని పునరుద్ధరించి కొనసాగింప (ప్రయత్నించిరి. శకాని 1988లో వారు కూడ నిర్యాణము చెందుటతో మవాత్తర కార్యము అంతటితో ఆగిపోయినది. ఇట్టి ఘన కార్యము కేవలము వ్య కుల మీదనే ఆధారపడిన యెడల వ్యక్తు లస్తమించుటతో కార్యము ఆగిపోవును గావున శ్రీమంతుల తోడ్చాటు, (ప్రభుత్వ సావోయ్యము కలిగిన ఒక సంస్థ మాత్రమే కృషిని నిరంత రాయముగ కొనసాగింప కలుగు నను ఉద్దేశముతో 1947 లో మచాసులో తెలుగు ఛాషా సమితి స్థాపింపబడినది. మ|చ్రాను విశ్వవిద్యా లయముచారి సౌజన్యాదరముల ఫలితముగ విశ్వవిద్యాలయ భవనములలో స్థావరము లభించుటతో అచట తన కార్యస్థానమును నెలకొల్పుకొని, 10-5-1948 సమితి తెలుగున విజ్ఞాన సర్వన్వ రచన్శకె విషయ సామ(గిని సేకరింప నారంభించినది.

క్రీశ లక్ష్మణ రావుగారు తల పెట్టిన రచనా విధానము అకారాది వర్ల[కమమును అనుసరించినది. అది సం పదాయసిద్ధమగు రచనా విధానమే ఐనను దానిని అనుసరించి పని సాగించు నెడల విషయ సం|గవాణ మంతయు సమ|[గముగ వూర్తి అయి అన్ని సంపుటములును వెలువడిన తరువాతనే అది ఉపయోగకరమగును. అదియును గాక, విశ్వవిద్యాలయ స్థాయియందు కూడ (పాంతీయ భావలోనే బోధనాదులు జరుపు సౌకర్య మేర్చడి, పారిభాషిక పదములకు సువిదితార్థములు ఏర్పడిన గాని విజ్ఞాన సర్వస్వ రచనలో సం|పదించుటకు వీలగు అకారాది వర్ల(క్రమ రచనా విధానము నవలంబించుటవలన ఎక్కువ (ప్రయోజనము లేదు, అందువలన శెలుగువారికి సుబోధముగ ఉండునట్లు విజ్ఞాన సర్వస్వ రచన సాగించి వేగముగ ఒకటి తర్వాత ఒకటిగ పదునారు సంపుటములలో (ఆదిలో అవలంబించిన 12 నంపుటముల (పణాళిక 1960 లో 16 సంపుటముల పథకముగా సవరింపబడినది) విజ్ఞాన విషయ మంతయు |పకటించుటకు సమితి పూనుకొనినది. రచనా విధానమున ఒకొక్క సంపుటము ఒక (పశ్యేక విషయమునకో లేక కతివయ సన్నిహిత విషయములకో ఉద్దిష్ట్రమైనది. పాఠకుల సౌక ర్యార్థము యా విషయములకు సంబంధించిన (ప్రత్యేకాంశముల సమాలోచన సౌలభ్యమున్నకె ఒక అకారాది వివరణ భాగము కూడ జతపరుప సంకల్పింపబడినది.

(వతి సంపుటమునను మొదటి విభాగమున సంపుటమునకు చెందిన విషయము లన్నియు ఆమూలా[గము సంతి ప్తముగ పాఠ్య|గంథములలో వలె వివరింపబడును. రెండవ భాగమున ఆయా విషయములకు సంబంధించిన వివిధాంశములు సం[పదాయ సిద్ధమెన విజ్ఞాన సర్వన్వ రచనా విధాన మును అనుసరించి అకారాది వర్ల క్రమముగ కూర్చబడును. |దతి సంపుటమందును మొదటి భాగ మందలి సండిప్త కథనము విషయముతో (పపథమముగ పరిచయము కలిగించుటకు చక్కగా

vi

ఉపకరింప గలదు. (పశ్యేకాంశము ఎనెనను శెలిసికొన గోరువారికి అకారాది వర్ణాను[క్రమ వివరణము సవహాకరించును. విధానమును ఇదివర ౩వరును అనుసరించి ఉండలేదు.

మొదటి సంపుటము (చరి[త - రాజనీతి) 1954 లో |పకటింపబడినది. వెనువెంటనే 1955 లో రెండవ సంపుటము (భౌతిక, రాసాయనిక శాస్త్రములు) వెలువడినది. రెండు సంపుటములును ఆం[ధ విజ్ఞాన (పియుల ఆదరణ ఫలితముగ పూర్తిగ ఖర్చయినవి. సంపుటములలోని విషయ సామగిని వునర్వ్యవస్థీకరించి, విస్తరించి అశేకములయిన నూతన విషయములు చేర్చడమయినది. సంళోధిత పునర్ము[దణము ఇటీవల జరిగినది.

1956 లో ఆంధ్రపదేశ్‌ (ప్రత్యేక శాష్ట్ర్రీముగ ఏర్పడి ఆంధ్ర సంస్కృతి చరిత్రయం దొక నూతన యుగమునకు నాందీ (ప్రస్తావన జరిగినది. తదనుగుణముగ తన శకార్యకలాపములను విస్త రింపశేసి, వివిధ విశ్వవిద్యాలయ శేం[దములందలి పండితుల సాయముతో త్వరితగతిలో సంపుట ములను వెలువరించుటకె హసౌదరాబాదునందును, కొంతకాలము వా ల్లేరునందును కూడ సమితి తన శాఖా కార్యస్థానమును నెలకొల్పినది. తరువాత 1959 లో మూడవ సంపుటమును (శెలుగు సంస్కృతి) సమితి వెలువరించినది. 1960 లో 16 సంపుటముల నూతన (ప్రణాళిక సిద్ధము చేసినప్పుడు తెలుగు సంస్కృతి సంపుటమునకు మరికొంత భాగము చేర్చి దానిని రెండు సంపుటములుగా విడ దీయుటకును, వెనుకటి (పణాళికలోని కి సంపుటము పొందిన కొద్దిమంది కొరకు అదనముగ చేర్చిన భాగమును మాత్రము అనుబంధ సనంపుటముగా (పకటించుటకును నిశ్చయింపబడినది,

డా (ప్రకారము పూర్వ వత్సరములందు గడించిన అనుభవము కారణముగా సమితి తన కార్య [క్రమమును మరింత త్వరితగతిని కొనసాగించి, 1961 లో నాలుగవ సంపుటము (శెలుగు సంస్కృతి-2) తెలుగు సంస్కృతి అనుబంధము, అయిదవ సంపుటము (అర్థ, వాణిజ్య, భూగోళ శాస్త్ర ములు), ఆరవ సంపుటము (విశ్వసాహితి) యును, 1968 లో ఏడవ సంపుటము (దర్శనములు, మత ములు) యును, 1965 మార్చిలో ఎనిమిదవ సంపుటము (వ్యవసాయ పకుపాలన, అటవీ శాస్త్రములు) యును, తొమ్మిదవ సంపుటము (గణిత, ఖగోళశ్వాస్త్రములు) యును, వదియవ సంపుటము (సాంఘికశా(స్త్రములు) లను వెలువరింప కలిగినది. f

ఈ* న్యాయ, పరిపాలనా శా(స్త్రములు అను విషయమునకు సంబంధించిన పదకొండవ సంపుటమును నేటికి వెలువరించుట సాధ్యము అయినది. సంపుటమును సంకలనము చేయుటలో మాకు తోడ్పడిన సంపాదకులకు, తమ రచనలు పంపి మాతో సహకరించిన రచయితలకు మా ధన్య వాదములు. '

విజ్ఞాన సర్వస్వ కార్యకలాప మంతటిని సాధించుటకు సుమారు 20 లక్షల రూపాయలు కావలసి యుండునని అంచనా వేయడమైనది. అభిమానులు, ఉచారులు అయిన ధనవంతులవద్ద " ' ధనము నేకరించుటకు సమితి నిళ్చయించుకొన్నది. విజయనగరము మవహోరాజా, పిశాషురము మవోరాజా, తిరుపతి దేవస్థానము కమిటీ, సింవాచలము దేవస్థానము కమిటీ, (క్రీ వి. రామకృష్ణ్య B ఉయ్యూరు షుగర్‌ ఫ్యాక్టరీ, (శ్రీ గోగినేని వెంకటసుబ్బయ్య మొదలగు చారు |పశంసనీయమైన జాచార్యముతో విరాళము లిచ్చియున్నారు. చాతలను౭డి చేకూరిన మొత్తము రూ 2,50,000. . (పశ్యేక ఆం|ధ రాష్ట్ర) మేర్పడక మునుపు ఉమ్మడి మచాసను (ప్రభుత్వమువారు సంవత్సరమునకు:

vii

లక్ష రూపాయలు చొప్పున ఐదు సంవత్సరములకు ఐదు లకలు ఇచ్చుటకు వాగ్దానము చేసిన విరాళములో 1960 - 61 సంవత్సరాంతమునకు మ।_దాను, ఆంధ [పదేళశ్‌ (పభుత్వములు ఇచ్చిన మొత్తము రూ. 499,999.87. మార్చి 1968 నాటికి కేం|ద విద్యాశాఖ రూ. 4,07,000 గ్రాంటుగా ఇచ్చినది. వీరందరికిని, సమితి భవన నిర్మాణమున్శకె దీర్భకాల కౌలు పద్ధతి మీద ఎ. 150 సెంట్ల (0-€06 హౌక్టేరులు) భూమిని తమ |(ప్రాంగణమున కేటాయించి ఇచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయము ఒవెస్‌ ఛాన్సలరు డాక్టరు డి. వేన్‌: శెడ్డిగారికిని, మ(చాను విశ్వవిద్యాలయ భవనము లందు తెలుగు భాషా సమితి కార్యస్థానము నెలకొల్పుకొనుటకు అవకాశము కల్పించి అనేక విధము లగు సౌకర్యములు కలుగ జేసిన వెస్‌ ఛాన్సలరు డాక్టరు గర్‌. ఆర్మాటు లక్ష్మణస్వామి మొదలి యారు గారికిని, వాల్తేరులో ళాఖా కార్యాలయము ఉన్నంత కాలము (1968 వరకు) తమ భవనము లలో ఉచితముగ స్థలము ఇచ్చిన ఆంధ విశ్వవిద్యాలయము వైస్‌ ఛాన్సలరులకును మా కృతజ్ఞ తాభఖి వందనములు.

సంపుటమును సాధ్యమైనంత నిర్ణుష్టముగను, అందముగను, ఆకర్ష కముగను ముదించిన కళా (ద్రంటర్స్‌, హిందీ (పచార ఛైన్‌ కార్యక రృ లకు మా ధన్యవాదములు.

శక 1890 చెడ, 9. శు[కవారము

1968 మార్చి 29

మోటూరి సత్యనారాయణ బెజవాడ గోపాలరెడ్డి

దండా వేంకట సుబ్బారెడ్డి కార్యదర్శులు అధ్య తులు

'* తెలుగు భాషా నమితి తెలుగు భాషా సమితి

తేలుగు భాషా సమితి కార్య నిర్వాహక వర్ణము

అధ్యకులు : డాక్టరు జెజవాడ గోపాలరెడ్డి ఉపాధ్యకులు : శ) పూసపాటి విజయరామ గణపతిరాజు

డాక్టరు ఎన్‌, పి, పట్టాభిరామా రావు కోశాధ్యకుులు : @) పర్వతనేని (ద్రహ్మయ్య కార్యదర్శులు: (క్రీ మోటూరి సత్యనారాయణ

డాక్టరు దండా వేంకటసుచ్చా రెడ్డి సభ్యులు : @) రాజా బొప్పరాజు రామకృష్ణ రాజు

డాక్టరు ఎమ్‌. చెన్నా రెడ్డి

&) ఎమ్‌. ఆర్‌. అప్పారావు

(శ్రీ మాగంటి శాపినీడు

@) కల్లూరి సుబ్బారావు

@) పసల సూర్యచం[ద రావు

(శ్రీ వందిరి మల్లి భారునరావు

@) తుమ్మలపల్లి వీరభ[దరావు

సర్వస్వ విధాన నిర్ణయ సమితి

£1 డాక్టరు సర్‌ ఆర్మాటు లతణస్వామి మొదలియార్‌,

ఎమ్‌. డి., ఎల్‌. ఎల్‌. డి., డి ఎస్‌సి., డి. సి. ఎల్‌. (ఆక్సన్‌) ;

ఎఫ్‌. ఆర్‌. సి. ఓ. జి, ఎఫ్‌. వ. సి. ఎన్‌.

ల. @) టి. ఎస్‌. అవినాశలింగం చెట్టియార్‌, బి5, 9, ఎల్‌; లి. @) మామిడిపూడి వేంకటరంగయ్య, ఎమ్‌; 4, డాక్టరు గిడుగు వేంకట సీతాపతి, బి. ఏ., ఎల్‌. టి., డి. లిట్‌.

ర్‌, (శ్రీ మాగంటి చావినీడు, బి. ఎన్‌సి. (కాశ్నెల్‌), ఎమ్‌. ఎస్‌సి. (కాలిఫోక్నియా). 6

: @) వసంతరావు వేంకటరావు, ఎమ్‌. ఎస్‌సి,

సంపాదకీయ భూమిక శో ధర్మాదర్థః (పభవశే ధర్మాత్పభవశే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్శసార మిదం జగత్‌ (కీమ్మచామాయణం)

“ధర్మమునుండి సంపద |ప్రభవించును ; ధర్మమునుండి సుఖము ప్రభవించును; ధర్మముచేత సర్వము లభించును ; జగత్తు ధర్శము యొక్క పరిణామము *. ఇట్లు ఆది కావ్యమగు రామాయణ మందు శ్రాఘంపబడిన ధర్మమునకు సంబంధించిన శాస్త్రము యొక్క (ప్రాముఖ్యమును గూర్చి వక్క్మాణింపబూనుట, సావాసనమే యగును.

ళో i ధార ణాచ్భర్మ మి త్యాహుః ధర్మోధారయతి (పేజాః

(ద్రథవార్థాయ భూతానాం ధర్మపవచనం కృతం ( s (మహాభారతము)

“ధృ' అను సంస్కృత ధాతువునకు ధారణ (ఆంగ్ల మున t0 hold or support) యని అర్థము. [ప్రజలను రక&ించునదియే ధర్మము, మనుజుల మనుగడ స్మృక్రమముగ నుండుటశే ధర్మము (పవచింపబడినది.

ధర్మమును శా(స్త్రక ర్భలు ఆచార, వ్యవవోర, (ప్రాయశ్చిత్త కాండలుగా విభళించియున్నారు. సంవుటమున చర్చింపబడినది ముఖ్యముగ వ్యవవహారకాండకు చెందిన ధర్శశా(స్త్రము. వి=అనేక ; అవ= సందేవాములను ; వోర=తొలగించునది ; సందిగ్గార్థములను సరిగా వ్యవస్థితము జేయునది “వ్యవవార ? మని తలచవచ్చును.

ఖో (కుతి ర్విభిన్నాః స్మృతయక్చథిన్నాః నెకోబుషి యస్యమతం [పమాణం ధర్మన్య తత్త్వం పిహితం గుహాయాం మవహాజనో యేనగతః పంఛాః (మహాభారతము)

ధర్శము నిగూఢమైనది. వేదములు, స్మృతులే అనంగతములుగా శాన్పించుచుండ, ధర్శ శ్యాన్ర్ర |ప్రవక్తలే పరన్పర విరుద్ధమెన సిర్థాంతములను |ప్రతిపాదించుచుండ, ఇదమిశ్ఞమని యే ధర్మశాస్త్ర విషయముునెనను కచ్చితముగా చెప్పుట అసాధ్యమని తోచవచ్చును. అనన్వితములుగా కాన్చించు వానికి సామరస్యము కుదుర్చుట, చె_రుద్ధ్యములను నివారించి సిరాంతములను సాధించుట, - నమీచీనమైన సూ[తజాలముల నిప్పన్నము జేయుటయే వ్యవహోరాత్మకమగు ధర్మశాస్త్ర ప్రయోజ . నము. లక్యుసాధన సాఫల్య మునందినపుడే ధర్మశాన్ర్రము యొశ్క పవి(త్రాశయము నెరవేరును. నారదన్మ్భృతి * నష్టే ధర్మం మనుష్యాణాం వ్యవవోరః [పవర కే? అని చెప్పినందున, ధర్మమును |పజలు స్వచృందముగా నిర్వర్తించినంతవరకు న్యాయస్థానముల అవసనరములేకయే కాలము గడిచెననియు, ధర్శచ్యుతి | పజలలో కలుగగా ధర్యోద్ధరణకు న్యాయస్థానము లావశ్యక మాయెననియు శతెలియుచున్నది. న్మృతులయందు గల “వ్యవవోర” పద నిర్వచనమునుబట్టి ధర్మమునకు వ్యతి రేకమగు కార్యముచే నష్టపడిన .వ్యక్సి నష్టమునకు తగు పరివోరమును న్యాయస్థాన చ్వారనున పొందుటరీ వ్యవహారము యొక్క పరమ లక్ష్యుమని భావింపవచ్చును. ధర్మముయొక్క వి స్తతితో పాటు వ్యవహారము యొక్క (ద్రవృక్తికూడ విశాలమగుట అనివార్య పరిణామమనుట నిర్వివా

ii

Xx

చాంశము. నేటి కాలములో వ్యవహారముయొక్క బృవాత్స్వరూపము నంకిప్తముగా సంపుటమున (పదర్శింపబడినది. ధర్మశా(న్రముయొక్క_ విభిన్న శాఖలలో వేదకాలమునుండి నేటి వరకు గల విప్ప వాత్మక పరిణామములను సమీకించుచు, న్యాయ శాస్త్రమందలి ముఖ్య విషయము లన్నియు సంవుటమున |పస్తావింపబడినవి. సందర్భమున |క్రింది శ్లోకము గమనార్భ్యము :

ళ్లో: అనంత శాస్త్రం బవువేదితవ్యం స్వల్పశ్చకాలః బవావళ్చ విఘ్నాః యశ్సార భూతం తదుపాసితవ్యం వాంసోయథా &రమివ అంబుమధ్యమ్‌ _(హితోవడేళః)

శా స్త్రమనంతము ; శతెలునుకొనవలసిన విషయములు చాల గలవు; మనకు గల కాలము స్వల్పము, విఘ్నములు మెండు ; వాంస, నీరకీర మి|శ్రణమునుండి కీరమునే కొనునట్లు, మనము సారభూతమైన దానిని మాత్రమే |గహింపవలెను. హితోపదేశ సూక్తి ననుసరించి, విషయ బావహుళ్యమును గమనించి, ఆయా విషయములకు సంబంధించిన ముఖ్యాంశములు మాత్రము సూచింపబడినవి. విశేషపాంశముల నెరుగదలచిన జిజ్ఞాసువులకు మార్గదర్శిగా నంపుట ముపయో గించిన మా కృషి సఫల మైనదని తలచెదము.

తెలుగువారు ఆధునిక న్యాయ పరిపాలనమునందు గాఢమగు విశ్వాసము కలిగి న్యాయోాలయ ముల చ్వారా తమ వివాదములను పరిష్కరించుకొనుటయందు కడు ఆసక్తిపరులె యుండుట సువిదితము. వారికి న్యాయశా(స్త్రమనిన (పశ్యేక అభిమానము కలదని తోచును. న్యాయాలయ ములయందు వాడబడు పారిభాషిక పదములు అనేకములు - ఆంగ్ల, ఉర్దూ భాషలనుండి (గ్రహింప బడినవి - జన సామాన్యముయొక్క- నిత్యవ్యవవారములో రూఢిపడి సులభ గావ్యాములె నవి. (= సంపుటమున అట్టి పదములు యథాతథముగ వాడబడినవి. కొన్ని నూతనములగు పారిభాషిక పదముల సృష్టి అనివార్య మైనది, నూతన పదములను రూపొందించుటలో ఛావవ్య క్రీ కరణకు సర్వ[పా ధాన్య మీయబడినది. యత్న మునందు గల లోపములను సహృదయులు మన్నింతురుగాక. .

సంపుట |ప్రకాశనమునకు మాతో అశ్యాదరమున సవాకరించిన విద్వద్వ రేణ్యులకు, సమితి అధిష్టాన వర్గము వారికి, కార్యదర్శులుగ తమ అమూల్యమగు సలవోల నొనసగిన పద్యభూషణ మోటూరి సత్యనారాయణ, డాక్టరు దండా వేంకట నుబ్బా రెడ్డి మహోదయులకు అధ్యతులుగా సర్వదా తోడ్పడిన మనీషుల్కు (ప్రస్తుతము ఉత్తరప్రదేశ్‌ రాజ్యపాలురగు డాక్టరు బెజవాడ గోపాల రెడ్డి మహాశయులకు మా కృత జ్ఞ తాపూర్వక నమోవాక ములు.

“యది మమ నసదుకృం సజ్జ నై *తమ్యతాం తత్‌ *

జి. సి. వి. సుబ్బారావు వ. బాలసుబ్రహ్మణ్యం సంపాదకులు.

ఆ. సా. రా.

ఏ. నూ, ED

రచయితలు

సాంబశివరావు, ఆవుల ; బి. ఏ. వి. ఎల్‌. చాకోరు జడీ, ఆంధ్రపదేళ్‌, సాదరాబాదు. ం— (A) భూమి వాక్కుల చట్టము. సూర్య ప్రకాశ రావు, వీ ఎమ్‌ ఎల్‌. ఎల్‌. ఎమ్‌. అడ్వ కేటు, & టాక్సు కన్సల్లెంటు, శీ/1 వాకర్‌ చాన్‌, సికిందరాబాదు. ఉక్పాదన శుల్కము; చానముల.పె పన్ను; పరిపాలనా న్యాయము ; మరణ సుంకముల చట్టము;

రాబడిపన్ను ; విక్రయపన్ను చట్టము ; వ్యయవన్ను చట్టము ; సంవదపన్ను ; నము(దశుల్క- చట్టము.

నరసింహమూర్తి, ఓరుగంటి, మాజీ సం|గావాకుడు, తెలుగుభాపాసమితి, పౌదశాబాదు. శాసన అధికారము (సమీత) ; రాష్ట్ర (ప్రభుత్వ వరిపాలన (నమీత) ; అంగీ కారము - పరిష్కారము ;

అంగీకారము - స్వీకృతి ; అంత | రాష్ట్రీయ వాణిజ్యము; అక్రమ నిర్భంధము; అక్రమ మారన్గావలంబనము; అ(క్రమ వినియోగము; అ|కమ సమావేశము; అజా(గత ; అజా(గత, అత్యధిక ; అజా|(గత, తోడ్పడిన; అటార్నీ - జనరలు; అడ్వశకేటు - జనరలు; అతిచారము; అద్దె; అద్దె కొనుగోలు; అధికార పృచ్ళ; అధికార చావ్యాము ; అధిలేఖ ; అధీన శాసన కరణము; అధ్యా దేశము ; అనంతర జీవిత్వము ; అనంతర వారసత్వము; అనుబుణి; అనుచిత (ప్రభావము; అనుజ్ఞ ; అనుబంధ పత్రము; అనురిక్టము ; అన్య|త్రత ; అన్వేషణ అధిప[త్రము ; అపనింద ; అపాకరణము ; అప్పీలు; అబూవానీఫా; అధభియోగము; అఖభిళంననము ; అధివొరణము; అమలు ; అయలా, బి; అల్పియన్‌ ; అల్సియాటి, ఆం|డియా ; అవధి నియమము; అవధి నిర్ణయ చట్టము ; అవయస్కుడు; అశాస్త్రీయ సంతతి; అసత్కథనము ; అసభ్యత ; అస్వాధీన తనఖా; అత్మరతణ ; ఆత్మవాత్య; ఆయవ్యయ పట్టిక ; ఆల్‌ ఫాన్‌ జో, ఎక్స్‌; ఆ(శ్రయము ; ఆసన్న మృత్యుకృత్యము ;- ఆస్టిన్‌ జాన్‌ ; ఆస్తి; ఈనాము; ఉక్చేేషణలేఖ; ఉన్నాదచట్లము ; బుణ దాత, వరపతి; బుణదాతల చట్టము; బుణ (విరామము) విలంబము ; ఎండార్స్‌మెంటు ; ఎన్నికల కమిషను; ఎన్నికల సిరాంతము; ఎస్టేటు, వక పతీయము; వమెన్‌, జేమ్స్‌చార్‌ ; ఐక్యరాజ్య సమితి; ఒడంబడిక, ఒప్పందము ; కట్టుబడి, జోడి; కపటము; కప్టకము ; కామన్‌ - లా; కామన్‌ వెల్త్‌ ; కార్చొ శేషన్‌ ; కార్య అకరణము; కుటుంబ ఏర్పాటు ; కుదువ వృత్తి; కూట కరణము; కూటరచన; కూటసాజ్యుము; కూలీ, థామస్‌ మేక్సిశమైర్‌ ; కెంట్‌, శేమ్స్‌; కోక్‌, ఎడ్వర్డ్‌ ; కోరమ్‌; కోర్స్క్‌నోవ్‌, నికోలే మిఖోలోవిచ్‌ ; కోష్టా, వై. మార్జి నెజ్‌ జోయాక్విన్‌ ; కోవ్హార్‌, జోసెఫ్‌ ; కౌటిల్యుడు ; తమదానము ; ఖండపు సొరుగు; ఖురాను ; గణరాజ్యము; గతఫలసాయములు; గయస్‌ ; గర్భస్రావము; గర్భిత (నంఛావిత) ఒప్పం దము; గిడ్డంగుల శకార్బొశేషనుల చట్టము; గిబ్బన్‌, జాన్‌ చానిప్టర్‌ 5 గృవాదవానము ; గోల్డ్‌స్మిట్‌, లెవిన్‌ ; గ్రంథ చౌర్యము; (గిఫిత్‌, సామ్యుయల్‌ వాకర్‌ ; (గే, జాన్‌ చిప్‌మన్‌ ; ఘటనోత్తర ; చిరానుభవ స్వత్వవిధి; చెక్కు; చోరీ; చౌర్యవన్తు గృహీత; జడ్లీ ; జన వాక్యము ; జప్తు; జమానత్‌ చార్‌ ; జమీంచారు; జస్టీనియన్‌ ; జాతీయత ; జామీను; జామీనుదారు; జావోర్‌ స్కీ, వ్లాడిస్టాలియో వాల్డ్‌ ; జిరాయితీ వాక్కు; జూరీ; జెంటిలీ, ఆల్ఫెరికో; కౌచి, రిచర్డ్‌ ; శజేష్టస్వామ్యము ; డవరు; డిక్రీ; డైసీ, ఆల్‌ బర్డ్‌ వెన్‌ ; (డాకో; శాకట్టు; తాటస్థ ము ; తొలగింపు; తైబోనియన్‌ ; దండ నాధికారి ; దత్తస్వీకారము ; దరఖాస్తు; దస్తావేజు; చాత; చారిహక్కు. ; దివాలా ఆస్తి వ్యవవార్త; దివాలాదారు ; దురాక్రమణ; దుర్భటన; దుపూర్య కరణము ; దుష్టమనస్సు; దుస్బేరణ; దేశద్రిమ్మరితనము ; దేశీయీకరణము; డైవభఘటన ; దౌర్దన్యము ; ర్వేషపూరక అభియోగము; ద్వేషము; ధరావతు; ధర్భక ర్త; ధర్భ్మక త్వ పద్ధతి; ధర్భ్మము ; ధర్మవిజ్ఞాన శాస్త్రము; ఛారణాధికారము ; (థువీకరణము ; నష్టపరివోరము ; నష్ట వస్తు సముద్ధరణ; నానాజాతి సమితి; నిందా లేఖనము; నిధి నికేపముల చట్టము ; నిరోధాజ్ఞ ; నిర్భంధము; నిర్బంధ వోజరీ; నిషేధపు అధిలేఖ; నిప్పాదకుడు, పరిపాలకుడు నూతన ఖరారు; నేర (ప్రయత్నము; నోటరీ పబ్లిక్‌; నోటీసు; నౌకకు చేర్చుదల, రైలుకు

Xii న, (తరువాయి) చేర్చుదల ; న్యాయ పరామర్శకుడు ; న్యాయశా (స్త్రము ; న్యాయశా(న్ర్రము - లోకోక్తులు; న్యాయిక ప్రతినిధి; పందెము జూదము; పత్రము; పనివారల నష్టపరివోరముల చట్టము; పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ ; వరచారా గమనము; వరపతి లేఖ; వపరమాదేశము; పరిత్యాగము ; పరిపాల నాధికారప[త్రము; వరిమిత స్వామ్యము ; పరివవానీయ లేఖ; పరువునష్టము ; పాపరుదావా ; పారి(శ్రామిక వివాదముల చట్టము ; పాలస్‌, జూలియస్‌ ; పునరవ లోకనము; పునరీతణ ; పునర్విచారణ - నూతనముగ; పునర్విచారణ నిషేధము; పుఫెన్‌ డార్భ, శామ్యుయల్‌ వాన్‌ ; పురాభావన ; పురోబంధనము ; పూర్వనిర్ల్ణయము ; పూర్వనిర్షీత దోషి, పూర్వ విముక్తుడు ; పొర పాటు; పోలక్‌ ((ఫెడరిక్‌ ; పోవణము; పౌరస్వత్వము; |ప్రజాభీష్టము, ఉప|క్రమణము ; |వ్రజా స్వామ్యము, |ప్రజా[వభుత్వము ; |ప్రతికూలభు కము; |ప్రతినివేశము ; |ప్రతిపక నాయకుడు ; (పతి ఫలము; (ప్రతివాది లిఖిత కథనము; (పత్యర్పణ ; ద్రదత్త శాసనకరణము ; (పమాణము ; (ప్రమాణ వాజభ్మూలము ; పయాణ అనుజ్ఞ ; (ద్రరిక్టము ; (ప్రస్వామ్య లేఖావళి ; (పాదేశికాతీత అధికార పరిధి ; (ప్రాసిక్యూటర్‌ ; (పీవీ కౌన్సిల్‌ ; ((పేీరణ హేతువు; ([పోనోటు; ఫ్యా అలంగిరీ ; ఫియోరీ, ఫాస్మెల్‌ ; ఫిర్యాదు ; ఛెనాన్స్‌ కమిషను; బందీకరణము ; బందీ (వత్యతీకరణము; బయానా ; బలవంతము; బలాద్గ ) వాణము ; బల్ళెరింక్‌, జాగుస్ట్‌ ; చాండు; చాల అపరాధి; బింకర్‌ పాక్‌, కార్నీలియస్‌ ; బినామీ వ్యవవోరములు; చెంథామ్‌, జెరిమీ; డజర్గుభోమ్‌, కార్డ్‌ మాగ్నస్‌ : జెసెలర్‌, శార్స్‌ జార్డి |క్రిస్టాఫ్‌ ; జేవీలునామా ; బ్లాక్‌స్టన్‌, విలియమ్‌ ; బ్లున్‌ట్‌ష్టీ, జోవోన్‌ కాస్పర్‌ ; ఛారత ఆడిట్‌ అకౌంట్లు ; మంత్రిమండలి ; మజూరీలు ; మధ్య వర్తిత్వ చట్టము ; మనీబిల్లు ; మనువు; మనోవర్తి ; మానభంగము; మానవ అపవారణము, మాన్టెన్స్‌, జార్జ్‌ (ఫ్రీడరిక్‌ బాన్‌ ; మార్గెన్సు, (అైడరిక్‌ (ఫోమ్‌ హోల్డ్‌ డి.; మార్డల్‌, జాన్‌ ; మాలిక్‌ ఇబ్న్‌ అనాస్‌ ; ముక్త్యార్‌ నామా; మెయిట్‌, లాండ్‌, (ఛెడరిక్‌ విలియమ్‌ ; మెయిన్‌, పానీ కేమ్స్‌ నమ్నర్‌ ; మోజర్‌, జోవోన్‌ జాకబ్‌ ; యథోచిత న్యాయ (ప్రక్రియ; రసీదు; రాజగామిత్వము ; రాజదోవాము; రాజీ; రాబడి వన్నుచరిత్ర; రికార్డు; రిసీవరు; రెవిన్యూ బోర్డు; లంచగొండితనము ; లమ్మాత్‌, హీన్‌రిడ్‌; లాంగ్‌ డల్‌, (్రిసోఫర్‌ కొలంబస్‌ ; లా కమిషను; లాభానుభోక్త ; లివింగ్‌ స్టన్‌, ఎడ్వర్లు; వకాలత్‌ నామా; వర్తక చివ్నాము; వలస పోవుట; వలస వచ్చుట; వవాన వ(త్రము; వాక్ప)దానము ; వాక్ఫ్‌ చట్టము; వాబల్‌, ఎమరిక్‌ ౭; వాణిజ్య దూత; వాణిజ్య న్యాయము ; వాదవత్రము ; వాద మిత్రుడు ; వాది; వాయిదా (ప్రతిపాదన ; వారంటీ; వారంటు; వారసత్వ చట్టము ; వారసను; విటోరియా, (ఫ్రాన్సిసో్మడె ; విజేశీయుడు ; విద్యాలబ్ద్ధ ముల చట్టము; వినిమయ పత్రము; వినిర్దిష్ట అనుపాల నము; విమోచన వాక్కు; వివావాము; వివావా విచ్చేదము; విసా; వీటన్‌, హానీ; వీలు నామా; వీలునానూ ధ్రువషత్రము; వృర్తిసంఘము; వెస్ట్‌ లేక్‌, జాన్‌ ; వేలము; వ్యక్తి వ్యాఖ్యానము ; వ్య్యాజ్య కారణము ; వ్యాజ్య కాలీన ఉత్తరువులు; వ్యాజ్య సంపాద్యవస్తువు ; వ్యాపార కీర్తి; శాంతి సంరతక న్యాయమూర్తి ; శాశ్వత త్వ వ్యతి రేక సూత్రము; శిశు అవవారణము ; (క్రుతసాత్యము ; షెరిఫ్‌ ; సంధి; సంప్రదాయము సంరతుకులు, సంరకితల చట్టము ; నట్టా వినిమయము; సభానాయకుడు ; సభాపతి; సమ తాత్మక న్యాయము ; నమను; సమర్పణ ; సమార్భన; సమ్మెలు; సర్వతమ; నవీనీ, (డక్‌ కారల్‌ వాన్‌ ; సవోపరాధీ; సార్వజనిక సంసేవక్‌ ; సార్వభౌమత్వము ; సైనిక న్యాయస్థానము ; సైనిక శాసనము; సోలన్‌ ; స్ట్రీఢాన్‌ శేమ్స్‌, ఫిస్టేమ్స్‌; స్టీరీ, జోసెఫ్‌; (స్త్రీధనము; స్థల ధర్మము; స్థాయికములు; స్థిర నివాసము; స్పాసోవిక్ట్‌ డబ్ల్యు; స్వారెజ్‌, కారల్‌ గాట్లీజ్‌ ; స్వా రెజ్‌ ఫ్రాన్సిస్కో ; స్వేచ్చా ప్రదానము; వాక్కుదార్ల నిరయపు వ్యాజ్యము ; వామ్మురబీ; వోల్‌, విలియమ్‌ ఎడ్వర్డ్‌ ; వోలండు తామస్‌ ఎర్‌ సైన్‌ ; హిగ్షిన్స్‌, హానీబర్‌్న్‌స్‌ ; హుండీ; పాదాయా ; మైకోర్లు ; హూబర్‌, అల్‌రికస్‌ 5 dps యూగెన్‌. కా. కృ. కృష్ణమూర్తి, కామరాజు ; బి, ఏ. వి. ఎల్‌. అడ్వశకేటు, ఆం[ధ[పదేశ్‌ హై a హైదరాబాదు. ; శీరన స్థ భూస్వామ్యము ; జ్యా వార్‌ వృత్తి; పార్లమెంటు; ముల్లా, డి, ఎఫ్‌; వ్య జక న్థల ధర్భ్శము, కె. గు. గు ప్రేశ్వర్‌, కె; ఎమ్‌. ఎల్‌., ఎల్‌. ఎల్‌. ఎమ్‌. To: రీడర్‌ ఇన్‌ లా, ఆంధా యూనివర్సిటీ, వా లేరు. k

న, శ.

బాలను బహ్మణ్యం, ఎమ్‌,

xiil

వచెన్సీ; కాపీరైటు ; నష్టపరిపూర్తి, పూచీ; (ప్రస్యామ్యము ; జెయిల్‌ మెంటు; భీమా; వసు విక్రయ చట్టము ; వావానములు, నౌకావాహనములు ; వినిర్జిష్ట పరిహారముల చట్టము గోపాలకృష్ణ శాస్త్రి; వి. ఏ. బి. ఎల్‌.; ఎల్‌. ఎల్‌. ఎమ్‌.

రీడర్‌ ఇన్‌ లా, ఆం|ధా యూనివర్సిటీ, చా లేరు

భారత రాజ్యాంగము

అప్పారావు, జి. జె అడ్వ కేటు, విద్యానగర్‌, వైదరాజాదు కోర్టుఫీజుల చట్టము ; రిజిష్టేఫషను చట్టము ; స్టాంపు చట్టము ఫజఆకలాా జ. సి.3 బి. ఎస్‌సీ. ఎమ్‌. ఎల్‌ మెంబర్‌ అఫీషియల్‌ లాంగ్వేజి (లెజిస్లేటివ్‌ ) కమివన్‌, 'గవర్న మెంటు ఆవ్‌ ఇండియా - 819, విఠల్‌ ఛాయ్‌ పశేల్‌ వస్‌, రఫీమార్గ్‌, న్యూ ఢిల్లీ. ధర్భ్మభావన యొక్క పరిణామము (సమీజు); సివిల్‌ (వ క్రియా పరిణామము (సమీత); క్రిమినల్‌ (ప్రక్రియా వరిణామము (సమీత) ; న్యాయమూలములు (సమీత) ; శాసన నిర్మాణ వరిణామము (నమీత); సిరాంత న్యాయశా(సన్త్రము (సమీత) ; జీమూత 'వావానుడు విశ్వనాథము, తెన్నేటి ; ఎమ్‌. ఏ., బి. ఎల్‌.

పార్ట మెంటు సభ్యులు, విశాఖపటణము కం చెనీల చట్టము.

శర్మ ఆర్‌. ఎన్‌.

8-4.6681/16, నారాయణగూడ, హపెదరాబాదు

కుట ఖానీ గ్భవా ఛేదన చౌర్యము ; (గోషియస్‌, హ్యూగో ; తులామాన చట్టము; దోపిడి; నార్టన్‌, ఎర్‌ లీ; నేరాన్వేషణలో నూతన పద్ధతులు; (ప్రతినిధి; మానవ వాక్కులు ; రాజకీయ వతములు; రామేశం, వేపా; రావ్‌. బిహారి, ఘోష్‌ ; వెంక టసుచ్బారావు, ముశా చెంచయ్య, పి

సాంఘీక శాసనములు నరసింహారావు, పనుమూముల

రిశ్రుర్ణ్‌ రిజిస్టరు, హైదరాబాదు హైకోర్టు, హైద రాజాదు

(ప్రభుత్వము - డానివిధములు (సమీ); కేం(ద్ర (ప్రభుత్వము (సమీతు) రామచందరావు, పోలవరపు బకింగ్‌ పామ్‌ పేట, విజయవాడ

వ్యవవోార (ప్రక్రియా సంహిత

నత్యనారాయణ రావు, పి

హైకోర్టు జడ్జీ, ఆంధ్రపదేశ్‌, అశోక్‌నగర్‌, హైదరాబాదు. అంత నాతీయ న్యాయశాస్త్రము ; అంతర్జాతీయ న్యాయస్థానము ఐక్య రాజ్య సమితి - మూల శాసనము; వైయక్తిక అంత న్జాతీయ న్యాయము కలి: వ, లీ. ఎల్‌. అడ కేటు, 1-1-886/981, వి వేకనగర్‌ , చిక్కడిపల్లి, హైదరాబాదు అంబేర్‌కర్‌ ; అబ్బుల్‌ రహీమ్‌; అమీర్‌ ఆలీ సయ్యద్‌ Cc)

ఆసుతోవ్‌ ముఖర్జీ ; ఎన్నికల చట్టము; కృష్ణ స్వామి అలాడి ; తేజ్‌ బహదూర్‌ సఫ్రూ; శ్యాద్దీ, బదుద్దీన్‌ చద్వాగక నాథమి త్తర్‌ నరసింగ

రావు, జెనగల్‌ ; పంచాయితీ చట్టము ; పంచాయితీ సమితి, జిలాపరివతుల చటము భాష్యం

ల్ల

xiv

(తరువాయి) అయ్యంగారు, వెంచాకం౦; ముత్తుస్వామి అయ్యరు, టి; మునిసిపాలిటీల చట్టము ; మెకాలే థామస్‌ జాబింగ్‌ టన్‌ ; వారసత్వ చట్టము ; శ్ర్రీనివాన అయ్యంగారు; సుబవ్మాణ్య అయ్యర్‌ ; స్థానిక సంస్థలు,

శివరామయ్య, బి; ఎమ్‌, ఎల్‌. లెక్చరర్‌, ఫాకల్టీ ఆవ్‌ లా, యూనివర్సిటీ ఆవ్‌ ఢిల్లీ, ఢిల్లీ = అభియోజ్య న్వత్వములు ; ఆస్తి పరివర్తన చట్టము ; కౌళ్లు; తనఖా; దానము; (ప్రమాణీకరించుట ; బ్యాంకు Muss భారము; విక్రయము; వినిమయము.

సత్యనారాయణమూర్తి, బి; వి. ఏ. ఎమ్‌. ఎల్‌.; ఎల్‌, ఎల్‌. ఎమ్‌ జె, ఎస్‌. డి. (యేల్‌) (ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌ ది డిపార్ట్‌ మెంట్‌ ఆవ్‌ లా, ఆం|ధా యూనివర్సిటీ, వా ల్లేరు. బప్పందముల చట్టము ; దివాలా స్థితి చట్టము ; పరివవానీయ లేఖాచట్టము ; భాగస్వామ్యము.

రామచంద్రరావు, డి; వి. ఏ. బి. ఎల్‌.

సెక్రటరీ ఆంధ వచేళ్‌ కోఆపరేటివ్‌ ల్యాండు మార్జ్స్‌ గేజ్‌ బ్యాంకు, హైదరాబాదు. నవాశార చట్టము.

రామలింగారెడ్డి, దువ్వూరి ; ఎమ్‌. ఏ. వి. యల్‌. వెల్లియూర్‌ విళేజి (పోస్టు), |క్రివెల్లూరు తాలూకా, చెంగల్పట్టు జిల్లా. (A) ౧m (A) ye అప్పు; బుణము; కుసీదవడ్డీ బుణముల చట్టము; వ్యవసాయదార్గ్ల బుణ విమోచన చట్టము.

బాలను బహ్మణ్యం, వనంతపురం, బి. ఎస్‌సి; ఎమ్‌. ఎల్‌. (పాఫెసర్‌, లాశకాలేజీ, మ(చదాసు,

అస్పృశ్యతా నేరముల చట్టము ; ఆప స్తంబ ధర్మసూ(త్రములు ; ఆహార పదార్థముల కల్తీ చట్టము ; ఒంటరిఖైెదు; కెషధములు అద్భుత నివారణల అభ్యంతర (ప్రకటనలు; కాత్యాయన స్మృతి; కుడి మరమ్మతు ; కెనడా రాజ్యాంగము ; కోర్టు ధిక్కార చట్టము ; గాతమ ధర్మసూత్రములు ; జయస్వాల్‌, క. పి.; దండ|ప్ర(క్రియా సంహిత ; నారదస్మతి; నివారక నిర్బంధము ; నీలకంఠ భట్టు ; నేరవిజ్ఞాన శాస్త్రము; పరాశరస్మృతి ; పశువుల అతిచార చట్టము ; పాకిస్తాన్‌ రాజ్యాంగము ; సెరోలు; (ప్రొణేషన్‌ ; బృవాస్పతిస్మృతి; జౌధాయన ధర్భసూ[త్రములు; మద్యని ేధచట్టము ; మగన్రోసిద్ధాంతము ; మరణదండన; మరుమక్కశతాయ న్యాయము ; మోటారు శకటముల చట్టము ; యాజ్ఞవల్క్య స్మృతి; రాజ్య(క్రియ; లౌటర్‌ పార్ట్‌, పాక్ట్‌ ; వరకట్న నిషేధ చట్టము ; వశిష్ట ధర్శసూత్రములు ; విజ్ఞా నేశ్వరుడు ; వేగుపద్ధతి; వైద్యన్యాయ విజ్ఞానశాన్ర్రము; వ్యఖి చార నిర్మూలన చట్టము ; వ్యావహారిక అపకృతులు ; శిణాస్మృతి; సముద్రపు దోపిడి; సాత్యు చట్టము.

లక్కణరావు, వి రీడర్‌ ఇన్‌ లా, ఆం(ఛాయూనివర్సిటీ, వా ల్లేరు. అనుభోగ హక్కుల చట్టము ; చ్యాసచట్టము ; వంపకము ; భూమి సముపార్ణన చట్టము;

వెంకటరామన్‌ ; ఎమ్‌. ఎల్‌. జె. ఎస్‌డి. లెక్చరర్‌, లా కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదు. అంతర్జాతీయ ఆవోార, వ్యవసాయ సంస్థ ; అంతర్జాతీయ కార్మిక సంభఘము ; అంతర్జాతీయ బలీ కమ్యూనికేషన్స్‌ సంఘము ; అంతర్హాతీయ తపాలాసంస్థ ; అంత ర్థాతీయ (ద్రవ్యనిధి ; అంతర్జాతీయ పునర్ని ర్యాణ వికసన బ్యాంకు ; అంతక్జాతీయ సివిల్‌ విమానయాన నంస్థ; ఆగ్నేయ ఆసియా రతణ వ్యవస్థ ; ఆస్టేలియా కామన్‌ వెల్లు; త్తర అట్లాంటిక్‌ సంధి సంస్థ; ఐక్యరాజ్య విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ; కొలంబో (ప్రణాళిక ; టారిఫు వ్యాపార సాధారణ ' ఒడంబడిక, వ్యాపార సవాకార సంస్థ; (పవంచ ఆరోగ్య సంస్థ; (ప్రవంచ చాశావరణ నంబంధ్లశేపంస్థ ; మధ్య ప్రాచ్య మధ్యస్థ సమాఖ్య సంస్థ; ;యునై బడ్‌ స్టేట్స్‌ అ: రాయ జారి

xv

వెం. రా. వెంకటరామన్‌, ఎస్‌; వి. ఏ., ఎమ్‌. ఎల్‌. (ప్రొఫెసర్‌ ఆవ్‌ లా అండ్‌ రిమైర్డ్‌ (పిన్సిపాల్‌, ఆంధాయూనివర్సిటీ కాలేజస్‌, వా లేరు, లవ, డాక్టర్‌ రంగాచారి రోడ్‌, మైలాపూర్‌, మద్రాసు - 4. వైయక్తిక న్యాయము. ని. న.నా. నంజీవరావు నాయుడు, సి. చీఫ్‌ జస్టిస్‌, అస్సామ్‌ హైకోర్టు, గావాతి, రతణశాఖ ; సము(ద జలములు = నౌకాబలము,

విషయా ను (కమణిక

న్యాయశాస్త్ర సమీక

ధర్మ భావన యొక్క పరిణామము dae అజ 1 సివిల్‌ [వ|క్రియా పరిణామము జపత se 18 (క్రిమినల్‌ [పక్రియా పరిణామము ఖః Me 82 న్యాయ మూలములు wae eae 45 శానన నిర్మాణ పరిణామము అశ ae ర్‌2 సిద్ధాంత న్యాయ శాస్త్రము aes అఆ 62 (పభుత్వము - పరిపాలన సమీక్ష (ప్రభుత్వము దాని విధములు Aa ona 97 కేంద (ప్రభుత్వము అత రం 104 రాష్ట్ర (పభుత్వ పరిపాలన పో ఫు 185 అకారాది వివరణము 9 సఖ 161 - 757 సూచిక °09 °90 1-19

పారిభాషిక పదజాలము (i) ఇంగ్లీషు = తెలుగు ee i - xii (ii) తెలుగు - ఇంగ్లీషు ore ten xiii - xxiv

అధ్యేయ (గంథ పట్టిక IE ఫం XXVv

న్యాయశాస్త్ర సమో క్ర

ధర్మ భాననయెొక్క. పరిణానుము

(ప్రసావన

ఈనాడు ధర్మశా(న్ర్రము సమాజమునంతను పరివేష్టించి ఉన్నది. జననకాలము మొదలుకొని మరణకాలమువరకు _ మానవుని చర్యలను ధర్మశ్యాస్త్రము శాసించుచున్నది. శిశువు జన్మించుటతోడనే అతని జననమును సర్కారు లెక్కలలో నమోదుచేయవలెను అను నియమమును పాటించవలెను, తలిదం[డులలో, చుట్ట వక్కములలో, శిళు సంరకుకులుగ ఉండుటకు ఎప్పుడు, ఎవరు అర్హులో ధర్మ శాస్త్రము నిర్భయించుచున్నది. చాల్యములో వయసున టీకాలు వేయించవలెనో, ఎప్పుడు పాఠశాలకు వలయునో నిళ్చయించునది, విద్యార్థి, ఉపాధ్యాయ నిబంధ నములను ఏర్పరచునది న్యాయశాస్త్ర మే. ఉపాధ్యాయుడు విద్యార్థి ని దండించవచ్చునా ? దండించు పక్షమున ఎంత వరకు దండనము సమర్గనీయము అను విషయములకు ధర్మశాస్త్ర సూ(తములు గలవు, చాలుడు విద్యార్థి దశను అధిగమించి, యౌవనావసలో గార జీవితమును వవే

p ® బాధి శ్రించినంతనే వెవాహిక వాక్కులను, కర్త వ్యములను, జాధ్యతలను, ధర్మశా(స్త్రము వివరించుచున్నది. మృతుడు అవసాన కాలమందు చేసిన మరణ శాసనమును అమలు వరచుచు, అతడు నశించినను, అతని ఆస్తి యొక్క భవితవ్య మును నిర్లయించుటలో న్యాయశా(స్త్రము ఆలంబనీయ మగుచున్నది. మృతుని ఆస్తిపై మరణ సుంకము విధించి పరలోకగతుని నైతము ధర్మశాస్త్రము వెంబడించ గలుగు చున్నది: విధముగ మనము ఆమరణాంతము ధర శ్వాన్ర్ర విధులకే పరివృతులమై ఉన్నాము. అందువలన ధర్మము, 'శ్యాయము .అను భావన సమాజముళో ఎట్లు

: a : EE

ఉత్పన్న మ్యార్యన్లో ఎట్లు పరిణామము శచెందెనో పరిళో ' ధించుట ఆవశ్యకమగుచున్నది.

పంప

హిందువుల ధర్మభావన

వేదకాలము : హిందువుల ధర్మ (న్యాయ) వ్యవస్థ అతి పాచీనమైనది. ఉత్తర హిందూస్థానమునందు [ప్రవహిం చెడు సింధునదీ నామగధేయమును పురస్కరించుకొని యే “హిందూ” శబము ఉత్పన్న మైనది, పైన్యంచ దూష యిశ్యేవ హిందూ రిత్యుచ్య శే” హైన్యమును దూషించు వారు కనుక హిందువులు అని పిలువబడుచున్నారు. ఆర్యులు ఐతిహాసిక కాలమునకు పూర్వము సింధు నది (ప్రాంత సీమలను ఆక్రమించుకొని " వలసలను ఏర్పరచు కొనిరి. వారిలో పెంపొందిన న్యాయ వ్యవస్థ (ప్రపంచము నందలి అతి పురాతనమైన న్యాయ వ్యవస్థలలో ఒకటిగ సేరొనవచ్చును.

హిందూ నాగరకత యొక్క (ప్రాథమికద శలో న్యాయ మునకు, మతమునకు అవినాభావ సంబంధము ఉండెను. ధర్మభావనలో న్యాయము, మతము మేళవింపబడెను. “ధర్మము అను పదము సంస్కృత మునందలి “థి ధాతువునుండి వచ్చినది, * ధ్భి అనగా నిల బెట్టుట లేదా పరిపోషణముచేయుట ; సమాజమును నిలువ బెట్టి పరి పోషించునదే ధర్మము. ధర్మము వేదచోదితము అని నిర్భయించిరి. కశత” శబ్దము “విద్‌ ఛాతుభవము. “విద్‌” అనగా తెలుసుకొనుట అని అర్థము. “వేదము నకు తెలుసుకొనబడినది లేదా జ్ఞానము అని అర్థము. వేద గ్రంథములు హిందూ ధర్మమునకు పరమ పవ్మితమైన పునాదులు. అందువలననే వేదో౭.ఖలో ధర్మమూలమ్‌ (= వేదము అఖిల ధర్మములకు మూలము) అని పేర్చొన బడెను.

బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆధర్వణ నేదము అని వేదము నాలుగు భాగములు, కృష్ణదె పా

ధర్మభావన యొక్క. పరిణామము

యన మహార్షి విభాగమునకు కర్త. వేదరాశిని విధముగా విభాగము చేసినందుననే ఆయనకు వేదవ్యాను డని పేరు కలిగినది, మహో మహో పాధ్యాయ “కాణి పండితుడు ధర్మశాస్త్ర చరిత |(వాయుచు, దీ: పూ. 4,000 సంవత్సరముల క్రితమే వేదసూ క్ష ములు ప్రచారము నందు ఉండినట్లు పేర్కొ_నెను, మవార్షులకు పర|బహ్మము వలన |శవణగోచరము లె నందువలన సనాతనము లైన వేదములకు * డ్రుతి” అని ేరు కలిగినది. * వినుట అని అర్థము, విధ్యుక్క ధర్మములు అన్నింటికి మూలాధారమైన శ్రుతికి ఉచ్చతమ ప్రామాణికత ఏర్పడినది.

హిందూ న్యాయ శాస్త్రమునకు ఉత్ప త్తి స్థానములు వేదములు, వానిలో బుగ్వేద సంహిత (పాచీనతమము, ఇందు 1,028 సూక్షము (హిమ్‌) లు ఉన్నవి. వానిని పది మండలములుగ భాగించిరి. మరల ఒకొక్క మండలమును అధ్యాయములుగ, అనువాకములుగ విభాగములు సలిపిరి. ఒకొక్క అనువాకము (|గూప్‌) నకు ఒకానొక మహర్షి ప్రోక్త.

కొన్ని బుగ్వేద మంత్రములతో కూర్చబడి, ఉదాత్త నర విశేషములతో యజ్ఞ యాగాదులందు ప్రయుక్త మగుటకు ఏర్పడిన ఉపాసనా కాండయే యజు 'ర్వేదము. వేదమునందు అధ్వర్యుడు, హోత, ఉద్గాత, బుత్విజులు మొదలగు వారికి మార్గ దర్శకములుగ ఉండెడి దేశములు, వివరణములు, గద్యరూపములో ఉండును. కృ వయజుర్వేదము, శుక్ల యజుర్వేదము అని వేదము రెండు భాగములు, కృష్ణయజుస్సును తైత్తిరీయ సంహిత అనియు, శుక్ల యజుస్సును వాజసనేయ సంహిత అనియు పర్యాయముగ పేరొనుట గలదు.

మూడవ వేదము పేరు సామవేదము. ఇందును కొన్ని బుగ్వేద మంత్రములు చేరియున్నవి. సోమరనమును ఆహుతి నొనర్చు యజ్ఞ సమయములందు గానము చేయుటకు అనువుగ, ఉపాసనాకాండతో నిండి ఉండును. నాలుగవది అధర్వణవేదము. దీనిని అధర్వణులు అను పురోహితుల వర్గము సంకలనము గావించినందున అధర్వణవేదము అను చేరు దీనికి వర్తించినది. వేదమునందును కొన్ని బుగ్వేద మంత్రములు చేరి ఉన్నవి. మంతోచ్చాటనము, అధిచార (క్రియలు, భూతోచ్చాటనము, వశీకరణ మంత్ర ములు మొదలగునవి వేదమునందు కలవు.

వేదవాజ్మయమునందు హిందువుల పరమ పవిత సంప్రదాయము, పారలౌకిక నిగూఢ జ్ఞాననంపద నికి ప్ప మైనవి. మానవజాతికి లిపి లేఖన సంస్కారము అలవడక

అనగా

అనుదాత్త

ముందే వాజ్మయము అవతరించి, సురక&ితముగ అనశళ్వ రముగ మనకు అందింపబడినది.

ప్రకిప్పములు చేరు (ప్రమాదమునుండి మూలమును రకించి యధాతథముగ నిలుపుటకు అతి జాగరూకతతో (పతి అక్షరమును, (ప్రతిపదమును తెక్కించుకొని కంఠస్థ 'మొనర్చుకొనుచు, భ(దపరచిరి. అందువలన ఎట్టి విపర్యయ ములు లేకుండ, నిర్మలమైన వేదసారన్వతము సంహితగ ప్రప్రథమముగ రూపొందినపుడు గల 1,58,826 పదములు, 4,82,000 వర్ణములు, 10,622 సూకృములతో ఈనాటికిని మనకు లభ్యము కాగలిగినది.

వేదములలో అభివ్యకృమైన వేదమతము అతి సుగ మము. (త్రిమూర్తులను ఉపాసించుట అందలి లక్యుము. అగ్ని, ఇంద, సూర్య దేవతలు శ్రిమూార్తులు, డ్రమముగ వహ్నకి, వర్ష మునకు, ఆతపమునకు చారు అధిపతులు. వాయు, మరుత్‌, ఉవన్‌ దేవతలు కూడ ఉపాన్యమూ ర్తులె ఉండిరి, కాని వారు పై (త్రిమూర్తులలో ఒకరితో కలిసియో, లేదా వారి స్థానమున |ప్రాతినిధ్యము వహించు పట్టునో మూర్తీభవించెడి చారు. గృవాయజమాని తన కుటుంబ మునకుకర్మ జ్యేష్టుడు, మార్గదర్శి. విధ్యుక్క మం|త్రోచ్చార ణలతో నిశ్యాగ్నిహో (తము సలుపుచు, (ప్రార్థనలు చేసెడివాడు,

కాల|కమమున శాఖోపశాఖలుగ వృద్ధిచెందిన న్యాయ శాస్త్ర విషయసామ(గికి వేదములోని వాక్య విన్యాసములే ఆధారములు, వివాహ సంస్కారము, దత్త స్వీకారము, వారసత్వము, స్రీ ధనము మొదలగు విషయములు, వేదమునందు ్రస్తావింపబడినవి, _ కాని, యా విషయ ములు సమ్మగముగ విశ దీకరింపబడ లేదు. అట్టి ఆవశ్యకత ఆనాటి సమాజమునకులేదు. ఆనాటి సమాజము పిత్ఫ క్రమానుగత (చూ. సం. 10 - పు. 4960) కుటుంబముల సమూహాము మా(తమే. కుటుంబ యజమానియే తన కుటుంబమునకు విధులను అనుశాసించెడువాడు. కుటుంబ మునకు అలీతముగ వ్య క్రికిని ప్రత్యేక వాక్కులుగాని, కర్తవ్యములు గాని ఉండెడివి కావు, అట్టి స్థితిలో విపుల మైన న్యాయశాస్త్ర (పతిపాదనము అనావశ్యకమాయెను,

సూ(త్రకాలము : న్యాయ నిబంధనలు వేద కాలము తర్వాత |పారంభ మైన సూత కాలములో పెంపొందెను, * చరణములు అను పేరబరగెడు ఆధ్యాత్మిక సౌ(భాత్భ శాఖలు వేదములను గర పెడివి. అట్లు గరపుటకు అనువ్షుగ ఉండుటకు సూతములు నిర్మితమ య్యెను. “ఘాతము అనగా చారము అని అర్థము. సూూతములను ఊతగా గొౌొనిన సామాజికులు సన్మార్గగాములు కాగలరు. అని

భావము. స్ఫూతములు (శౌత, గృవ్యా, ధర్మ సూత ములు అని మూడువిధములు. (శౌతనూూత్రములు అనుష్టాన కాండకు సంబంధించినవి. గృవ్యాసూత్రములు వ్యక్తుల యొక్కయు, గృవాస్థుల యొక్క_యు, విధులను, బాధ్య తలను వివరించునవి. జాతకర్శ, ఉపనయన, వివావోది సంస్కారములకు తదితర గార్షన్థ్య జీవిత సమస్యలకు సంబంధించినవే గృవ్యాసూ[తములు. సమాజ జీవితపు సామాన్య సమస్యలకు ఉపకరించు, న్యాయ విషయక విధా నము ధర్శ్మసూ[తములందు గలదు. ఆపస్తంబ. బౌధా యన “చరణముల' కు సంబంధించినంతవరకు (రౌ గ్భవ్యా, ధర్మ సూతములు లభ్యమగుచున్న వి, కాని, ఆశ్వ లాయన ధర్మ సూత్రములు, మనుధర్శ లభ్యముకాలేదు. ఆశ్వలాయన - (_కౌత, గృవ్యాసూత్ర ములును, మను - _₹ెత, గృవ్యాసూూత్రములును లభ్య మైనవి. సూ(త్రముల కాలమునాటికి అకర లేఖనము కల్చింవ బడలేదు ; కల్పింపబడినను, బహుళచ్యాప్రి పొందలేదు. స్త్మూతములు సులభముగ ధారణచేయుటకు యోగ్యముంలై. ఉన్నవి: ఆచార్యుడు శిష్యులకు వేదములు గరపిన పద్ధతినే స్ఫూతములనుగూడ అధ్యాపన మొనర్చెను. అవి కూడ వంశ పారంపర్యముగ సురషితములై నిలెచినవి,

“స) తుల కాలము; నా$ాయశా(నస్త) పాదుర్చావ దళ లలో Wt wre వరెగతింతురు. “స్మృతి? అనగా జ్ఞాపకమందు ఉంచుకొనినది అని అర్థము. పరాత్పరునినుండి |శవణగోచరములెన అపౌరుషేయ వాక్కులను వినినది వినినట్లుగ మహర్షులు సేకరించగ అవి వేదములాయెను, మహార్టులు దివ్య వాక్కు.లను జ్ఞ ప్రియం దుంచుకొని స్మరించగా అవి స్మృతులెనవి. సాధారణ ముగ స్మృతులు శ్గోక రూవమ్ములె ఆచార, వ్యవహార, (ప్రాయళశ్చిత్సకాండలు అను మూడు ఛాగములు కలిగి ఉండును. మత సంబంధమైన అనుష్టాన యోగ్య విషయ ములు ఆచార కాండయందును, పాప (ద్రవాళనమునకు సంబంధించిన కయా కలాపములు (ప్రాయశ్చిత్త కాండయం దును ఉండును. వ్యవహార కాండయందు లౌకికన్యాయము నకు సంబంధించిన విషయములు ఉండును, మనుస్మృతి స్మృతులలోకెల్ల అతిపురాతనము, పరమ |[పామాణ్యము అయిన ఉద్ల 9ంథము. నేడు లభ్యమగుచున్న మనుస్మ్ఫతి భృగు మవార్ల్షి 12 (పకరణములుగ విథాగితమయి, 2,694 శోకములతో విరాజిల్లుచున్నది. మవోమునులు ధర్మోవ దేశమున కో మనుమవార్థి యొద్దకు రాగా, మనువు వారికి విశ్వ సృష్టి “ఎట్లు సంభవించెనో, ఎట్టు ధర్మములను తాను అవగత మొనర్చుకొనెనో వ్యకృపరచి, భృగుమవార్షిని

స్తూతములు

ధర్మభావన యొక్క పరిణామము వారికి ధర బోధన మొనరింప నియోగింపగా, ఆయన అట్లానర్శ్చినట్టు స్మృతివలన తెలియనగును. మహాభారతములో పెక్కు. తావులందు మనుధర్మశా( స్త్ర (పస్తావన గలదు, వేదవ్యాసుడు తన సమకశకాగభీన స్థితిగతు లను తెలుపుచు (వాసిన ఇతిహాసము మహాభారతము. మవో భారత * సం గామానంతరము యుధిష్టిరుడు పట్టాభిషి క్షు డయ్యెను, దానితో చ్వాపరయుగము అంతమై కలి యుగము ఆరంభమయినది. కలియుగము ఆరంభించి 1967 నాటికి 5068 సంవత్సరములు. ఇందువలన, మనుధర్మ శాస్త్రము క్రీ, పూ. 8100 నకు పూర్వమే ఉండి ఉండ వలెను. విషయము ఇటీవల జరిగిన పురాతత్వ పరి శోధనల వలన గ్రువవడుచున్నది. పంజాబ్‌ [ప్రాంతమున హరప్పాయందును, సింధు (ప్రాంతమున మొసహాంజెచదారో యందును పురాతత్స్వ్వ వరిళోధకుల కృషి ఫలితముగ భూగర్భమునందు మరుగుపడిపోయిన శిధిల నగరములు బయటపడినవి. వీనివలన “సింధు(పాంతి నాగరకత అనబడు (ప్రాచీన హిందూ నాగరకత ఇచట పరిఢవిల్లి నట్లు తెలియ వచ్చినది. (ప్రాంతమున (ప్రాచీన లిపిగల ముద్రలు కొన్ని దొరకినవి. ముదలపె చెక్కిన లేఖనములను, పురాతత్స్వ్వపరి శోధకులు పరీకించిరి. అందులో కెండు ము(దలు భృగుమహర్షి వి అని కని పెట్టిరి. ఇవి ఇదివరలో మెసపొశుమియా దేశములోని ' కిష్‌ ? నగర ప్రాంతమున భూగర్భస్థిత దేవాగారములందు లభ్యమైన ముద్రలవంటివి. మెసపొశేమియాలోని దేవాలయములు వామ్ముర వీ కాలమునకు చెందినవి అని నిర్ధారిత మైనది వామ్ముర వీ, మెసపొశుమియాను పాలించిన రాజు, అతని రాజ్య కాలము + పూ. 2067 నుండి 2025 వరకు ఉండెను: బాదిలన్‌ (= దేవలోక చ్వారము) అను పట్టణము అతని రాజధాని, హమ్ముర బీ ఒక (ప్రసిద్ధమైన న్యాయ సంహిత రచయిత, నేటి జాగ్జాద్‌ పట్టణ నసమీపములోఉన్న నిప్పార్‌ అను ప్రదేశములో చేవళము ఒకటిగలదు. దేవళపు ధ్వజ స్తంభముపై. వామ్ముర బీ సంహిత అనుపేర రాజునే అమలు పరుపబడిన న్యాయ శాసనము చెక్క_బడను. అటు పిమ్మట వేయి సంవత్సరములు జరుగగా ఎలామైట్‌ రాజగు శతృఘ్న వాంశే జాబిలన్‌ను విధ్వంస మొనర్చి, స్తంభమును “సూసా ' పట్టణమునకు తరలించెను,. అంత టితో స్తంభము మరుగునబడి, చాలాకాలము చరిత్రకు లు ప్ప మైెపోయెను. 1901 లో (ఫైంచివారు జరిపిన పురా తత్స్వ స్తుపరిళోధక యాతల ఫలితముగ నాలుగువేల సంవత్సరముల నాటి స్తంభము దొరకినది. దానిపై. (వ్రాయబడిన వామ్మురవీ సంహిత చెక్కు_చెదరక లభించి

ధర్మ భావన యొక్క. పరిణామము నది, హిందూ ధర్మశ్యాస్త్రమగు మనుస్మృతిని వామ్ముర వీ సంహితతో పోల్చిచూచిన సాదృశ్యములు చాలా గోచ రించుచున్నవి. సాదృశ్య సాకారములు యాదృచ్చిక ములు కానేరవు. సింధునదీ (ప్రాంతమందు సుమేరియన్‌ల, మెసపొకేమియన్‌ వలన [ప్రాంతములు ఉండినట్లు శెలి యుచున్నది. సుమేరియన్‌లు అక్షర లేఖనమును' తొలు దొల్హ్ప కనుగొనినవారు. వీరి నాగరకతకు సింధు [ప్రాంత నాగరకతకు సంబంధములు ఉన్నవి. (కీ పూ. 2000 సంవత్సర ముల |పాంతమున రచిత మైన వామ్ముర వీ సంహిత మనుస్మృతిని అనుసరించినది అని తలచుటకు ఆధారములు గలవు. కాలానుగుణముగ సంకుచిత పర్చబడి, [పస్తుతము లభ్యమగుచున్న మనుస్మృతి యొక్క (ప్రతి ఏనాటిదో తెలుసుకొనుటకు అవకాశము గలదు. రాజధర్మము (అర్థ శాస్త్రము) నకు (ప్రాచేతస మనువు, ధర్మశాస్త్రమునకు స్వాయంభువమనువు |పవకృలు అని మహాభారతము సూచించుచున్నది. (క్రీ. పూ. మూడవ శశాలద్దిన మౌర్య వంళ స్థాపకుడైన చందగుప్పునికి అర్థశాస్త్ర రచయిత అయిన కౌటిల్యుడు అమాత్యు డు, (ప్రబోధకుడుగ ఉండెను. విశ్వవిజేత కాగోరిన ఆలిగ్జాండర్‌ Es శ, లి2కి లో గతిం చిన వెనుక మౌర్యసా[మాజ్య స్థావకుడె, చం|ద్రగుపుడు భారత దేశమునందు (క్ల ఆధిపత్యమును అంత మొందిం చెను. కాబట్టి కౌటిల్య విరచిత అర్థశాస్త్రము కాలము నకు చెందియుండును. అర్థశా(స్త్రములో మనువుయొక్క._ అభి పాయములను గూర్చి _్రేస్తావనలు గలవు, అట్టి అభి [పా యములు (ప స్తుతము లభ్యమగు మనుస్మృతి పాఠములందు కనుపించుటలేదు, బహుశః అవి (ప్రాచేతన మనువు యొక్క రాజధర్మమున గల భావములు కావచ్చును. అర్థ శాస్త్ర రచనాకాలము తరువాతనే మనకు లభ్యమగుచున్న మను స్శృతి సంకలనము జరిగి యుండవచ్చును. కెటిల్యుని రచనతో మనుస్మృతిని పోల్చిచూచినచో వివ యము విస్పష్టమగును. "రెండు (గంథములందును 18 వ్యవహార విషయ శీర్షికల కింద న్యాయశ్యాాన్స పరిశీలనము జరిగినది. కౌటిల్యుడు భర్తను గోల్పోయిన (స్త్రీకి ఆమె యొక్క. దేవరుని (భర్త యొక్క సోదరుని) వలన పుత్ర (పొప్తిని గాంచుటకు “నియోగము* అను పద్ధతిని అంగీ కరించెను. కాని మనువు నియోగమును ని షేధించెను. ఆస్సికి వారసులలో తల్లిని వారసురాలిగ కౌటిల్యుడు గుర్తించలేదు. మనువు వారసశ్వార్యతను తల్లికి కలుగ జేసెను. కొటిల్యుడు విథవా పునర్వివావామును ఆమో దించెను. మనువు దానికి గ్రతికూలుడు, (ావ్మాణుడు శూ(ద స్త్రీ ని వివావాము చేసుకొనుటను మనువు ఖండించెను.

4

కౌటిల్యుడు అట్టి వివావామును అంగీకరించెను. ఇట్టి భేదాభి ప్రాయములను పరిశీలించి వ్యవహారమందున్న మను స్మృతికంచు -కౌటిల్యార్థ శాస్త్రమే పూర్వపుదని కొందరు పండితులు ఊహించిరి. మనుస్మృతిలో _్రాహ్మాణులను పశంసించుట వలన ;కీ. పూ. 180 |పాంతమున మౌర | bb & లీ వంశమును తొలగించి సార్వభాముడైన, మౌర్యుల ఒనె న్యాధి పతియగు (_డ్రాహ్మాణవంశళ మునకు జెందిన పుమ్య మిత్రుని కాలములో స్మృతి రూపొంది ఉండును అని కొందరు న్యాయశా స్త్రజ్ఞుల అధ వాయము.

మనుస్మృతిలో 12 (ప్రకరణములు ఉన్నవి. ఎనిమిదవ (ప్రకరణమున 18 కీర కల [కింద లౌకిక వ్యవహార శాస్త్రము ఉల్లే ఖంపబడినది, వారసత్వము, స్వామిత్వము, ఒడంబడికలు ఉమ్మడి వ్యాపారము, యజమాని నౌెకరుల సంబంధములు ఇవి స్మృతిలో ఉన్న కొన్ని శీర్షికలు.

న్యాయశాస్త్ర విషయములను (ప్రవచించిన ఇతర (ప్రసిద్ధ గ్రంథములు కొన్ని గలవు, అవి యాజ్ఞవల్క స్మృతి, నారదస్మ్భతి, పరాళశరస్మ ఎ్రిలీః బృహాస్పతి స్మృతి, కాతా యన స్మృతి మొదలగునవి.

ధర్మ సంపదాయములు: స్మృతులను వ్యాఖ్యా తలు విశదికరించిరి. మనుస్మృతిని వ్యాఖ్యానించిన (ప్రసిద్ధ వ్యాఖ్యాతలలో కల్లూక భట్టు, మేధాతిథి, గోవిందరాజులు

f 3 ముఖ్యులు. విజ్ఞానేశ్వరుడు (|క్రీ. శ. 11వ శతాబ్ది) యాజ్ఞ వల్క్య్యాస్మృతి యొక్క సుపసిద్ధ వ్యాఖ్యాత. అసహాయుడు f “«

(డీ. 75 శతాబ్ది) నారదస్శ్మ తికి వ్యాఖ్యానము ('్రానెను. పరాశర మాధవీయము, పఠాళర సృృతివె మాధవాచార్యుడు (్రాసిన వ్యాఖ్యానము (క. శ, 14వ శతాబి),

(a)

వ్యాఖ్యానములే గాక, ధర్మశా(న్ర్రమును గూర్ప్సి నిబంధ [గంథములుకూడ కొన్ని వెలసినవి. [గంథములు ఒకొక్క స్మృతికి [పళ్యేకమైన వ్యాఖ్యానములు గాక, అందు చర్చింపబడిన విషయములకు సంబంధించిన ధర శాస్త్ర సారస్వతమును సర్వమును కూలంకషముగ (ద ర్భించును. ఛారత దేశము మవామ్మదీయులచే పరివెంలింవ బడిన కాలమున ధర్మశాస్త్ర నిబంధ |గంథములు అవత రించెను, నిబంధ (గ్రంథములు, వ్యాఖ్యాన (గ్రంథములు: (ప్రాకి పదికలుగ ధర్మ సం[పదాయ శాఖలు కొన్ని బయలు చేశెను. మూల (గ్రంథములకు వ్యాఖ్యానము రచించు. వ్యాజమున వ్యాఖ్యాతలు స్థానిక ఆచారములకు 'ధర్గ్మ్ము శ్నాస్త్ర సమ్మతిని సాధించిరి. వివిధ ప్రాంతములందు విభిన్న ములగు ఆచారములు ఉండుటచే ఆయా (పొంతవానులు తమ తమ ఆచారములకు అనుగుణముగ ఉన్న వ్యాఖ్యాన

*

ములకు, నిబంధ (గంథములకు (పాశాన్యమిచ్చుట పరిపాటి అయ్యెను, అంతియ గాక, తమ [ప్రాంతమందు (దతిథా పాండిత్యములచే (ప్రామాణికులను "గౌరవమును పొందిన వ్యాఖ్యాతలు జేసిన సిద్ధాంతములను అనుమోాదించి అమలు పరచుటచే తదనుగుణమగు ఆచారములు ఉద్భవించుటయు జరిగి ఉండవచ్చును. విధముగ హిందూ ధర్భ్మశా(స్త్ర మున సంప్రదాయ శాఖలు జన్మించెను. వీనిలో అతి (ప్రధాన శాఖలు రెండు గలవు.

మొదటిది-మిశాతర సం|పదాయశాఖ. రెండవది-చదాయ భాగ సం|పదాయశాఖ. జీమూతవాహానుడను ధర్మశాస్త్ర వేత్త 18 శతాబ్దిలో రచించిన * దాయథాగము అను నామముగల (గంథమును పురస్కరించుకొని రెండవ శాఖ వంగరాష్ట్ర)ము (జెంగాల్‌ ) నందు వ్యాపించినది, దాయ భాగము అను రచన జీమూతచావానుడు _్రాసిన “ధర్భ రత్న” అను పేరుగల బృవార్గంథము నందలి భాగము. మిగతా (గంథము లబ్ధముకాలేదు; కాలగర్భమున జీర్ణించి పోయినది పోగా, పరిశిష్టృముగ ఉన్న భాగము మాత్రమే “దాయభథాగము'”. దీని అనుయాయులు వంగరాష్ట్రీ!యులు. థారత దేశములో తక్కిన రాష్ట్రవాసులు మిశాజుర ధర్మ సం|పదాయశాఖీయులు. విజ్ఞానేశ్వరుడను యోగీశ్వరుడు 11 శతా ధి చరమ ఛాగమున “మిశాతరి” అను వ్యాఖ్యాన (గ్రంథమును రచించెను. మిశాశరి (మిత - అక్షరి) అనగా పరిమితమగు శబ్బజాలము అని అర్థము. ఇది యాజ్ఞవల్మ్య్యస్మృతిపె రచింపబడిన వ్యాఖ్య. వంగ చేశములో కూడ చదాయథాగ (గ్రంథము స్పృశించని విషయముల పె మిశాకురినే |పామాణికముగ స్వీకరింతురు. వారసత్వ విషయమున “రెండు సం[పదాయములకు తీవమైన భేదాభిప్రాయములుగలవు.

మిశాకర సం|సరాయమునందు నాలుగు ఉపవిథాగ ములు ఉత్పన్న మైనవి. అవి వారణాశి (జెనాశెస్‌), మిథిల, మహారాష్ట్ర” (బొంజాయి), _దావిడ (మాసు). ఆచారము లందలి భిన్నత్వముచే ఉపవిభాగములు ఏర్పడినవి.

స్మృతుల దృష్ట్యా ధర్మభావన: “స్మృతులలో రాజధర్మము ' అను శీర్షిక (క్రింద రాజుల 'యొక్క_ కర్తవ్య ములు ఆరేశింపబడినవి, రాజు ధర్మమును [ప్రజలు పాటించు నట్లుచూడవ లెను, రాబోకూడ ధర్మశా(స్త్రమునకు బద్ధుడే, “ధర్మము [పభువులకంశు క్రివంతము, అది [పభువులకు ఇ[పభువు, “ధర్శ్మముకం "బు పరాక్రమమగు శక్తి ఏదియు ఉండ జాలదు. ' ధర్మము ఊతగా బలహీనుడు నైెతము బల వంతుని పె ఆధిపత్యము నెరవ సమర్ధుడగుచున్నాడు. అని శతపథ (డ్రావహ్మణము ఉద్దాటించినది.

"

ధర్మభావన యొక్క పరిణామము

అర్థశాస్త్రములో ధర్మభావన: అర్థ శాన్ర్రము (ప్రతి పాదించిన ధర్మ భావన ధర్మశాస్త్ర [పతిపాదిత భావనకన్న విభిన్న మైనది, కెటిల్యుడు న్యాయశా స్త్రమునకు నాలుగు పాదములు ఉన్నవని పేరొ_నెను":

Ls ధర్మము (పకృతి సిద్ధ న్యాయము)

వ్యవహారము (న్యాయాలయ నిర్ణయములు)

శి, చరిత్ర (పజల ఆచారములు)

4. రాజశాసనము (చట్టబద్ధ మైన న్యాయము)

పై వానిలో ప్రథమముకంు ద్వితీయము, ద్వితీయము కంకు తృతీయము, తృతీయము కన్న చతుర్థము వరుసగ బలీయములని కౌటిల్యుడు నిర్టేశించెను.

అనగా నాలుగవది యగు రాజశాసనము ఇతర ఆధార ములనుండి (ప్రభవించు నియమములను సవరింప వచ్చును లేదా రద్దు చేయవచ్చును. రాజశాసనమునకు గల నిరవధిక శక్తి మరిదేనికి లేదని తాత్సర్యము అర్థశాస్త్ర (ప్రతి పాదిత భావన క్రమక్రమముగా స్మృతులలో కూడ అంత ర్లీనమై పోయినది.

హిందువుల ధర్మ భావనలో అంతిమ ధర్శస్వరూప మేమి? న్యాయనియమములను అభివ్యకృము చేయు అధికారము గల వ్యక్తి రాజు. రాజశాసనము న్యాయ సూత్ర ఆవిర్భావ మునకు మూలాధారము. శకాని రాజశాననము ఒక్క శే ధర్మావిర్భావమునకు మూలమని తలచబడ లేదు, శ్రుతులు స్మృతులు, ఆచారములు, ఆతృ్మతుష్టి కూడ ధర్మమునకు మూలాధారములుగ హిందువులు పరిగణించిరి?. రాజశాసనన ముకే ఖండింపబడనంతవరకు వై అధారములు అన్నియు ధర్యోత్పత్తి స్థానములని గమనించవలెను. అందువలననే ఇప్పటికిని చారిత్రక యుగమునకు పూర్వమే (ప్రాదుర్భ వించిన సనాతన సం(దాయములచే హిందువులు అను శాసింపబడుచున్నారు.

(గీక్‌ల ధర్మ్కభావన

(గీక్‌ల (ప్రప్రథమ ధర్మభావన ప్రకారము న్యాయ సూతములు న్యాయమూర్రులచే వివాదములను పరిష్క రించు నిమిత్తము ఒసగబడిన నిర్ణయములు, న్యాయని రయ ములు తీమిస్‌ అను దేవత యొక్క ('పేరణమువలన జరుగు చున్నవని (గీక్‌ చేశన్థులుతలచిరి. న్యాయనిర్భయములను

® ర) : తీమిస్ట్టీస్‌ ' అని వారు వ్యవహారించిరి.

i శో ధర్మశ్చ వ్యవవారశళ్చ చరి(త్రం రాజ శాసనం చతుప్పాద్‌ వ్యవవోరః అయం ఉత్తరః పూర్వచాధక

3 ళో ఆతి, స్మృతి, సదాచారః స్వన్యచ డ్రియమాత్శ్మనః ఏతత్‌ చతుర్విధం ప్రాహుః సాజాత్‌ ధర్శస్య లక్షణం

ధర భావన యొక్క పరిణామము

గక తత్త్వ వేత్తలలో అగగణ్యుడగు సో క్రటీన్‌ (కీ. పూ. 470 - 399) )] [చూ. సం. 7-పు, 7కి] ధర్మముయొక్క- వాస్తవిక _ స్వరూపమును గ్రహించిన మహానీయుడు, తన థావసంవద నతడు (గంథస్థము చేయలేదు శాని, ఆయన అనుంగు శిష్యుడును, కుళలబుద్ధియును అగు ప్లేటో మవానీయుడు [|చూ* సం, T=, 540] కడుసమర్థతతో సోక్రటీన్‌ భావములను వ్యా పికి తెచ్చెను. పేటో మూడు ఉర్గ ంథములను రచించెను: 1. గణతం|త్ర రాజ్యము (రిపబ్లిక్‌), 2, రాజ నీతిజ్ఞుడు (సే ట్స్‌మన్‌), కి. న్యాయసూత్రములు (లాస్‌).

గణతం[త రాజ్యము అను (గంథములో సోక్రటీస్‌ ను ఓక పాత్రగా ప్రవేశ పెట్టి ఆతనితో జరుగు సంభాషణలలో పేటో తన భావములను నువ్య క్షము చేసినాడు. న్యాయ త్త్వుమును చర్చించుచు, న్యాయము అనగా సత్యము పలుకుట, బుణములను తీర్చుట మాక్రమేకాదని సోక్రటీస్‌ అభి పాయమును విళదపరచును. న్యాయము యొక్క నిజన్వభావమును శెలునుకొనగోరినచో, రాజ్యము యొక్క నిజస్వభావమును [గహింపవలయును. అందువలన ఆదర్శ (పాయమైన రాజ్య మెట్లుండవలయునో సోక్రటీస్‌ చి తించి పెన్షను. “రాజనీతిజ్ఞుడు” అన్న (గ్రంథములో ఆదర్శ పాలకునియొక్క. గుణగణములను అభివర్థించెను. $ న్యాయ సూతములు అనుుగంథములో సోక్రటీస్‌ ను పాత్ర ఛారిగా (ప్రవేశ పెట్ట లేదు. శకాని ఛావ వ్యక్తీకరణకు సంభాషణాపద్ధతినే అవలంబించెను. ఒక వశెన్స్‌పురవాసి, ఒక డీట్‌ దీవివాసి, ఒక మాసిడోనియా చా స్పవ్యుడు మువ్వురు (కీట్‌ దీవిలో తారసిల్లి జూస్‌ దేవుని చేశాలయ మునకు వెళ్లుదురు. (క్రీట్‌ వాసులకు జూస్‌ దేవుడు ధర్మములను సృష్టించినాడని నమ్మకము. మాసిడోని యన్‌కు అపోలో అను (గీక్‌ చేవుడు ధర్మము (్రసాదించెనని నమిిక. ఏశతెన్స్‌ వాసి నమ్మకములను గురించి (ప్రక్నించును. ప్లేటో ఇవ్విధముగ పాత్రలను (ప్రవేశ పెట్టి న్యాయశాస్త్ర చర్చకు ఉద్యమించి, ఆదర్శ రాజ్యమునకు న్యాయవ్యవస్థను నిర్మించెను. సంపద శకేందీకృతము కాకుండుటకు భూమిని సమానముగ పంపిణీచేయు పద్ధతిని థైేటో (పతిపాదించెను. వివాహవ్యవస్థను రాజ్యయం|తాంగ పర్యవేక్షణ నియంత్రణల | క్రింద డ్రమబర్ధ్భముగా 'నెలకొల్చ్ప వలెను. పౌరులను శెండు వర్గములు క్రింద చేటో విభజించెను. మొదటి వర్గమువారు సామాజిక కార్య ములను చక్క పెట్టుటకు కాలమును వినియోగింపగల స్వతం|తులు. రెండవ వర్గమువారు పారి|శామిక పని జీవితావసరవస్తువులను ఉత్ప త్తి చేసి పంచుట వీరి

లెస్సగా

వారు.

కర్తవ్యము. లాభముకొరకు క్రయ విక్రయములు చేయుట ఆదర్శ రాజ్యములో ని షేధింపబడును. ములను నిర్మించుటకు [పజా వరిషత్తు (అసెంబ్లీ) లను నెల కొల్పవలయుననియు, శాసనములను అమలు పరచుటకు కార్యనిర్వాహక సమితులు (ప్రజలచే ఎన్నుకొనబడవ లెను అనియు ప్లేటో బోధించెను.

ప్లేటో ఆదర్భచవాది. ఆయన శిష్యుడగు ఆరిస్టాటిల్‌ (చూ, సం. 7- పు. 291) పక్చిమ దేశములలో రాజనీతి శాస్త్రమునకు _పితామహుడనియు, అనియు (ప్రసిద్ధిగాంచెను, వ్యక్తిపె ఎంతవరకు ఉండవచ్చునను విషయములో (పాయముతో ఆరిస్థాటిల్‌ ఏకీభవించలేదు. రము రాజ్యమునకు వ్యకి సంపూర్ణ ముగ అధీనుడు,. ఆరి స్టాటిల్‌ సిద్ధాంతములో వ్య క్రి చాలవరకు స్వేచ్చా జీవి, అనేక ul రాజ్యాంగముల పై శతానుచేసిన పరిశోధనలను అధారముగగొని ఆరిస్థాటిల్‌ తన రాజనీతి శాస్త్రము (పాలిటిక్స్‌) అను (గంథములో సిద్ధాంతములను (పతి పాదించెను. రాజ్యము (స్లేట్‌) రం ముఖ్య కారణము మానవుడు వస్తుతః రాజకీయ చె చైతన్యము గల (ప్రాణి అగుటయే అని ఆరిస్టాటిల్‌ (గహించెను. జానిసత్వ మును ul నాగరకత కాలములో ఆమోదించెను, దీనిని ఆరిస్టాటిల్‌ సమర్థించెను. చానిసలుగా ఉండుట కొందరికి నై_జగుణము అని అతనివాదము. వైయక్తిక స్వామిత్వమును ఆరిస్టాటి ల్‌ అంగీకరించెను. కాని ధనము, లాభాపేకయు నకల అనర్గ ములకు మూల మని, వాటిని నిరసించెను. “ప్లేటో అభి ప్రాయములకు భిన్న ముగ ఇతడు సంఘమందలి వివిధ వర్గముల సమానత్వ మును అంగీకరించలేదు, తండికి తన సంతానముపై, భర్తకు భార్యపై అధికారము ఉండవలెననియు, శకాని అధికారమును అతడు ధర్మ చింతతో, సద్వివేకముతో, సౌమ్యముగ నిర్వహింపవ లెననియు ఆరిస్థాటిల్‌ భావించెను. ఆరిస్టాటిల్‌ దృష్టిలో పౌరుల కార్యకలాపములను సర్కారు వారు నియంతించుటకంశు వానిని నియమబద్ధ మొనర్చుట యుకృమని అతని [గంథములవలన ఏర్పడును. కార్య కలాపములను నియమబద్ధ మునర్చుటకు పర్పరుప బడిన నియమనికాయమే న్యాయసూ[త్రములు.

స్థానిక న్యాయము, (ప్రాకృతిక న్యాయము : న్యాయమును ఆరిస్టాటిల్‌ రెండు భాగములుగ విభ జించెను.: మొదటిది, ఏదేని ఒక చేశమునకు మాత్రమే వర్తించు విలక్షణమైన స్థానిక న్యాయము. శెండవది, సార్వజనిక మైనందున మానవజాతికంతకు ర్తించునట్టి (ప్రాకృతిక

శాసన

చనా స్టవిక తాబాది సర్మారీ నియం(తణ సేటో అధి c వేటే (పకా

సంపద పె a

న్యాయము. పరినఠముల [పభావములకు లోబడక, మానవ నైతిక న్వభావమునుండియే (ప్రాకృతిక న్యాయము ఉద యించును. భావమును (గీక్‌ తత్త ్వశా(స్త్రజ్ఞులలో స్థాయిక్లలు అను వారు బలపరచిరి, మానవుని నడవడిని అనుశాసించు ర్హ వ్యమును (పకృతి నిర్వహింపగలదని వీరు అధి పాయపడిరి. Y

డీ: వూ, లిక0 _ 260 మధ్య కాలమున జీవించిన జీనో అను తత్త్వవేత్త ఆత్మ నంయమన వాదాత్శకమగు స్థాయిక్‌ శాఖకు మూల పురుషుడు. భౌతిక |వపంచము (పక్నతికి శరీరమనియు, హేతు తత్త్వము (రీజన్‌) దానికి ఆత్మ అనియు స్థాయిక్‌లు భావించిరి. విశ్వమునందు పరి వ్యా ప్రమైన హేతు త్వ్వము న్యాయనూూతావళికి ఆధార మని వారు తలంచిరి. హేతుత త్వము మానవునిలో అన్ని చేశములయందును ఉండును గనుక, ([పపంచమందంతటను ప్రాకృతిక న్యాయము వ్యవవారింప యోగ్యమగును, ఇట్టి నిరవధికమగు |పాకృ్ళతిక న్యాయము ఆదర్శ్భవంత మైనది, ఐనను, మానవునిలోని అసంపూర్ణతల వలన పరిచ్చిన్న మగు |పాకృ్ళతిక న్యాయము గూడ గు ర్హింపబడెను. దేళ కాల పరిస్థితులకు అనుగుణముగ వాటి వాటి (పశత్యేకతలతో వైయక్తిక ఆస్తి, వారసత్వము, వివావాము మొదలగు సామాజిక వ్యవస్థలను పరికల్పించినది వరిచ్చిన్న

లి ర్రొకృతిక న్యాయమే,

రోమన్‌ల ధర్మ్కభావన

(పథమ దశలో రోమన్‌ల సమాజము: పాశ్నాత్య (పపంచమునకు న్యాయము అను థావనను తామే ఒసంగితిమి అని రోమన్‌ లు తలంచిరి. కీ, పూ. 7ర్‌లి నుండి 510 వరకు రోమన్‌లు రాజులచే పరిపాలింపబడిరి. రోజు లలో సమాజము పితృసశ్తాకముగా ఉండెను, అట్టి వ్యవస్థ లోని కుటుంబమునందు ఒక యజమానియగు పురుషుడు అతనిథఛార్య, సంతానము, వారి పుత్రుల యొక్క-_ సంతతి ఉందురు. స్రీ సంతానము వివాహము శకాగానే వారి భర్తల కుటుంబమునకు చెందుదురు. కుటుంబముపై సర్వ

' సత్తాకములు యజమాని కలిగియుండును, దాని కార్య కలాపములను అతడే నిర్వహించును. అతని ఆధిపత్యము క్రిందనే కుటుంబ పరిపాలనము నాటి రోజులలో జరిగ డిది, ఇట్టి సాంఘిక వ్యవస్థలో పాతర్‌ ఫెమీలియస్‌ (కుటుం బపు తం|డి) నిరవధికమగు అధికారమును కలిగి ఉండుటచే సంఘముచే ధర్మసూత్రములు ఏర్పాటు కావలసిన అవన రము ఎక్కు_వగా ఉండెడిది కాదు. సంఘమునందలి ఆచార ములే న్యాయ నూూత్రములుగ అంగీకరింపబడు చుండెను.

ధర్మ భావన యొక్క- పరి ణామము

రోమన్‌ల ద్వాదశ ఫలకములు: రోమన్‌లు పెటీషియన్‌లు, పైబియన్‌లు అని రెండు తెగలుగ ఉండిరి.

పెట్రీషియన్‌ లు మొదటినుండియు రోమన్‌ సామాజిక వ్యవస్థకు చెందినవారు. సంపూర్ణ పౌర హక్కు_లుగలవారు, వైబియన్‌లకు సంపూర్ణ పౌర వాక్కులులేవు. న్యాయశాస్త్ర పరిజ్ఞానమును పెట్రీషియన్‌ లు గు ప్పముగ ఉంచుకొనిరి. పైబియన్‌ లు అందువలన ఇక్కట్టులకు గురియె రోమ్‌నగర మును వదలి వేరే రాజ్యమును స్థాపింపదల చుకొనిరి, (క్రీ.పూ. 494వ సంవత్సరమున రోమ్‌ను వదలి వెళ్లిరి. పీరిని శిరిగి రోమ్‌నకు రప్పించుటకు వారి అసంతృప్పిని నివా రించుటకు పదిమంది పెటీ షియన్‌లు సమితిగ ఏర్పడి అప్పటి ఆచార ధర్మములను లిఖితబద్ధ మొనర్చిరి. సమితి సభ్యు లను డెసంవీర్‌ లు అనెదరు. (గీస్‌ దేళ న్యాయములను పరి శోధించి (వశత్యేకముగ సోలన్‌ అను UI న్యాయ [పడాత ఏర్పరచినవిధులను పురస్కరించుకొని, దశ ఫలకములను న్యాయస్తూత్రములను [వాసిరి. పిమ్మట ఫైబియన్‌ లుకూడ కొందరు సమితిలో పాల్గొని, మరి రెండు ఫలకములను రచిం చిరి, విధముగ క్రీ. పూ. 462 లో చ్వాదశ సంఖ్యగల ధర్మ ఫలకములు సంఘటింప బడెను. వాల్యావస్థయందున్న రోమ్‌ సా[మాజ్యమున ఇది ఒక మహాతృర నిర్వవాణము. సిసిరో కాలమున విద్యార్థులు ద్వాదశ ఫలకములను కంఠ స్ట మొన ర్చ్నెడివారు, (కృతము ద్వాదశ ఫలకములు కాల గర్భమున లీనమైనవి. కాని, అవి లభ్యమగు కాలమందు రచింపబడిన న్యాయశాస్త్ర (్రంథములందు ఉదాహృతము లగుటచే వాని సాహాయ్యముతో ద్వాదళ ఫలకములలో అత్యధిక భాగము పునరుద్దరింపబడినది. న్యాయనస్థానమున జరుపవలసిన (ప్రక్రియా విధానము, కుటుంబ విధులు, వార సత్వము, శిశాస్మృృతి, సార్వజనిక ధర్భము (పబ్లిక్‌లా) మతవిధులు ఆదిగా గల విషయములను ద్వాదశ ఫలక ములు (ప్రవచించినవి.

న్యాయవాదవృ త్తి నెలకొనుట : చ్వాదశ ఫలకముల రచనానంతరము ఒక శతాబ్దము వరకు వాటి అర్థ వివరణ “కాలేజీ ఆక్‌ పాంటిఫ్స్‌' అను పెట్రీషియన్‌ పురోహితుల సంస్థ యొక్క ఆధ్వర్యవములో జరుగుచుండెను, పేవియన్‌ అను నతడు ఫలకములకు సంబంధించిన అర్థ వివరణముల (_్రాత(్రతిని దొంగలించి బహిరంగపరచెను. ఇందు వలన అంతవరకు గు_ప్పముగ ఉంచబడిన న్యాయశాస్త్ర రవాన్య ములు (జా జబాహుళ్యము ఎదుట (పదర్శితమయ్యెను. అది మొదలు, పురోహితులు తమ యొద్ద నే న్యాయశాస్త్ర మును పదిలవరచుకొనెడి వద్ధతి అంతమాయెను. ఇది డీ: పూ. 804 లో జరిగెను.

ధర్మభావన యెక్క_ పరిణామము

క్రీ.పూ. లికకిలో న్యాయ వాదవృ త్తి రోమ్‌లో ఏర్పడెను. న్యాయవాదులు న్యాయశ్యాస్త్ర విషయములపై ఆలోచ నలు శతెల్పుట, చర్చలుచేయుట ప్రారంభించిరి, ర్భులకు న్యాయ శాస్త్రమును బోధించెడివారు. వారిలో ఇుజేరియస్‌ (ప్రథముడు. ఆయన ప్లెబియన్‌ ,

డ్రీ.వూ. 886 లో పౌరులలో సంభవించు పరస్పర వివా దములను పరిష్క_రించుటకు నగర న్యాయ పాలకుడు (అర్భన్‌ (పీటర్‌) నియమింపబడెను. (ీ. పూ. 242 లో రోమ్‌లో వ్యాపార రీత్యా నివసించుచున్న విదేశీయులతో సంభవించు వివాదముల పరిష్టరణకు మరియొక న్యాయపాలకుడు నియ మింపబడెను. ఇతనిని విదేశీయ న్యాయపాలకుడు (పీటర్‌ పెరి గినస్‌ ) అందురు. న్యాయమూర్తులకు తాము అను నరించదలచిన వ్యహారశకార్య విధానమునకు సంబంధించిన న్యాయ సూత్రములను (ప్రవృత్సము చేయు అధికారము ఉండెడిది, అంతకు పూర్వము వ్యవవోర |ప్మక్రియా విథా నమునందు లేని పరిహారములను కల్పించుట ద్వారా వారు న్యాయశా స్త్రములో మహాతృరమైన పరివ ర్హనలను శెచ్చిరి, ఇట్టి క్రమాభివృద్ధి (క్రీ. పూ. 27 లో రోమన్‌ సా|మా జ్యము ఉద్భవించునంతవరకు సాగాను. అప్పుడే అగస్టస్‌ సీజర్‌ పరిపాలకుడాయెను, (క్రీ. పూ. 44 లో హత్య గావింప బడిన జూలియస్‌ సీజర్‌ అధినేత యొక్క మేనల్లుడే అగస్ట్రస్‌ సీజర్‌. ఇతడు న్యాయపరిపాలనలో కొత్త సంస్క రణలను (వేళ పెన్షను,

(ప్రభుత్వ శాసనములు : సా[మాజ్యము సుస్థిరమగు టతో చక్రవర్తి శాసనాధికారమును చెలాయింపగలిగాను. చక్రవర్తి యొక్క న్యాయ నిర్లయములు డి|క్రీటా' అను నవి, (పశ్నలకు సమాధాన రూపములగు రిస్కీ షా ' అను నవి, (ద్రథాన న్యాయ పాలకుడుగ ఒనగు శాసనములు “ఎడిక్టా” అనునవి, ఉద్యోగస్థులకు ఇచ్చిన ఆదేశములు

విద్యా

“మాండేటా' అనునవి, సంవిధాన సూ[తములు ట్యూషన్‌ లు ' అనునవి, చక్రవర్తి తనయొక్క. నిరవధిక మగు సార్వ భెమాధి కారము నుపయోగించి జేసెడి వివిధ రూపములగు న్యాయసూూత్రములు.

న్యాయశాస్త్ర వేత్తల సంప్రదాయములు : అగస్ట్ఫస్‌ చక్రవర్తి కొందిరు న్యాయశాస్త్ర వేత్తలకు శాస్త్రమునకు సంబంధించిన విషయములలో స్వకీయ అధి పాయములను అధి'కారయుతముగ (పకటించు వాక్కును (పసాదించెను. “శెస్పాన్సా” అను పేరుతో అభి|పాయములు [పామా ణిక న్యాయస్తూత్రముల పటుత్వమును పొంది ఒకవిశిష్ట మెన న్యాయ ఉశ్చాదక ఆధారముగ పరిగణింపబడెను. న్యాయశాస్త్ర వేత్తలలో పొడచూపిన అభిప్రాయ భేద

కాన్‌ సి

ములవలన భిన్న భిన్న సం[పదాయ శాఖలు ఏర్పడుటకు అవకాశము కలి7ాను,

రోమన్‌ న్యాయశాస్త్ర వేత్తలలో లబ్బ[పతిష్టు లయిన వారిలో (ప్రముఖులు: 1. గయనస్‌ అను పండితుడు, ఇతడు డీ శ, 161 లో “ఇన్‌ స్టిట్యూట్స్‌' అను (గంథమును రచించెను. "2, వపీనియన్‌ -ఇతడు కెరికెల్లా చ|క్రవ _ర్హిగావిం చిన (ఖ్రాతృవాత్యను సమర్థించుటకు నిరాకరించినందున చృక్రవ ర్తిచే (క్రీ. శ. 212లో చంపింపబడెను. శి, అల్పియన్‌, మాడెస్టీ నస్‌ అను పండితులు లివ శతాబ్ది మధ్య భాగమున వర్థిల్లిరి. మాడెస్టీనస్‌ కాలానంతరము శెస్పాన్సాల [ప్రాము ఖ్యము తగెను. అప్పటినుండి ప్రభుత్వ శాసనముల చ్వార మున న్యాయ పాలన నిర్వహింపబడను.

రోమన్‌ న్యాయ |క్రోడీకరణ : కాన్‌ నైన్‌ మైన్‌ సార్వ భాౌముడు రాజ్య మేలు కాలమున (|క్రీ.శ. 824-887) క్రై స్తవ మతము అధికారయుతముగా రోమన్‌ సామాజ్యములో అవలంబింపబడెను. రాజధినీ నగరము రోమ్‌నుండి ,బెజ న్దియమ్‌ (కాన్‌ స్టాంటినోపుల్‌) నకు తరలింపబడినది. (డీ. 864 లో వలన్‌ శేనియన్‌ అతని సోదరుడు వలెన్స్‌ సా[మా జ్యమును పంచుకొని వలెన్స్‌ రాజ్య భాగమునకు ఎైజన్టి యమ్‌ రాజధానియాయెను. ts శ, 476లో చార్చేరి యన్‌లు రోమ్‌ను ,కెవస మొనర్చుకొనినప్పుడు రోమ్‌ రాజ ధానిగాగల పశ్చిమ సా(మాజ్యము విధ్వంసము గావింప బడెను. అందువలన చాలాకాలము వరకు పశ్చిమ సామా జ్యముపె రోమన్‌ న్యాయ సంస్థయెక్క (పత్యకు (ప్రభా వము లుప్పమాయెను, చైజ న్టియమ్‌ రాజధానిగా గల తూర్పు సా(మాజ్యభాగము యశారీతిగా సాగినది. (డీ 527 లో సింవానన మారోహించిన స్టీనియన్‌ చక్రవర్తి, రోమన్‌ న్యాయశ్యాస్త్రమును సంహితరూపమున (కోడికరింప జేసెను. తురుష్కులు 14ర్‌కి లో కాన్‌ స్టాంటినోపుల్‌ ను వశ పరచుకొనినప్పుడు రోమన్‌ తూర్పు సా(మాజ్యముకూడ విధ్వంసము కావింపబడను,

రోమన్‌ న్యాయశాస్త్ర పునరుజీవనము : 11, 12వ, శతాబ్దములందు ఇటలీలో గ్లాసేటర్‌ (భాహ్య కారు) లు అని' (సిద్ధి గాంచిన న్యాయశాస్త్ర వేత్తల వలన రోమన్‌ న్యాయ " | వ్యవ స్థ పునరుజ్జీవనము గాంచెను, వారు (గ్రంథములలో " పుటల అంచు (నూర్జిన్‌ )ల యందు వివరణములు (వాస్తు కొనుచుండుటచే గ్లాసేటర్‌ లు అను పేరు వారికి కలిగాను. 16వ శతా బిలో రోమన్‌ న్యాయశాస్తాభ్యాసము యూర ప్‌లో వ్యాపించెను. జర్మనీవారు రోమన్‌ న్యాయసూూత్ర ములను తమ న్యాయ వ్యవస్థలో లీన మొనర్చుకొానిరి. 1816లో ఇటలీయందలి విరోనా అను పట్టణములోని

(గ్రంథశాలయములో నీబులూర్‌ అను చరిత్ర కారునకు ఒక (్రాక (తి లభించెను. ఇది చాలా కాలముగ అపా _ప్టమ యిన గయస్‌ అను రోమన్‌ న్యాయశాస్త్రవే త్తచే రచింప బడి, గయనస్‌ సంహితలని (్రసిద్ధిబిడసిన ఉరద్గింథమని గుర్తిం పబడను. రోమన్‌ న్యాయశాస్తాభినృద్ధి క్రమమున జరి 7ెనో అరయుటకు ఈ[గంథ మెంతయో ఉపయోగపడినది.

రోమన్‌ న్యాయభావన సారాంశము: ఎవరికి ఏది _గప్రదాతవ్యమో దానిని వారికి సమకూర్చుటయే ధర్మ మనియు, దైవ మానుష ధర్మాధర్శ్మవిషయ ద్యోతకమయి నదే న్యాయశాస్త్రమనియు, స్టీనియన్‌, గయస్‌ లయొక్క ధర్మ సంహితల మూలమున తెలియుచున్నది.

జస్టీనియన్‌ భావనలో ముఖ్యమైన న్యాయోవచదేళ ములు మూడు గలవు: 1. బుజా (పవంర్తనము ; 2, ఇతరులకు హోనికలిగించ కుండుట; లి, ఎవరికి చెంద వలసినది వారికి చెందజేయుట, న్యాయము (ప్రాకృతిక మని, జాతీయమని రెండు విధములుగ ఉండును. (ప్రాకృతిక న్యాయము, నైసర్గిక వివేకముపై ఆధార పడి ఉన్నది, ఇది సార్వజనీనము. జాతీయ న్యాయము విశ్వవ్యాప్పము గాక |(ప్రశ్యేకముగ ఒకొక్క |[పజానీక మునకుగాని, దేశవాసులకుగాని వర్తించు చుండును. రోమన్‌ పౌరులకు వర్తించు ప్రశ్యేక న్యాయము జాతీయ న్యాయముల కోవకు చెందినది. దీనిని మూడు విధములుగ విభజించిరి : ly వైయక్తిక న్యాయము ; 2, ఆస్తి సంబంధ న్యాయము ; శి. (ప్రక్రియా విషయిక న్యాయము. రోమన్‌ న్యాయశా(స్త్రములో కొంతభాగము లిఖిత రూపముగ థాసించెను, భాగములో చక్రవర్తి శాసనములు, న్యాయ పాలకుల ఆదేశములు, న్యాయశాస్త్ర వేత్సల అభి పాయములు అనునవి చేరిఉండెను. లిఖిత రూపము దాల్చని రోమన్‌ న్యాయ సిద్ధాంతములు కొన్ని గలవు, ఇవి (పజల చే ఆచార సంపదాయముల మూల మున సంఘమందు ఏర్పరుపబడిన న్యాయములు, జస్టీ నియన్‌ ధర్మసంహితయందు పైన (ప్రస్తావింపబడిన రోమన్‌ దాని యొక్క_ ఉత్పత్తి స్థానములు విపులముగ [పతిపాదింపబడినవి.

చీసీయుల ధర్మభావన

చీనా దేశస్థులు బహు పురాతన నాగరకతకు చెందిన వారు. నాగరకత శె శవావస్థలో ధర్భభావనా బీజ ములు గలవు. భగవంతుడు మానవాళిని సృష్టి ంచునపు డే వారికి వర్తించు ధర్మవిధులనుకూడ ఆదేశించుచున్నాడని “చీనీయులు భావించిరి. మానవాళికి స్వత స్సిద్ధముగ ధర

XI—2

ఒకొక్క.

J న్యాయ భావన స్వరూప స్వభావములు,

ధర్మ భావన యొక్క పరిణామము

పరత అందువలననే ఏర్పడు చున్నదనియు, ధర్మనిర తియే సౌశీల్యమనియు వారి అభి పాయము. [ప్రాచీన చీనా రాజవంశ స్థాపకుడైన “యూ” అనువానికి NES పూ. 2255-2205) సామాజిక సంబంధములను అను శాసించు ధర్భ్మసూ[తములను భగవంతుడు (్రసాదించినట్లు చీనీయులలో ఒక అను(శుతిగలదు. పరాత్పరుని శాసనము లను అనుసరించుటయే మానవాళియొక్క_ ఏ_కెక కర్తవ్య మని చీనాదేశ త్స్వవేత్తయగు మెన్టియస్‌ (క్రీ. వూ. 871 - 289) తలచెను, (ప్రాచీన చీనాదేళ చరితయగు “మె- చింగ్‌”? అను (గంథము ఇట్లు తెలుపుచున్నది :

అనాగరకులగు మానవులు నై తిక నియమములకు సహజముగ లొంగరు. దండనముల వలననే వారిని నియమవంతుల నొనర్పవలయును. కనుకనే దండన సూత్ర ములను కనుగొనిరి, దండన సంబంధ విషయమునకు “ధర్మ” మని నామకరణ _మొనర్చిరి. మానవునిలో ఉత్పన్న మైన ధర్మ - భావన యొక్క. |[పాదుర్భావమును ఇందు గమనింపగలము. నేరములకు శితలను విధించుట (ప్రథమ (ప్రయోజనముగ ధర్మమను భావన అవతరించినట్లు గోచరించును.

ఐచౌషూ అను చరిత్ర గంథము చౌ” రాజవంశము (క్రీ. పూ. 1247-1184) ను అభివర్ణించుచున్నది, చౌ కుంగ్‌ అను రాజన్యుడు 50 రాజ్యములను జయించి, సా(మాజ్యమును స్థాపించినట్లును, భూమిని దున్నెడి కర్షకు నికి, సామాట్టయిన తనకు మధ్య సామంతులను నియో గించి సామంత భూస్వామ్య పద్ధతిలో విశాల సా|మాజ్య మును పరిపాలించినట్లును, ఆ|గంథము వలన శెలియు చున్నది. * పరిపాలన (ప్రారంభించిన తర్వాత నాలుగు సంవత్సరములకు ఒక వసంత బుతువునందు నృపాలుడు న్యాయశాస్త్ర వేత్తల గావించి, అప్పటి న్యాయసూత ములను కోడీకరింపమని ఆజ్ఞాపించెను. వారు తొమ్మిది (పకరణములలో సంపుజీకరించిన న్యాయ సంహితను అనతి కాలములో సమర్పించిరి " అని [గంథము వక్కాణించు చున్నది. [ప్రకారము మానవులచే అనుష్టింవ బడ వలసిన విధులు వివిధ ధ్యాయములుగ వ్యవస్టీ కరింపబడెను* వ్యవస్థా[క్రమము నే న్యాయసంహితీకరణము అందురు. చీనీయుల భావనలో న్యాయము ఈశ్వరాజ్ఞగ తొలుదొ ల్ల ఉద్భవించి, తుదకు రాజుయొక్క_ ఆజ్ఞ పరిగణింపబడినది.

యూదుల ధర్మ భావన

చీనీయుల నాగరకతవలెనే యూదు నాగరకతకూడా కడు (ప్రాచీనమైనది. సుమారు (క్రీ, పూ. 1900 (పాంశ

g

ధర్భ భావన యొక్క_ పరిణామము

మున యూదు జాతివారు కర్షక వృత్తి జీవనులై, ఈజిప్టు దేశములో ఒకభఛాగమును కోమించుకుని ఉండిరి. ఈజిప్టు చేశపు రాజులగు “ఫారో” ఆధిపత్యము pe వీరణగ ద్రొక్కబిడి ఉండెడివారు. యూదు జాతిలో * మోనెన్‌ ' అను ఈశ్వర |పేరిత (ప్రవక్త |క్రీ. పూ. 1571 సంవత్సర మున జన్మించెను. ఆనాటి ఫారో ఆజ్ఞ [ప కారము యూదు లలో పుశ్లైడు |ప్రతిపురువ శిశువు వధ్యమానుడై నందు వలన మోసెస్‌ కూడ మృత్యువాతబడవలసి యుండెను. కాని అతన్చి తల్లి యొక్క బుద్ధి సూత్ముతవలన రకింపబడి రాకొమరితకు దత్సపు|తుడా యెను. కొంతకాలమునకు తన జన్మ రవాస్యమును తెలునుకొని, భగవచ్వాణిని శిరసా వహించి చానిసత్వమునుండి యూదులను విముక్తుల జేయ పూనుకొనెను. 80 సంవత్సరముల యోవృద్ధుడె మోసెస్‌ ఈశ్వరాజ్ఞను ఫారోకు తెలియజెప్పి, యూదు లకు స్వాతం[త్య మివ్వవలసినదిగ కోశెను, ఫారోచక్రవ ర్తి "అందుకు నిరాకరింపగా, దేశములో వెంట వెంటనే దశవిధ అరిష్ట్రములు పుట్టి (ప్రజలను పీడింవదొడ ను. అంతట తన ఎడల ఏర్పడిన ఈశ్వరా[గవామునకు వెరచి, యూదు లను విముక్తుల నొనరించుటకు చక్రవర్తి సమ్మతించెను, మోసెస్‌ సినాయ్‌ పర్వత (ప్రాంతమునకు తన [ప్రజలను నడిపించుకొని వెడలెను. ఇచటనే ధర్మమునకు సంబంధిం చిన పది ఆదేశములను (ఇన్‌ కమాండ్‌ మెంట్స్‌) ఈశళ్వ రుడు మోసెస్‌కు (ప్రసాదించెను. * దొంగిలించరాదు, వ్యభి చరించరాదు” మొదలగు నిషేధములతో మోసెస్‌ పేర బర గాడు ధర్శసంహిత ఇదియే. ఇట్లు [పజలయందు ధర్మ పరత గలుగ కేసి వారిని కానాన్‌ (ప్రదేశమునకు తరలించు కొనివెళ్ళి, నెబో పర్వతా(గమునుండి వాగ్గత్స, భూమియన బరగు (ప్రదేశమును చూచి, తన 120 ఏట మరణిం చెను, వై.) స్పవుల మత |గంథమగు బైబిల్‌ నందలి మొదటి ఐదు (పకరణములు సెన్‌ టాటార్స్‌ అనుపేర (పసిద్ధిగనినవి మోనెస్‌ చే రచింపబడినవిగ పరిగణింపబడుచున్న వి.

ఈశ్వరాజ్ఞ యే న్యాయము లేదా శాసనము అని యూదుల సిద్ధాంతము. ఈశ్వరుడు తమను ఈజి జిప్టు పారతం|త్య మంధముటకుండి రక్షించి, వాగ్గత్త (వచేళ మునకు (|పోమిస్‌డ్‌ లాండ్‌) తరలించి “వాత్సల్యము జాపినందున ఈశ్వర (ప్రతిపాద్య న్యాయమునకు వినములె. ఉండుట తమ విధ్యుకృ ధర్మమని యూదులు తలంచిరి, (క్రీ శ* 70వ సంవత్సరమున రోమన్‌ చక్రవర్తియగు హేడియన్‌ యూదుల ముఖ్య పట్ట ఇమగు ఉరూ సెలెమ్‌ను విధ్వంస మొనర్చుటతో చరితయందు యూదుల జొన్న త్యము సమసిపోయెను*

10

మహమ్మదీయుల ధర్మ భావన

మానవుని (పవ ర్హనకు సంబంధించిన “హుకుమ్‌ ' లేదా ధర్మము భగవంతునినుండి వచ్చిన సందేశము (కితాబి) ద్వారా ఏర్పడినదని మవామ్మదియులు భావించిరి. ఈశళ్వ శేచ్ళా ప్రకటనయే న్యాయమునకు మూలము. భగవచదా చేశానుసారము గాబియల్‌ అను దేవదూత అరేవి యాలో మహామ్మదు !పవకృకు దాదాపు 26 పండ్ల కాలము ఈశ్వరేచ్ళను గూర్చి ఉపచేశించెను. ఉపదేశము “ఖురాన్‌' మత (గ్రంథ మయినది. అది ఛందో బద్ధమై (ఆయాట్స్‌) (ప్రకరణములుగ (సుర స్‌ విభాగిశమై యున్నది నంపూర్ణ మత వ్యవస్థ నేగాక న్యాయస్తూ[తము లను కూడ |పవచించు (గ్రంథము “ఖురాన్‌”, సాంఘిక సమస్యలను పరిష్కరించుట కె రూపొందింపబడిన న్యాయ సూత్రములు ఖురాన్‌ లో పద్యరూపములో నిబంధింవ బడినవి. ఉదాహారణకు: ఖురాన్‌చే వడ్డీ వ్యాపారము, జూదము నిషేధింపబడినవి. కాలములో సంఘమందు గల బహువత్నీత్వము వంటి ఆశేపణీయ ఆచారములు (ప్రస్థావించబడినవి. నలుగురు భార్యలుండగ పురుషుడు మరి ఒక ప్రీని వివావామాడరాదని సిద్ధాంతము చేయబడెను,

సమాజమునందు స్రీ)కి ఉండెడి న్యాయ ప్రతిపత్తిని సముద్ధరించుటకు, వారసత్వ సమస్యలను పరిష్కరించు టకు, అవయనస్కు.ల సంరతణమునకు శకావలసిన నూత్ర ములు ఖురాన్‌ నందుగలవు.

భగవంతుడు ఉచ్చరించిన పదజాలమే “ఖురాన్‌ * అని మవహామ్మదీయుల విశ్వాసము. ఆదిలో ఖురాన్‌ శిలాఫలక

(గ్రంథము ఖర్జూర పతముల పై లిఖింపబడను, ములపై చెక్క_బడెను, పఠితలచే కంఠస్థము చేయబడెను. (క్రీ శ. 6కిలి లో మత |పవకృయగు మహమ్మదు నిర్యాణ మొందెను. అబూజాకర్‌ మొదటి కలీఫాగా మహామ్మ దీయులకు అధిపతిగ ఎన్నుకొనబడెను. మవామ్మృదు మత |పవకృకు లేఖకుడుగ పనిచేసిన జాయిద్‌ అనువానిచే అబూ బాకర్‌ ఖురాన్‌ పద్యములను సంకలనము చేయించెను, పవక చనిపోయిన మూడు నాలుగు నంవత్సరములలో పని పూర్తి ఆయెను. ఐనను పలు తెరగులెన పాఠాంత రములు అప్పటికే ఏర్పడెను, అందువలన మూడవ కలీఫా అగు ఉత్‌మాన్‌ జాయిద్‌ చేతనే (ప్రామాణిక పాఠములను' తయారుచేయించి, ఇతర పాఠములను నాళము చేసెను. రీతిగ నేటివరకు ముస్టిమ్‌ (ప్రపంచమునకు ఒక క్రమమై నట్టియు, విశ్వసనీయ మైనట్టియు “ఖురాన్‌ (ప్రతి లభ్య మగుచున్నది.

(ప్రవక్త |కీ. శ. 622లో మదీనాకు పయనమ య్యను, నసంవత్సరమునే మహమ్మదీయ శకమునకు (ప్రారంభ ముగ గణించుట జరిగినది. అప్పటినుండి 11 సంవత్సర ములకు (హిజిరీ 11 సంవత్సరమున) [పవ క్క గతించెను. హిజిరీ 11-14 సంవత్సరములలో (పథమ సంపూర్ల్ణఖురాన్‌ [వాత ప్రతి సిద్ధమా యెను. ఇందు మవామ్మదీయ ధర్మ భావన విదితమగుచున్నది. ఖురాన్‌ కేవలము భగవంతుని వాక్‌ నముచాయము. మహమ్మదీయులు [పవ క్క యొక్క సూక్తులను (హోదిక్‌) కూడ విధులుగా (గ్రహించిరి, ఇవి భగవశక్చేరితుడై మవామ్మదు (ప్రవక్త ధర్మమునకు సంబం ధించిన విషయముల పె సల్పిన (ప్రకటనలు, ప్రవక్త యొక్క ఉపదేశములు (|పీసెఫ్ట్‌) మట్టుకు అతని మాటలలోనే ఉంచబడెను, హిజిరీ 164లో జననమందిన ఇమామ్‌ హాని బాల్‌ అను ధర్మశా(స్ర్రవేత్త 50,000 అనుశుతులను సంపుటీకరించెను.,

కాల|కమమున ధర్మసం|ప దాయములు ఏర్పడినవి. సున్నీ శాఖీయులలో సంప్రదాయము లున్నవి. మవామ్మదు మరణానంతరము కలీఫా అను అధిపతిని ఎన్నుకొను వాక్కు మవామ్మదీయులకు ఉన్న దని వాదించెడు వారు సున్నీ శాఖీయులు. కలీఫాపదవి ఎన్నికల ద్వారా లభించెడిది కాదనియు (ప్రవక్కయొక్క కుటుంబములోని వారల కే వదవి పరిమితమై ఉండవలె నని వాదించెడు వారు షియా శాఖీయులు, మహమ్మదు (పవక యొక్క అల్లుడగు “ఆలీ” (ప్రవకృనస్థానే కలీఫా అగుటకు వారసత్వపు వాక్కు కలవానిగా షియా శాఖీ యులు థావింతురు. .

నున్నీశాఖోయులలో అతి ముఖ్యమైన సిద్ధాంత సంప్ర దాయమును నెలకొల్పినవాడు అబూహనీఫా (జననము హిజిరీ 80) ధర్మమునకు సాద్భశ్య సిద్ధాంతమును ఆధార ముగ గు ర్తింపవలయునని వానీఫా వాదము. స్థానిక ఆచా రములను (యురఫ్‌ ) కూశ అతడు గుర్తించెను. మాలిక్‌ అనునతడు మరియొక సున్నీశాఖియ సం(పదాయ[నష్ట్ర, . ఇతడు మదీనాలో హిజిరీ 95 సంవత్సరమున జననము నొండెను. ధర్భ శాస్త్రజ్ఞుల ఏక వాక్యత (ఇజ్యా) ధర్మము నకు పునాది అని వచించినది ఇతడే. మాలిక్‌ యొక్క. శిష్యులలో ఒకడెన షాఫీ మరియొక సం పదాయమును పొదు కొల్పెను. అతడు మత (పవక్షయొక్క పితా మహుని సంతతికి చెందినవాడు, మాలిక్‌ కంఇును మిన్నగా ధర్మశా(న్త్రజ్ఞుల సర్వానుమతికి ఇతడు (పవక్క యొక్క ఆప్తవచన ఆధారనుల కంశును ఎక్కువ ప్రాధాన్యతను సంతరించెను. “నా అనుయాయులగు ధర్మ శాస్త్రజ్ఞులు

అటివి నాలుగు టు

ll

ధర్మభావన యొక్క పరిణామము

ఎన్న డైనను ధర్మచ్యుతిజరుగుపట్ల ఏకీభవించుట అసనంభ వము: అని (పవక్క ఆప్రవచనము. నాలుగవ సున్నీ సం[పదాయ స్థాపకుడగు ఇమామ్‌ హోనిజాల్‌ బాగ్దాద్‌ లో హిజిరి 164 జన్మించెను.

హిజిరి 11 తాబ్దిన మొగల్‌ సా[మాజ్య చక్రవర్తి జారంగజీబ్‌ ఆజ్ఞానుసారము మవామ్మదీయ న్యాయ సూత్ర ములకు పెన్నిధియగు ' ఫాశ్వా అలంగిరీ అను (గ్రంథము వెలువడినది, (బిటివ్‌ వారి పరిపాలన కాలములో మవామ్మ దీయ కకిదారుల ఉపయోగమున కె. ముస్టీమ్‌ న్యాయ శాస్త్రములను అనువదించు అవసరముకలిగాను. అపుడే వోమిల్లన్‌ పండితుడు హపెదయా అను ఉద్గంథమును అనువదించెను. అరవభ్బీలో ఉన్న మాతృ్ళకను పారశీక భాషలలోనికి అనువదింపచేసి, అనువాదమును ఆధార ముగా గొని హామిల్టన్‌ ఆంగ్లానువాదమును కూర్చెను, “ఫాశత్వా అలంగిరీ ని జెయ్‌లీ పండితుడు ఛాపాంతరీకోర ణము గావించెను. అందుల శే దానికి * బెయ్‌లీ సం గవహాము అనిపేరు కలిగినది.

పరాత్పరుని ఆజ్ఞావాక్కులు, మవామ్మద్‌ |ప్రవకృకు గ్రవణ గోచరమై అతనిచే ఖురాన్‌ నందు (గంథ రూపముగ (ప్రయుక్క మైనవనియు, అపౌరుషేయములగు [పయు క్లాంశములే న్యాయావళి అనియు మహమ్మదీయుల అభి ప్రాయము. న్యాయ సూ(తములను అనుసరించి న్యాయ నిర్ణయము చేయవలెనేగాని, నూతనముగ అట్టి నూత్రము లను రాజ్యాధిపతి సృష్టింపవచ్చునను సిద్ధాంతమునకు వారి న్యాయ భావనలో తావులేకపోయెను. అందువలననే వారి న్యాయశాస్త్రములో మార్పు జేయుట క్ష సాధ్య మైనది.

(టిబిష్‌వారి ధర్మ్కభావన

జాలియస్‌ సీజర్‌ సాధించిన విజయమువలన ఇంగ్లండు రోమన్‌ సా(మాజ్యములో అంతర్లీనమై, రోమన్‌ లచే పెక్కు. శశాబ్దములు పరిపాలింవబడెను. కాలములో కుక్‌ న్యాయ సరళియే ఇంగ్లండులో మాహు.ు. డీ: శ, 407 లో అనాగరక జర్భన్‌ల దాడుల వలన రోమ్‌ నగరమునకేే ముప్పురాగా, దానిని రకించు కొనుటకు రోమన్‌లు ఇంగ్లండును ఖాళీ డేసివెళ్ళిరి, డీ: రవ శతశాల్షిన ఆంగ్లోసాక్సన్‌ తెగకు చెందిన జర్మన్‌ జాతులు ఇంగ్లండు పె దాడులు సలిపి ఆక్రమించినవి, వారు నెలకొల్పిన అధినియమములు ఆల్‌ (ఫెడ్‌ మహారాజుచే కూర్చబడిన సంహితలో గలవు,

నార్మన్‌ లు ఆంగ్లోసాక్సన్‌ లను 1066 లో జయించిరి* వారు ఇంగ్లండులో సామంత భూస్వామ్య పద్దతి EE

|[పవృత్త

ధర్భ్మభావన యొక్క పరిణామము

"పెట్టిరి. పద్ధతిలో భూస్వాములు న్యాయపాల నాధి కారముకూడ నిర్వహించుచుండిరి. పెద్ద భూస్వాములు తమ కెలుదార్హ్ల కొరకు న్యాయస్థానములను నిర్వహిం చెడివారు. * మెనోరియల్‌ కోర్టులలో భూస్వామికి చెందిన మేనర్‌ (అ(గహారము) నందలి (ప్రత్యేక స్థానీ యాచారములను అములుపరచుట జరి గాడిది. భూ స్వామ్య పద్ధతియందు రాజే రాజ్యమందలి భూముల కన్నిటికి అధి పతి. అతడే అంతిమశాసన నిర్మాత.

స్టూవర్డ్‌ వంశీయులగు రాజులకును, శాసన సభకును ఉభయులలో ఎవరికి శాసన నిర్మాణమున అంతిమాధి కారము ఉండవలెనను విషయమున 16వ తాబిలో వివాదముద్భవించిన సందర్భమున న్యాయథావన స్వరూప నిశిత పరిశీలన చేయవలసిన అవసరము కలి7ను. హోబ్స్‌ (1588 - 1679) అను ఆంగ్ల త్స్వ్వశా(స్ర్రవేత్త 1651 లో (ప్రచురించిన “లెవియేథన్‌ అను (గంథమున రాజ్యత త్వ మును (నేచర్‌ ఆప్‌ ది స్టేట్‌), రాజకీయాధి కారమును గురించి చర్చించెను. [ప్రజలు తమలో తాము చేనుకొనిన సామాజిక ఒడంబడిక చ్వారా (ప్రభుత్వ అధికారము ఉత్పన్న మగుననియు, దీనినే సర్వసశత్తాకము లేదా సార్వ భౌమాధికారమని వేర్కొనదగును అని హోబ్స్‌ పండితుడు నిర్భయించెను, అధికారమునకు అవధులు లేవు. సామా జిక ఒడంబడిక మూలముగ సార్వ భౌమాధి కారమును చేపట్టిన పాలకునికి పాలితులెన [పజలపై అశేష శాన నాధికారము కలుగును. అధికారమును పురస్కరించు కొని పాలితులకు ఏది, ఆచర్యమని విధించునో అయ్యది న్యాయమని హాబ్స్‌ నిర్వచనము చేసెను. శాననము నకు పాలితులను బద్భ పరచగల కిని (ప్రప్రథమ సామాజిక ఒడంబడిక యే - ఒనగూర్చుచున్నదని హోబ్బ్‌ సిద్ధాంతీక రించెను. స్టూవర్డ్‌ వంశపు రాజుల తమ ఇష్టానుసారముగ అ(క్రమపాలన చేయుటను గూడ వోబ్స్‌ తన సిద్ధాంతమును ఆధారము చేసుకొని సమర్థించెను. ఇంగ్లండును పరిపా లించిన రెండవ ఛార్లెస్‌ నింవానన మధిష్టింపక పూర్వము యువరాజు దశలో ఉన్నప్పుడు హాబ్స్‌ అతనికి ఆధ్యాపకు డుగ ఉండిన సంగతి గమనార్లము. నిరంకుశ త్వమును సమర్థించు సిద్ధాంతమును |ప్రతిపాదించుటలో హాబ్స్‌కు శాస్త్ర పరిశీలనకన్న స్టూవర్డ్‌ రాజుల నిరంకుశాధి కార సమర్థనమే (ప్రధానమైన ఆశయము అని తోచుచున్నడి,

జాన్‌ లాక్‌ (1682-1704) పండితుడుగూడ సామాజిక ఒడంబడిక వలననే ప్ర ప్రథమముగా సార్వ భామాధి కారము ఉద్భవిల్లైనని అంగీకరించెను. కాని అధికారము పరిమిత మైనది. ప్రజల ఆస్తిని కాపాడుటకు, వారి వ్యవహార కాం

డను క్రమబద్ధ మొనర్చుటకు అనువైన న్యాయశాసననము లను అమలువరచుటకు మాత్రమే అధికారమును విని యోగించవచ్చును. ప్రజాహిత కార్యములకు ఉపకరించు నంతవరకు మా[తము (ప్రభుశ్వాధి కారమును తనుపయో గింపవచ్చుననియు, ప్రజల స్వేచ్చా స్వాతం త్యములను సువి స్తత మొనర్చుటకు న్యాయము జఉద్దేశింపబడినదిగాని, వారి స్వేచ్ళలను నిరోధించుటకు కాదని లాక్‌ పండితుని అభిప్రాయము.

స్టూవర్డ్‌ (ప్రభుత్వమును పతన మొనర్చిన (1688) ఆంగ్ల విప్పవమును లాక్‌ పండితుడు సమర్థించెను, ఆంగ్ల విస్థవ ఫలి తముగ సంవిధానబద్ధ పరిమిత రాచరికము ఇంగ్లండులో స్థాపితమయ్యను. పార్ల మెంటు ఆధిపత్యమునకు అధీనమై విలియమ్‌, అతని రాణి మేరీ, సంయుక్క పాలకులుగ ్రిటిష్‌ సింహానన మధిరోహించిరి. వీరి పరిమితమైన, రాజ్యాంగ బద్ధమైన సార్వ భౌమాధికార సమర్థనమే లాక్‌ పండితుని ముఖ్య లత్యుమని తోచుచున్నది.

ఆంగ్లేయ న్యాయసూ|త్ర భాష్యములు (కా మెంటరిీస్‌ ఆన్‌ ది లాస్‌ ఆవ్‌ ఇంగ్లండు) అను (గ్రంథములో జాక్‌ ద్లేన్‌ (1728 = 1780) పండితుడు న్యాయమును ఇట్లు నిర్వ చించినాడు: “న్యాయమనగా రాజ్యములోని సార్వ భౌమిక శక్తిచే ధర్మము (,కెట్‌) ను ఆరేశించుచు, అధర్మము (కాంగ్‌) ను నిషేధించుచు పౌరుల (ప్రవర్తనను ని,ర్రేశించు అనుశాసనము.” జ్లాక్‌ న్లన్‌ పండితుడు [ప్రాకృతిక న్యాయ సూత్రములు భగవంతునిచే అనుశాసింపబడినందున మాన వులచే సృజింవబడిన న్యాయావళికం టు మిన్న అనియు, |[పాగను పైేయములు అనియు ఛావించెను. కాని, జెంశామ్‌ (1748 - 1882) అను న్యాయశాసస్ర)వే త్త భగవర్‌ (ద్రసా దిత [పాక్ళతిక ధర్భ్మములకు విరుద్ధమైనను, సర్వసత్తాక ప్రభుతచే అనుశాసింవబడిన న్యాయావళియే అవశళ్యపాల నీయము అని నిరూపించెను. లండన్‌ యూనివర్సిటీలో (ప ప్రథమముగ న్యాయశాస్తాచార్యుడుగ ఉండిన ఆస్టిన్‌ పండితుడు (1790-1859) కూడ అభి పాయమును బల పరచెను. ఇంగ్లండులో సర్వసశ్తాక [ప్రభుత పార్ల మెంటు అని పిలువబడు శాసనసభకుగలదు. పార్గ మెంటుచే నిర్మిత మైన న్యాయావళికి చట్టములు లేదా అధినియమములు అనిపేరు. పార్షమెంటు శాసన నిర్మాణశ క్కికి ఎట్టి అవధులు లేవు. అందుల కే (ఫెంచి తత్త ్వువే త్తయగు డిలామే ఇట్లు చమత్క_ రించెను : (టిటిష్‌ పార్ల మెంటు పురుషుని స్ర్రీగను, త్రీని పురుషునిగను మార్చుట మినవోగా పని నై నను చేయుటకు శక్తికలిగి ఉన్నది.” పార్ల మెంటు ఎట్లు తలచిన అట్టు (ప్రజాాప్రవ ర్హనను శాసించి అధినియమ నిర్మాణము చేయ

12

"4 మొదటిది,

వచ్చును. దానీన్యాయ సృజనాళ క్తి కి ఎట్టి ఆటంకములు గాని పరిమితులుగాని లేవు,

అమెరికన్‌ల ధర్మభావన

అమెరికన్‌ లు 1776 లో ్రటిష్‌ వారి పరిపాలనను ధిక్క_ రించి తమ స్వాతంత్యమును |పకటించుకొనిరి. జారి వాషింగ్‌టన్‌ యొక్క నాయకత్వము క్రింద స్వాతం|త్ర్య సమరములో విజయమునంది, తమ స్వాతం త్యమును సునంఘటిత మొనర్చుకొనిరి. 1787 లో నంవిధాన సభను దానిచే అమెరికన్‌ సంయుక్త రాజ్య

సంవిధానము రూపొందింపబడెను, తదనుసారముగ శాసన నిర్మాణము చేయుటకు కాంగసు” అను (పజా పరిషత్తు శాఖకు “ఎగ్సిక్యూటివ్‌ ' అధినేతగ ఉండుటకు (పెసిడెంట్‌ అను బిరుదమును వహించు అధి సంవిధానమును వ్యాఖ్యానించి, వివాద ములను వరిష్కరించుటకు స్నుపీమ్‌కోర్టు అను ఉన్నత న్యాయా లయము ఏర్చాటుగావింపబడెను. స్నుపీమ్‌కోర్టు న్యాయ మూర్తులలో విశ్వవిఖ్యాతి గాంచిన (సిద్ధ న్యాయశాస్త్ర

ఏర్బాటుచేసిరి,

కార్యని ర్వాహక

కారి,

సివిల్‌ (ప్రక్రియా పరిణామము విద్వాంసుడగు ఆలివర్‌ వెండల్‌ హోమ్స్‌ ఒకానొక ఉప న్యాసనములో ఇట్లు [పనంగించెను : న్యాయాలయములు విధముగ నిర్ణయములను చేయవచ్చునని ముందుగ చెప్పు జోన్యములే న్యాయములు, దీనికి మించిన సారము న్యాయథావనలో లేదు ”. (పనంగములో అమెరికన్‌ న్యాయభావన విస్పష్టముగ ఉన్నది. న్యాయాలయ నిర్ణయ ములను న్యాయమునకు పునాదిగ పరిగణించుళకు ఛావన యందలి విశిష్టత, అమెరికా కాజ్యాంగమునకు విరద్ధ మైన అధినియమములు, అమెరికాలో చెల్ల నేరవు. వివాదము సంభవించినపుడు అధినియములను రాజ్యాంగమను గీటు రాతిపై పరిశీలించి తదనునంగతముగానిచేో అధినియ మములు చెల్లనేరవు అని తీర్మానించు హక్కు అమెరికా యందు న్యాయాలయములకు గలదు, కనుక (ప్రజా పరిషత్తునుండి ద్రభవించెడు అధినియమములు న్యాయ మూర్తుల నిర్ణయముల వలన కొన్ని సమయములలో రద్దగుచున్నవి. అందువలననే అమెరికాలో న్యాయాలయ ముల నిర్ణయములు న్యాయభావనలో అత్యంత [ప్రాముఖ్య మును పొందినవి. జి. సె. వి. ను రా

సివిల్‌ (షృక్రియా పరిణావుము

ప్రవర్యనీయము శాని న్యాయము మిథ్యా బిభీషిక. హెరింగ్‌ అను జర్మనీ ధర్మశా(స్ర్రజ్ఞుడు అట్టి న్యాయ మును జ్యలించనేరని అగ్నితో పోల్ళెను. సామాజిక సుసం ఘటిత శక్తిచే (ప్రవర్త నీయత ఆపాదింపబడిననే ఒక నియ మము న్యాయమని పేరొనదగు స్థాయిని పొందగలదు. న్యాయానుష్టాపనకొరకు న్యాయాలయములు ఏర్పరుప బడినవి. న్యాయనిర్వవాణ |ప్రక్రియాపటిష్టతను ఉపలతించి సమాజము యొక్క నాగరకత స్థాయిని ని ర్ల యింపవచ్చును. "న్యాయ నిర్వహణా విధానము సాంఘిక వ్యవస్థ యొక్క నాగరకతకు దర్పణము వంటింది.

న్యాయాలయముల ద్వారమున న్యాయావళిని (ప్రవృత్త మొనర్చుటచే సిద్ధించు [ప్రయోజనములు శెండు గలవు, ఏదేని ఒక పరిహారమును వాది పొందుట; శెండవది, ఏదేని ఒక దండనమునకు (ప్రతివాది గురి అగుట. (ప్రతివారి ( ముద్దాయి) ని దండించుటయే ముఖో ద్దేశ ముగాగల (ప్రక్రియా విశేషము (క్రిమినల్‌ (ప్రక్రియ అనియు, వాదికి పరిహార మొసగుటయే ధ్యేయముగాగల (ప్రక్రియ సివిల్‌ (ప్రక్రియ అనియు వ్యవవారింతురు,

ప్రగతి మార్గమున పయనించు మానవుడు వివిధ దళ లలో అవలంబించిన సివిల్‌ ప్రక్రియా విధానములను పరి శీలింతము.

13

రోమన్‌ల (షృక్రియా విధానము : రోమన్‌ న్యాయ శాస్త్రమును (క్రోడీకరించిన స్టీనియన్‌ చక్రవ ర్తి “న్యాయా ధిపతి ఎదుట తమకుచెందవలసిన పరివోరమున కె కషిదారులు వ్యాజ్యమును తెచ్చిన, అది సివిల్‌ అభియోగచర్య అని పరిభాషించెను. అభియోగచర్యలను నిర్వహించు పద్ధతులు ద్వాదశ ఫలకము లుదయించినకాలము మొదలుకొని జస్టీ నియన్‌ కాలమువరకు డ్రమక్రమముగ పరిణతినిపొందెను, పరిణామములోని మొదటి దశను ద్వాదశ ఫలకముల యందు వివరింపబడిన (ప్రక్రియాకాండయందు గాంచ వచ్చును, ద్వాదశ ఫలకములయందు వ్యవహార ప్ర కియకు నాంది కోర్టు జారీచేయు * సమను' అను శాఖీదు. సమను ఉద్దేశము (ప్రతివాదిని కోర్టుకు రప్పించుటయే, [ప్రతివాదిని న్యాయస్థానమునకు రప్పించెడి జాధ్యత వాదిది, అవసర మైనచో వాది తన స్నేహితుల సహాయమును తీసుకొన వచ్చును. “వాది న్యాయస్థానమునకు రమ్మని పిలచినచో (పతివాది వెళ్లవలెను. అట్టు (పతివాది వెళ్లనిచో సాకు లను పిలిపించి బలాక్మారముగ నెన [పతివాదిని వోజరు చేయవలయును, అతడు” పారిపోయిన పట్టుకొనవలెను. (ద్రతివాది వృద్ధుడు, లేదా రోగియెన వాహానమును ఏర్పా టుచేయవలెను. అతడు అక్కరలేదనిన మానవచ్చును”, ఇది సమను విషయములో చ్వాదశ ఫలకముల వివరణ.

సీవిల్‌ (ప్రక్రియా పరీణామము

విచారణ : సమను తర్వాత అధభియోగ విచారణ (ప్రారంభమగును, ఇందు మొదటి భాగము “(పేటార్‌ ; అను అధికారి ఎదుట జరిగాడిది. ఒక ఉదావారణ వలన ఇది విశగమగును. ఇద్దరు పౌరులు ఒక చానిస్సపె స్వామిత్వ వాక్కును గురించి వివాదపడిరి, ఉభయులు గ్రేటార్‌ సమక్షమునకు పోదురు. ఒక చెత్త ముతో చానిసను వాది (ప్రతివాదులు స్పృశించెదరు. బెత్సము బల్లె మునకు పత్యామ్నాయము ; వారి యాజమాన్యమునకు చివ్నాము* దానితో చానిసను స్పృశించిన పిదప వాది (పతివాదులు ఒకరి తర్వాత ఒకరు “ఇతడు నా చానిస, నేను అతనిపై జెత్తమును మోపి నాను” అని అనెదరు. చర్య వారు ఉభయులు పోరు సల్పుటకు ఉద్యుక్తు లై నట్లు సూచించును; వారికి గల వివాద హేతువును (ప్రక టించును, న్యాయస్థానములు లేని అనాగరక రోజులలో బల్లెములతో పోరుసల్సి వివాద మును పరిష్కరించు కొనెడివారని మనము ఊహింప వచ్చును. చర్య తర్వాత న్యాయాధీళుడు వాది (పతి వాదులతో చానిసను వదలుడని చెప్పును. అంతలో వాది (పతివాదులలో ఒకడు 50 ఆస్‌ లనబడు రోమన్‌ తామ నాణెములను పణముగ ఒడ్డుటకు తన సంసిద్ధతను శెల్సి |పతిద్వంద్విని సవాలు చేయును. పణమును “స్మాక్ర మెంటమ్‌ ' అందురు. వివాద[గస్త మైన ఆస్తి వెయ్యి ఆస్‌ విలువగలదె నచో ఐదువందల ఆస్‌లు సా|క్ర మెంటమ్‌గా ఒడ్ల వలెననియు, అంతకు తక్కువ విలువగలదై నచో సా|క్ర మెంటమ్‌ ఏబది ఆస్‌ లనియు, ద్వాదశ ఫలకములలో చెప్పబడినది, సా|క్ర మెంటమ్‌ను వాది ప్రతివాదులు ఉభయులు (పేటార్‌ యొద్ద చెల్చింతురు. ఎవరివాదము వీగిపోవునో చారు తాము చెల్లించిన సా|క్ర మెంటమ్‌ను వదలుకొనవలెను, సా|క్రమెంటమ్‌ను ధరావతు చేనుకొని (టార్‌ వ్యవహార పరిప్కారార్థమె, న్యాయని ర్థేతవద్ద కు కతిదారులను పంపును. వివాద[గస్తమైన వస్తువును న్యాయని న్థేత ఎదుట హాజరు పరచవలెను, స్థిరాస్తి వివా చాంశ మైనప్పుడు లాంఛన|ప్రాయముగ వోజరు పెట్టుదురు. ఉదా: ఇల్లు వివాదాంశ మైన, ఇంటియొక్క-_ పెంకును చెచ్చి కోర్టులో హాజరు పరతురు. న్యాయని ర్లేత విచారణ సల్సి వాది (ప్రతివాదులలో ఒకరు సా క్రి మెంటమ్‌ను గోల్ఫోయినట్లు తీర్పుచెప్పును. వివాదమును రించు చున్నందుకు, సా|క్ర మెంటమ్‌ను (ప్రభుత్వము తీసు కొవెడిది,

ద్వాదశ ఫలకములందు ప్రతిపాదింపబడిన అభియోగ (ప్రక్రియా విధానము యావత్తు న్యాయోత్ప త్రి చరితను

వారు

పరిష్క

నాటకముగ మనముందు |ప్రదర్శించినట్లున్నది. రోమన్‌ లు అభియోగకాండను శెండవ దశలో కొనిరి. రెండవ దళలో (ప్రతికతిని కోర్టు ఎదుట సోజరు పరుచుటకు కొన్ని ఉపె౭యములను కనుగొనిరి, సమనును ప్రతివాది నిరాకరించినచో చాని చరాస్మిని ప్రుచేసి వి|క యించు అధికారమును న్యాయాలయమునకు ఒసంగిరి, (పతివాదిని హాజరుపరుచు బాధ్యత వాదిది కాదనియు, న్యాయాలయముచే అనియు |గహించిరి. సంస్కారిత వ్యావహారిక [పక్రియాకాండను ఫార్ము ్యలరీ (పానీజర్‌ * లేదా నిర్దీ (ప్రక్రియాకాండ అందురు. డినిలో కూడ జరుగ వలసిన వివాదము శెండు భాగములుగ ఉండెను. మొదటి భాగము గ్రేటార్‌ వద్దను, రెండవ భాగము న్యాయ నిర్లేత వద్దను జరుగవలసి ఉండెను. పేటార్‌ సనమతములో కడి దారులు తమ వివాదమును విధముగ న్యాయ నిర్హేతకు నివేదింపవలెనో శతేల్నుకొందురు. ఒడంబడిక నిర్గీత వివాద పత్రికపై. (పాయబడెడిది. ఒడంబడికనే '* ఫార్మురలా . అనియు “ఫార్ములా” (్రాతిపదికగ గలదగుటచే (క్రియను ఫార్ము గ్ర్రలరీ (పాసీజర్‌ అనియు వ్యవవారించెడి వారు. అభియోగమునకు సంబంధించిన వాదములను ఇద మిద్ధమని నిర్భయించుకొను శే ఫార్ములా యొక్క ఉద్దేశము. దినివలన ఒక ముఖ్యమగు ఫలితము సిద్ధించును,

సంస గై-రించు

అది ఏమన పశ్నాత్‌ కాలములో జరుగబోవు వ్యవహార

దశలందు కకిదారుల వెనుకటి విషయములను పునరవ లోకన చేయరాదనియు, ఫార్ములా తర్వాత జరిగే సంఘటనల వలన, అప్పటికి ఏర్పడిన హక్కులకు భంగము లేదనియు, ఏర్పడుట. నిర్భీత వివాద పత్రికలో న్యాయ నిర్చేత ఎవరో పేరొ_నబడును. ఇంకను పత్రికలో క్రింద పేర్కొనబడిన విషయములు ఉండును :

1. వివాద సారాంశమును దెలుపు (పతిపాదనము.

2, వాదియొక్క_ హక్కును తెలుపు కథనము.

త్రీ. న్యాయని క్లే తకు (జ్యూడెక్స్‌) వివాద ఆస్తి యందు వాక్కు దారునికి గల వాక్కును నిర్భయించగల అధికారము (అడ్‌ జూడి కేషి యో).

4. అదేవ్యాజ్య కారణమున లన భవిష్యత్‌ కాలములో ఉత్పన్న య్యెడు వాక్కు.లను రశించుకొనుటకు అధి కారము (పీస్‌ (ిప్లి యో).

ఉదా: ఒక కెలుదారు మకా వసూలు నిమిత్తము చావాచేసిన దావాకాలానంతరము అతనికి రావలసిన మక్తా సొమ్మును రాబట్టుకొనుటకు చర్యలు తీసుకొనుటకు వాక్కు. అధికారము చ్వారా

భ|దపరచబడును.

14

ద్రశ్యేక అధి యోగ-

ర, వాది కోరెడు పరిహారములను (పతిఘటించుచు (ప్రతివాది చేసెడు (ప్రతివాదము (ఎక్‌ సెష్టి యో). వాదికి పరివాఠమును కోరగలవాక్కు. ఏల ప్రతివాది లేదను చున్నాడో ఇందు తెలుపబడును. ఉదా: వాది మోసము చేసినాడను (పతివాదము (ఎక్‌ సెప్పి యో డోలి).

విధముగా అన్ని వివరణలును గల ఫార్ములాను ఆధారముగా గొని, న్యాయ నిర్థేత విచారణ జరిపి తన నిర్ణ యుమును తెలియజేయును. జాగుగ పరిణామము చెందిన రోమన్‌ వ్యవహార క్రియావ్యవస్థ స్వరూపము ఇట్లుండెను,

ఆంగేయుల ప్రక్రియా విధానము

ఆంగ్లో_సాకృన్‌ల కాలము: ద్రిటన్‌ను ఆక్రమించి యుండిన రోమన్‌ సైన్యములు |క్రీ. శ. 410 సంవత్సర (ప్రాంతమున రోమ్‌కు తరలిపోయెను. రోమన్‌లు వెడలి పోయిన తదుపరి, ఆంగ్లులు, సాక్సన్‌లు అను జర్మనీ జాతులు టన్‌ ను ఆ(కమించుకొనిరి. నాటి న్యాయా వళి, [పకియల స్వరూపములు [పస్తుతము లభ్యమగుచున్న ఆంగ్లో _ సాక్సన్‌ ధర్భసంహితవల్ల కొంతవరకు తెలియు చున్నవి. ఎశెల్‌ జెర్ట్‌ రాజు (580 _ 610) తన కాలమున (పవృ త్తమగుచున్న శాసనములను సంకలించెను. శాని "ఆ సంకలనమందు నాటి న్యాయశా(స్త్రము యొక్క సమ గమైన స్వరూపమును రూపొందింపవ యత్నించలేదు. నూతన మైనట్టియు, సందిగ్గముగా ఉన్నట్టియు న్యాయ శాస్త్ర భాగములను మాత్రము ఎశెల్‌ జెర్ట్‌ |కోడీకరించెను, జన సామాన్యమునందు [వచలితమై, నిత్యనైమి త్తి కావ సరములకు కావలసిన ఆచారబద్ధ మైన న్యాయము పెద్ద లందరకు చక్కగ అవగతమై ఉండినందున విడిచిపెట్ట బడెను.

ఇంగ్లండును మండలములుగ విభజించిరి. వానికి 'మైర్‌లు' అని పేరు. (ప్రతి మండలమును వాం(డైెడ్‌లు, కౌంటీలు అను ఉపమండలములుగ అంతర్విభజన సలిపిరి, (వతి హం|డెడ్‌కు, కౌంటీకి ఒక కోర్టు ఉండెడిది. “వాం[డైడ్‌ కోర్టు ' సామాన్య వ్యవవోరములను పరిష్కరించుటకు నెలకు ఒకసారి సమావేశ మయ్యడిది. “మర్‌ కోర్టు” సంవత్సరమునకు రెండు పర్యాయములు సమావేశమయ్యె డిడి. ఆచారబద్ధ మేన న్యాయమును (కస్టమరీ లాపురస్క రించుకొని న్యాయ నిర్వహుణము జరి7డిది. న్యాయ స్థానములందు (వతి న్వతం|త పౌరుడు పాల్గొని, కోర్టు వారిచ్చు తీరులలో సహాయభూతుడుగ నుండుచుండెను. ఎవరై నన్కు తమ వాక్కులకు భంగము కలిగినచో, వాటిని

సివిల్‌ [వపడ్రియా పరిణామము

న్యాయస్థానములలో స్థాపించుకొనవలెనేగాని, బలదర్పము లతో విజృంభింపరాదని ఆంగ్లో-సాక్సన్‌ శాసనములు ఘోషించుచున్నవి. దీనిని బట్టి, అప్పుడప్పుడే మెల్ల మెల్లగ న్యాయథావన |పాదుర్భ్శవించు చున్నదని స్పష్టమగును, కడి దారులను కోర్టునకు బలవంతముగ వోజరుపర్చుటకు గాని, విధించిన ఆజ్ఞలను అమలు జరిపించుటకుగాని పటిష్ట మైన సాధన సామ(గి ఆనాటి న్యాయస్థానములకు లేదు, ఆనాడు సివిల్‌ (ధ్ర క్రియా కాండ చై శవావన్భలో ఉండెను. కోర్టువారు వివాదమును నిర్ణయించుటకు రుజువు భారము ఎవరిదో కతిదారుని తనవాదమును సం|ప్ర ధారణము చేయవలసినదిగ ఆజ్ఞాపించెడివారు.అనగా కతి చారు తన వాదము సత్యమని [పమాణము చేసి, తన తర పున నిర్హీత సంఖ్యగల సాతులచే కూడ అట్టి (పమాణమును చేయింపవలెను, సాతులు కఠి దారుని తరఫున (వమా ణము చేసెదరు. కనుక వారికి అను[పామాళణికులని పేరు, అను(పామాణికుల సంఖ్య కకిదారుల యొక్క_ వోచాను బట్టియు, వివాద|[గ స్తవిషయమును బట్టియు నిర్ణయింప బడుచుండెను. కతిదారు (ప్రమాణముచేసి, అను పామాణి కులచే (ప్రమాణము చేయించుటయందు కృతకృత్యు డయి నచే, అతని వాదము జయించినట్లు భావింపబడెడిది, పద్ధతి రుజువుభారము ఎవరిపై ఉండునో కడిదారునికి అనుకూలముగ ఉండునని తోచవచ్చును. కాలమున (పమాణముపై [ప్రజలకు దృఢవిశ్వాసము ఉండెడిది. అసత్య మైన వాదమును సమర్థించుటకు అనుపామాణికులు వలసి నంతమంది లభ్యపడుట దుర్గ భమనియు, అను[పామాణి కుల సంఖ్యా బలమునుబ ట్టియే వాదములోని సత్యా సత్య ముల నరయవచ్చుననియు నాటి (ప్రజల అభి పాయము. నార్మన్‌ల కాలము: ఆంగ్లో_సాక్సన్‌ల కాలమున ఇంగ్లండులో దేశ మునందంతటను వ్యా ప్తిగల ఒకే ఒక న్యాయావళి లేదు. 'వెసెక్స్‌” న్యాయము, “మెర్సి యన్‌ ' న్యాయము, ‘డేన్‌ న్యాయము అను మూడు విభిన్న న్యాయావళులు [పవృ త్తమగుచుండెను. నార్మన్‌ రాజులు సామంత భూస్వామ్య విధానమును (వవేళ పెట్టిరి, విధానములో భూమికి సంబంధీంచిన తగాదాలను, భూమి సామంత (పభువునకు చెందియుండిన, (ప్రభువు విచారించి తీర్పు చెప్పవలయును, అందుచే [ప్రభు న్యాయా లయములు ( జెరోనియల్‌ కోర్ట్‌) స్థానిక వివాదములను తీర్మానించెడి అధికారము కలిగిఉండెడివి. న్యాయా లయములు స్థానిక రివాజులను అనునరించుచుండెను. అందుచే ఆంగ్ల చేశమున కంత టికి వర్తింపగల ఏకైక న్యాయము ప్రబలలేదు. క్రమక్రమమున ఆంగ్ల రాజుల

15

సివిల్‌ (ప్రక్రియా పరిణామము

సార్వ భామాధి కారము పటిష్టముగా జెరోనియల్‌ కోర్టుల అధి కారము రద్దు చేయబడెను. మొదటి విలియమ్‌ రాజు సింహాసన నారోవాణనుండి మొదటి ఎడ్వర్ష్‌ రాజు పరిపాల నాంతము వరకుగల మధ్య కాలములో జెరోనియల్‌ న్యాయాలయముల ఆధిపత్యము సన్నగిలుచు, తుదకు సంపూర్ణ ముగ తుడిచి వేయబడి. ఆంగ్ల దేశములో సార్వ చేశికమగు న్యాయావళి (కామన్‌లా) నెలకొల్పబడెను.

ఆధిలేఖలు (రాయల్‌ కిట్స్‌): ఇంగ్ల డులో “'రిట్స్‌ అను అధిలేఖలు రాజుచే నెలకొల్పబడిన న్యాయస్థాన ములకు (పాబల్యము శేకూశ్చెను. శెండవ హెనీ రాజు యొక్క (ప్రధాన న్యాయాధిపతియగు గ్లాన్‌విల్‌, |పీసినీ క్వాడ్‌ రెడ్డట్‌ అను రిట్‌ను (ప్మప్రథమముగ [ప్రయోగించెను. భూమినుండి తనను తొలగించెను అని కౌలుదారు చేసిన విజ్ఞాపన పె అధి లేఖవలన భూస్వామి కోర్టులో జరిగించెడి వ్యాజ్యమును అక్కడినుండి తొలగించిరాజుయొక్క_కోర్టుకు శతెప్పించుటకు వీలు కలిగను." రిట్‌ ఆప్‌ -రెట్‌’అను అధి లేఖవలన వాదికి సరియెన న్యాయము చేకూర్చవలసినదని భూస్వామిని హెచ్చరించి, అతడు అట్లు కూర్చనిచో రాజు యొక్క కోరే న్యాయమును చేయుటకు అవకాశ మేర్చ్పడెను. “ఫోన్‌” అను రిట్‌ వలన మాండలిక కోర్టు (ఇెరిఫ్‌ కోర్టు) లోని వ్యాజ్యమును తమ యొద్దకు తెప్పించు కొనుటకు రాజుగారి న్యాయస్థానమునకు శకి కలిగాను. రిట్‌ లను [పయోగించుట మొదలు పెట్టిన పిమ్మటనే ఇంగ్లండులో కామన్‌లా అనగా దేళ పర్యా ప్త మైన ఏకైక నాయావశళిని నిర్మించుటకు అవకాశము కలిగిందని హోల్డ్‌ వర్త్‌ పండితుడు “ఆం గ్ల్గన్యాయ చరిత్ర” అను ఉద్గ 9ంథ ములో చాక్రుచ్చెను. 1150 - 1250 మధ్య కాలములో “కామన్‌లా' ఉదయించెను.

కామన్‌లా న్యాయాలయములు : రాజుగారి కోర్టు (పముఖులతో ఏర్పడిన మండలి. వారలు రాజుతో కూడి రాజసభను (క్యూరియా శెజిస్‌) తీశ్చెడివారు. స్టర్‌ , పెన్టి కోస్ట్‌, (క్రిస్టమస్‌ అను మూడు మహోత్సవ సందర్భము లందు ఈసభ సమావేళమయ్యెడిది: సమయములందు రాజు కిరీటధారియె కొలువు దీరెడితాడు. సభ అచిర కాలములోనే సర్కారు శి స్తును వనూలుపరచు విషయమున “ఎక్సొచెకర్‌ అనుపేర పరిపాలనా నిర్పవాణ శాఖగా రూపొందెను. సర్కారు శిస్తు వసూలు చేయుటకు న్యాయ పాలనాధి కారమునకు పరస్పర సంబంధముండుటచే * చ్రీఫ్‌ జేరన్‌ ' అను న్యాయాధిపతియొక్క అధ్యక్షత [క్రింద “ఎక్స్‌ చెకర్‌ కోర్డు న్యాయస్థానముగ పర్పడి సాధారణ

వ్యాజ్యములను విచారించుట పరిపాటి యాయెను,

16

కతిదారులలో ఉభయపకీయులు హౌరులే అయినచే వ్యాజ్యమునకు సాధారణ వ్యాజ్యము అని చేరు. కొన్ని

వ్యాజ్యములలో ఒక పక్షమున సర్కార్‌ కతిదారుగ ఉండును. వీటిని “(కౌన్‌ ప్లీస్‌ అందరు, సర్కార్‌ శిస్తుకు

సంబంధించిన * (డౌన్‌ ప్లీస్‌” ను విచారించుటతో అధి కారమును స్థాపించుకొన్న ఎక్స్‌ చెకర్‌ కోర్టు” యుక్తితో కొంతకాలమునకు సాధారణ అభియోగములను విచారించు అధికారమును “కొమీనస్‌ ' అను రిట్‌ మూలమున పొందెను. “కొమీనస్‌ ' అధిలేఖ ఒక విచిత మైన కల్పిత వాదముషపై ఆధారపడియుండెను.దాని సారాంశము ఇట్లుం డును; “వాది రాజునకు శిస్తుపెకము చెల్లించవలెను. వాదికి (ప్రతివాది జాకీ ఉన్నాడు. [ప్రతివాది చాకీ చెల్లిం చుటలో ఆలస్యము చేయుటవలన వాదిరాజునకు శిస్తు చెల్లించుటకు శకి హీనుడు (కొమీనస్‌ ) అగుచున్నాడు.” రెట్‌ వలన (ప్రతివాది పై ఎక్స్‌ చెకర్‌ కోర్టులో వ్యాజ్యము వేయుటకు అవకాళమేర్చడెను. వాది రాజునకు శిస్తుపె కము చాకీ ఉన్నాడను కథనము నిజము కాకపోయినను, కోర్టుకు విచారణాధి కారము సంపా ప్రించుటకె అట్టి మిథ్యాకథనమును అంగీకరించెడివారు.

రాజు దేశమున పర్యటించునపుడు కోర్టుకూడ అతనిని అనుసరించుచుండెను. అందుచే కకి దారులు కోర్టుతోపాటు దీర్హ|వయాణములు చేయవలసి ఉండెను. న్యాయసము ' పార్జన వ్యయ[పయాసలతో కూడి, అందుబాటులో లేకుం డెను. 1215లో (ప్రభువులు రాజుతో చేనుకొనిన సంధియగు “మాగ్నకార్టా' లోని 17వ “స్మూత్రములో సాధారణ వ్యాజ్యములను విచారించు న్యాయస్థానము రాజుతో వెంట నంటి పోరాదని నిబింధింపబడినది. అప్పటి నుండియు . కోర్టు “కామన్‌ ప్లీస్‌ కోర్టు అను పేరుతో స్థిరముగ వెస్ట్‌ మిన్స్‌టర్‌ యొద్ద ఏపర్పాటాయెను. దీనికే “కామన్‌ బెంచి” లేదా సాధారణ న్యాయవీఠము అను చేరు ఆదిలో ఉండెను.

కింగ్స్‌ బెంచి కోర్టు : కామన్‌ప్టీన్‌ ' ఒకేచోట స్థిర పడిన పిదప రాజు వెంటనంటి దేశమున పర్యటించు కోర్టును 'కింగ్స్‌బెంచి' అనిరి, దండనీయ చేరములను, శాంతికి భంగము వాటిల్లు దువ్ప్రవ ర్హనలను విచారించి శితించుట. కోర్టు కర్త వ్యమెఉండెను. కోర్టు కూడ మూడవ ఎడ్వర్డ్‌ (1827 - 77) కాలములో ఒకేచోట నిర పడెను. దీని అధికారము దండ సంబంధ అభి యోగములకు పరిమితమయినను లాతితాత్‌ అను రిట్‌ వలన కోర్టు కూడ సాధారణ వ్యవహార విచారణాధికారమును సంపా దించుకొనెను, మర్‌ అధిపతికి పంపబడు రిట్‌లోని

సారాంశము : నీ మండలమందు నక్కి తారట్లాడుచున్నాడని తెలిసినది, కాన, కోర్టునందు వోజరు పరచునది.' ఫిర్క్మా అధిపతి షెరిఫ్‌ అధిలేఖాను సారముగా (పతివాదిని హోజరుపరచును. కింగ్స్‌ బెంచి కోర్టులో తర్వాత [ప|కియా విధానము కొనసాగింపబడును, “లాలిశాత్‌ ' అనగా నక్కుట్క, పొంచి యుండుట అని అర్థము. (ప్రతివాది తన (ప్రవ ర్హనవలన శాంతిభ[దతలకు భంగము చాటిల్ల శేసినాడను _మిథ్యాకథనమువలన సాధారణ వ్యాజ్యవిచారణలను నిర్వహించెడు అధికా రమును కింగ్స్‌ భెంచి కోర్టు పొందజాలెను,

కింగ్స్‌ బెంచికోర్టునుండి విశిష్టమైన రెండు అధి లేఖలు [పయోగింపబడుచుండెను,

1. మాండమస్‌ రిట్‌, మరియు, 2. సనర్గియోరారి రిట్‌. మాండమస్‌ అను అధిలేఖవలన |పభుశ్వాధికార మునకు సంబంధించిన కర్తవ్యమును నిర్హత్యుము జేయు చున్న వ్యక్తినిగాని, సంస్థనుగాని కర్శవ్యమును నిర్వర్శింప వలసినదిగ ఆజ్జ్ఞాపించవచ్చును, సరి యోరారి రిట్‌ ద్వారా (క్రింది న్యాయాధిపతులను వారివద్ద జరుపబడు చున్న వ్యవహారములకు సంబంధించిన కవిలెను పర్యవేశిం చుట్నకై తమకు పంపమని కోర్టు ఆదేశింపగలదు.

రిట్‌ లవలన స్థానికముగ ఉన్న |వభున్యాయాలయ

ముల అధికారము, సంకుచితము, నిర్వీర్యము గావింపబడి, రాజుయొక్క. కోర్టులకు వ్యవహార |ప|క్రియానిర్వవాణలో వవకై కాధికారము సుస్థిరమై పోయెను. ఒకటవ ఎడ్వర్డ్‌ (1272-1807) కాలమున శే పరిస్థితి సువ్యవస్థితమయి 1875 వరకు విధముగనే న్యాయస్థానములు పని చేయు చుండెను. _“'ఎక్సిటీ (ఛాన్ఫరీ)?” కోర్టు: వదమూడవ శతాబ్దాంతములో “కామన్‌ లా" అను పేర బరగాడు కృంగ్లండు యొక్క. న్యాయవ్యవస్థ కరడుగట్టి అసనంస్కర ణ్రీయముగ పరిణమించెను. కామన్‌ లా కోర్టులు కొన్ని " వ్యాజ్యములలో _శకార్యసాధకములగు _పరిహారములను ఒసంగుటకు అసమర్థములుగ ఉండెను, అందువలన మూడవ ఎడ్వర్డ్‌ పాలన చరమదశలో ఛాన్సలర్‌ అను |ప్రక్యేక అధి కారిచే న్యాయనిర్వవాణ డకొనసాగింపబడి, తద్వారా ఆంగ్లేయ న్యాయసంస్థ |క్రమాభివృద్ధి పొంది చక్కగా విస్తరించుటకు అవకాశము ఏర్పడెను,

మొదట మం|ఆ*ంగశాఖగ [పారంభమై, తుదకు న్యాయ స్థానముగ ఛాన్సరీ కార్యాలయము పరిణామము చెందెను. ఛాన్సలర్‌ రాజకుటుంబమునకు పురోహితుడుగ ఉండి రాజునకు కార్యదర్శ్భిగ పనులు చక్క బెళ్లైడువాడు. రాశే

XI—3

* (పతివాది

సివిల్‌ (ప్రక్రియా పరిణామము

న్యాయమునకు |పాదుర్భావ నానమను భావనతో, కామన్‌ ఎదురొ,నిన (ప్రజలు ప్రతికియార్గులై రాజునకు

లాద్వారా పరిష్కురింపబడని సమస్యలు సందర్భములలో అర్జీలు పంపుకొచెడి వారు. రాజుకు (పథాన శకార్యదర్శిగ ఉన్న ఛాన్సలర్‌ అర్జీలను పరిశీలించి, యుక్తి యుకృమగు సమశతాత్శ్మక స్ఫూూతములను అవలంబించి ఉచితమగు పరి హారములను |వసాదెంచెడివాడు. మోసము, పొరపాటు, దుర్భటన, నమ్మక |దోహము మొదలగు విషయాన్విత వ్యవ హోధములను ఛాన్సలర్‌ విచారించెడివాడు.

పదునాలుగవ శతాబ్ది చరమభాగమున ఇటువంటి అర్జీలు ఛాన్సలర్‌ కు నేరుగా పంపబడెడివి. 15 శతాబ్దాంత మున ఛాన్సలర్‌ ఇట్టి దరఖా స్తులను విచారించుటకు (్రశ్యేక మైన నా్యయస్థానముగ ఏర్పడెను, విధముగ ఛాన్సలర్‌ యొక్క సమశాత్శక లేదా ఎక్విటీ అధికారము ఉద్భ వించెను. అతడు |పవ్రతివాదిని “సుపీనా” అను “రిట్‌ ' ద్వారా పిలిపించి, (పమాణము చేయించి విచారించెడివాడు. ఇట్టి పద్ధతి కామన్‌ లా వ్యవస్థలో లేదు. ఇంతేగాక ఎక్సిటీ న్యాయ స్థానమునందు ఇంగ్లీషు ఛాషయు శకామన్‌లా న్యాయ స్థానములందు లాటిన్‌ భాషయు చాడబడుచుండను,

ఛాన్సలర్‌ తొలుదొల్స విచారించుటకు స్వీకరించిన విషయవ స్తువు భూసంబంధమగు న్యాసము. ఒక అ|పె+*ప్త వయస్సుని ఉపయోగార్థమై ధర్మక ర్హగ ఉందునని వాగ్గాన మొనర్చి, కొంత ఆగ్తిని ఒకవ్యక్తి వశము జేసికొనినచో కామన్‌లా (క్రింద అతడు ఆస్తిని భుకపరచుకొన వచ్చును, ధర్భ్మకర్శగా ఉందునన్న వాగ్గానమునకు బద్ద్భుడు గాడు. దీనికి కారణము కామన్‌లా ధర్శక సత్వమును గు ర్తింపకపోవుటయే. కాని, ఛాన్సలర్‌ అట్టి వాగానమును గుర్తించి, న్యాసమును అంతఃకరణశళుద్ధిగ ధర్భకర్త నిర్వర్తించునటుల తన అధికారమును |పవర్శింవ చేసెను.

కామన్‌ లా, ఎక్విటీలకు గల సంబంధము : చేశ న్యాయ నిర్వహాణలో శతాను జోక్యము కలిగించు కొనుట లేదన్నట్లుగ ఛాన్సలర్‌ |ప్రవర్తించెను. శెండవ రిచర్డ్‌ (1877-99) వద్ద రాజము[దను భ|దపరచు అధికారి గాను, సాలిస్‌ బరీలో మతగురువుగాను ఉండిన జాన్‌ వాల్‌ తమ్‌చే ప్ర ప్రథమముగ [ప్రయుకృమె సువిఖ్యాతిగాం చిన నుపీనా అను రిట్‌ను ఛాన్సలర్‌ తన అధికారమును విస్తృతము చేసుకొనుటకు వినియోగించెను, ఛాన్సలర్‌ సమతమునకు (ప్రతివాది వచ్చి అతనివపెగల ఆరోపణలకు సమాధానము తెలుపవలసినదిగా ఆరేశించెడి అధి లేఖయే సుపీనా అను రిట్‌ , వాది అభియోగము నిజమని ఛాన్సలర్‌" విశ్వసించినచో, (ప్రతివాది నిర్వహించవలసిన బాధ్యతను

17

సివిల్‌ (ప్రక్రియా పరిణామము

నిర్వ ర్తి ంపవలసినదిగ ఆదేశించుచూ డి(క్రీని ఒసగును. డిక్రీ ప్రకారము (ప్రతివాది నడచుకొననిచో అతనిని కారా గార బంధితుని చేయుటకు ఛాన్సలర్‌ కు అధికారము ఉన్నది.

కామన్‌ లా ఎకిటీలకు కలిగిన వైరుధ్యము : ఛాన్సలర్‌ యొక్క అధికార కే [త వి స్తరణమును కామన్‌ లా న్యాయాలయములు సనహింపలేకపోయెను. శెండు కోర్టులమధ్య వైషమ్యభి*వము పెరుగుటకు ఛాన్సలర్‌ ఒసంగు నిరోధాజ్ఞలు తోడ్చడెను. నాలుగవ హౌెౌ(నీకాల మందు వేన్‌ఫ్ట్‌ట్‌ అను లార్డ్‌ ఛాన్సలర్‌ ఛాన్సరీశాఖ ఒస7ాడి పరిహార |ప్రతిక్రియగ నిరోధాజ్ఞ (ఇంజంక్ష న్‌ )ను వ్యాప్తి లోనికి చెచ్చెను. ఒకానొక వోమీవుత్రము చెల్లదని ఛాన్సలర్‌ తీర్పుచెప్పుచు, దానిని రద్దు చేసెను. కామన్‌ లా కోర్టులో షృతముపై వాది డి|క్రీని పొందెను. సందర్భ ములో కామన్‌లా కోర్టు డిక్రీని అమలు పరచరాదని ఛాన్సలర్‌ నిరో ధాజ్ఞను జారీ చేసెను. ఇటువంటి నిరో ధాజ్ఞలు కామన్‌లా కోర్టులకు అసంతృ్భప్రి కరముగ ఉండెను,

రెండు శాఖల మధ్య స్పర్థలు తీవతరమై 1616 లో నిరోధాజ్ఞల విషయములోనే ముఖ్య న్యాయాధిపతియగు కోక్‌ నకును, లార్జ్‌ ఛాన్సలర్‌ అగు ఎల్లెస్‌మీర్‌ కును తీ[వ ఘర్షణ ఏర్పడెను. లార్డ్‌ కోక్‌ యొద్ద మోసము ద్వారా ఒక డి|క్రీ పొందబడెను. లార్డ్‌ ఛాన్సలర్‌" డ్మిక్రీని అమలు పరచుటకు వీలు లేకుండ, డికీదారుపె శాశ్వత నిరోధా జను జారీ చేసెను. విధానము యొక్క (పామాణిక తను కోక్‌ [వశ్నించెను. తానొనగిన డిక్రీని అమలు జరు పుట నాటంకము చేసినచో కోర్డు ధిక్కారమగు ననియు, అందుకు శిజాపా[తు లగుదురనియు చజెదరించెను. అప్పుడు రాజ్యపాలనము చేయుచున్న ఒకటవ జేమ్స్‌ రాజు తన (ప్రధాన సలవో దారగు (గ్రాన్సిస్‌ బేకన్‌ యొక్క అభిపా యానుగుణముగ ఛాన్సలర్‌ కు నిరోధాజ్ఞల నొనగు అధి కారము గలదని తెలుపుచు రెండు కోర్టుల వివాదమును పరిష్కరించెను.

సమతాత్మక న్యాయ విస్తరణలో స్తంభన: బ్లాక్‌ స్టన్‌ వండితుడు ఛాన్సలర్‌ చే (పయుకృమగు సమ తాత్మక న్యాయము (పథమదశలో ఉన్న తీరును ఇట్లు వివరించెను; ' సమశాత్శక న్యాయము ఎప్పటి కెయ్యది (పస్తుతమో, దాని కనువగునట్లు న్యాయమును మలచుచు, ఒకొక్క. వ్యవహారమునకుగల విశిష్టమైన పరిస్థితులపై ప్రధానముగ ఆధారపడి ఉండును. న్యాయార్థములను సూ తీకరించుటయు, తత్సంబంధమైన తీర్పులను స్థి రికరిం

18

చుటయు నమశాత్శకతనే నశింప జేయుట యగును ”, నమ తాత్శక న్యాయము ఛాన్సలర్‌'చే యు క్రియుకృమునే ఆధా రము చేసుకొని వీలునుబట్టి మలచబడుచుండెను, కొంతకాలమునకు ఫూర్వము చేయబడిన సమశాత్శక నిర్లయములను (ప్రమాణముగ కొని వాటిని అనున రించుచు ఛాన్సలర్‌ తీర్పులు చెప్పవలయునేగాని, తన ఇచ్చవచ్చిన చొప్పున నిర్లయములు కచేయరాదను సిద్ధాం తము |క్రమకమముగ |పబలెను. అందుచేత సమశాత్శక న్యాయము కుడ లార్డ్‌ ఛాన్సలర్‌ ఎల్తెన్‌ నాటికి పరిస్థితు లనుబట్టి నవనవోన్మేషముగా వరివర్శన, పరిణామము చెందు స్వభావమును గోల్పోయి, ఒక స్థీరరూవమును దాల్చ్నెను, లార్డ్‌ ఎలెన్‌ సమశతాత్శక న్యాయము యొక్క సిద్ధాంతములకు నిశ్చితత్వము కలిగించెను. చేశళ్యన్యాయ శాస్త్ర విధానములోని కృతకత్వమును, వరివర్భ్శనలోని అసౌలభ్యమును (పతిఘటించుటకు ఉదయించిన సమ తాత్మక న్యాయము తతొసద్భళ మైన కృతకత్వమునకు పరి వర్తనలో అసౌలభ్యమునకు తానే గురియాయెను. బ్లాక్‌ స్టన్‌ పండితుని కాలము నాటికి సమతాత్శక న్యాయ స్వరూపములో మార్చు పూర్తిగ కలిగెను. అందువలన వ్యవస్థను వర్లించుచు అది “జటిలమై, నియమబద్ద మె, పూర్వ నిర్లయా|శ్రితమై, విషయములందు దేశ్య న్యాయ సంస్థను బోలియుండి, సిద్ధాంతములలో మాత్రము వె విధ్య మును (ప్రదర్శించు చుండును ' అని శ్లాక్‌స్టన్‌ శెల్పెను. కామన్‌ లా ఎక్సిటిల సమ్మేళనము : కింగ్స్‌ జెంచి, కామన్‌ ప్లీస్‌, ఎక్సొచెకర్‌ అను కోర్టుల ద్వార మున కామన్‌లా (ప్రవ ర్తించెను. సమశాత్శక న్యాయము ఛాన్ఫ్సరీ కోర్టుచే [పవృత్సము చేయబడు చుండెను. పద్ధతి 1878 లో అమలులోనికి వచ్చిన న్యాయ సంస్థల చట్టము వలన మార్చబడెను. చట్టము 1875 నవంబరు, 1వ శేదీనుండి వర్తించు చున్నది. దీని మూలమున ఇంగ్లండులో ఒక ఉన్నత న్యాయాలయమును, దాని నిర్ల యములను పునర్విచారణ జేయుటకు అప్పీలు కోర్టును స్థాపితమాయెను. కింగ్స్‌బెంచి, కామన్‌ ప్లీస్‌, ఎక్స్‌ చెకర్‌, ఛాన్సరీ మొదలగు శాఖలు ఉన్నత న్యాయాలయ మందు ఉప భాగములుగ వెలసినవి. అప్పటి నుండి కామన్‌లా, సమశాత్శక న్యాయములను శెండింటిని [పతి న్యాయ మూర్తియు నిర్వహించవచ్చును. జూడి కేచర్‌ చట్టములో ఇట్లు స్పష్ట్రీకరింపబడినది, దేశ్యన్యాయము నకు సమశతాత్శక న్యాయమునకు ఒకే విషయమున వెరు ధ్యమున్న చో సమశతాత్మక న్యాయవిధులనే అనుసరింపవల యును. తీరున సమశతాత్శక' న్యాయమునకు (ప్రాథాన్య

మిచ్చుచు, ఉభయ న్యాయ వ్యవస్థలను సమ్మేళన మొనర్చి న్యాయపాల నా పద్ధతిని సంస్క.రించిరి. ప్రభు సభ (హవుస్‌ ఆవ్‌ లార్డ్స్‌) |కింది కోర్టులలో అభియోగములందు న్యాయము లభింపలేదని పునర్విచార ణకె వినతి చేసుకొనుటకు ఏర్పాశైన న్యాయస్థానమును అప్పీలు కోర్టు అందురు. ఆదిలో అట్టి అప్పీళ్ళను విచారిం చెడి ఉచ్చతమ న్యాయస్థానముగ పార్ల మెంటును వరిగణిం చిరి. సార్వభౌముడు సింవాసనస్థుడగు భవనములో పార్ల మెంటు సమావేశమగు చుండెను. కాలక్రమమున కామన్స్‌ సభవారు వారి స్వంతభవనములోనే తమసభను జరుపు కొనుటకు అలవాటునడిరి. (పభుసభ మా;త్రము సింహో సనము నంట జెట్టుకొని పార్ల మెంటు భవనములోనే ఉండ డిది, అందువలన పార్గ మెంటు భవనములో ఎల్ల ప్పుడు వోజరె ఉండు నావుస్‌ ఆవ్‌ లార్హ్స్‌కు మాత్రమే అప్పీళ్ళను విచారించు అధికారము నిలచినది. అదిగాక ఆదిలో అప్పీళ్ళు రాజకీయవిషయ సంబంధములు, అత్యున్న అధి కార సమన్వితుల గువారిని గూర్చినవియు అగుటచే కామన్స్‌ ((పజా) సభ చారు అట్టి విషయములలో జోక్యము కలి గించుకొన రైరి. [ప్రభువుల సభకు మాత్రము అపీళ్ళను విచారించు అంతిమ అధికారము దత్త మగుటకు ఇది కూడ ఒక్‌ కారణము. ప్రభువులలో పెక్కు మందికి న్యాయశా(స్త్రములో విద్యార్హతలు లేవు, కాని, అట్టి వారికిగూడ మొదట్లో (వభుసభ ఇచ్చెడి తీర్పులలో పాల్గొనువాక్కు. ఉండెడిది, వాక్కు సంపదాయముగ వరిమితము జేయపడెను. సం[పదాయము 1844 నుండి వచ్చుచున్నది. 1844 లో కాన్నెల్‌ అను ఐరిష్‌ జాతీయవాది దండ నాభి యోగము పాలె డబ్లిన్‌ నగరమున శికితుడయ్యను. తీర్పుపై. _్రేభుసభకు అప్పీలుచేసిరి. అప్పీలులో [బూమ్‌, లిన్‌ హార్ట్స్‌ అను /వభువులు శిక్షను ఖాయపరచవలళెననిరి. శాని, పొఇన్‌ హామ్‌, డెన్మన్‌, శకేంప్‌ జెల్‌ అను [పభువులు శికును రద్దు శేయవలయుననిరి. టోరి వర్గమునకు చెందిన న్యాయ విద్యారహిలులెన కొందరు [ప్రభువులు శిక్షను ఖాయపరచ వలయును అను అభి పాయమును బలపర్బ నుంకించిరి. కాని, నభాధ్యతుడుగ ఉన్న వార్‌ క్లిఫ్‌ _అను (ప్రభువు వారిని చారించెను, న్యాయ విద్యారహితులు నిర్ణయ ములో పాల్గొనిన న్యాయస్థానముగ ఉన్న |ప్రభుసభ యొక్క. |వతివ త్తికి భంగము కలుగునని సూచించెను. సలవోను వారు పాటించిరి. అప్పటి నుండియు (పభునభ యందు న్యాయ నిర్వవాణ సందర్భములలో న్యాయవిద్యా కెశలములేని (వభువులు నిర్భయమునందు పాల్గొనరాదను

19

సివిలొవ కియా వరిణామము

ఒక సం(పదాయము |పభవించెను. న్యాయ శాస్తార్ల తలు కలిగి, సుశికితులె ఉన్న ప్రభువులు కొద్దిమందే ఉన్నందున, సార్వ భె"ముడు జేరన్‌ పార్‌ అను న్యాయా ధీళుని వెస్లీ సజేల్‌ అను విరుద నామ ధేయముతో (పభువుగ జేసెను. ఇతనిని జీవితకాలావధిగల (పేభువుగ మాత్రము నియమించిరి. పభువులతో సమాన హోదాలో తఆ్పఫనుడు కాగల వాక్కు. జీవితకాలావధియు కృ (ప్రభువునకు లేద నియు, వారసత్వము ద్వారా తన వాక్కును సం|క్రమింప జేయగలుగు (వభువులను మాత్రమే ఉత్పన్న ము చేయుటకు సార్వ భౌమునికి అధికారము గలదనియు (పభుసభ నిర్జ యము చేసెను. నిర్ణయము గమనించి, వెన్టీీడేల్‌ను నిరవధిక |ప్రభువుగ చేసెను,

గ్లాడ్‌స్ట్రన్‌ డ్రథధానమం తిగ ఉండిన కాలమున 1878 లో (వభునభ యొక్క_ అప్పీళ్ల విచారణాధికారమును తొల గించుట్నకె (ప్రతిపాదనవచ్చెను. (ప్రతిపాదన కార్యరూప మును పొందకముందే గ్లాడ్‌స్ట్రన్‌ పదచ్యుతుడగుటయు, డిస్‌ రేలీ ప్రధాన అమాత్యుడగుటయు సంభవించెను, [పతి పాదన అంతటితో విరమింపబడెను. ప్రభునభలో లార్డ్‌ ఛాన్సలర్‌కు న్యాయనిర్వవాణ _ కార్య|[కమములలో సహాయపడుటకు, 1867 లో అప్పీఖీయాధికార చట్టము చ్వారా జీవిశావధి అధికారయుత |పభువులు నియుక్తు ₹.6. 1878 లో అమలు పరుపబడిన జూడి కేచర్‌ చట్టము ద్వారా స్థాపింపబడిన అప్పీలు కోర్టునుండి వచ్చెడి అప్పీళ్ళను [ప్రభుసభవారు విచారింతురు.

(పీవీ కౌన్సిల్‌: 16 శశాబ్దమున, ఛానల్‌ దీవుల నుండివచ్చెడి అభియోగ నివేదనలు రాజకార్య నిర్వావాక పరిషత్‌ యొక్క. కమీటీయగు (పీవీకౌన్సిల్‌కు పంపబడు చుండెను. సా(మాజ్యము విస్తృతమైన కొలది పీవీ కాన్సిల్‌ తీర్మానించవలసిన వ్యవహారములు ఎక్కువ కాజొచ్చెను. 18శికి లో (్రీవీ కాన్సిల్‌్లలో న్యాయ పరి పాలన చక్కగా కొనసాగుటకు ఒక చట్టము చేయబడెను. దీనివలన (పీవీ కౌన్సిల్‌ లో న్యాయా ధికరణ కమిటీపర్పాటు చేయబడెను. పరిషత్‌ నభ్యులలో ఉన్నత న్యాయాధిపతి పదవులను నిర్వహించిన లేదా నిర్వహించుచున్న వారిని కొందరిని న్యాయాధికరణ కమిటీలో సభ్యులుగ శేసిరి, శాస్త్రదృష్టా్యా కమిటీ కార్యనిర్వావాక వర్గ సమి తియే కాని, న్యాయస్థానము కాదనుటకు నిదర్శనముగ కమిటీవారొనర్చు నిర్ణయములు సార్వభౌముని కొస 7డి సలహాల రూవములో ఉండుటయు, వానిని సార్వ థౌముడు (ధువపరచువరకు [పథావాన్వితములు కాకుండు టయు గమనించదగినది. ఇదిగాక పరిషత్తు వారొసగు

సివిల్‌ ప్రక్రియా పరిణామము నిర్ణయములు తీర్పులుగాక సలహాలు మా(తమే అయి నందున భవిష్యత్తులో కమిటీ వాటిని తప్పక పాటించ వలెను అను నియమము లేదు. వదైన చట్టరీత్యా కలిగిన వాక్కును వినియోగించు కొనిగాని, లేదా |పీవీ కౌన్సిల్‌ (ప్రశ్యేక అనుమతిని పొందిగాని (పీవీకౌన్సిల్‌కు అప్పీలు చేసుకోనవచ్చును. కెనడా, ఇండియా, పాకిస్తాన్‌, ద&ిణ ఆ(ఫికా దేశములు తమ డదేశములందలి న్యాయాలయముల తీర్పుల నుండి (పీవీ కౌన్సిల్‌కు అప్పీలు శేసుకొనువాక్కును రద్దుపరచినవి. అధినివేళ ప్రతిపత్తిగల ఆస్టే)లియా, న్యూజీలండు, సిలోన్‌ దేశములలో మ్యాా[తము పీవీ కొన్సిల్‌కు అప్పీలు చేనుకొను వాక్కు. నిలచి ఉన్నది. అధి నివేళ (పేతిపత్తి ఇంకా పొందని కాలనీల నుండి (వీ కౌన్సిల్‌ కు అప్పీళ్లు వచ్చుచుండును.

ప్రభుత్వ న్యాయస్థానములలో (పక్రియాకాండ : ఛాన్సలర్‌ నుండి జారీ కాబకిన “రిట్‌ లను అధిలేఖల మూలమున (ప్రభుత్వ న్యాయస్థానముల లో అభియోాగ చర్యలు _గప్రారంభమయ్యెడివి. వీటికి రిట్స్‌డీకర్సూ (అను క్రమముగా (ప్రచారమందున్న అధి లేఖలు) చేరు, నిర్హీత రుసుమును శెల్లించగానే అధిలేఖలు జారీ అయ్యెడివి. వేరు వేరు పరిస్థితులను ఏర్పాటు చేయుటవలన (పభుత్వ న్యాయస్థానముల యొక్క అధికార కేత్రము విస్తరించుచుండెను. వరిషత్‌ యుక్సుడగు రాజుయొక్క సమ్మతి లేనిదే అప్పటికి ప్రచారమందున్న అధిలేఖలు గాక డైత్తవాటిని ఛాన్సలర్‌ జారీ చేయరాదని 1258 లో ఆక్స్‌ఫర్డ్‌ నిబంధనలలో పార్ల మెంట్‌ చారు తీర్మానించిరి. దిని వలన కలిగిన కష్టములను నివారించుటకు 1285 లో 3ెం డవ వెస్ట్‌ మిన్‌స్ట్రర్‌ చట్టము |క్రింద అంతకు ముందున్న అధి లేఖలతోపాటు వాటితో సాదృశ్య స్వభావముగల నూతన పత్రికలను కూడ జారీ చేయవచ్చునని ఆక్స్‌ఫర్డ్‌ నిబంధనలు సవరింపబడెను. కిని పురస్కరించుకొని (కొత్త వ్యవ వోర (ప్రక్రియలను కొన్నిటిని (ప్రవేశ పెట్టుటకు వీలు ఏర్పడను.

ఆభియోగములో రుజువు చేయు పద్ధతులు : ద్వంద్వ యుద్ధముద్వారా విచారణ జరుపుకొనుట నార్మన్‌ నిరూపణాపద్ధతి, ఆదిలో పద్ధతి నార్మన్‌ లకు మా(త మే పరిమితమై ఉన్నను, క్రమముగ కశి దారులందరకు వర్తింపజేయబడెను. విచారణ పద్ధతిని 1819 లో త్య జించిరి,

(గ్రాండ్‌ జూరీ ; 1179 లో జారీచేసిన ఒక శాననము వలన అంతకు పూర్వముగల వ్యవహార |ప్పక్రియా కాండ

అని

20

కంచు మేలెన విధానము ప్రవేశ పెట్టబడెను. దీనికే (గాండ్‌ యనెజ్‌ అనిపేరు. విధానము (డింద ద్వంద్వ యుద్ధము ద్వారా తనవాదమును నిరూపించు కొనవ లెనను పద్ధతిని అంగీకరింపక వాదమును న్యాయన భలో విచారిం వమని కతిదారులు కోరుకొన వచ్చును. (గ్రాండ్‌ యనెజ్‌ అను న్యాయ సభలో ఉభయవాదులతో చాంధవ్యము లేని పన్నెండుగురు పేరుగాంచిన పౌరులు నమావేశమై తీర్చు చెప్పెదరు. అట్లు తీర్పు చెప్పవలసినదిగ ఆజ్ఞా పత్రిక జారీ చేయబడును. సంస్క.రణ మూలమున భూస్వామి త్వమును గూర్చిన తగవుల పరిష్కుర్షణకు సంశయాత్శక ఫల దాయియగు ద్వంద్వ యుద్ధము విసర్టి ంపబెడెను.

నూతన విధానము “జూరీ” అను పంచాయతీ దార్ల విచారణా పద్ధతికి దారికీసినది. నేటి జూరీ విధాన ములో వివాదాస్పదమగు విషయములను .ఏ మాత్రము ముందుగ తెలుసుకొని యుండని నిప్పాకికులు జూరీ సభ్యులుగా ఉందురు. జూరీ వ్యవస్థ జబాల్యావస్థలో ఇట్లు గాక యథార్థ పరిస్థితులను బాగా ఎరిగియున్న వారని థఛావింవబడు వ్యక్తులతో జూరీ ఏర్పడెడిది. సాతములను విచారించు ఆచారము 15 తాబ్దిలో (పారంభమాయెను. అభియోగములో కకిదారులుగ నున్నచవారు సాత్యుము నొసంగుటకు అనర్హులని వారి సాత్యుమును (్రతిషేధించిరి. దీనికి కారణము లేకపోలేదు. సాతులు సత్యమునే వక్కా_ ణింతుమని దెవము పె (ప్రమాణముచేసి సాత్యుము చెప్ప వలెను. కషిదారులు తమకు వ్యతి రేకముగ ఉన్న విషయ ముల పె సత్యము వచించుట అసంభవము. కాబట్టి వారి ఆధ్యాత్మిక _గ్రోయన్సు కొరకు వారి సాక్యుము పరిహార్య మాయెను,

(షక్రయా సంస్కరణము (ఫార్మ్‌ ఆవ్‌ (పొసీజర్‌ ): (ప్రక్రియా సమన్వయచ ట్లము (యూని ఫార్మిటీ ఆవ్‌ (పోనెస్‌ ఆక్ట్‌) 1882 లో చేయబడెను. అభియోగ చర్యల [పారంభమునకు |(ప్రథమముగ జారీ కేయవలసిన సమను అధికేఖలు ఒకే విధముగ ఉండునటుల నిబంధించుట చట్టము యొక్క ఉద్దేశము. సమను ఛాన్ఫరీ కోర్టునుండే జారీ కానవసరములేదు. కోర్టులో వ్యాజ్యము చదాఖలుచేయ బడునో కోర్టునుండి యే జారీ చేయబడును. (ప్రతివాదిని కోర్టుకు వహోజరుకావలసినదిగ సమను అదేశించు అధిలేఖ. 1851-1858 లో లార్డ్‌ [బూమ్‌ చట్ట ములు కక దారులు సాతులుగ ఉండరాదను నియమమును రద్దు చేసెను. కకిదారు, అతని భార్య, లేదా ఆమె భర సాత్యు ' మిచ్చుటకు అవశాశమేర్చడెను. 1852 లో ఛాన్ఫరీ కోర్టు ప్రక్రియా చట్టమువలన సుపీనారిట్‌ రద్దుచేయబడి, దాని

స్థానములో వాది చాఖలుచేసిన వ్యాజ్య వత్రిక నకలు (పతివాదికి అంద చేయబడునటుల ఏర్పాటు చేయబడెను. వివిధ సంస్కరణల వలన ఆంగ్ల'పృక్రియా కాండ పటి ష్షముగను, ఆధునికముగను ఒనర్పబడినది.

హిందూ (పడక్రియా విధాన పరిణామము

| నారదస్మతియందు వ్యవవహోర (ప్రక్రియోత్ప త్తి ఆవశ్య కతల గూర్చి చర్చగలదు, * నమేధర్శమ్‌ మనుష్యాణాం వ్యవవోరం |పవర్తశే” అని సిద్ధాంతీక రింపబడెను. దీనిని బట్టి ఆదిలో (స్రజలు ధర్మమార్గాను వర్తుతె యుండి రనియు, అందుచే ధర్మ పాలనార్థము న్యాయస్థానముల నేర్పరచవలసిన అగత్యము లేకపోయినదనియు, కాల (క్రమమున (ప్రజలు ధర్మచ్యుతులగుటచే వ్యవవోర ప్రక్రియా సంస్థాపన ఆవశళ్యకమైనదనియు ఊహింపవచ్చును. శాని ద్రజలలో ధర్మమార్లాను వర్తనము లోపించుటవల్ల అనుట కంచ, సువిస్ఫృత మగుచున్న ధర్మ న్వరూపములోని సంశ్లి ష్టతవలన న్యాయపాలన అవసరము సంభవించినదనుట అర్థ వంతమగు కారణమగునేమో యోచింపదగును, ఉదా : వేదములు “' సత్యంవద '” (= సత్యము పలు కుము) అని యొక ఆదేశము నొసగినవి, ఆదేశమే మనుస్మృతిలో విస్త రింపబడినది. : సత్యం డ్ర్రూయాక్‌ డ్రియ డ్రూాయాక్‌ న(బూయాక్‌ నత్యమ (పియం ప్రీయంచ నానృతం (బ్రూయాత్‌ ఏవధర్మం సనాతనః “సత్యము పలుకుము, |ప్రియమును పలుకుమ్కు అపి యమైనచో సత్యమును పలుకకుము, (ప్రియ మైనదని అసత్య మును పలుకకుము. ఇది సనాతన ధర్మము ' దీనిని బట్టి ఒక సామాన్య మైనదిగ తోచు ఆడేశములో ఎన్ని వివరణ అకు అవకాశము ఉన్నదో అవగతమగుచున్నది. మానవ (ప్రవ ర్హనకు సంబంధించిన నిబంధనలు పెరిగిన కొలది వాటి సంశ్లిష్టత కూడ హెచ్చెను, ఇట్లు ధర్మవ్యవ స్థలో క్రమముగ ఏర్పడిన దుర్గావ్యాత యే న్యాయస్థాన ముల ఏర్పాటుకు దారి తీసెను. | వేదములవలన వేద కాలములో గ్రామణి? అను అధి | కారి (గామ పెద్దగ ఉండి, తగవులను తీర్చుచు, దుష్టులను " దండించుచు ఉన్న టుల తెలియుచున్నది, పజలను కించుట, 3 న్యాయపాలన చేయుట నృపుని ముఖ్య విధులుగ గౌతమ ధర్శసూూత్రములు గుర్తించుచున్నవి, ఆప స్పంబుని ధర్మ స్యూత్రములలో ఎట్టి అర్హ్యతగలవారు న్యాయాధి పతులుగ -ఉండనర్హు లో, వారు ఎటుల వ్యవవోరములను పరిష్కరింప వలెనో వివరింపబడెను. నిద్యాపారంగతులు, ఆభిజాత్యులు,

21

సివిల్‌ 'పృక్రియా పరిణామము

యోవృద్దులు, కుశాగబుద్దులు అయిన శిష్ట జనులు, అభి యోగములలో న్యాయాధిపతులుగ తీర్పులు చెప్పవలయు ననియు, అనుమిత _ప్రమాణముల వల్లను, దివ్య పరీతలవల్ల ను, సాధనాంతరముల వల్లను సత్యమును కనుగొని వ్యవహార నిర యముగావింప వలయుననియు ఆదేశించెను. బెెధాయనుడు నిర్లయనుందు అధర్మము జరిగినచో దానికి కారకుడై కతి దారుడు, అబద్ధము చెప్పిన సాతులు, అధర్మ నిర్లయము చేసిన

ఆయన

“న్యాయా ధిపతియు, పాలించెడి (వభువును అధర్మజనిత

పాపమునందు సమానథాగు లగుదురని ఉద్ది షించెను. (పాచీన భారతదేశములో న్యాయస్థానము లు : (పాచీన భారతావనిలో ప్రజలు వర్పరచుకొనిన న్యాయ స్థానముల ద్వారానే న్యాయపరిపాలన సాగినది, అట్టి న్యాయస్థానములు (1) కుల, (2) (ణి (8) పూగ అను మూడు వర్గ ములుగా ఉండెను, ఒక కుటుంబము లేదా వర్ణమునకు సంబంధించిన తగవులనుతీర్చుచు, ధర్మనిర్హ యముచేయు కుటుంబ లేదా వర్ణ సమావేశమునకు “కుల” అని పేరు, అళ్లే వ్యాపా రస్తులు, లేదా వివిధ వర్హ్ణములకు చెందియు ఒకే రకపు వృ త్రినవలంబించిన ్రామికులచే పరివేస్తింవబడిన సమావేశమునకు *గ్రణి? అని పేరు, వివిధ వృత్తులలో జీవించుచున్న వారై నను, ఒకే (గ్రామస్టులుగ ఉండి తీర్పరు లుగా ఉన్న సమావేశమునకు “పూగి అని పేరు. కోర్టులు స్థూలముగ నేటి పంచాయతీ కోర్టుల వంటివని ఊహించవచ్చును. 'కులాది గ్రమేణైవ వ్యవహారాణాం రాజగామితా ద్రష్ట్రవ్యా” అని తొమ్మిదవ శతాబ్దిలో పరిఢ విల్లి విశ్వరూపుడు తెల్పెను. |కమళః “కుల” మొదలగు న్యాయ సమితుల వరామర్శానంతర మే అభియో క్ష రాజు యొక్క న్యాయస్థానమునకు పోవుట అని దీని అర్థము. కొటిల్యుని అర్థ శాస్త్రములో చతుర్భ (ప్రకరణము న్యాయస్థానములను వర్థించినది. కౌటిల్యుడు గ్రభుత్వ స్యాయస్థాన ములను వర్తీ కరణము చేసెను : 1, పది (గ్రామములపై అధికారము కలిగిన న్యాయ సమితి * సం గహణము

2. నాలుగువందల గామములపై అధికారము కలిగిన న్యాయసమితి : దోణముఖము వ్‌

శి, ఎనిమిది వందల (గ్రామముల పై. అధికారము కలి గిన న్యాయ సమితి * స్థానీయము, ?

ఠః న్యాయస్థానములందు నిశ్టేతలుగ ధర్మశాస్త్ర వేతలు ఉండిరి. న్యాయపాలనకై న్యాయస్థానములు

_—_ (౧ వివిధ జొన్నత్యస్థాయిలలో వెలసెను,

సివిల్‌ ద్రక్రియా పరిణామము

ఇట్టి న్యాయస్థాన తీర్పరులను * పాడ్వివాక్‌ "లు అని అందురు. “[పాడ్వివాక్‌ అనగా పృచ్ళ ప్రతిపృచ్ళల ద్వారా విచారణ సల్పి వ్యవవోరములను నిర్ణయించు'వాడని అర్థము. [పాడ్వివాక్‌ విచారణ సమయములందు సమా విష్టులెన సభ్యుల సహాయమును పొందెడువాడు. కొందరు సభ్యులు న్యాయనిర్ల యమునందు సవోయపడుటకు నియ మింపబడినవారు. వీరిని “నియుక్షులు” అందురు. వీరు సభాసనదులు సభలో కూర్చొని ఉండువారు. నియుకులై_ గాక చూచుటకు హాజరై సభికులకు * అనియుక్తులు” అని పేరు. నారదుడు నా అనియు కేన కర్తవ్యం వ్యవహాశే కోధంచన ' అని, నియు కులుగ ఉన్న సథభాసదుల శే “తీర్పును” (ప్రవచించు వాక్కు. పరిమితమైనటుల తెలిపెను. (ప్రాడ్వి వాక్‌ న్యాయనిర్ల యములు చేయుపట్ల సభ్యులు సహాయపడుచుండిరి. “నపకాకీ నిర్భయం కుర్యాత్‌ ' (= ఒంటరిగ వ్య క్తియు నిర్ణయము చేయరాదు) అను సూక్తి ననుసరించి వ్యవహార నిర్లయము చేయు అధికార మును కేవలము ఒశే ఒక వ్య క్కి కి. దత్సము చేయకూడదను భావమే సభ్యుల సహాయమును కూడ (పొడ్వివాక్‌ పొంద వలెనను నియమమునకు _పేరకము.

ఇవ్విధముగ న్యాయపాలన పంచాయతీ పద్ధతిపైన (పభుత్వ న్యాయస్థానముల ద్వారమున జరుగుచుండెను, న్యాయనిర్వవాణ క్రమము నాలుగు దళశలుగ విభజింప బడెను.

1; (దతిజ్ఞ లేదా 'వాదప| తిక : ద్రతిజ్ఞ వ్యవవోర కాండకు నాందివంటిది. సమ్మగముగ, సంతి ప్పముగ నుండుట (పతిజ్ఞ ' లక్షణములు వాద పత్రికను దాఖలు చేయుటతో వ్యవహార కాండ (ప్రారంభ మగుచున్న దని క్రింద ఉదవారించిన యాజ్ఞవల్క శ్లోకమువలన విశద మగును ;

శో. న్మృశ్యాచార వ్యవేకేన మారేణ ధర్పిశైఃపరై

నివేదయతి చేక్‌ రాజే వ్యవవోర పదం హి తత్‌ “ధర్శ్మశా(స్ర్రములకు, ఆచారములకు విరుద్ధముగ ఇతరులు చేసిన కృత్యముల వలన వ్యధితుడై వ్యక్తి (న్యాయాధివతికి) నివేదించుకొనుట వ్యవహారము అని చెప్పబడెను.

D* ఉత్తరము” లేదా (పతివాదము: అభియోక్ష “వాది” లేదా అరి ? అనుపేరబరగును, ప్రత్యభియోక్షను é (ప్రతివాది లేదా “ప్రత్యర్థి ' అని అందురు, వాది కెచ్చిన అభియోగమునకు (ప్రతివాది సమాధానము ఇవ్వవలెను. నాలుగు శ్రీరి కల (కింద అతనివాదములను విభజింప వచ్చును;

రాజుకు

22

(అ)

(ఆ)

(ఇ) వ్యవవోర విషయములను అంగీకరించుచు, కొన్ని , ఇతర పరిస్థితులున్నందువలన తనకు చాధ్యత లేదని వాదించుట.

వాధ్యతను అంగీక రించుట. చాధ్యతను నిరాకరించుట.

(ఈ)

పూర్వనిర్ణయము వస్తుత వ్యవహారమునకు తై బంధక మని వాదించుట. ్‌ లీ. “సాధన లేచా సాక్యుము : పలు తెరంగులుగ ఉండవచ్చును. (అ) కకిదారుల స్వీకారో కులు లేదా ప్రమాణములు, (ఆ) డైవికమగు పరీతులు. (ఇ) లిఖత సాత్యుమ్కు వాజ్మూల మగు సాశ్యుము, (ఈ) పరిసర పరిస్థితుల సాత్యుము. (ఉ) ఆచారమును రుజువు చేయు సాకత్యుము. సాతయలను విచారించుట ద్వారానే [పథానముగ సత్య మును కనుగొనవలయునని గాతముడు వివరించెను. * సాకి నిమిత్త సత్య వ్యవ స్థ ' అను సూక్తి యోచనార్థ్భ్యము. అభియోగములో చిక్కుకొనిన కకిదారుల తరఫున (్రొశినిధ్యము వహించి విచారణను నడపుటకు న్యాయ వాదవృత్తి పూర్వకాలములో ఉండెడిదో లేదో స్పష్ట్రపడ లేదు. కాత్యాయన స్మృతిలో వ్యవహోరమునందు [ప్రాతి నిధ్యము వహించి నడపఫువాడు “నియుక్తుడు” అని చెప్ప బడెను. డైవికమైన “పరీత 'ల (ప్రస్తావన కౌటిల్యుని అర్థ శాస్త్రములో లేదు. మనుధర్శ్మశా(స్త్రము సాకు లెవరును లేని వ్యవహారములందు, అట్టి పరీకలను అంగీకరించెను, 4, నిర్ణయము: విచారణయొక్క. తుదిదళ నిర్ణయము లేదా తీర్పు. గెలుపొందిన కకి దారుడు, జయపత్రమును i (డి కీని పొందును. వ్యవహారమును జరుఫునపుడు కకిదారులను భయ పెట్టుట, జెదరించుట అగౌరవపరచు (ప్రశ్నలు వేయుట, అనవసర కాలవారణ మొనర్చుట మొదలగు రీతుల అధికార మును దుర్వినియోగముశేనిన న్యాయాధీళులకు జరి మానాలు విధించు విధానమును కౌటిల్యుని అర్థశ్యాస్త్ర ములో గమనించనగును.

+

మహమ్మదీయ యుగములో న్యాయపాలన*

న్యాయ స్థానములు : మవామ్మదీయ రాజ్య కాల ములో భారీతబేశమునందు పంచాయతీల ద్వారానే న్యాయపరిపాలన జవసత్వములతో వర్ధిల్లినది. వ్యవహార ములను [వధానముగ పంచాయితీల చ్వారానే విచా

రంచుకొన్కి తగు వరిహారములను హిందువులు పొందు చుండిరి. రాజ్యాధి కారము అన్య దేశీయులగు మవామ్మ దీయుల దగుటచే వారికి తమ తగవులను తీర్పుల కె నివేదించుట హిందువులకు ఇష్టముండెడిది కాదు, (ప్రశ్యేక మగు తమజాతి ధర్మములను, ఆచార సం[పదాయములను గమనించి తమ వ్యవహారములను నిర్ణయించుట : అన్య జాతీయు లెన పాలకులకు దుర్భటమని హిందువులు తల పోసిరి. మవహామ్మదీయ పాలకులు కూడ స్థానిక పంచాయ తీల న్యాయనిర్వవాణముతో ఎట్టి జోక్యమును కలిగించు కొన్సరెరి. న్యాయనిరయ జచాధ్యత లేకుండుట్క్మపాలకులకు తమవైన గల బరువు తొలగినట్లుండెను.

మొగల్‌ న్యాయపాలన పద్ధతి (ప్రకారము చక్రవర్తి యే ఉచ్చతమ న్యాయాధి కారి. (కింది కోర్టులలో జరిగిన తీర్పులను తుది ఆప్పీలు కోర్టుగ విమర్శించు అధికారము అతనికి ఉండెను, అంతిమ అధికారము“ల న్యాయస్థాన ముగ చక్రవర్తిని భావింపవచ్చును, మొగల్‌ న్యాయ వ్యవస్థలో సేరొన దగిన ఇతర భాగములు (పథాన దివానీ అదాలత్‌, దరోగా-యి - అదాలత్‌, (ప్రథాన సదర్‌ అనునవి.

రాష్ట్రములలో న్యాయ నిర్వవాణము కేంద న్యాయ పాలన పద్ధతికి (ప్రతిబింబము. రాష్ట్ర)మును చక్రవర్తి యొక్క. [పతినిధిగ నెజాము పాలించును. కేంద (ప్రభుత్వ ములో “దరోగాా- యి - అదాలత్‌ ' వలె రాష్ట్రములో దివానుకు సెతము వ్యవహారములను విచారించుట కె. దరోగా ఉండెడిది, (ప్రతి రాష్ట్ర )ములోను న్యాయ పాలనకు (క్రింద చెప్పబడిన ఉద్యోగులు నియుక్తులె ఉండిరి.

1. మత విషయిక న్యాయమును, దండ సంహితను నిర్వహించు * కాజి” అను అధికారి, 2, తోలన [పమాణ ములను (కొలతలు, తూనికలు) పరీకషించు టకును, (ప్రజలలో అవి నీతిని కట్టడి చేయుటకును, దోవజ్ఞుడుగ ఉద్యోగము నిర్వహించు మువాశేసీబ్‌ అను అధికారి; శి, ధర్మాదాయ దేవాదాయ సంస్థల వ్యవవహారములను చక్క బెట్టు సదర్‌ అను ఉద్యోగి; 4. వట్టణ రతక భటులపై పర్యవేక్షణ చేయుటకు పురపాలక కార్యాలయముపె ఆధిపత్యము నిర్వహించుటకు ఏర్పడిన కొత్వాల్‌ ? అను అధికారి.

కేర్‌ ధనాగారమునుండి ఒనికమును బట్వాడా చేయు క్‌ బక్షి a

అను అధికారి,

ట్రిటిష్‌ యుగములో న్యాయన్థానములు

ఇండియాలో ట్రిటిక్‌ వారి వాయాములో పంచాయతీ పద్ధతి [ప్రోత్సహింప బడలేదు. పంచాయతీ పద్ధతి కీణించు

23

సివిల్‌ |వ్ర[కియా పరిణామము టకు 1781 లో ఈస్ట్‌ ఇండియా కంవెనీవారిచే చేయ బడిన బెంగాల్‌ శెగ్యు లేషన్‌ కారణము అని చెప్ప వచ్చును. శెగ్యులేప.న్‌ వలన పంచాయితీ కోర్టు పంచా యతీదార్డు లంచము పుచ్చుకొని, లేదా పక్షపాతము వహించి “శీర్పు ఇచ్చినట్లు రుజువున్నచేో పంచాయతీ కోరు తీర్చును రద్దు చేయుటకు 1781 సం॥ర శెగ్యు లేన్‌ వలన Fb కోర్టులకు అధికారము దత్సమయ్యెను. పరాజిశుడెన (ప్రతి కషిదారుడును అవకాశమును పురస్కరించుకొని (ప్రతి శకేనులోను పంచాయతీ దారులు లంచము తీసుకొనిన ట్లో, లేదా నీచోద్దే శములతో (ప్రవర్తించి నట్లో ఆరోపణలు చేసి, తీర్పును రద్దుపరపించుకొనుటకు ఉద్యుక్తుడు కాజెచ్చెను. అందుచే SDP విధాన మందు విశ్వాసము సన్నగిలుట, వ్యవస్థ అ(పతిష్ట పాల గుట తటస్థించెను. ఇది బెంగాల్‌ రెగ్యులేషన్‌ వలన కలిగిన విషమపరిణామము. (పజలచే నస్వచృందముగ నెల కొల్పబడిన పంచాయతీ సంస్థకు న్యాయపాలనలో తగిన స్థానము (టిటివ్‌ వారి కాలమున లేకపోయెను. సర్మారు వారి న్యాయస్థాన వ్యవస్థ చ్వారానే వ్యవహార కాండ పూర్తిగ నిర్వహింపబడుచుండుట విధముగ ఒన గూడెను. న్యాయస్థానముల సోపానక్రమము : ఒకటవ జార్టి చే 1726 లో ఒసగబడిన ఛార్జర్‌ డ్రింద కంవెనీ పరిపాలనలో ఉన్న మూడు (వెసిడెన్స్‌ నగరము (కలకత్తా, మదాసు, బొంజాయి) లలోను “మేయర్స్‌ కోర్టులు ; “స్థాపింపబడెను, కోర్టులలో అప్పుడు ఇంగ్లం డులో అమలునందున్న ఆంగ గ్ల న్యాయము భారత దేశ పరిస్థి తులకు సరిపడునట్టు (ప్రవర్తిల పంపును 1778 సంవత్సరపు శెగ్యులేటింగ్‌ ఆక్ట్‌ కలకత్తాలో “రాయల్‌ ఛార్డర్‌ ' ద్వారా నుపీమ్‌కోర్టును స్థాపించుటకు ఆంగ్ల రాజునకు అధికారము ఒన?7ను. చానిని పురస్క_ రించుకొని మూడవజార్జి బెంగాల్‌లో సుపీమ్‌ కోర్టును స్థాపించెను. తద్వారా మేయర్స్‌ కోర్టు రద్దుఆయెను. క్షేతాధికార విస్తరణ: నుప్రీమ్‌కోర్టు సివిల్‌, డమినల్‌ విషయము లన్నిటిలో శే తాధికారమును కోలిగిఉండెను. ఇంతేగాక సము(దయాన సంబంధ (అడ్మిరార్టీ) మత సంబంధ (ఎక్టీసి యాని కల్‌) విషయముల యందుకూడ కేశ్రాధికారము దత్తము చేయబడెను. అధికారము క్రింద పేర్కొనబడిన నిర్లీత తరగతి (ప్రజలకు పరిమితమై ఉండెను. (1) లెలూలో్‌, వీవోర్‌, ఒరిస్సా రాష్ట్రములలో నివసించు (బిటిష్‌ పౌరులు, (2) కంపెనీ యొక్క. లేదా కలకత్తా కార్‌ "ఏ రేవన్‌ యొక్క లేదా |విటిష్‌ పౌరుల

సివిల్‌ (ప్రక్రియా పరిణామము సేవలో ఉన్న వ్యక్తులు, (క్రి |బిటిష్‌ పౌరునితో కరారు చేసి కొనినట్టియు, కరఠారుకు సంబంధించిన చ్యాజ్య కారణము రు. 500 లకు మించియుండిన, వివాదమును కలకత్తా స్నుపీమ్‌ కోర్టు తీర్పుద్వారా పరిష్మారము చేసి కొనుటకు లిఖిత పూర్వకముగ అంగీకరించినట్టి బెంగాల్‌, బీవార్‌, ఒరిస్సా (ప్రదేశములలో నివసించు వ్యక్తి. విధముగ నిర్లీత వర్గీయుల పెననే అధికారము ఉన్నను, స్ముపీమ్‌కోర్టు తమ అధికారము బెంగాల్‌, వీహోర్‌, ఒరిస్సా (పదేశములలోని అందరి పెనను కలదనియు, కోర్టుచే సమనుచేయబడిన వ్య క్కి ఎవరయినను కోర్టునందు హాజరై కోస్ట తే్రాధికారము తనకు వర్తింపదని వాదన చేయవచ్చునేగాని కోర్టుకు హాజరు. కాకుండా తనె కోర్టుకు అధికారము లేదని తలచిన కోర్టు అతని పరోశతములో తీర్పు చెప్పవచ్చునని, అభి పాయము కలిగి యుండెను. [పభుత్వము అభి పాయముతో ఏకీభవించ లేదు. దేశీయ |వజలందరి పెన కోర్టునకు ఆట్టి అధికారము లేదని [ప్రభుత్వోర్దేశము. అభిప్రాయ భేదము “కాసి జూరా” శకేసునందు అభివ్య కృ మాయెను. సుప్రీమ్‌కోర్టుచే (ప్రవ ర్తిలజేయబడు న్యాయము : సుపీమ్‌ కోర్టుచే [ప్రవ ర్తి లజేయబడు న్యాయస్పరూపము స్పష్ట్రముగ శెగ్యులేటింగ్‌ ఆక్ట్‌ నగాని, * రాయల్‌ ఛార్జర్‌” నందుగాని నిక్విచింవబడలేదు. సుపీమ్‌ కోర్టు మేయర్స్‌ కోర్టు యొక్క 'వారసు. మేయర్స్‌ కోర్టులకు బదులుగా? 1774 సంవత్సరపు ఛార్జర్‌ చ్వాగా స్ముపీమ్‌కోర్టును స్థాపించుట అప్పటికి అమలులో ఉన్న ఆంగ్ల న్యాయమును పునరుద్ధరించుట అగునని స్పష్టపడలేదు. డానివలన కొన్ని శ్రీష్ట పరిస్థితులు ఏర్పడెను, ఇంగ్లండులో 1729 సంవత్సరపు చట్టము ఒకటి కూటరచన (ఫోర్డ రీ) చేర మునకు ఉరిశిక్షను విధించెను. కాని హిందూధర్శ్మమునందు గాని, మవామ్మదీయుల న్యాయావళియందుగాని కూట సాత్యుమునకు అట్టి శిక్షలేదు. రాజానందకుమార్‌ కూట రచన చేసినట్లు సుప్రీమ్‌ కోర్టులో అభఖియోగము శేబడెను. కోర్టు శేసును విచారణ సలిపి ముర్గాయి నేరము చేసినట్లు తీర్పుచెప్పి ఆంగ్ల న్యాయానుసారముగ ఉరిశికను విధి ంచెను, రాజానందకుమార్‌ కోర్టు తీర్చు ననుసరించి ఉరి తీయబడెను. శేసులో ను|పీమ్‌ కోస్టు 1726వ సంవత్సరపు ఆంగ్ల శాసనమును అనువ ర్హింప జేయవచ్చునని ఛావించినది. 1796వ సంవత్సరమునందే ఆంగ్ల న్యాయమును ఇండియాలో |పవేశ పెట్టినట్లు ఛావింవబడుచున్నది. అందుచే 1726 కు తర్వాత (పవృ త్త మయిన ఆంగ్ల శాసనములు ఏవియు ఇండియాకు నిర్జి ష్టముగ వి_స్పరింపజేసిననే తప్ప ర్తింవవు.

24

కేసులో నుపీమ్‌ కోర్టుయొక్క తీర్పు నరియినదిగ తోచదు తీర్పువలన దేశమునందు తీవకలవరము చెలరే7ను.

“రాయల్‌ ఛార్జర్‌ ద్వారా స్థాపింపబడిన సు పీమ్‌కోర్డే కాక ఈస్ట్‌ ఇండియా కంపెనీ తమ అధీనము నందున్న (పాంతములలోని డేశీయ(పజల న్యాయపాలనకు |పశ్యేక “అదాలత్‌ ' (న్యాయస్థానము) లను ఏర్పాటు చేసినది, న్యాయస్థానములను 1772 లో వారన్‌ హేస్టింగ్స్‌ పర్పరచెను. మొగల్‌ చక్రవర్తి వద్ద కంపెనీవారు బెంగాల్‌, స్థీవోర్‌, ఒరిస్సా రాష్ట్ర)ముల పై. * దివానీ” అధి కారమును పొందిరి. దివానీ (పొంతము నంత టిని హేస్టింగ్స్‌ వివిధ జిల్లాలుగ విభజించి సివిల్‌ శేసులను విచారణ చేయు నిమిత్తము “దివానీ అదాలత్‌ అను పేరున (పతి జిల్లాకును ఒక కోర్టు చొప్పున ఏర్పరశచెను. కోర్టులలో జిల్లా కలెక్టరు న్యాయాధికారిగ వ్యవహారించు వాడు. కోర్టులలో విచారణ జరిగిన కేనులలో రు,500ల విలువకు మించిన అన్ని కేసులలోను కలకత్తాలో ఉన్న “సదర్‌ దివానీ అచాలక్‌ అని పిలువబడు (పథాన న్యాయ స్థానమునకు అప్పీలు చేయవచ్చును. కౌన్సిల్‌ సమేతుడైన గవర్నరు జనరలు (పథాన న్యాయస్థాన ముగా వ్యవవారించును. 1775 లో పై దివానీ (ప్రాంత మంతయు ఆరు మండలములుగ విభజింపబడి [పతి మండల మునకును శెవెన్యూ వసూలు నిమిత్తము రాష్ట్రీ!య కౌన్సిల్‌్లు స్థాపింపబడెను. న్థానిక అదాలత్‌ కోర్టులలో దివాన్‌ లేదా అమీన్‌ అని పిలువబడు. దేశీయ అధికారి అధ్యక్షతన కేసుల విచారణ జరుగుచుండెను. అతని తీర్పు లపై మండలిలోఉన్న శాష్ట్రీ!య కౌన్సిల్‌కు అప్పీలు చేసుకొనుటకు ఏర్పాటు చేయబడెను. రాష్టీ కౌన్సిల్‌ ఇందు నిమిత్తము రాష్ట్రీయ అప్పీలుకోర్టు అని పిలువ 1,000 రూపాయిల విలువకు మించిన శేసులలో కోర్టునుండి సదర్‌ దివానీ అదాలక్‌కు తిరిగి అప్పీలు . చేనుకొన వచ్చును.

వారన్‌ హేస్టింగ్స్‌ 1780 లో అదాలర్‌ పద్ధ తిని పునర్వ గ్రవస్టీ కరించెను. రాష్ట్రీయ శకౌన్సిల్‌ల శే్రాధి కారమును శెవెన్యూ విషయముల కే పరిమితము చేసెను. సివిల్‌ న్యాయవిచారణకు * దివానీ అదాలత్‌ ' అను జిల్లాకోర్టు మండలమునకు ఒకటి చొప్పున ఆరు మండలములలోను స్థాపించెను. జిల్లా కోర్టులో ఆంగ్ల న్యాయాధి కారి అధ్యతత డ్రంద కేసులవిచారణ జరుగు చుండెను. (ప్ర[పథమముగ 1780 లో కకిదారుల నుండి కోర్టు రుసుము వనూలు పద్ధతి (వేళ

బడెను.

వెట్ట

బడెను. న్యాయవిచారణ నుండి శెవెన్యూ వసూలుచేయు కార్యనిర్వావాక శాఖ (పశ్యేకింపబడెను. ఇది పద్ధతి యొక్క. ముఖ్యసుగుణము. ఆరుజిల్లా కోరులు స్తానిక అవ టబ ®

సరములను తీర్చుటకు సరిపోలేదు. అప్పటివరకు కౌన్సిల్‌ సమేతుడైన గవర్నరు జనరలు అధ్యకత (కింద విచారణ జరి7ెడు * సదర్‌ దివానీ అదాలత్‌ నకు, కంపెనీవారు నుపీమ్‌కోర్టు (పథాన న్యాయమూర్తి “ఇంపేిను ఏకైక న్యాయాధి కారిగ నియమించిరి, ఇతడు జిల్లాకోర్టుల సంఖ్యను 18 వరకు పెంచి న్యాయపద్ధతిని సంస్కరించు టకు (ప్రయత్నించెను గాని ఇతడు సుపీమ్‌కోర్టు (ప్రథాన

(5) న్వాయమూ ర్తిగ ఉండి సదర్‌ దివానీ అదాలత్‌నకు కూడ న్యాయాధి కారిగ ఉండుట భావ్యము కాదని ఇంగ్ల ండునకు పిలిపింపబడెను. అందువలన గవర్నరు జనరలు కౌన్సిల్‌ తో నహా సదర్‌ దివానీ అదాలతొయందు విచారణాధికార మును చేపట్ట వలసివచ్చెను.

స్నుపీమ్‌ కోర్టు, కంపెనీ కోర్టుకు సంబంధము: సుపీమ్‌కోర్టు 1774 సంవత్సరపు ఛార్టర్‌ ఫలిత ముగ, రాజన్యాయనస్థానముగ నెలకొల్పబడుటచే అప్పటి కున్న స్థానిక చ్యాయపద్భతి (ప్రక్కన మరియొక విశిష్ట న్యాయపద్దతి [ప్రవేశ పెట్టబడెను, శెండు న్యాయ

పద్ధతుల మధ్యను ఉండవలసిన సంబంధమును గూర్చి ఛార్జర్‌ నందు సూచనలు లేవు* స్నుపీమ్‌కోర్టుకు కంపెనీ ఉద్య|ోగస్థులందరి పైనను డేత్రాధికారము ఉండుటచేతను కంపెనీచే నెలకొల్పబడిన న్యాయస్థానముల న్యాయాధి కారులు కంపెనీ ఉద్యోగులు అగుటచేతను, శకేవలము కంపెనీ ఉద్యోగుల పై ననే గాక కంవెనీచే నియమింపబడిన న్యాయాధికారులపై కూడ తమకు శడే(త్రాధికారము “8, “%

ఉన్నట్లు సు పీమ్‌కోర్టు ఛావించెను. (ప్రభుత్వమునకు ఇది కంటకముగ ఉండెను. సమస్యల వలన |ప్రభుత్వముతో సుపీమ్‌కోర్టుకు వివాదము ఏర్పడెను. దీని విషమవరిణామ ములు 1777 లో నిర్ణయింపబడిన “పొట్నాశకేను' నందు కాననగును. శేనునందు పాట్నాయందు కంపెనీ అడా లతొకు సంబంధించిన దేశీయ న్యాయాధి కారులు తమ అధికా

రమును అతి క్రమించిరను ఆరోపణపై. వారికి మూడు లక్షల

రూపాయల జరిమానాను ను పీమ్‌కోర్టు విధించి, వారు జరి

" మానాను చెల్లి ంచనందున వారిని జై లునందు వెట్టించెను.

1781 సెటిల్‌ మెంటు ఆక్ట్‌ : ఇది శెగ్యులేటింగు ఆక్ట్‌ నందలి లోపములను తొలగించెను. దీనివలన కలిగిన మార్పులు:

1. గవర్నరు జనరలు, అతని కౌన్సిల్‌ సభ్యులు అధి కార హోదాలో చేయు కార్యముల పై. స్ముపీమ్‌కోర్టు కు

XI—4

25

సివిల్‌ |వృక్రియా పరిణామము

కే ్రాధికారము తొలగింపబడెను. కాని, ఆంగ్లి పౌరులకు వర్శించెడి త్తరువుల విషయములో మినహాయింపు వర్తించదు.

2. రెవిన్యూ, _శెవిన్యూ సంబంధించిన విషయములలో స్కుపీమ్‌ కోర్టునకు గల కేశాధికారము తీసివేయబడినది,

లి, కలకత్తా నగర నివాసులమీద శేబడెడు వ్యాజ్య చర్యలలో స్ముపీమ్‌ కోర్టునకు కే శాధికారము కలదు. వారసత్వము, ఉత్త రాధికారము, ఒప్పందములకు సంబం ధించిన కేసులలో వారి వారి ధర్మములను, ఆచారములను అనుసరించి అనగా హిందువులకు సంబంధించిన శకేసులలో ధర్మములను, ఆచారములను _అనుసరించియు, మవామ్మదీయులకు సంబంధించిన కేసులలో చారి ధర్మము లను, ఆచారములను అనుసరించియు న్యాయవిచారణ జరుగవలెను, 'వ్యాజ్యమునకు సంబంధించిన పార్టీలలో ఒకరే మహమ్మదీయుడు గాని, హిందువుగాని అయినప్పుడు (ప్రతివాది యొక్క ధర్భ్శములను, ఆచారములను అనుస రించి విచారణ జరుగవ లెను.

4, “సదర్‌ దివానీ అదాలత్‌” కోర్టు “కోర్టు ఆవ్‌ రికార్డ్‌ ' ఏర్పరుపబడి, కోర్టు తీర్పులు అంతిమ తీర్పు లుగ జేయబడెను. సివిల్‌ వ్యాజ్యములలో మాత్రము 5,000 పౌనులకు మించిన వ్యాజ్యములలో (ప్రీవీకౌన్సిలకు అప్పీలు చేసుకొనవచ్చును.

ర్‌. రాష్ట్రీ !య న్యాయాధికారుల (ప్రవర్తనను గూర్చి విచారణ సలుపు అధికారము సుపీమ్‌ కోర్టునకు లేకుండ చేయబడెను. నియమము పాట్నా కేసువలన అవసర మాయెను. శేసులో ఖెదుచేయబడిన న్యాయాధికారు లను విడుదలచేయునటుల, వారు చెల్లి ంపవలసిన పరిహార మును కంపెనీయే చెల్లి ంచునటుల ఏర్పాటు చేయబడెను,

మ్మదాసు, బొంబాయి సుపీమ్‌ కోర్టులు : మద్రాసు నగరమున స్ముపీమ్‌ కోర్టును నెలకొల్పుటకు రాజునకు అధి కారము ఒసగుచు టిన్‌ పార్ల మెంటు 1800 లో చట్టము చేసెను. దానిని పురస్క.రించుకొని జార్థి - 1 డిసెంబరు 1810, 28వ శేదీని అట్టి కోర్టును నెలకొల్పుటకు లెటర్సు సేచంటును జారీచేసెను. అటులనే 1828 సంవత్సరపు ఆక్ట్‌ చ్వారా బొంచాయి నగరమున స్సుపీమ్‌ కోర్టును నెలకొల్పుటకు పొందిన అధికారమును పురస్క రించుకొని 1828 డిసెంబరు, శేదీన కోస్టును నెల కొల్పుటకు లెటర్సు పేఖంటు జారీచేయబడెను, మృచదాను బొంబాయి స్సు పీమ్‌ కోర్టులుకూడ, కలకత్తా స్నుపీమ్‌ కోర్టు మాదిరిగనే రూపొందింపబడెను. వీటికి సివిల్‌, (క్రిమినల్‌

వసూలుకు

వారి

సివిల్‌ (ప్రక్రియీ పరిణామము

ఎక్విటీ, ఎక్టీ సియాస్టి కల్‌, అడ్మిరాల్రీ అను ఐదు రకముల శే శాధికారములు కోలవు, సు|పీమ్‌కోర్టులు 1861 లో నెలకొల్పబడిన హైకోర్టులలో లీనమై పోయినవి.

కంపెనీ కోర్టులు, కారన్‌వాలీస్‌ సంస్కరణలు : పరిపాలన వ్యయమును తగ్గించు ఉద్దేశముతో నగరేతర (్రాంత శెవెన్యూ, న్యాయవ్యవస్థలను వకీకృతము చేయు టకు కారన్‌ వాలీస్‌ 1787లో ప్రయత్నించెను. ఇతని సంస్కరణల వలన తిరిగి కలెక్టరు తన శెవినూ పనులను చక్క-బెట్టుచు, దివానీ అదాలత్‌ కోర్టులో న్యాయాధి కారిగ వ్యవహారించును, ఇది తృ ప్రికరముగ లేనందున, 1798 లో సంస్కరణను ఉపసంహరించి నూతనముగ న్యాయ నిర్వవాణకె ఒక [పణాళికను రూపొందించెను, శెవిన్యూ వసూలుశచేయు కలెక్టర్లకు న్యాయవిచారణాధికారములు లేకుండ చేసెను. 1798వ సంవత్సరపు ఒకటవ శెగ్యు లేషను ద్వారా శెవిన్యూ కోర్టులను (మాల్‌ అదాలత్‌) రద్దుచేసి, సివిల్‌ కోగ్టుల కే న్యాయనిర్వవాణను అప్పగించెను. న్యాయ పాలనకు నియమింపబడిన అధికారులకు రెవిన్యూ నిర్వ హణలో [ప్రమేయము ఉండదు. 1798 సంవత్సరపు మూడవ శెగ్యు లేషను ప్రకారము అధికార నిర్వహణలో న్యాయాతిక్రమణ చేసిన (పభుశ్వాధి కారుల పె సివిల్‌ కోర్టులకు కే[తాధి కారము ఉండును. 1798 సంవత్సరపు ఐదవ శెగ్యులేవనుద్వారా, నాలుగు రాష్ట్రీీయ అప్పీలు కోర్టులను స్థాపించి, దివానీ అదాలత్‌ కోర్టుల తీర్పుల పెన అప్పీలు చేసుకొనుటకు అవకాశము కల్పింపబడెను. “పేద పౌరులుకూడ న్యాయమును పొందుటకు అవకాశము కలుగునట్లుగ కోర్డు రుసుమును శారన్‌ వాలీస్‌ రద్దు చేసెను. కంపెనీ నెలకొల్పిన న్యాయస్థాన సోపాన కమమునందు సదర్‌ దివానీ అదాలత్‌ ఉన్నతతమ న్యాయ స్థానము. దీనికి నూతనముగ స్థాపింపబడిన రాష్ట్రీ 9 అప్పీలు కోర్టుల నిర్ణయములను విమరక్శించు అప్పీలీయ అధికారము కలదు. వ్యాజ్యవిషయము 1,000 రూపాయిల విలువకు మించినప్పుడు అట్టి అప్పీలు చేయవచ్చును. 1781 సంవత్సరపు సెటిల్‌ మెంటు ఆక్ట్‌ ద్వారా సదర్‌ దివానీ అదాలత్‌ కోర్టునుండి వ్యాజ్యవిలువ 5,000 పౌనులకు* మించినప్పుడు పీవీ కౌన్సిల్‌కు అప్పీలు చేసుకొను వాక్కు. కటిదా ర్లకు ఒసగబడెను.

నిస్సారమైన వ్యాజ్యములను తగ్గించు నిమిత్తము సర్‌ జాన్‌ పోర్‌ 1795లో కోర్టు రునుము వసూలుచేయు పద్ధతిని పునరుద్ధరించెను. 1797 లో నదర్‌ొదివానీ అదాలత్‌ కోర్టు నకు చేయు అప్పీలు వాక్కును వరిమితము చేసెను.

"* అప్పట్లో ఒక పౌను = 10 రూపాయలు. ౧“

సంవత్సరపు పం(డెండవ శెగ్యు లేవను (పకారము రు. 5,00 లకు మించని చరాస్తికి సంబంధించిన కేసులలో రాష్ట్రీ!ీయ అప్పీలు కోర్డు తీర్పుల పై అప్పీలు లేకుండ జేసెను.

వెలెస్లీ 1801 లో కౌన్సిల్‌ సమేతుడెన గవర్నరు జనరలునకు న్యాయనిర్వవాణ బాధ్యతలు లేకుండచేసి, సదర్‌ దివానీ అదాలక్‌ కోర్టునకు ముగ్గురు న్యాయమూర్తు అను నియమించెను. అందు గ్రధాన న్యాయమూర్తి గవర్నరు జనరలు కౌన్సిల్‌ యొక్క. సభ్యు ఉండెను.

కారన్‌ వాలీస్‌ మరల 1805 లో గవర్నరు జనరలుగ నియమింపబడి కొన్ని సరస్మరణలను చేసెను. కాన్సిల్‌ సభ్యుడు (పథాన న్యాయమూ ర్తిగ నుండు పద్ధతిని

మాన్చించెను. విధముగ 1805లో సదర్‌ దివానీ అదాలత్‌ (పభుత్వముతో సంబంధములేని (ప్రశ్యేక న్యాయాధికరణ మండలిగ రూపొందెను. మార్చు

వాంఛనీయ'మేగాని 1807 లో చానికి అంత రాయ మేర్చడి, 1811 లో తిరిగి పునరుద్ధరింపబడెను,

జెంటింక్‌ 1881 లో కంపెనీ న్యాయ పాలనలో ముఖ్య మెన మార్పులను ద్రవేళ వెళైను, |పతిజిల్లాను కొన్ని మున్సిఫీలుగ విభజించెను. మునసబులు న్యాయస్థాన డ్రమమందు (పథమ మెట్టుగనుండు దేశీయ అధికారులు, వీరు రు. 800 లకు మించని సివిల్‌ వ్యాజ్యములను విచారింతురు. “సదర్‌ అమీన్‌ 'లు, “(పథాన సదర్‌ అమీన్‌ 'లు అను రెండు తరగతుల న్యాయాధి కారులు వరుసగ రూ. 1000లు రూ 5000 లను మించని 'వ్యాజ్యములను విచారించు నిమితము నియమింపబడిరి. కోర్టులలో కూడ దేశీయ న్యాయాధి కారులే పనిచేయుదురు. పైన వివరింపబడిన కోర్టుల పె అప్పీలు కోర్టుగ జిల్లా అదాలత్‌ కోర్టు వ్యవ హరించును. కోర్టునకు రు. 5000 విలువకు మించిన వ్యాజ్యములను విచారించు ఆరంభిక శే శాధి కారము కూడ గలదు. దివానీ అదాలక్‌ కోర్టుల తీర్పుల పె నదర్‌ దివానీ అదాలత్‌ కోర్టునకు అప్పీలు వేనుకొనవచ్చును. 1887 ప్రథాన సదర్‌ అమీన్‌ల ఆరంభిక కే(శాధికార ముకు ధన సంబంధమగు అవధులు తొలగింపబడెను

దానుబౌంబాయిలలో అదాలత్‌ పద్ధతి న్యాయపాలన జెంగాల్‌ లో కారన్‌ వాలీస్‌ చే (ద్రవేళ పెట్టబడిన అదాలక్‌ పద్ధతి మ/దానునందు 1802 లో (ప్రవేళ పెట్టబడినది. బొంబాయి [పభుత్వ అధీనములోజఉన్న (పొంతములలో కూడ అదాలత్‌ పద్ధతి 1827లో (ప్రవేశ పెట్ట బడెను, సదర్‌ కోర్టులు 1862 వరకు నిర్వహింపబడెను. తదుపరి 1861 సంవత్సరపు హైకోర్టుల చట్టము [క్రింద హాకోస్దులు స్థాపింప బడి అవి రద్గుచేయబడెను,

26

హైకోర్టులు ఎపెన వివరింపబడిన (ప్రకారము 'ెండు ప్రక్యేక పద్ధతులుగల న్యాయపాలన, కంపెనీ పరిపాలన క్రింద సాగుచుండెను, మొదటిది (శైసిడెన్సీ నగరముల పద్ధతి; దీని అధికారము |బిటిష్‌ సార్వ ఖభౌమునినుండి పొంద బడినది. రెండవది కంపెనీ నుండి ఆధికారమును పొందిన అదాలత్‌ పద్ధతి. సార్వభౌముని కోర్టులలో చాలవరకు ఆంగ్ల న్యాయము (పవ ర్మిల జేయబడుచుండెను. అయినను హిందువులకు, మవామ్మడదీయులకు మాత్రమే వారసత్వము, ఉత్తర చాయత్వములకు సంబంధించిన 'వ్యాజ్యములలో వారి వెయక్మిక ధర్శములు అనువర్తింప డజేయబడుచుం డెను. “నగశేతర అదాలత్‌ పద్దతి కోర్టులలో ఇందుకు భిన్న ముగ (ప్రభుత్వము యొక్క శెగ్యులేషనులశే న్యాయపాలన జరుగుచుండెను. |పభుత్వ శెగ్యులేషనులు కకిచార్గకు వర్తించు హిందూ, మహామ్మదీయ ధర్మములు అనువుగ కానపుడు కోర్టులు, ధర్మము, సమశాత్శక న్యాయము, శుద్ధాంతః కరణలకు అనుగుణముగ ఉండునట్లు న్యాయ పాలన జరుపుచుండెడివి. పాలనలో ఇట్టి ద్వంద్వ పద్ధతి ఉండుట అసౌకర్యములకు కారణమ య్యెను. అందువలన ఛారత దేశ పరిపాలనాధికారమును |ప్రత్యక్షముగ చేపట్టిన పిదప బిటిష్‌ (వభుత్వము పై రెండు పద్ధతుల న్యాయ పాలనమును పకీకరణము చేయుటకు (ప్రయత్నించెను. 1861 లో ఛారత హైకోర్టుల చట్టము |ప్రనృత్త మాయెను. దానివలన “లెటర్స్‌ కలకత్తా, బొంబాయి నగరములలో హైకోర్టులను స్థాపించుటకు సార్వ భౌమునకు అధికారము ఇవ్వబడినది. హైకోర్టులు స్థాపింపబడిన మీదట సుపీమ్‌ కోర్టులును,

సదర్‌ కోర్టులును రద్దుచేయబడినవి. లెటర్స్‌ పేచుం ట్‌లో హైకోర్టుయొక్క శే(తాధికారము నిర్దిష్ట a ం౦టబ

పరచబడి, భారత దేశములో తమ పరిపాలనాధి కారము (క్రిందఉన్న ఇతర |పదేళశములలో కూడ అవసరమునుబట్టి మైకోద్టులను ఏర్పరచుటకు కూడ హైకోర్టుల చట్టముచే 16 నెక్టను!కింద సార్వ భౌమునికి అధికారము ఒస గబడినది. లెటర్స్‌ పే్చుంట్‌ ద్వారా కలకత్తా మైకోర్టు 1862 మే, 14 నను, బొంచాయి, మచానుు హైకోర్టులు సంవత్సరము జూన్‌ 26 నను స్థాపింప బడినవి. మూడు హైకోర్టుల కును ఒకే రకపు నిబంధనలు, సమాన కేశాధి కారములు గలవు.

హైకోర్టులు స్థాపింపబడుటతో, అంతకు పూర్వమున్న ఉన్నత న్యాయ స్థానములు వాటిలో లీనమైనవి. కాని అంతకుపూర్వము అమలులోఉన్న విభిన్న న్యాయపద్ధతుల ఏకీకరణము జరుగలేదు. హైకోర్టులు తమ సామాన్య ఆరం

x

సేఖంట్‌ " ద్వారా మచాస్సు,

సివిల్‌ (వ క్రియా పరిణామము

భిక ఊే్రాధికారము (క్రింద అంతకు పూర్వము న్ముపీమ్‌ కోర్టు కింద జరుగు న్యాయపాలనము నే కొనసాగించెను* అనగా సాధారణముగ ఆంగ్ల న్యాయమునే పాటించు చుండెను. అప్పీలీయ శే తాధి కారములో సివిల్‌ కేసులలో అడదాలక్‌ కోర్టులలో (ప్రవర్శిల జేయబడు న్యాయము లఅనున రింపబడును. అందుచే (వెసిడెన్సీ నగర, నగరేతర పద్ధతుల విఖేదమటులనే నిలిచిపోయెను. న్యాయపద్ధతుల కలయి కకు అందరికి వర్తించు ఒశే న్యాయావళి రూపొందుటకు సిద్ధాంత న్యాయమును క్రోడీకరించి అన్ని కోర్టులలో దానిని (ప్రవర్తిల జేయుట ఆవశళ్యకమాయెను. ఇంతకు పూర్వము సు పీమ్‌కోర్టులో ఆంగ్ల న్యాయవాదు లు లను న్యాయమూర్తులుగ నియమించుట, సదర్‌ కోర్లులో సివిల్‌ ఉద్యోగుల నే నియమించుట పరిపాటి. దాని స్థాన ములో పర్పరుపబడిన హైకోర్టులో న్యాయమూర్తులుగ ఉండుటకు ఉభయవర్గములకు |ప్రాతినిధ్యము లభించెను. ఇట్లు న్యాయశాస్త్ర |పవీణులెన ఆంగ్ల చారిష్ట్ర ర్హతో దేశీయ అచారములతో అనుభవమును, పరిచయమును గల సివిల్‌ ఉద్యోగుల కలయిక జరిగాను. రెండు రకములగు (ప్రతిభల యొక్క కలయికో వలన సత్ఫలితము చేకూరునని ఆకశించబడెను. హైకోర్టుల సంవిధానమును [క్రమబద్ధము చేయుటకొరకు 1985 సంవత్సరపు రాజ్యాంగ చట్టములో నిర్దిష్ట నిబంధ నలు చేయబడెను. తద్వారా (ప్రవేశ సెటబడిన మార్పులు టబ గమనారధ్శ్మ ములు. న్యాయమూర్తుల ఉద్యోగ కాలపరిమితి : ఇంతకు పూర్వము న్యాయమూర్తుల పదవీకాలము రాజు చిత్తాను సారముగ ఉండెడిది. |ప్రభుత్వముతో ఎట్టి సంబంధము లేకుండ, న్యాయశాఖకు సంపూర్ణ స్వాతం [త్యము ఉండ వలెనను స్కూతమునకు ఇది వ్యతిరేకము. 1985 సంపత్స రపు రాజ్యాంగ చట్టము న్యాయమూర్తుల ఉద్యోగ కాల పరిమితికి రక్షణను కల్పించినది. చట్టము యొక్క 220 చిక క్‌ క్రింద పాకోర్లు న్యాయమూర్తి తనకు 60 సంవత్స CS (2) pa రములు పూ ర్తియగువరకు పదవిలో ఉండవచ్చును. శాని దుప్పవర్శన, నునో దౌర్భల్యము లేదా శరీర దౌర్చ ల్యము కారణమున పదవీ కాలము పూర్తి కాక పూర్వమే కాన్సిల్‌ నివేరిక హౌకోరు న్యాయమూర్తి ' Os a (2) par రాజుచే పదవినుండి తొలగింప బడవచ్చును, న్యాయమూర్తులుగ సివిల్‌ ఉద్యోగులు : 1861 సంవత్సరపు హైకోర్టుల చట్టమందు న్యాయమూ రులలో కనీసము మూడవవంతు శారి ష్టర్లును, కనీనము మూడవ వంతు సివిల్‌ ఉద్యోగులును ఉండునట్టును,

వీ

(ప్రథాన

27

సివిల్‌ ప్రక్రియా పరిణామము ] న్యాయమూర్తిగ చజారిష్ట్ర రే ఉండవలెననియు పర్పరుపబడి నది. ఇంగ్లండులో ప్రక్యేకముగ న్యాయ వాదులనుండి యే న్యాయమూర్తుల నియామకము జరుగును. సివిల్‌ ఉద్యోగులు జడ్జీలుగ నియమింపబడరు. ఇండియాలోని (ప్రజాభిపాయము కూడ బ్రిటిష్‌ ఆచరణమును ఇండి యాలో |వవేళ పెట్టుటకు అనుకూలముగ ఉండెను, శాని ఆంగ్ల (ప్రభుత్వము సిద్ధాంతమును అంగీకరించలేదు. సివిల్‌ ఉద్యోగులను జడ్జీలుగ నియమింపరాదను సూత మును ఆమోదించలేదు. అయినను, జారిష్టర్‌, సివిల్‌ ఉద్యోగి జడ్జీల శాతములను నిర్దిష్టపరచు సూత్రము మా(తము 19కి సంవత్సర రాజ్యూంగ చట్టములో విడిచి పెట్టబడినది. సివిల్‌ ఉద్యోగసభ్యులు [ప్రధానన్యాయ మూర్తులుగ నియమింపబడుటకు అర్షులుగ జేయబడిరి. కాని, అట్టిఛోరు మూడు సంవత్సరములు మైకోర్టు న్యాయ మూర్తులుగ పనిచేసి ఉండవలెనను షరతు విధింపబడెను.

వర్తమాన రాజ్యాంగము (క్రింద హైకోర్టులు : హైకోర్టుల నిర్మాణము, నిర్వవాణ - వాటి ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలు మినహోగా - కేంద పట్టిక 78 అంశములో కలదు, తతృ్ఫలితముగ హైకోర్టుల ఏర్పాటు, వాటి కే త్రాధి కారముల నిర్భయించు అధికారము కేంద పార్ల మెంటుదై ఉన్నది:

రాజ్యాంగము యొక్క 214 నిబంధన (ఆర్టికల్‌ )లో ఇట్లు వివరింపబడినది.

(1) (పతిరాష్ట్ర)మునకు ఒక హైకోర్టు ఉండవలెను. (2) రాజ్యాంగము అమలులోనికి రాకపూర్వము రాష్ట్రము లలో శేతాధికారములుగల హైకోర్టులు రాజ్యాంగము (కిద ఆయా శాష్ట్ర)ముల హైకోర్టులుగ ఛావింపబడ వలెను,

భార తదేశమునుండి (పీవీ కౌన్సిల్‌ నకు అప్పీళ్లు : మూడు (పైసిడెన్సీ నగరము (కలకత్తా, మృదాసు, బం చాయి) లలోను మేయర్స్‌ కోర్టులను స్థాపించిన 1726 సంవత్సరపు ఒకటవ జార్డి ఛార్హర్‌ చే (పథమముగ ఛథారత దేశ కోర్టులనుండి (పీవీ కౌన్సిల్‌కు అప్పీలు చేయువాక్కు. (పసాదింపబడినది. 1888 బుడీషపియల్‌ కనిటేీ ఆగ్‌ (పవృత్త మయినప్పుడు భారతదేశ సుపీమ్‌ కోర్టుల నుండి డీవీ కౌన్సిల్‌కు అప్పీలు చేసుకొను వాక్కు కల్పింప బడెను. అయితే 1000 పెగోడాల* విలువకు మించిన వ్యాజ్యముల పెన స్నుపీమ్‌ కోట్టుల నుండియు, 5000 పౌనులకు మించిన విలువగల వ్యాజ్యముల పైన సదర్‌ దివానీ అదాలత్‌ కోర్టునుండియు అప్పీలు చేయవచ్చును.

“వెగ్వోడా = సుమారు శి రూపాయలు,

28

పపిల్‌ 1888, 10వ శేదీన కౌన్సిల్‌ ఉత్పరువులను, అనుసరించి (పీపీ కౌన్సిల్‌ నకు అప్పీలు చేయుటకు వ్యాజ్య విలువ సుపీమ్‌ కొర్జునకును, సదర్‌ దివానీ అదాలకత్‌కును సమానముచేసి, అట్టి విలువ కనీసము రూ. 10,000 లు ఉండవలెనని _నియమింపబడినది. వ్యాజ్య విలువతో నిమితము లేక (పశ్యేక అనుమతి పె అప్పీలు స్వీకరించు విశేషాధికారము (పీవీ కౌన్సిల్‌నకు కలదు. 1861 సంవత్సరపు హైకోర్టులచట్టము |పీవీ కౌన్సిల్‌ అప్పీలునకు కొన్ని షరతులను సె్టెను, సివిల్‌ కే తాధి కారమునకు సంబంధించిన విషయములలో హైకోర్టు యొక్క అంతిమ తీర్చు, డిక్రీ, లేదా ఉత్తరువులపై రూ. 10,000 విలువకు తక్కువగాని వ్యాజ్య విషయములలోను, లేదా పీవీ కాన్సిల్‌నకు అప్పీలు చేయుటకు తగిన వ్యాజ్యమని హైకోర్టు ధ్రువీకరించినపుడును, పీవీ కెన్సిల్‌ నకు అప్పీలు చేసుకొనవచ్చును. |క్రిమినల్‌ శేసులలో హైకోర్టు ఆరంభిక కేశాధి కారము (క్రింద ఇచ్చిన తీర్పుల పై నగాని, న్యాయ విషయ నిర్ణయమున కె హైకోగ్టునకు పంపబడిన కేసులలో అప్పీలుశేయతగిన శేసని హైకోర్టు |ధ్రువీకరించినప్పుడును, డీవీ కౌన్సిల్‌కు అప్పీలు చేసుకొనవచ్చును. వ్యవహోర ప్రక్రియా నంహిత 109 - 112 వరకుగల సెక్షనులలో హైకోర్టు నుండి (పీవీ కౌన్సిల్‌నకు అప్పీలు చేసుకొనుటకు నిబంధనలు వివరింపబడినవి. దండ [ప్రక్రియా సంహిత యందు |పీవీకౌన్సిల్‌ అప్పీలునకు సంబంధించిన నియమ ములులేవు. (పశ్యేక అనుమతిపై అప్పీళ్ళను స్వీకరించు విశేషాధికారము (పీవీ కౌన్సిల్‌ నకు గలదు.

ఫెడరల్‌ కోర్టు: 1985 సంవత్సర భారత (ప్రభుత్వ చట్టము (క్రింద ఒక ఫెడరల్‌ కోర్టు వర్పరుపబడెను. 1948 సంవత్సరపు ఫెడరల్‌ కోర్టు జే[తాధికార విస్తరణ చట్టము భారత శాసనసభచే చేయబడెను, దీనివలన ఫెడరల్‌ కోర్టు యొక్క అప్పీలీయ కే శాధి కారములు విస్తృతి నొందెను.

1. అప్పీలునకు ఫెడరల్‌ కోర్టుయొక్క [ప్రత్యేక అను మతిలేకయే, (పీవీ కౌన్సిల్‌ ప్రశ్యేకానుమతి అక్కర లేకుండ షరతులతో (పీవీ కౌన్సిల్‌కు అప్పీలు చేసుకొన వచ్చునో. అట్టి షరతులతోనే “ఫెడరల్‌ కోర్టునకు కూడ అప్పీలు చేసుకొనవచ్చును.

2. ఇతర కేసులలో ఫెడరల్‌ కోర్టు యొక్క ద్రశ్యేక అనుమతితో అప్పీలు చేసుకొనవచ్చును.

ద్రశ్యేక అనుమతితోగాని అనుమతిలేకగాని పీవీ కౌన్సిల్‌ నకు నేరుగ అప్పీలు చేయువాక్కు. తీసి వేయబడినది. ఫెడరల్‌ కోర్డు ప్రశ్యేక అనుమతితోను, లేదా (సీవీ '

ఫెడరల్‌ కోర్టునుండి yee ఎట్టి

(A)

కాన్సిల్‌ [ప్రక్యేక అనుమతితోను, (పీవీకౌన్సిలకు అప్పీలు చేసుకొనవచ్చును. ఆ్యా ప్రీవీకౌన్సిల్‌కు చేయబడు క్రిమినల్‌ అప్పీళ్ళకు మార్చును రాలేదు.

అక్టోబర్‌ 1949, 10వ శేదీన ఛారత రాజ్యాంగ పరిషత్‌ తాశ్క్మా_లిక పార్ల మెంటుగ వ్యవవహారించుచూ, 8 8 డీవీ కౌన్సిల్‌నకు అప్పీలు చేయు వాక్కును రోడ్డు పరచెను. అంతకు పూర్వము ద్రీవీ కౌన్సిల్నకు ఉండు శే ్రాధకారము ఫెడరల్‌ కోర్టునకు దత్తము చేయ బడెను,

నూతన రాజ్యాంగము భారత దేశమున ను, పీమ్‌ కోర్టును స్థాపించెను. దీనివలన 19కిక్‌ సంవత్సరపు భారత (ప్రభుత్వ చట్టము క్రింద పర్పరుపబడిన "ఫెడరల్‌ కోర్టు రర్దు పరచబడెను, ర్భృమానమందు స్నుపీమ్‌ కోర్టు భారత దేశమునందు సర్వోన్నత న్యాయస్థానము.

®

ఆధునిక న్యాయస్థాన (ణి ®

ఒక దేశములోని నాగరకశాభివృద్ధి దాని న్యాయ పాలనా వ్యవస్థలో (ప్రతిబింబించును. నాగరకతాకు న్యాయ పాలన దర్పణమువంటిది, భారత దేశములో రాజ్యాంగమే

CU - Kk

ఉన్నతతమ న్యాయస్థానము (నసుపీమ్‌కోర్టు) కును (ప్రతి శాష్ట్ర)ములోని ఉన్నత న్యాయస్థానము (మైకోర్టు)కును

టబ (౧) ee ee సంవిధాన సూతములను నిబంధించినది. తక్కిన న్యాయ స్తాన వ్యవస్థీకరణ వంవవహోర (ప్రక్రియా సంహితచే చేయబడి ® 2 p=

నది. కొన్ని(ప క్యేక న్యాయస్థానములకు వేర్వేరు చట్టములు గలవు (ఉదా : స్వల్ప దావాల న్యాయస్థానములు). న్యాయ స్థానములలో (ోణీకరణముగలదు. ఒక వ్యాజ్యమును స్థాపిం చుటకు అధీకార జేత్రము న్యాయస్థానమునకు గలదో వ్యవవోర [ప్ర క్రియాసంహితలో తెలుపబడినది. వివిధ న్యాయ స్థానములకు కే్రాధి కారములుండిన అందు న్యాయస్థాన (_ణిలో ఏది అన్నిటికన్న తక్కువదో అచట వ్యాజ్యమును (పారంభించవ లెను. ఇట్లు (ప్రారంభింవబడి, విచారణ ముగిసి నిర్ణయము జరిగిన పిదప పరాజితుడగు కడి దారు పై న్యాయస్థానములో అప్పీలు చేసుకొనవచ్చును. సందర్భ ములో అప్పీలు చేసుకొను వాక్కు ఉండునో వ్యవహార ప్రక్రియా సంహితలో (పతిపాదింపబడినది. న్యాయ సాన (గేణీ వ్యవస్థ సూత్ముముగ [క్రింద వివరింపబడనది. (౧ ®

మున్ఫ్సిఫ్‌ కోర్టు: న్యాయస్థానమునకు శేశ్రాధి

(0

కారము రూ. 5,000 వరకు గలదు. ఇచటి నిర్ణయములపై ప్రథమ పునర్విచారణాధి కారము సబ్‌ కోర్టుకు కలదు, అప్పీలునందలి నిర్భయముపై ద్వితీయ పునర్విచారణకు

సివిల్‌ (ప్రక్రియా పరిణామము హైకోర్టుకు పోవచ్చును, ద్వితీయ పునర్విచారణ న్యాయిక (ప్రశ్నల శే పరిమితమై ఉండును. సబ్‌కోర్టు దీని ఆర్థిక శే తాధికారముకు అవధి లేదు. వ్యాజ్యములోవి aR వస్తువు రూ. 7,500 కు మించనిచో జిల్లాకోర్టుకు అప్పీలు చేసుకొనవలెను. అంతకు మించిన నేరుగా హైకోర్టుకు అప్పీలు చేయవలెను.

జిల్లాకోర్టు ర్ద్వ దీని ఆర్థిక కే[తాధి కారము నిరవధికము దీని హ్‌ యులనై అస్వీలు అధికారము హైకోర్టుకు గలదు

హైకోర్లు : కొన్ని హైకోస్టలకు _ప్రారంభిక శేశాధి అప్పీలు కేశాధకారము సబ్‌కోర్లు జీల్లాకోర్టు తీర్పులపై గలదు. ద్వితీయ ఆప్పీలు అధికార ములో న్యాయిక (ప్రశళ్నులనే పరిశీలించును. అప్పీలు లేని సందర్భములలో హైకోర్టుకు రివిజన్‌ అధెకారము గలదు. రివిజన్‌ అధికారములో (క్రింది కోర్టు తన శేశాధికార పరిధిని దాటిన దాయను (ప్రశళ్నలనే నిమర్శింపవచ్చును. సుఫపీమ్‌ కోర్టు: హైకోర్టు తుది తీర్చులనుండి సుపీమ్‌ కోర్టుకు అప్పీలు (కింది సందర్భములలో ఉండును.

(అ) హై మైకో్ద శకేనులో రాజ్యాంగ స్ఫూతముల యొక్క. అన్వయమునకు సంబంధించిన సారముగల న్యాయిక [వళ్న గలదని [ధువీకరించినచో ;

(౪) హైకోర్టు అట్టి (ధ్రువ షతమును ఈయక పోయి

సుపీమ్‌కోర్లే అటువంటి (ప్రశ్న శేసులోగలదని భావించి అప్పీలు చేయుటకు ద్రశ్యేక మైన అనుమతి ఒసంగినచో ;

(ఇ) సివిల్‌ కేసులలో (1) వాజ్యమ్యును ఆరంభించిన కోర్టులోను అప్పీలులోను వివాద విషయ వస్తువు యొక్క కిమ్మతు రూ, 20,000 లకు తక్కువ కాకయుండి, లేదా హాకోట్ట తీర్పు అంతకిమ్మత్తు గల ఆస్తి పె ఏదో విధముగా (ప్రభావము గలిగియుండి ; లేదా హైకోర్టు శేను న్నుప్రీమ్‌ కోర్టుకు అప్పీలుచేయు యోగ్యమయినదని |ధ్లువీ కరించిన, మరియు (2) హైకోర్టు తీర్చు (క్రిందికోర్టు తీర్పును ఖాయపరచినచో మైకోర్దు కేసులో సారముగల న్యాయిక |ప్రశ్నకలదని గ్రువీకరించినచో,

(ఈ) (క్రిమినల్‌ శేసులలో (1) (కింది కోర్టు ముక్త దోమషునిగ చేసిన తీర్పును అప్పీలులో సిద్ధదోషునిగ మార్చి ముద్దాయికి మరణశిక్ష విధించినపుడు ; లేదా (2) [కింది కోర్టునుండి విచారణకు శకేసును తన యొద్ద శే రప్పించి, సిద్ధదోషు షునిశేసి, అతనికి మరణశిత విధించి నపుడు; లేదా (కి je కేసు సు పీమ్‌కోర్టుకు అప్పీలు చేసు కొన యోగ్యమయినదని (థువీకరిం చినపుడు,

ముదాయిని (a)

29

సివిల్‌ (ప్రక్రియా పరిణామము

సుప్రీమ్‌ కోర్టుకు ఆరంధిక శే శాధికారము |క్రింది sem:

(అ) ఇండియా ప్రభుత్వమునకు, తదంతర్గత రాష్ట్రము లేదా రాష్ట్రములకు మధ్య వివాదము సంభవించినపుడు,

(ఆ) ఇండియా ప్రభుత్వము. ఒక రాష్ట్రము లేదా అంత కన్న హెచ్చు రాష్ట్రములు ఒక కఠిగానుు, ఒక రాష్ట్రము లేదా కొన్ని రాష్ట్రములు మరి యొక కకిగాను వర్పడి వారి మధ్య వివాదము సంభవించినపుడు,

(ఇ) కెండు లేడా అంతకన్న ఎక్కువ శాష్ట్ర)ముల మధ్య వివాదము సంభవించినపుడు.

ఇంతేగాక (పాథమిక హక్కులను కాపాడుటకు రాజ్యాంగ లీ2 నిబంధన ।క్రింద సుపీమ్‌ కోర్టునకు మాండ మస్‌, సర్టి యోరారి, (పాహిబిషన్‌, హెబియస్‌ కార్పస్‌, కో వారంటో, అను అధిలేఖలను జారీచేయు శకేశాధి కారము గలదు. ఇండియాలోని అధీకరణము (ట్రిబ్యు నల్‌) తీర్పుపై నెనను, పీమ్‌కోర్టు [ప్రత్యేక అనుమతిని ఒసగి అప్పీలు పరిశీలించవచ్చును. అట్టి అనుమతిని ఒసం గుట స్కుపీమ్‌ కోర్టుయొక్క వివేచనముపై ఆధారపడి ఉండును. ఇంతేగాక ,సు|పీమ్‌ కోర్టుకు కే శతాధికారము గలదు, అధికారములో రా ష్ట్రపతికి ముఖ్యముగ శకాన్సించి అతనిచే సమాలోచనము కొరకు అప్పగింపబడిన న్యాయిక (ప్రశ్నలను విచారించి, వాటిపై రాష్ట్రపతికి సుపీమ్‌ కోర్టు నివేదిక నర్పించును.

సైన ఉగ్గడింపబడిన వివిధ శేతాధికార సమన్వితమగు భారతీయ ఉన్నతతమ న్యాయస్థానము తనగురుతర కార్య భార నిర్వహణ కెల్ల విధముల తగి ఉన్నది,

న్యాయారధికరణ (వ(క్రియ ముఖ్యాంగములు :

తాఖీదు (3 పు నః సమను న్యాయస్థానమునకు వోజరు కావలసినదిగ |ప్రతివాదికి పంపెడు ఆదేశపతము. న్యాయస్థానము యెక్క. అధికారమును వాది ఆహ్యానించి నపుడు, అభియోక్ష యొక్క [పత్యర్థిని కోర్టులో హోజ రయి |పతివాదమును విన్న వించుకొనవలసినదిగ అతనికి తెలియజేయుట సమను యొక్క_ ఉద్దేశము. సమను (ప్రతి వాది నిరాకరించినచో, లేదా పుచ్చుకొనియు వోజరు కానిచో అతని పరోతమందు కోర్టువారు తీర్చు చెప్ప వచ్చును.

లిఖిత వాదములు: వాది యొక్క అభఖియోగ హేతువులను వివరించునది వాద పత్రిక. (ప్రతివాది ఒసగు సమాథానము (వతివాద కథనము. ఇవి వాది ప్రతివాదుల మధ్య వివాద(గ్రస్తమై కోర్టువారిచే నిర్ణయము కావలసిన సారాంశ ములను వెలికి తీయుటకు ఉపకరించుచున్న వి,

కేసులలో

సం|[పదింపు

30

వాది కథనమును ప్రతివాది (ప్రశ్యాఖభ్యానము చేయ వచ్చును. అట్టి |పతివాదమును “(టావర్స్‌' అందురు, వాది కథనము యథార్థమే _అనుకొన్నప్పటికి, తనకు న్యాయతః చాధ్యత లేదను |పతివాదమును “డెమరర్‌ ' అందురు. వాదిచే (వతిపాదింపబడిన విషయములు యథార్థ ములే అని ఒప్పుకొనుశు, తాను ఉర్థాటించు ఇతర విషయములు కూడ సంఘటిల్లి ఉన్నందున, వాది అభియో గమును |త్రోసివేయవలెనని 'వాదించవచ్చును. దీనిని కన్ఫెషన్‌ అండ్‌ ఎవాయిడెన్స్‌ (స్వీకారము, బాధ్యతా నిమ్మృతి) అని అందురు. ఉభయ కథనములను గమనించి కోర్టువారు వివాదాంశములను స్థిరపరచెదరు.

pr EE వాద (వతివాద పత్రికల నుండి ఉత్పన్న మగు సారాంశములపై తీర్పు చెప్పుటకు కోర్టువారికి కతి దారులు తమతమ వాదములకు సంబంధించిన విషయ సామగగిని నివేదించు పద్ధతినే" నిరూపణ అందురు. అధునాతన కాలమున సాక్యుము ద్వారా నిరూపణ జరుగు చున్నది,

నిరూపణా పద్ధతి: విషయములను కోర్టువారి దృష్టికి తీసుకొనివచ్చు పద్ధతులు వివిధమైన నియమములకు లోబడి ఉండును. hhh [కింద (ప్రస్తావించిన సంగతు లకు సంబంధించి ఉండును.

సాక్ష్యమును పరిహరించుట : చట్టము ననుసరించి న్యాయాలయమున అంద జేయబడిన సాత్యుసామ।గిని పురస్కరించుకొని యే నిర్ణయము చేయవలయును. అంతియ కాని, న్యాయాధిపతికి ఏదో విధముగ స్వయం వ్యక్షము ఒలెన విషయములనుబట్టిగాని, కోర్డు పరోకత్షమందు తెలియ వచ్చిన సమాచారములనుబట్టిగాని నిర్ణయము చేయరాదు. బుద్ధిమాంద్యముచే దేవునిపై. పమాణము చేయుట యొక్క. అర్థమును గ్రహించు వివేకజ్ఞానము లేనట్టి వ్యక్తి సాత్యుము నిచ్చుటకు అనర్హుడు. అతడు సాతిగ ఉండుటకు అంగీకరించినను పనికిరాదు. దేవుని తలచి [పమాణము చేయుటవల్ల సాకి యొక్క సత్యసనంధత పటిష్టమగును. హిందూదేశములో కై) స్తవ మశావలంబుడు ఎ'ైబిల్‌ గ్రంథము చేబూని, “నేను సత్యమునే వచింతును, సత్యమును తప్ప మరి దేనిని వలుకను. అట్లు చేయుటకు భగవంతుడా నాకు తోడ్చడుము.” అని (పమాణముచేసి, సాత్యుము నొసంగును. హిందువులు రామాయణము వంటి మత (గ్రంథమును, ముసనల్మానులు ఖురాను మత (గ్రంథమును చేబూని ప్రమాణము చేయుదురు. సాకికి అయినను అట్లు sel చేయుట అంతఃకరణకు విరుద్ధమయినచో... అతడు 3ై చై ప్రమాణమునకు బదులుగ చిత్త కుర్దీతో ' సత్య

యందు

నీద్ధించవ లెను, నీందితుడు అప రాధియగునో కాదో నిర్ణయించుటకు అతని

మునే పలుకుదును,” అను నెష్టిక ఛాషణము చేసిన చాలును. [ప్రమాణము చేసియు, అసత్యమును పల్కినచో శిజాస్మృతి |క్రింద * కూటసాత్యుము అను దోవమునకు శి జా పా(తుడగును, (పమాణముపై. లేదా నెష్టిక భావషణముపె. ఇచ్చెడు వాజభ్మూలమే సాక్యుముగ పకిగణింప యోగ్యత కలిగి ఉండును, (ప్రమాణము చేయకయే వల్కెడు భామ ణములు సాత్యుముగ పరిగణింపబడవు. సాక్షర్ణము : కొన్ని విషయములను, రుజువుచేయుటకు శ్వాస్త్ర నిర్దిష్ట మైన ఒకే ఒక విధమగు సాక్యుముమా|తము అపేకణీయము కావచ్చును. ఇట్టి నియమములు న్యాయా లయములందు సాత్యుము యొక్క తారతమ్య పరీక్షను నుకరము చేయగలవు; భారతదేశ న్యాయ శ్వాన్ర్ర[పకారము స్థిరా స్తికి సంబంధించిన దానపత్రములు, తనఖాపతములు, మరణ శాసనములు మొదలగు కొన్ని పత్రములకు సాజ్యాంకనము అవసరము. తరగతికి చెందిన దస్తావేజులను రుజువువరచుటకు వాని యందు సాశ్యాంకనము చేసిన వారిలో కనీసము ఒక్కనినెన సాకిగ కోర్టులో హాజరు చేయించి సాక్యుమిప్పించుట అవసరము. ఆపుతమున సాకిసంతకముచేసిన సాతు లందరు మరణించుటచే అట్టి సాత్యుము అలభ్యమైన స్థితి చె నస్మూతము సడలింవబడును. అప్పుడు ఇతర సాక్యుమువై ఆధారపడి పతమును నిరూపించుకొనుటకు సాత్యుచట్టము అనుమతించును. ఏదో ఒక వ్యావహారిక

ఉదా:

కృత్యము లిఖిత బద్ధమై ఉండవలయునను నియమముండి

లిఖిత మొనర్చబడిన, అట్టి వ్యావహారిక కృత్యమును రుజువు పరచుటకు లిఖత ప్మత్రమునే దాఖలు చేయవలెను. ఇట్టి నియమముల వలన కకి దారులు (ప్రదర్శించిన సాక్ష్యుము లోని గుణదోవష. పరిశీలనయందు కోర్టువారి పని, 'సుకర మగును,

సుసంగతము, (ప్రతి (గాహ్యము ఆగు సాక్ష్యము : సాజ్యుమందు అంశములు సుసంగతములో, ఏవి (పతి గావ్యాములో తెలియజేయు నియమములు కొన్నిగలవు. నిరూపింపవలసిన విషయమునకు నిరూపణా (క్రమములో శతార్శ్మికముగ సహాయపడగల [ప్రతి విషయము సుసంగతమే,

సాధారణముగ నుసంగతము కాని విషయములను సాకు

మందు జూపుటకు అవకాశము ఉండదు. సుసంగతము నైనను, కొన్ని విషయముల సాక్యుముగ ద్రకిగ్రావ్యా ములు కాకపోవచ్చును. న్యాయ స్థానమందు సాక్యుము శ్వాన్ర్రరీత్యా (గ్రాహ్య మో దానివలననే నిరూపణశకార్యము తర్క-_బుద్దితో మా!తము చూచిన

al

సివిల్‌ © క్రియా పరిణామము

గత జీవిత చరిత, గుణగణాదులు నుసంగత విషయములే. కాని, న్యాయశాస్త్ర దృష్ట్యా అట్టి నిర్భయమునకు డై విషయములు (వతి గ్రావహ్యాములు కావు,

అశ్లే ఒక విషయముయొక్క_ యశథార్థతను (పత్యక ముగ శెలుసుకొనక, విషయమును గురించి ఇతరులు చెప్పుకొనిన మాటలను విని తాను ఇతరులు చెప్పగా వింటి నని చెప్పెడి సాత్యుము ర్ర్రుతసాత్యుము. (గ్ర్రుతసాక్యుమును శాస్త్రము స్వీకరింపదు. దీనికి పెక్కు. కారణములు ఉన్నవి. ఇట్టి సాక్యుమందలి కథనమునకు (పథమముగ బాధ్యుడగు వ్యక్కి అందలి నశ్యాసత్యముల గూర్చి ప్రతిపృచ్చ చేయ బడలేదు. ఇంతేగాక ఒకరినుండి ఇంకొకరికి (పొకుటలో వార్శయెనను విపరీతాకృతులు దాల్చుట తరచుగ జరి గెడి విషయమే. అందువలన గూడ వదంతి విశ్వాన యోగ్యమగు సాక్యుము కానందున [కుత సాక్యుము వపరఠి వోర్యమగు చున్నది.

అధునాతన పద్ధతులు : అధునాతన కాలమున శాస్త్ర పరిశోధనల ఫలితముగ నిరూపణా సాొధనములలో చెప్పుకొన తగిన అభివృద్ధి సాధింపబడినది. అసత్య నిన్జేళక యం్మతము (ల డిబక్టర్‌) వానిలో ఒకటి. నేరము చేసినవానిని అపరాధ విషయమై పరిపృచ్ళ చేయుచేో అత నిలో చిత్త వోభము, ఆంతరంగికముగ కలిగిన ఉర్వేగ ములు, (పతిస్పందింపబడునను సిద్ధాంతము పై అది పని వేయును, ద్వేగముల ఉదికృత అతని ఉచ్చా్వాసనిశ్ళా్వా సములలోను, రకపు పోటులోను, హృదయ స్పృందనము లోను, నాడీ చాలనములళోను వ్యకృమగును. అసనంగత విషయముల పృచ్చించినపుడు నిందితునిలో గలుగు ఉద్వేగ వికారము, నేరమును గురించి పృచ్చించినపుడు అతని యందు గలుగు శారీరక, మానసిక వికారములతో పోల్చి, అందలి భేదములను బట్టి అసత్య నిర్చేళక యంతము కథనము అసత్యమో గుర్తించగలదు.

సోపోలమిన్‌ అను జౌవధమును ఉప యోగించినచో, చేతనా శక్తిని కొంత గోల్చోయెడి మానసిక పరిస్థి తి అనన్నమగును. స్థితిలోని వ్యక్తి [ప్రశ్నలకు సమా ధానములు చెప్పగలడు. కాని జరుగని విషయములను జరిగినట్లు కల్చ్పంచి చెప్పలేడు. జాౌవధమును పమో గించి, వరిపృచ్భ్ళ జేసిన సత్యమును బహిర్గత మొనర్చ వచ్చును, ఇటువంటి అధునాతనపద్ధతులు కొంత కాలమునకు బహుళ (పచారములోనికి రావచ్చును. ఇంకను ఇటువంటి సాధనములు నిర్థైత దోషములు, పరిపుష్టములు కానం దున న్యాయస్థానములలో సాధారణోప యోగమునకు రాలేదు.

క్రిమినల్‌ ప్రక్రియా వరిణామము

న్యాయ నిర్ణయము : న్యాయ స్థానమునకు నివే దించిన సాత్యుమును ఆధారముగ చేసుకొని కోర్టువా రిశ్చెడు తీర్చు డి(క్రీగ రూపొందును. నిర్ణయము ఆస్సి కి సంబంధించిన హక్కుల విషయము కావచ్చును; ఒకని (పతి పత్తిని నిర్ధారణ చేయుటయో. లేదా విచ్ళేద మొనర్చు టయో కావచ్చును: విధి నిర్దిష్ట కార్యము యొక్క. (పామాణికత్వమును గురించిన ఉద్ధోషణ కావచ్చును; నష్ట వరిహారమును |ప్రసాదించుట కావ్చను; లేదా విశిష్ట కార్య మును (ప్రతివాదిచే నిర్వ ర్తింప జేయుటకు ఇచ్చిన ఉత్తర్వు కావచ్చును. ఓడిన కతి దారు జయించిన (ప్రతి స్పర్థికయిన ఖర్చులను భరించ వలయును. ఖర్చులను కోర్టువారు

డిక్రీలో పేర్కొందురు. అప్పీలు వాక్కు ఉన్నచో తీరు సహేతుకముగ లేదని ఓడిపోయిన కతి దారుడు ఉన్నత న్యాయస్థానమునకు అప్పీలు చేనుకొన ®

వచ్చును.

అమలు జరుపుట: విజయము గాంచిన కకిదారుడు డిక్రీని కోర్టుద్వారా అములు పరుపవచ్చును: నిర్లీత రుణి

టు లా

యొక్క ఆస్తిని జపు చేయుట, వేలము వేయించుట కొన్ని సందర్భములలో అరెస్టు చేయించుట, సివిల్‌ చెరసాలలో __ ఉంచుటమొదఆగు విధములుగ అవసరమైన చర్య లుతీసుకొని అమలు జరుపుకొనవచ్చును. అధునాతన న్యాయ (ప్రక్రియ పంచలకణ సమన్వితమై ఉండును. జి,సి. వి,ను.రా.

(కిమినల్‌ (షృక్రియా పరిణామము

వ్యక్తిగత (పతీకార దశ : సామాజిక శక్తి పుంజీ భూత మై [పభుత్వపరముకాని తొలిరోజులలో జనులు అన్యు లచే తమకు కలిగిన వోనికి తగిన (పతీకారమును తామే స్వశక్తి మేరకు చేసెడి వారు, హానిపొందిన వాడు (ప్రత్యపకార మును చేయక యే మరణించిన అతని బంధువర్గ ము దోషిపై పగతీర్చుకొ నెడివారు. దండనీతిశ్నాస్త్ర రూపమున వ్యవ సీ కరింపబడని కాలములో వ్యక్తిగత (ప్రతీకార చర్య యే దండ|ప్ర| క్రియ. దుష్ట్ర కార్యము నసనమాజమునకంతకు అపకార మేయని తలపక్క చదానికిగురియైన వ్యకి కే దానివలన అపకారమనియు, అందుచే అతడు, అతని బంధువులు వత్యపశకార మొనర్చి తమ కసిని తీర్చుకొనవచ్చుననియు, దండ (ప్రక్రియా (ప్రపథమదళలో ఛావింపబడెను. ఇంతే కాక అకృత్యము చేసిన వానిని మాత్రమే అపరాధిగా దశలోతలచెడివారుగాదు. అతని బంధువర్గము కూడ అపరాధమునకు బాధ్యులుగ పరిగణింపబడెడువారు. అందు వలన ఒక నేరము జరిగినప్పుడు నేరము చేసినవాని బృంద మునకు సాముదాయిక చాధ్యత ఉండెడిది. అశ్లే నేరమునకు గురియెన వాని బృందమున కంతటికి (పతీకార చర్యలను ఆచరించుటకు సమష్టిగా హక్కు. ఉండెడిది.

సమాజము యొక (పమేయము : అపకారము వ్యక్తులకు మా(తమే జరిగినదను భావము సమయువరకు నిజమైన దండ న్యాయము ఉద్భవించదు. ఒక దుష్ట కార్యము వలన సమాజమున కంతకు అపకారము కలిగినదని పరిగ ణించినప్పుడే శిజాన్యాయము [పభవించుచున్నది. సమాజ ముచే గర్హి ంపబడు అపకృతి శికణీయమగు అపరాధముగా పరిణమించును. పరిణామమును గమనింతము.

పురాతన గ్రక్‌లు వ్యక్కియెన వధింపబడిన చో, అతడు | సేతరూపమున వధించినవానిని పీడించుటకు భూత లమున

పర్యటించుచుండునను విశ్వాసము కలిగి ఉండెడివారు. హంతకునికి సమాజ మా(శ్రయమిచ్చినచో హతుని యొక్క (పీశము ఆ(గహము వహించి, సమాజమునంతను పీడించు నని భావించిరి, |(పేతమును శాంతపరచి, వదలించు కొనుటకు వాంతకుని బలియిచ్చెడివారు, [ప్రాచీన యూదు జాతిలో మానవుని చంపిన జంతువును కూడ కళంకిత మైన దానినిగ ఛావించి వధించు ఆచారము ఉండెడిది.

ఆంగ్ల దేళ దండ|ప| క్రియలో 19 శతాబ్ది మధ్య. కాలమువరకు మానవ వధకు ఉప యోగింపబడిన సాధన మును రాజువశళము చేసుకొని పవత కార్యోప యోగ ములచే భగనంతుని ఆగహమును శాంతింప జేయుటకు, పాపపరివార మొనర్చుటకు, మశాధికారికి సమర్పించెడు నియమము ఉండెడిది. దృష్టాంతములను జాగుగ పరి శీలించినచో ప్ర ప్రథమములో పావ(పజాళన శకార్యముగ సమాజము నేరస్తునివై శిక్షను విధించు (ప్రాథికారమును చెలాయించుటకు మొదలిడెనని తోచును. ఉర్దేశింపబడిన డైనను, కాకపోయినను, |ప్రతిహింసొ కార్యమునకు దగిన (పతీకారము జరుగవలసినదే అను సిద్ధాంతము (ప్రాకృన దండనీతికి ముఖ్య లక్షణముగ గోచరించునని రాబ్బన్‌ మహాశయుడు వక్క్మాణించెను,

వ్యక్తిగత (పతీకారాధికారమునకు హద్దులు : సామాజిక అంతఃకరణమే న్యాయరూపమున అభివ్య కష మగును. దండ న్యాయము ఆవిర్భవింపని కాలములో అపరాధిక కృత్యమునకు గురి అయిన వ్యకి అపరాధిపై (ప్రతీకారము సలుపుటను సమాజము వారి ంచెను. దండ. న్యాయ ఆవిర్భావము (పతీకార వాక్కునకు వాద్దులను . నిర్ణ యించుటతో మొదలిడెను. (ప్రతీకార చర్యలకు గడంగు. _పౌధి కారము హాని పొందిన చానికిని, వాని సన్నిహిత

32

~

బంధువులకును పరిమితము చేయబడెను, పారంపర్యముగ వచ్చుచుండు కుటుంబ ,వెరములు అవధీక్ళృత వ్యక్తి (వతీకారాధికారములే, కుటుంబ వె రములలో ([పతీకార చర్యలకు అపరాధియేగాక అతని సన్నిహితులగు కుటుం వీకులందరును పాతులే. తరువాత ఇట్టి సామూహిక బాధ్యతను సడలించి నేర మునర్చిన వ్యక్తికే బాధ్యత పరి మితము చేయబడెను. వెలివేయు పద్ధతి సందర్భమున నే గుర్తింపబడెను. పద్ధతి వలన ప్రాచీన UI రోమన్‌ లలో నేరస్తుని కుటుంబీకులు అతనిని పరిత్యజించి నేరము నకు సమష్టి బాధ్యత నుండి తాము విముక్తులు కాగలిగిరి, బంధువులకు అపరాధిని పరిత్యజించు హక్కును [పసాదించి నేర స్తుని వ్యక్తిగత బాధ్యతను సమాజము ఉద్దాటించెను. మతగురువులు పాపపరివోరము నిమిత్తము [పాయశ్చిత్సము లను నిర్ణయించి తచ్వారా అపరాధి యొక్క. వ్య క్కిగత జాధ్యతను మరింత స్పష్టపరచిరి.

మధ్యయుగములో కొన్ని నిర్భీత సమయములందు కొన్ని నిర్షీత [పడేశములందు కుటుంబ వెరములను సాధింపరాదను సిద్ధాంతమును ఇంగ్ల ండునందు శై) స్తవ మతగురువులు |ప్రతిపాదించిరి. భగవత్సంబంధ మైన పవత

దినములే నిర్హీత సమయములు. ఇవే శలవురోజులుగ '

తర్వాత పరిణనమిం చెను. పుణ్యస్థ లములు కుటుంబ వెర

'విరమణా నిర్లీత (పచేశములుగ నూచింపబడెను. పగపట్టిన

వాడు వెంటనంటి తరుముకొనుచురాగా నేరస్తుడు పారి పోయి చర్చియొక్క పవత [ప్రాంగణములో తలచదాచు కొనిన అతడు ఆ|శయమును వీడి బయటపడునంతవరకు కలవాము నిలుపుదల కావలసినచే, ఇట్లు నేరస్తుడు శరణా గతి నొసగు స్థలమును (పవేశించినచో కలహము కొన సాగుటకు అవశ్యముగ కాల విలంబనము జరుగును, విలంబనమును పురస్కరించుకొని జగడము ద్వారా హాక్కు_ లను శేల్చుకొనుట కంట నష్ట పరిహారమును స్వీకరించి అంతటితో వెరమును శెగ(శైంపు చేసుకొనుట మంచిదని కలహామును సర్జుజాటు చేంయుటకు సమాజములోని పెద్ద లకు ఆస్కారము ఏర్పడెను.

ఇంగ్లండులో 1580 వరకు ఇట్టి శరణాగతి స్థానర

ములు చాల ఉండెను, పిమ్మట వాత్య, (స్త్రీని బలాత్క

రించుట, లూటీ ఇత్యాది ఘోర నేరములు చేసిన అపరాధు లకు శరణాగతిస్థల (పవేశమును నిషేధించిరి. పటిష్ట మైన దండనీతి (పచారములోనికివ చ్చి, (పభుత్వముచే శిక్షలు అమలుపరుపబడుచున్న రోజులలో కూడ శరణాగతి కల్సించు స్థావరములు ఇంగ్లండులో నిలచి ఉండినవనుట

ఆశ్చర్యము కలిగించకపోదు. 162కి లో ఇట్టి ఆశ్రయము

XI—5

|కమినల్‌ ప్రియా పరిణామము

లను శరణాగతి సిద్ధాంతమును రద్దుచేసిరి. వ్య క్కిగత |పతీ కారమును పూర్తిగ నిషేధముచేయుట నిజమైన దండ న్యాయమునకు పునాదివంటిది. శికించు వాక్కు. అప్పుడు (పభుత్వమున కే పరిమితమగును.

రోమన్‌ చర్మితలో దండశాస్త్ర పరిణామము

మొదటి దశ: అపరాధులను దండించుటకు (పశ్యేక శాసన నిర్మాణము : వ్యక్తుల కేగాక (పభుత్వమున శే హాని కలుగు అపరాధములు కొన్ని ఉండవచ్చునను ఛావన ప్రాచీన రోమ్‌లో లేకపోలేదు, రోమన్‌ సమాజము సమష్ట్రిగ అప రాధమునకు గురియెనచో వారి శాసన సభ నేర స్తుని, అతనికి విధింపవలసిన శిక్షను _(ప్రశ్యేకముగ సేరొనెడి శాసనమును చేసి, శాసనమును అమలు జరిపెడిది. రాజ్యభ[దతకు భంగము కలుగ జేసి నాడను నేరమునకు గురియెన వానిపై చర్య జరుపుటకు విశిష్ట శాసనమును రచించి |ప్రయోగించెడివారు. శాసనములు దండశా(స్త్రము యొక్క. జాల్యావస్థను సూచించును. (ప్రభుత్వమునకు వోని కలిగాడి నేరము జరిగిన తర్వాత నేర స్తుని శికించుటకు శాసన సభచేత గాని, కార్యనిర్వాహక శాఖ చ్వారా గాని అసాధారణ చర్యలను (ప్రశ్యేకముగ (పయోగించుట రోమ్‌నందు దండ శాస్త్రపు తొలి రోజులలో ఉన్న [ప్రక్రియా పద్ధతి,

రెండవ దశ ; దండనాధికార కమిషన్‌లు: బహు విధ ములగు అపరాధములను (ప్రభుత్వము దండ నార్హ ములుగ గుర్తించుట, దండన్యాయ వ్యవస్థా పరిణామములో రెండ వదళశ. దండనీయ నేరములు ఎక్కువకాగా శాసనసభ దండనాధికారులను నియమించి శికల విధించు (ప్రాధికార మును వారికి దత్తము చేయవలసివచ్చెను. రోమ్‌లో నేర ములు జరిగినపిమ్మట ఒకొక్క-_ [ప్రత్యేక తరగతికి చెందిన నేరములను విచారించుటకు ఒకొక్క [ప్రత్యేక దండ నాధి కార కమిషన్‌ను నియోగించెడివారు,

మూడవ దశ : నియతశాలిక నియుక్క కమిషన్‌లు: కొన్ని తరగతులకు చెందిన నేరములను విచారించుటకు, నేరములు జరుగక పూర్వమే భవిష్యత్తులో జరుగ వచ్చునని, జరిగినపుడు వాటిని విచారించుట్నకె ముందుగ నియతశకాలిక కమిషన్‌ లను నియోగించుట దండ న్యాయ పరిగామమందు మూడవదశళశ. రోమ్‌నందు పితృవాత్యలు, ఖూనీలను విచారించుట్నకై [పతి సంవత్సరము ఇట్టి దండ నాధికార కమిషన్‌లు నియోగింపబడు చుండెడివి. కమిషన్‌ లు పనిచేయుటకె (పభుత్వము ముందుగనే కృత్యములు నేరములో నిర్వచించి వానికి జరిమానాలు

కర వశ

39

|[కమినల్‌ (ప్రక్రియా వరిణామము

లేదా ఇతర దండనలు విధింపవలెనో ని'ర్లేశించవలసి ఉండెను. చేరములను విచారించి, శితలను విధించునట్టి దండనాధి కార కమిషన్‌లు శాశ్వతముగ ఉపవిష్టములె ఉండక నియత కాలికము లై అప్పుడప్పుడు సృజింపబడుచుండెను.

నాలుగవ దశ : శాశ్వత దండనాధికారమండలి : నాలు గవ దశలో దండనాధికార కమిషన్‌లు శాశ్వత పీఠము లాయెను. రోమ్‌లో అట్టి మొట్ట మొదటి దండనాధికార పీఠములు |కీ. పూ. 149 లో నియోగింషబడెను. నేర ములు న్యాయస్థానముచే విచారింపబడునో సువ్య కృము చేయబడెను. అట్టి నేరములను చేసిన వారినందరను విచా రించి దండించుటకు న్యాయాలయమునకు అధి కారము ఉండెను.

(ప్రాచీన న్యాయవ్యవస్థల నిశితముగ వరికీలించిన సర్‌ Ey మెయిన్‌ పండితుడు రోమన్‌ల దండ!ప|క్రియలోని వివిధ దశలు |పాథమిక (ప్రక్రియ యొక్క ఆవిర్భూతి, పరి ఇణామములకు వర్తించు ఉదావారణగ పరిగణించెను,

శాశ్వత దండనాధికార మండలి స్థావనతో (|కీ, పూ 149) కమపద్ధతిగల (క్రిమినల్‌ న్యాయ నిర్వహణము (ప్రారంభమైనదని థావింపవచ్చును. (ప్రథమములో మండలిపనులు శాసన నభయొక్క (పశ్యేక కమిటీ నిర్వ హించెడిది ఒకొక్క అవసర పరిస్థితిని ఎదుర్కొనుటకు ఒకొక్క [పశ్యేక దండనాధికార మండలి ఏర్పాటు చేయ బడుచుండెను. ఒక మండలికి మరియొక మండలితో సం బంధములేదు. ఒకొక్క మండలిచే విచారణ యోగ్య మగు నేరములు బకే ఉదికృ పరిస్థితులందు చేయబడిన వగుట తప్ప ఒక నేరమునకు మరియొక నేరమునకు వేరే సంబంధము తత్వతః లేకుండెను, వివిధ రకములైన నేరము లను జతచేసి, ఒకే మండలియందు వాటిని శికించు అధి కారమును నిశేపించుటకు హేతువు వేరేలేదు.

నేరములు వృద్ధి చెందగా మండలుల సంఖ్య కూడ సెరుగజొచ్చెను. 'అట్లు పెరుగుటవలన మండలుల (ప్రత్యేక అధికార కత పరిథులను గురించి ఒనె రుధ్యములు జనిం చెను. దండన్యాయములో అనురూప వర్గీ కరణము అసం భవమాయిను. రోమన్‌ చక్రవర్తులు అధికార శే [త పరిథులను గురించిన వెరుధ్యమును తొలగించి నేరము లను వర్గీకరణ మొనర్చిరి, మండలులను రద్దుచేసి, వాటి స్థానే దండ న్యాయారధిపతు (మేజిస్ట్రే)ట్ళ్‌లను నియో గించిరి. నేరములకు దండనల విధించుట (పభుత్వ కర్తవ్య మని విధముగ స్థిరపడెను,. చక్రవర్తి న్యాయ మునకు మూల స్థానముగను, అపరధర్మావశారుడుగను "పేరు గాంచెను,

ఆంగ దండ (ప(కియా పరిణామము my

దండ ప్రక్రియ ఆల్‌ (ఫెడ్‌ రాజు క్రోడీకరించిన చట్ట ములో ఉపనిబంధనగలదు : * పెద్ద బొటనవేలు తెగవేసినచో 20 షిల్లింగులు, రెండవ కాలి వేలు తెగవేసి ' నచ 15 షిల్లింగులు, మూడవవేలుకు 9 షిల్రింగులు, నాలుగవచదానికి 6 షిల్లింగులు, చిటికెన వేలుకు ర్‌ షిల్లిం గులు పరిహారముగ నేరస్తుడు శెల్పించుకొన వలయును. పరిహారము చెల్లింపని నేర నుడు న్యాయబహిమ్క్మృతుడుగా (ప్రకటితుడగు చుండెను, న్యాయ బహిష్క్మృతుని వన్య మృగమునువలె ఎవ రెనను చంపి వేయవచ్చును. [ప్రభుత్వము వానికి రతణ నివ్వదు. కొన్ని రకములైన చనేరములలో ఫిర్యాదికి పరివోరముతోపాటు రాజుకు జరిమానా కూడ చెల్లించు కొనవలసిఉండెను. కొన్ని మవాపరాధములకు పరిహారము విధింపబడ లేదు. శిరచ్చేదము, లేదా వికలాం గుని చేయుట, లేదా ఆస్తిని (ప్రభుత్వము (కె వళ మొనర్చు కొనుట మొదలగు దండనములు అట్టి మహాపరాధములకు విధింవడెను. కారాగారములు ఆనాడు నెలకొల్చ్ప బడ లేదు. అందుచే కారాగారవాసము ఒక కితకగ సేరొన బడలేదు. రాజ్యశాంతికి భంగము కగిలించుటకూడ అపరి హార్యమగు దండనీయ అపరాధమే, రవాదారులలో అప రాధిక కార్యము నొనర్చినవాడు రాజ్యశాంతికి భంగము కలిగించినట్లు శికింపబడుట రివాజాయెను. కొంతకాలము నకు రాజ్యశాంతి భావన రాజమార్గ ముల నుండి అన్ని (ప్రవేశములకు వ్యా ప్తమై చోటనై నా హింసాతృక అవ కృతి జరిగిన అది రాజ్యశాంతికి భంగ కారియగు దండనీయ అపరాధమే అను ఛావన దృఢపడెను. నేరవిచారణల . యందు చైవ పరీజా (ప్రక్రియలు నిరూపణ పద్ధతిగ వాడు కలో ఉండెను, అగ్నిపరీక్షలో నిందితుడు తొమ్మిది అడు గుల (2.7 మీ.) దూరము వరకు అగ్నిత ప్పమైన ఇనువ కమ్మిని పట్టుకొని మోయవలయును, మోసిన పిమ్మట అతని చేతికి కట్టు కళ్టైదరు. మూడు దినములలో పుండు మానిన అతడు నిర్దోషిగా వరిగణింపబడును. జలపరీక్షలో నింది. తుని సంచిలోకట్టి నదిలో పడత్రో సెదరు. నిర్దిష్టమైన దూరమువరకు శేలిఉండగలిగినచో నిర్జోషిత్వము రుజుా వగును. నిందితుడు నిర్జోషియగుచో అతనిని దేవుడు రతించునను విశ్వాసమే దై వపరీజా (పృక్రియల తాత్ప ర్యము. ఇవి మశాధికారుల పర్యవేక్షణ (క్రింద జరి7ాడివి.

నార్మన్‌ల కాలము: ఆ[కోశము: దండ న్యాయము యొక్క_ అంకురములను నార్మన్‌ కాలములో గాంచు,

ot - 9, దుము. ఆదిల్‌ (ప్రభుత్వము ముచ్చాయి ఫిర్యాదు

34

చేయుటగాని, న్వయముగ నేరస్తుల శిషించుటగాని తన కర్తవ్యముగ తలపలేదు, నిస్పా&ిక మధ్యవర్తి పాత్రను వహించి ఫిర్యాది జరిపెడు (పతీకార చర్యలను [క్రమ బద్ధముగ ఉండునటుల పర్య వేతణ జరి పెడిది నేరము జరిగిన వెంటనే ఆ/కోశ మును (హూ & కై 9)చేసి, సాగ్జెంటులకును, రాజో ద్యోగులకును * కారోనర్‌ ' అను దుర్శరణ విచారణాధికారికిని విషయమును తెల్పి, అటు పిమ్మట ఫిర్మా కోర్టు (కౌంటీకోర్దు) కు ఫిర్యాదు చేసుకొన వలయును. ఇట్టి ఫిర్యాదుకు వ్యక్తిచే నేరారోపణము చేయు విధానము లేదా సం పార్థనా రూపక వ్యాజ్యము అని చేరు,

నిందితుడు సమాధానము చెప్పుకొనవలెను గాన అతని వైన చేసిన ఫిర్యాదు ఎట్టిదో విశదమగునట్లు' ఫిశ్యాది ఫిర్మా కోర్టుకు తన కథనమును శెలియ జేయవలెను, నిందితుడు నేరము చేయుచుండగనే వట్టుబడక పోయినచో : తన నిర్దోషిత్వమును రుజువు చేయుటకు ద్వంద్వ యుద్ధము ఏర్పాటుకు సంసిద్ధుడనని తెలియబరచవచ్చును.

బుజు (ప్రవర్తనా బాధ్యత పద్దతి: చార్మన్‌లు దండ ద్రక్రియా పద్ధతులను కొంత సంస్కరించిరి, అతఃపూర్వము అనుమానింపబడిన నేర స్తుని కోర్టుకు వహోజరు పరచవలసిన *. బాధ్యత ఫిర్యాదికి, అతని బంధువులకు ఉండెడిది,ఇంగ్లిండును జయించిన విలియమ్‌ రాజు బుజు(ప ర్భనా బాధ్యత పద్ధతిని (ప్రవేశ పెళమైను. ప్రతి పౌరుడును * మైథింగ్‌ అను చేరు గల పదిమందితో కూడిన వర్గములో చేర్చబడెను, మందిలో ఒకడు నేరము చేసినను, మిగిలిన తొమ్మిది మంది అతనిని కోర్టులో వోజరువెట్ట వలెను. మైథింగ్‌ విధానమును క్రమముగ జరిపించుటకు షెరీఫ్‌ రాజోద్యోోగి నియోగితుడయ్యెను. అతడు మండలమందు షరిఫ్‌ న్‌టూరన్‌ అను సమావేశమునందు వర్గీ కరణము సరిగ జరిగినదో లేదో పర్యవేక్షణ జగుపుచుండువాడు.

పద్ధతి 14 శతాబ్ది నాటికి సమసిపోయెను. (పతీ (గామములో ఒక శాన్‌ ్టేబులును, స్థానిక శాంతి సంరతు కుడుగ నియామకము భెయుట రిహాజాయెను. నేర స్తుని పట్టుకొని కోర్టు ఎదుట వోజరుపరచు జాధ్యత వీనికి సం|క్ర

ఫిర్యాది

పరి

అను

~ “మించెను.

న్యాయసభ : రెండవ హె(నీ రాజ్య మేలు కాలమున దండ|ప|క్రియా పద్ధతి చాలా విధములుగ సంస్కరింపష బడెను, శకేరండన్‌ (1168), నారాం పన్‌ (1176) లందు @ (2) (పారంభింపబడిన కొత్త విధానము వలన (ప్రభుత్వ పత ముగ అభియాగము దాఖలు చేయబడెను. వ్యకిచే నేరారోపణ విధానము నూతన విధానము వచ్చిన

[క్రిమినల్‌ (వక్రియా పరిణామము

పిదవ ఆపివేయబడెను. శకాని 1819 లో చట్టరిత్యా రద్దు చేయు వరకు నామ మా;తముగ పాత పద్ధతి కూడ నిలచి ఉండెను, ఆ[కోశము స్థానే డ్రమబద్ధ మైనట్టి ఆపవరాధ ఆకోపణా పద్దతి (ఇండిక్ట్‌ మెంట్‌) (ప్రవేశ పెట్ట బడినది. దీని (పకారము దోపిడిగాం[డు, దొంగలు, చారి _పేరకులు సహాయకులు మొదలగువారి పె చేరారోపణము [వభుత్వ న్యాయాధీశుల ఎదుట చేయవలయును. ఉపమండలమునకు (పతినిధులగు పన్నెండుగురు దైవసాకిగా (ప్రమాణము చేసి నేరారోపణ (అక్యుజేషన్‌)ను చేనెడివారు. రీతిగ చేరారోవణజేయు జూరీ ఆచరణలోనికి నిందితుని అనుమానించిన పిమ్మటనే అభియోగము (ప్రారంభగుమటశే దోషియని రుజువగువరకు నిందితుడు నిర్జోషియే అను అవధారణకు శతావులేకపోయెను. నిందితుడు నేరము. చేసినట్లు అనుమానించవలసి ఉన్నందున అనుమానమును నివ ర్తి ంచుకొనవలసిన శాధ్యత అతని దై ఉండెను.

జూరీ పద్ధతి: 1216 లో జరిగిన లేటరన్‌ సమితి (లేటరన్‌ కౌన్సిల్‌) సమావేశము న్యాయపాలనలో మశాధికారులు దైవిక పరీక్షలను వినియోగించు వద్ధతిని నిరసించెను, అట్టి పరికలలో మశాధికారులు సహాయ భూతులు కారాదని ట్రడి జేయబడెను. అందుచే అపరాధ విచారణకు మరియొక మార్గము అన్వేషింవవలసి వచ్చెను. ఇంగ్లండులో 1219 నుండి దైవిక పరీశలను వదలుకొనిరి. 18 శశతాబ్దచరమ భాగమున జూరీపద్ధతి సువ్యవస్థాపిత మయ్యెను. నిందితుడు జూరీచే విచారణకు సమ్మతించెనేని అతని ఇరుగు పొరుగు వారి నుండి జూరర్‌ లను ఏర్పాటు చేయుదురు, వారు సాక్యుమును విని, ముద్దాయి దోషియో నిర్లోపి యో శేల్చి న్యాయాధి పతికి నిచేదింతురు. జూరీ విశాకణకు ముద్దాయి అంగీకరించనిచో అంగీకరింప జేయుటకు అతనిని హింసించెడువారు. కొందరు ముద్భా యిలు అట్టి హింననైనను భరించి జూరీ విచారణకు సమ్మ తించెడువారు శారు. ఏలన, కాలములో ముద్దాయి దోషియని కోర్టువారు తీర్మానించినచో, చాలా అపరాధ ములకు, దోషికి మరణ దండన విధింపవబడుటయే గాక, అతని స్థిరచరాస్తులను (ప్రభుత్వము తీసుకొనుట, ఎవరి ఆస్తి కైనను వారసత్వపు వొక్కులు అతని ద్వారా ఎవరికినీ సిద్ధింపక పోవుట మొదలగు అవాంఛనీయ పరిణామములు వర్చడుచుండెను. దోషనిర్భయము లేకయే హింసకు గురియి మరణించిన, Fe పరిస్థితులు తప్పి అతని దాశరా పుశ్రాదులకు ఆస్తిదక్కి కొంత మేలగుననెడి ఆశ వలన న్యాయవిహిత హిొంసాకాండకు గురియగుటకు ముద్దాయి సమ్మలతించెడివాడు. 1772 వరకు మవోవరాధ

35

[క్రిమినల్‌ ప్రక్రియా పరిణామము

అభియాగములలో జూరీ విచారణకు ముద్దాయి సమృ తింపక పోవుట దోషినని ఒప్పుకొనుటగా థావింపబడెను. విధముగ చనేరములను విచారణ చేయుటకు జూరీ సాధారణ విచారణా సాధనముగ వెలసెను.

తె)మాసిక సమావేశము: -1827 లో శాంతి సంరతుక స్థానిక న్యాయాధి కార కార్యాలయము స్థాపింపబడెను. అనుమానితులను నిర్బంధించి వారిని (ప్రభుత్వ నియమిత న్యాయాధీశులు వచ్చునంతవరకు తమ అధీనములో ఉంచు కొనునట్టి శాంతి భద్రత చర్యలు మొదట ఉద్యోగులకు ఒప్పగింపబడెను, 1845 లో వారికే శికణాధి కారము కూడ ఒసగబడెను, 1868 సంవత్సరమునకు నాలుగు మారులు ఉద్యోగులను సమావేశము కావలసినదిగా ఆదేశములు _జారీయాయెను. వీనికే తె9మాసిక సమావేశము లని పేరు. 18వ తాల్దికి వై మాసిక సమావిష్టులు, ఉరిశికల విధింవవలసిన వ్యవహారములను న్యాయనభకు (ఎనైజెస్‌) వంపుట వరిపాటయ్యెను, అప్పటి మహో పరాధములు అన్నియు మరణదండనము విధింపబడ వలసిన వే అయినందున దేశీయ న్యాయము |కిందికి వచ్చెడు చిన్న నేరములను మా(త్రమే తె)మాసిక సమావేశములు విచారణ సల్పి నిర్భయ మొన శ్చెడివి, ఉద్దేశ పూర్వక వాత్య లేదా ఖూనీ (మర్గర్‌ ), నరవధ (హోమి సెడ్‌), బలాశార సంగమము (కేప్‌), మాంత్రిక వశీకరణ (ప్రయోగము (విచ్‌ డ్రాప్స్‌): గృవాభేదన చౌర్యము (బర్స్‌లరీ), రాజ (దోవాము (|టీనన్‌ ) మొదలగునవి తీవతర మహాపరాధ ములు. మహాపరాధములలో సిద్ధదోషి ద్వారా వార సత్వపు హక్కులు నశించుటయే గాక, అతడి యాన దాస్తిని (ప్రభుత్వము అధివారణమొన శ్చెడిది, అతిచార ములు (|-"బస్‌ పాసెస్‌), దౌరనగము (అసాల్‌ ), కలవాము కూట సాధారణ అపరాధములకు కారావాస శికగాని. జరిమానాగాని విధింపబడెడిది.

ఫొదరీల (ప్రత్యేక హక్కు : నిందితులగు స్తవ మత ప్రచారకులను (పభుత్వ న్యాయ స్థానములలో గాక మత సంబంధ మైన న్యాయస్థానములలో నే విచారింపవలయునను మతగురువుల అభ్యర్థనను హౌనీ - 1 అంగీకరించెను, దీనినే ఫాదరీల (పళ్యేకవాక్కు అనిరి. సాధారణ అనరాధ ములకు సదుపాయము వర్తించదు. శకాని మవావరాధ ములుగ పరిగణింపబడెడి నేరములు రోజులలో సెక్కు. గలవు. ఒకానొకడు మత|పచారమునకు సంబంధించినవాడో, తదితరుడో తెలుసుకొనుటకు [పభుత్వ న్యాయస్థానములు పరీక్ష చేసెడివి, వ్యక్కి చదువగలడా, లేదా అనునది

శెలునుకొనుటయే పరీక్ష. చదువ గలిగినచో చానిని మత |ప్రచారక వర్గీయుడుగా నిశ్చయించి మతమునకు సంబంధించిన న్యాయ స్థానమునకు పంపెడివారు. మత న్యాయస్థానములలో నేరముల విచారణ ఒక |ప్రహసన ముగ మారెను. వాటియందు విచారణకు గురియెనవారు సులభముగ, సర్వసాధారణముగ ముక్క దోషులగుచుండిరి. విద్య వ్యా ప్త మైన కొలది అకరాన్యుల సంఖ్య సెరిగి ఫాదరీల [ప్రశ్యేక హక్కు. లభించెడివారు ఎక్కువ అయిరి. _- దండన భీతిలేక విద్యావంతులు నేరములు చేయ జొెచ్చిరి. 1547 లో 'వాత్య, చౌర్యము మొదలగు తీవతర నేరముల పట్ల ఫాదరీల [ప్రశ్యేక వాక్కును రద్దుచేసిరి.

స్టార్‌ ఛేంబర్‌ కోర్టు: చట్టము ద్వారా 1487లో రాజ వరిషత్సమితిని ఒక దానిని పౌ(నీ-౪1! ఏర్పరచెను. నిర్దిష్ట మైన కొన్ని నేరములకు నంబంధించిన ఫిర్యాదులు వచ్చి నప్పుడు సమితీ వానిని విచారింపవలెను. నకుశ్రాకృతు (స్టార్‌) లను ఉపరిథాగమున చెక్కిన _మహాలునందు (ఛేంబర్‌) నమావేశమయ్యెడి సమితికి స్టార్‌ ఛేంబర్‌ అను పేరు గల్లెను. స్టార్‌ ఛేంబర్‌ నిందితుని పరీకించి, అవసరమైన సాకి విచారణ సల్బి యథార్థమును నిళ్చ యించి, న్యాయ సమ్మతమగు దండనలను విధించుటకు సమర్థమై ఉండెను. నిందితుని పరీషించు ఆచారము డేశీయ, న్యాయస్థానములలో లేదు. 16వ తాబ్దాంతమునకు స్టార్‌ ఛేంబర్‌ ఒకవిశిష్ట న్యాయస్థానమై వెలసినది. [ప్రభుత్వ పరిపాలనమునకు భంగకరముగ ఎంచబడు నేరములను కోర్టులో విచారించుట పరిపాటియాయెను. దేశీయ న్యాయ మున గుర్తింపబడని దుష్పగివ ర్హనలను కూడ కోర్టు విచారించెడిది. కుట (కాన్‌ స్పిరసీ), నేరమును జేయుటకు (పయత్నించుట, పరువునష్ట్రము మొదలగునవి కోర్టుచే విచారింపబడెడివి. అటర్నీ జనరల్‌ చే నించారోవణ సమా చార నివేదనతో దండప్ర క్రియా కాండ |పారంభమగును, నిందారోపకులెవరో తెలియకుండునట్లు వారి పేర్ణను గుప్పముగ ఉంచవచ్చును. సత్యము పలుకుదునని (ప్రమా ణము చేయించి హింసించియయినను, అభియో కృ సాత్యు మును తీసుకొందురు. పద్ధతి దేశీయ న్యాయ విచారణా క్రమమునకు భిన్నముగ ఉండెను. దేశీయ న్యాయమ్ములోా- హింసించి సాక్యుము తీసుకొనుపద్ధతిలేదు. తధ్య'తా నిర్ణయము చేశీయ న్యాయపద్ధతిలో జూరీచేయు చుండెను, స్టార్‌ శేంబర్‌ లో జూరీ లేకుండా న్యాయమూ ర్రులే తధ్యతా విషయ నిర్లయము చేయుచుండిరి. 1641లో దీ ర్ల కాలిక పార్ల మెంటు స్టార్‌ ఛేంబర్‌ కోర్టును రద్దుచేసెను.

36

వేతన గాహి దండనాధికారులు : శాంతి సంరతక న్యాయా ధీళులచే నిర్వహింవబడిన దండన్యాయ పాలనము సంతృ ప్పి కరముగ లేకపోయెను. వీరు శాంతి సంరకకులుగను, దండగనాధికారులుగను మెలగిరీ. రెండు ధర్మములు ఒకరియందే 'ఉండుటవలన పౌరుని స్వేచ్ళకు |పమాదము వర్పడెమ. అదియునుగాక ఉద్యోగులకు నిర్లీ వేతన ములు లేవు. అందువలన న్యాయపాలన ఆలస్యముగ జరుగుచుండెను. అభియాక్ష ేరస్తుని శ్రీఘ్రముగ దండింపబడునట్లు చేయ లేకపోవుటయ్సు, నేరస్తుడు బలాఢ్యు డ&నచో న్యాయము జరుగుట దుర్గభమై పోవుటయు సంభవించెను. అందుకొరకు వేతనములను ఇచ్చి మేజి ఫేట్‌ లను నియోగించుపద్ధతి 18వ శతాబ్ది చరమదళ లో (వేళ పెట్టబడెను,

అభిశంసనములు : (ప్రభు సభ (హాస్‌ ఆవ్‌ లార్జ్‌, (పజాసభ (హౌస్‌ ఆవ్‌ కామన్స్‌) ఎవరి నై నను అభిళంస నము చేయవచ్చును. ముఖ్యముగ 17వ శశాబ్దిలో అభిశంసన కాండను మంత్రులపై [పయోగించెడివారు. అప్పటి కాలమున మంత్రులను ఎన్నుకొనుటలో |వజా సభకు ప్రమేయము లేకపోవుటయే అందులకు కారణము. 1806 తర్వాత అభిశంసన పద్ధతిని (ప యోగించుట మానిరి.

దండన్యాయ నంస్కరణము : 1748-1882 కాలమున ఉన్న - జెంతామ్‌ - అను న్యాయ విజ్ఞాన వేత్త ఆంగ్లేయ న్యాయపాలక సంస్థలో బహుముఖములుగా తీవ్రమైన సంస్కరణ జరుగవలయునని (ప్రచారము చేసెను. బెంశామ్‌ ఉప యోగితావాద (తియరీ ఆవ్‌ యుటిలిటీ) (ప్రవక్త. “అధిక తమ సంఖ్యాకుల అధికతమ సౌఖ్యము సంస్థ వలన ఏర్పడునో సంస్థయే అభిలషణీయము అనునది ఉప యోగిశా సిద్ధాంతమునకు కీలకసూ(తము. సిద్ధాం తము దృష్ట్యా సంస్థ తత్త్వముెనను పరికించి స్కూత్రమునకు అనుగుణముగ లేనిచో సంస్థను విడువ వలెనని జెంతామ్‌ పండితుని అభిమతము. ఆయన (ప్రతిపా దించిన న్యాయ సంస్కరణములు ఆయన గతించిన తర్వాతనే ఫలదాయకము లయ్యెను. బజెంతామ్‌ బోధన లచే ప్రభావితుడై సామ్యుయల్‌ రోమిలీ న్యాయ సం సరణములను (ప్రజాసభలో (్రతిపొదించెను. 1800నాటికి మరణ దండనము శిక్షగా గల నేరములు 160 ఉండెను. రోమిలీ దండన్యాయముపట్ట |శ్రద్ధచూపి స్వల్ప నేరము లకు మరణదండన అనావశళ్యకమని (గహించి మరణ దండన అర్హతగల నేరముల సంఖ్యను తగ్గించుటకు [పయ త్నించెను. 1818 లో రోమిలీ మరణించెను. అతడు (ప్రవేశ

క్రీమీనల్‌ (క్రియా పరిణామము పెట్టిన బిల్లులలో చాలా భాగము |పభు సభతో డ్రోసివేయ బడెను. ఎల్‌ డన్‌, ఎల్లెన్‌ బ్రో సంస్కరణలను |ప్రతిఘ టించుటయే బిల్లుల ఓటమికి కారణము. కాలాంతర ' మున సర్‌ శాబర్జ్‌ పీల్‌ కృషిచే సంస్కరణ [వతి పాదనలు ఫలించి ఆంగ్ల దండ న్యాయశా(స్త్రములో అధభిలవ ణీయమైన అనేక మార్పులకు దోహద మొనశ్చెను. ఆంగ్లేయ దండన్యాయ వ్యవస్థ 19 తాబ్దమున బహుభంగుల చక్క_బరుప బడినది. విచకణా రహితముగ తరతమ భేదములు పాటింపక అపరాధముల కన్ని టికి మరణ శితను విధించుట సమర్థనీయముశాదు. బెంతామ్‌ మవోాశయుని ఉపయోగితా సిద్ధాంతము శి జాస్మృతిలో ఉన్న (క్రూర లక్షణములను విమర్శించు జ్ఞానమును (సా

దించెను. తత్ఫలితముగ ఆంగ్లేయ దండన్యాయములో

తీవ రూప సంస్కరణములు ప్రవేళవెట్ట బడినవి. 1827లో (ప్రవృత్త మెన సర్‌ రాబర్జ్‌ పీల్‌ చట్టము మూలమున చాలా సందర్భములలో మరణశిక్షను మాన్చించిరి. 1865 లో అప రాధిక వ్యవహార (|క్రిమినల్‌ ) విధాన(క్రమము సివిల్‌ కేసుల లోని విధాన |క్రమముననే రూపొందింప బడెను. కాని (క్రిమినల్‌ శేనులలో [పభుత్వమే అభియోగ కాండ నిర్వ హించును. 1879 లో ప్రభుత్వ అభియోజక (పబ్లిక్‌ (ప్రాసిక్యూటర్‌ ) పదవిని స్థాపించిరి. (పభుత్వ అభియో జకుడు |క్రిమినల్‌ [ప్రక్రియా కలాపమును ఆరంభించి నడు పుచుండును. 1907 లో (క్రిమినల్‌ అస్పీళ్ళను వినుటకు ఉన్నత న్యాయస్థానమును ఏర్పరచిరి, ఉన్నత న్యాయ స్థానమునుండి [ప్రభు సభకు అప్పీలు చేసుకొనవచ్చును. (వభుసభలోని సభ్యుల యొక్క నేరములను నభయే విచారించవలయునను నియమముండెడిది. ప్రభువుల యొక్క. వికిష్టవాక్కు. 1948 లో (ప్రవృత్త మైన |క్రిమి నల్‌ న్యాయశాసనము ద్వారా తొలగింపబడెను.

మహమ్మదీయ దండన్యాయము

మవామ్మదీయ న్యాయశా(స్త్రమునేరములను రెండు వర్గ ములుగ విభజించినది : 1. భగవంతునీఎడ అపరాధములు, (ఉదావారణ: వ్యభిచారము), = వ్యక్తుల ఎడ అపరాధ ములు (ఉదాహరణ: వాత్య), ఇస్లామ్‌ దండ న్యాయ ములో శిక యొక్క. ద్రధాన (ప్రయోజనము నేర న్లునిశే చెందిన వ్యక్కిని సంతృప్తి వరచుట. (ప్రజా శాంతిని సంర కంచుట దండ న్యాయ (పయోజనములలో ముఖ్య మైనదిగ భావింపబడ లేదు. అందుచే . (పభుత్వము నేరస్తుల.వై అభీయోగ చర్యలను తానే తీనుకొనుట తన కర్కవ్యముగ పరిగణింవలేదు. నేర స్తుని పె తగిన [పతీకార్‌

బాధ

37

క్రిమినల్‌ (ప్రక్రియా పరిణామము

చర్యలను తీసుకొనుటకు చాధింపబడిన వక్తికి లేదా అతని బంధువులకు స్వేచ్ళ నొనగాను. చాధితుడు, లేదా అతని బంధువులు (పతీకారము (కీసా) చేయుటకు వాక్కు. కలిగి యుండిరి. అది వ్యక్కిగత హక్కు. (వాక్‌ ఆద్మీ), కాబట్టి వాక్కును వదలుకొనుటకు కూడ స్వేచృగలదు. ఉదా వారణకు : వాత్యజరిగినప్పుడు (ప్రతీకార మొనర్చ వాక్కు. గల సన్నిహిత బంధువు వాంతకుని తమింపవచ్చును. వాతుని వారసనులలో ఒకడు వాంతకుని తమించినచో ఇతర వార సులు వాంతకుని పై [ప్రతీకార మొనర్చుటకు వీలులేదు. నష్ట వరివోరముగ ధనమును తీసుకొనుటకు మాతము వారికి అవకాశము ఉండెడిది. నష్ట్రపరివోర ద్రవ్యమును “దియా” అందురు; వాంతకుని తమింపనిచో వాతుని

యొక్క సన్నిహిత బంధువు వాంతకునికి విధింపబడిన.

మరణ దండనమును తానే స్వయముగ అవమలు జరుప వలసి ఉండెను. కారణము వలన హంతకుని తమించి “దీయాి'ను గైకొనుటశే వహాతుని వారసులు ఉద్యుక్తు లగుచుండిరి. అబూవానీఫా అను మవామ్మదీయ న్యాయ పోక ఉద్దేశ పూర్వక వాత్యకును (అమ్‌) ఉద్దేశ రహిత వాత్యకుని (సవీల్‌) శికలో భేదము చూపెను. ఉద్దేశపూర్వక వాత్యయందు పదునుగల సాధనము వాత్యకు ఉప యోగింపబడుననియు, ఉద్దేశ రహిత వాత్య యందు మొదుపారిన సాధనము ఉషయోాగింపబడుననియు ఛావింపబడెను. ఉద్దేశ పూర్వక వాత్యకు శిక్ష మరణదండ నమే. ఉద్దేశ రహిత వాత్యకు శిత జరిమానాతో సరిపోవును. ఒక శిశువుయొక్క_ తలను నీటిలో ముంచి పట్టుకొని ఊపిరి సలుపనీయకుండ చేయుట వలన మరణము సంభవించెనను కొందము, అది ఉద్దేశరహిత మైన హత్యయని అబూవానీఫా యొక్క_ అభి|పాయము. అతని శిషమ్యులెన యూసఫ్‌, మవామ్మద్‌ అనువారలు మారణాయుధము పదునుగలచా కాదా అను ఆధారముతో ఒనర్చబడిన భేదమును అంగీకరింపలేదు. వారి దృష్టిలో ఆయుధము కంచు మాన సిక వెఖరియే ఎక్కువ (పథాన మైనది. కాని భారత దేశ మున అబూవానీఫా అభఖి|పాయమే అనుసరింపబడెడిది. చేరములకు విధించు శికలు మూడు రకములు. కొన్ని నేరఠములకు “హాద్‌ ' శిక్షలు విధింపబడుచుండెను, “జీనా”ి (శాస్త్ర నిషిద్ధ సంయోగమున)కు రాళ్లు రువ్వుట చ్వారా చంపి వేయుట శిత. దొంగతనమునకు చేతిని నరికి వేయుట శిక్ష. ఇవి “హాద్‌ శిక్షలు * “వాద్‌ అనగా ఎల్ఫలు లేదా అవధులు అని అర్థము. శితలు శ్వాస్త్రీయముగ నిరయింవ బడినందునను, న్యాయాధిపతులకు వాటిని మార్చుటకు శక్తి లేకపోవుట చేతను, శికలు హాద్‌ శికలని పిలువ

బడెను. మరియొక శితపేరు “తజీర్‌ ?; అనగా బుద్ధి విచక్షణను ఉపయోగించి విధించెడు శిక్ష. అతి స్వల్ప మైన నేరమో, అతి తీవ్రమైన నేరమో అయినప్పుడు దానికి విధించు శిక నిర్షీతమైనదిగాక న్యాయాధీశుని విచతణాత్మక బుద్ధికి వదలివేయబడైను, - దీనివలన న్యాయాధిీశులు ఇచ్చ వచ్చిన రీతిని అసంబద్ధ మైన శిక్షల నొసగాడి (ప్రమాదమునకు దండ వ్యవస్థ గురియాయెను, 3

మూడవరకపు శి కీసా’” లేదా ప్రతీకారచర్య. దినికి బదులుగ * దీయా ’ను అనగా ధనమును స్వీకరింపవచ్చును. ఇది మవామ్మగీయ దండ న్యాయముయొక్క- సూజ్ళు స్వరూపము. కాలక్రమమున పద్ధతులను కొంత సంస్క రించిరి. భారత శిజా స్మృతిని 1860 లో ట్లబద్ధ మొనర్చుట వలన దండ న్యాయమంతయు స్మక్రమమయిన పద్ధతిలో రూపొందింపబడినది. శిజాస్మృతి కూర్చు ఆంగ్లేయ న్యాయత్త త్త వ్రచేత్సయగు మెకాలే అధ్యకుత [క్రింద జరిగాను (చూ. శిశాస్మ ఎత):

హిందూ దండ ప్రక్రియా పరిణామము

వేదకాలము : వేదములందు నేరములనుగూర్చిగాని, వాటికి సంబంధించిన -దండనలు, దండ న్యాయాొలయము లను గూర్చిగాని (ప్రస్ఫుటమగ్గు సూచనలు లేవు. దీనినిబట్టి వేదకాలములో నేరములకు గురియెనవా రే ఆవరాధివై తమకు చేతనైన (ప్రతీకారమును తీనుకొనుచుండిరని ఊహింపనగును. (గామములలో (గామణి అను పదవి కల దనియు, (గామణి వివాదములను పరిప్కారము చేయుచు అవరాధులను శికించువాడని మాతము తెలియుచున్నది. వెరయాతన'” అను పేరు వె రత్యాగము చేయుటకు పరి హోరమును ద్రవ్యరూపమున వాంతకుని నుండి వాతుని బంధువులు వసూలుశచేయుట వేదకాలములో గలదు. సూచనల వలన వేద కాలములో నిజమైన దండ న్యాయము ఉద్భవిల్ల లేదని తలవవచ్చును.

ధర సూత్ర కాలము : ధర్మసూూత్రములలో గూడ న్యాయ పాలనను గూర్చి విపులమైన చర్చలేకున్నను, దండ న్యాయము యొక్క. ఎౌ వావ స్థను చూడవచ్చును. సూత్ర కారులలో 'మొదటివాడగు గౌతముడు వ్యవహార మును “దేయనిబన్గన దణ్జనిబన్గన ? అని వర్గీ కరించెను. చేయనిబన్గన ' ధనమూలమై నది. మానవుల |పలోఖభము వలన వ్యవస్థి అవసరమాయెను. దండ నిబగ్థన హింసా మూలమైనది, మానవుల శకామక్రోధములచే ఆవశ్యక మైనది. వర్గీకరణములలో చేడు సివిల్‌, క్రిమినల్‌ న్యాయ పాలనల మధ్యగల భేదమే సూకముగ గోచ

38

రించును. రాజు న్యాయపాలన చేయవలెననియు, దోషు. లను శితించి (పజలను రకించవలెననియు గౌతముడు నిబంధించెను. దోషమును నిర్ణయించుటకు సాతులను విచారింపవ లెననియు,' కూట సాతులను రాజు దొండింపవలె ననియు గౌతముని ఆదేశము,

ఆప స్తంబుడు దోప (పాయళ్చి త్తముచే పునీతుడు కావచ్చుననియు, ఆచార్యుశు |[పాయళ్చిత్సృముల నిళ్చ యింపవ లెననియు, అట్లు ఆచార్యునిశే నిశ్చయింపబడిన (పాయళ్చి త్సమును దోషిచేసుకొననిచో, సంగతి రాజు నకు నివేదించి తగు విధమున శికితుని చేయవలెననియు నిన్రేశించెను. * నసందేహాదణ్ణం కుర్యాత్‌ ”: నిందితుడు చేర స్తు డనుటలో సంజేహాము మాత్రము ఉన్నను అతనిని దండింపరాదని నేటి ఆధునిక నాగరక దేశములలో అమలులో ఉన్న దండన్యాయ సూత్రమును నాడే (ప్రవ చించెను. సందేవాన్పదమగు విషయములందు నిజమును కఠిన దివ్య పరీక్షలు, మొదలగు విధముల నిరూపించ వచ్చునని ఆపస్మంబుడు సూచించెను. స్ఫూతకాలములో దివ్య పరీకులు (ఆర్షి యల్ఫ) (వేళ పెట్టబడినవని దీని వలన ఊహింపనగును. వాత్యకు వెరయాతన గోవుల నొసనంగుట అని ఆవస్తంబుడు సూచించెను. ఎవరి కొసగ వలెనో (ప్రన్ఫుటముగ నిర్టేశింపలేదు.

బౌధాయనుడు వెరయాతన (క్రింద ఒసగబడు గోవులు రాజున కొసంగ వలెనని సూచించెను. దీనివలన వైర యాతన వహాతుని బంధువులకు ెల్లించు పరివోరముగ గాక, రాజుచే విధింపబడిన దండనగ పరిగణింపబడెనని ఛావింపవచ్చును. జౌధాయనుడు నిర్ణయము వలన నైనను అన్యాయము జరిగిన, దాని పాపఫలములో నాలుగవ వంతు పతకశకారునికి, నాలుగవ వంతు సాతుల కును నాలుగవ వంతు న్యాయాధీశునికి శేషించినది రాజునకును చెందునని సూ|కీకరించెను.

విష్ణు ధర్మసూూత్రములలో “స్మితపూర్వభాషి స్యాత్‌, వగ్యేష్వపి నభ్రుకుటి మాచరేక్‌' అని న్యాయాభీశుడు మరణ దండనార్లుడైన అపరాధితో కూడ చిరునవ్వుతో ఛాషించవ లెనే గాని, కోపమును ప్రదర్శింపరాదని సూచిం చెను. రాజు స్వయముగ గాని, తనకు అవకాశము లేనిచో తగిన (పాడ్వివాకుని ద్వారా న్యాయపాలన జేయవ లెనని ని'్టేశించెను, అపరాధములకు * సావానము ' లను సాధారణ నామము విష్టు ధర్మసూత్రముల నాటికి కల్లెను, వాటి త్రీవతానుసారముగ ప్రథమ, మధ్యమ, ఉత్తమ సావాన ములని వాటిని వర్గీ కరించి ఒకచానికన్న ఒక దానికి సౌచ్చగు అర్థదండమును విష్ణు విధించెను,

[క్రిమినల్‌ |వ(క్రియా పరిణామము స్మ ఎతులకాలము : మనుస్మృతిలో దండ (ప్రక్రియ కొంతవరకు విపులీకరింపబడినది. అపరాధములు వాక్చా రువ్యు, దండపారువ్యు, స్తేయ, సావాన, (స్త్రీ సంగవాణ, (వకీర్ల ములని వర్గీ కరింపబడెను, ప్రజలను దుష్టులనుండి రకించుటకు (గ్రామములందు సెనిక పటాలమును కాపు దల కొరకు ఉంచవలసినదిగ మనువు ఆదేశించెను. (వేతి (గ్రామమునకు, పది (గామములకు, ఇరువది (గామములకు, నూరు [గ్రామములకు, వేయి (గ్రామములకు, ఒకొక్క అధిపతిని రాజు నియమింపవలెను. (గ్రామములో జరిగిన నేరములను (గ్రామాధిపతి దశ (గామాధివతికిని, దళ (గ్రామాధివతి శత గామాధిపతికిని, అతడు సవా(స (గామాధి పతికిని (నేరముల సమాచారము) తెలియజేయవలెను, రాజు స్వయముగ అనుభవజ్ఞుల సవాోయముతో న్యాయ సభను నేర విచారణ సల్పవచ్చును. స్వయముగ న్యాయ పాలన చేయుటకు తనకు అవకాశము లేనిచో న్యాయాధి పతులను సభ్యుల నహాయముతో నేర విచారణ జేయుటకు రాజు నియమించవచ్చును. ధర్మ రక్షణావళ్యకత, దండ న్యాయపాలనలో రాజు చూపవలసిన మెలకువను మనుస్త్భృతి నూచించినది : శ్లో, ధర్భ్శ ఏవ వాతోవాన్ది ధర్మో రకతి రషితః తస్మాద్ధరోన వా_న్హవ్యో మానోధర్ళో వాతోవరధీతల్‌ ధర్మము తన నతి|కమించిన వారిని నాశముచేయును, (అనగా అతి క్రమణకు సహాయ భూతుడగు రాజును కూడ నాశముచేయును. అని మేధాతిధి వ్యాఖ్య, వ్యతి|క్రమించిన మనలను వధించు ధర్మమును హతము చేయవద్దు), రకింప బడిన దె రశ&ించును, కనుక ధర్మమును వ్యతిక్రమింపరాదు, శ్లో, ఏక ఏవ సువాద్ధర్యో నిధచే వ్యనుయాతియః శరీరేణ సమం నాశం సర్వమన్యద్ధి గచ్చతి మరణించిన తర్వాత కూడ వెంటనుండు షీంత్రము ధర్మము ఒక్కకు, తక్కిన వన్నియు శరిరము శశించి నపుడే పోవును: Ca పాదోధర్శ్మస్య కర్తారం పాదః సాక్షిణ మృచ్ళతి, పాదః సథాసనదుః సర్వాన్పాదో రాజానమృచ్ళతి, అన్యాయ నిర్ణయ జనిత కిల్చిషములో నాలుగవ వంతు నేరమును చేసినవానికిని, నాలుగవవంతు సాతులకును, నాలుగవ వంతు సభాసదులందరికిని, నాలుగవ వంతు రాజు నకును చెందును. శ్లో, యథా సయత్య నృక్‌ పాశై మృగస్య మృగయుః పదమ్‌ నయేత్తథా సుమానేన ధర్మన్య నృవతిః వదమ్‌ విధముగ- వేటగాడు (గాయవడి దృష్టివథము నుండి తప్పిపోయిన) లేడి |తోవయందు గ్రవించిన రకృమును

39

[కమినల్‌ ద్రక్రియా పరిణామము

ఆధారముగ గొని గమ్యస్థానము యొక్క చూకి తీయునో, అశ్లే రాజు న్యాయము ఎటుకలదో ఊహో బలముచే కనుగొనవలెను.

శ్లో. అనుబగ్గ్థం పరిజ్ఞాయ దేశకాలాచ తత్వతః సాపరాధౌ చాలోక్య దణ్ణం దగణ్యేషు పాతయేర్‌.

రాజు చేర హేతువును, నేరము చేసినచోటు, కాలమును (అపరాధి యొక్క), సామర్థ్యమును అపరాధమును విమ ర్భించి శిజార్డునికి శిక్షను విధించవలెను.

ళో అదగణ్యాన్న్గాయ (న్రాజా దక్జ్యాంశైప వావ్య దణ్జయన్‌ అయనో మవోదాష్నోతి నరకం చైవ గచ్చ్భతి శికింపదగనివారిని శికించునట్టియు, శి&ింపదగిన వారిని శికించనట్టియు రాజు అపఖ్యాతి పాొలగును (మరణా నంతరము నరకమునకు పోవును).

మనువు నాలుగు రకముల శితలను నిర్టేశించెను. వాగ్గండన (బుద్ధిచెప్పుట) ధిక్‌దండన (చివాట్లు పెట్టుట), అర్థదండన (జరిమానా), వధదండన (దైహిక దండనము).

మనుస్మృతిని వ్యాఖ్యానించుచు, మేధాతిథి దండ (ప్రక్రియకు దండేతర వ్యవహార ప్రక్రియకు భేదము (క్రింది విధముగ వివరించెను :

ళో, బుణచానాదిషు ఇత రేత రేేనత (త్ర రాజ్జోవాస్త(ప్రకేపః

సావహాసశకారీతురాజా అవశ్యం నిగహీతవ్యః ఇత రేణ సంధీయమానోపిః బుణములు, చానములు మొదలగు వానిని గురించిన వ్యాజ్యములందు పతకారులు తమకు తోచిన రీతిని వివాద మును రాజీగా పరిష్కారము చేసుకొనవచ్చును. రాజుకు విషయములో ఎట్టి (పమేయములేదు. అభియోగము శెచ్చినవారు అపరాధితో రాజీపడుటకు సన్నద్ధులయినను, అపరాధులను రాజువ అశ్యముగ శికింపవ లెను.

విధముగ దండ (పక్రియకు ఇతర (ప్రక్రియా కాండకు గల సరియిన శేదమును మేథాతిధి (ప్రదర్శించెను. దండ (ప్రక్రియలో అభియోగ నిర్వవాణా బాధ్యత వహింప వలసినది (ప్రభుత్వమని దీని సారాంశము. దండేతర (ప్రక్రియా కాండలో వరి వేదన చెందిన వ్య కి కషి దారుడుగ వ్యవవారించును. (ప్రభుత్వ వాస్త ప్రశేపమునకు స్థానము లేదు. ఇదే ఇప్పటి క్రిమినల్‌ సివిల్‌ ప్రక్రియలకు గల తారతమ్యమని అంగీకరింపబడినది,

పాత్రులు లేని సందర్భములో మనువు దైవ పరీకులను అనుమతించెను. అగ్ని పరీక్ష జల పరీతలను పేర్కొ నెను.

రాజు ఒసగు శిక గాక, నేరస్తుడు, [ప్రాయళ్చిత్తము చేసుకొనవలెనని మనువు అభి పాయము. అపశాధములను బట్టి పలు తెరగులగు ప్రాయళశ్ని తృములను సూచించెను.

యాజ్ఞవల్క్య స్మృతి న్యాయస్థానములను వర్గీకరించి

వానిమధ్యగల అంతరమును గూడ సూచించినది : నృవేణాధికృతాః పూగాః |శేణయోధ కులానిచ పూర్వం పూర్వం గురుళ్లేయం వ్యవవార విధౌనృణామ్‌

మిశాకరి వ్యాఖ్యానములో శ్లోకమున కర్గము శెల్పుచు, నృపాధీకృత నిర్ణయములను పరాజితు డెన పక కారి పూగాది న్యాయస్థానములలో మాడుటకు వీలులేదని చెప్పబడినది.

విశ్వరూపుని భావనలో (చూ. (ప్రాచీన ఛారతదేళ ములో న్యాయస్థానములు - పు. 21) రాజు ఉన్నతతమ న్యాయస్థానము అనియు, ప్రారంభిక కే[తాధికారము అతనికి లేదనియు తెలియుచున్నది. స్వయముగ రాజు న్యాయ పాలన సల్పుటకు వీలులేనపుడు. సర్వధర్శ నిష్టాతు డగు (పాడ్వివాకునకు న్య్రాయపాల నాధి కారము ఒసనగ వచ్చును. రాజు స్వయముగ అధ్యత్నత వహించు స్థానమునకు శాసిత న్యాయస్థానమనియు, నియుక్తులెన అధికారులు అధ్యక్షత వహించు న్యాయ న్ఫానములకు ముదిత న్యాయస్థానములనియు వ్యవవా రించుట గలదు, రాజము[దను ఉపయోగించు అధికార మొసగబడినందున ముదిత న్యాయస్థానములని వానికి పేరుగలిాను.

తిరిగి వ్యాజ్య

అతనిశే

యాజ్ఞ వల్క్య్యుడు ఐదు రకములగు చైవ పరీక్షలను /

వివరించెను :

తులపరీక్ష : ఇందు పరీకితుడు ఒక |త్రాసునందు తూచ బడును. తూచిన తర్వాత (త్రాసును చేను దోషిని కానిచో నన్ను పెకి గొనిపొమ్ము అని మంత పూర్వక ముగ (ప్రార్థించి, తిరిగి పరీకితుడు (కాసులో తాను పూర్వము ఆసీనుడై శిబికయందు ఆసీనుడగును. అపుడు శివిక పెకి పోయిన అతడు నిర్దోషి అనియు, (క్రిందికి వచ్చిన లేదా యశాస్థానమునందుండిన అతడు దోషి అనియు నిర్ణయింపబడును.

ఆగ్నిపరీకే : ఇందు పరీకితుని చేతులలో ఏడు రావి ఆకులనుంచి, అగ్నిని డ్రార్థించి వాని పె అగ్ని తప్పలోవా పిండములను ఉంచుదురు. అగ్ని గుండము చుట్టు ఏడు వర్తులాకార మండలములు ఉండును. నెమ్మదిగ నడచుచు, వాటినిదాటి, లోహ పిండములను పరీకితుడు (క్రిందకి విడచును. అపుడు హస్తములను పరీకింపగ అవి చాగుగ కాలినచో అతడు దోషియని, కాలక లేదా కొద్దిగ కాలి నచో అతడు నిరోషి అనియు నిర్హయింపబడును.

ఉదక పరీక : ఇందు వరుణుని (ప్రార్థించి, శోధ్యుడు నాభివరకు నీరు వచ్చువరకు జలాశయము లోనికిజొచ్చి

40

న్యాయ :

నిలచియున్న మరొకని తొడలనుబట్టికొని ఉండును. అపుడే ఒక విలుకాడు బాణమును విడచును. విడచిన స్థానమున బాగుగ పరుగాత్తగలవాడు ఒకడు నిలచియుండును. చాణము పడినచోట మరి ఒకడు నిలచి ఉండును. అపుడు (పొడ్వివాకుడు ముూడుమాట్టు చప్పట్లు కొట్టును. మూడవ మారు కొట్టగ నే శోధ్యుడు నీటిలో మునుగును. వెంటనే

బాణమును విడచిన స్థానమునందున్న వాడు బాణము పడిన

చోటికి చేరును. చేరగానే అక్క డజఉన్న వాడు బాణముతో బాణమును విడచినచోటికి పరుగుకీయును. అతడు చోటికి చేరునప్పటికి శోధ్యుడు నీళ్ళలో మునిగియే ఉండి నచో నిర్దోషి అనియు, లేనిచో దోపిఅనియు నిర్ల యింప బడును,

విషపరీకే : ఇందు విషమును (ప్రార్థించి శోధితుడు ఏడు యవల పరిమాణముగల విషమును ముప్పదిరెట్ల పరిమాణ ముగల వెన్నతో మి|శ్రమముచేసి పూర్వావ్హాములో చల్లని చోట భకించును. రోజంతా అతనికి మూర్భ్ళ, వమ నములు మొదలగు విష[ప్రయోగ లక్షణములు కానరానిచో అతడు నిర్దోోషిఅని నిర్లయింతురు. యాజ్ఞవల్క్యుడు హిమ వత్ప్సర్వశములో కొమ్మువంటి [పభవించిన శార్జమను దానిని (పయోగించవలెనని' నిన్లేశించెను. దినివలన ' భూజనితము లగు విషములును, గరళమును, కృత్రిమముగ చేసిన విష ములును [ప్రయోగార్ల ములు కావని అభి పాయము.

కోశపరీక : ఇందు రుద, దుర్గ, ఆదిత్య మొదలగు ఉగ దేవతల మూర్తులను పూజించి. మూర్తుల స్నాతో దకమును శోధితుడు (శ్రాగును. పదునాలుగు రోజులలో అతనికి రాజ దైవికములగు సంకటములు (ధననష్టము, దగ్గర బంధువుల మరణము, వ్యాధి మొదలగునవి) రానిచో అతడు నిర్దోషి అని నిర్ణయింతురు.

దైవపరీకలు మవాపరాధములయందే (ప్రయుక్త ములు. నిందితుడు తాను విజితు డెనచో శితకు పాతు డగుటకు సమ్మతించినపుడు, శోధ్యుడే దైవపరీకను కోరి నపుడు, రాజ(దోవోాపరాధమందును _ై వపరీక్షలను (పయోగింపవచ్చును. విధముగ ై.వపరీక్షలను యాజ్ఞ 'వల్కు్యుడు నిర్దోోషిత్వమును రుజువు చేయు పద్ధతులుగ అంగీకరించెను,

యాజ్ఞ వల్కు స్మ ృతియందు ప్రాయళశ్చిత్తములకు (ప్రముఖ స్థానము గలదు. విజ్ఞానేశ్వరుడు అపరాధుల విష యములో రాజుయొక్క_ కర్తవ్యమును నిర్దేశించు యాజ్ఞ వల్క్య శోకమును వ్యాఖ్యానించుచు, “రాజా యధథావ రాధం వినీయ దణ్గయిశత్వా పది (స్వధ శే) స్థాపయేత్‌ . అని వివరించెను. అపరాధమునకు తగిన శిక్షను విధించి,

XI—6

41

క్రిమినల్‌ ద్రక్రియా పరిణామము

స్వధర్మము నుండి చలించిన అపరాధిని (స్వధర్శ్మమునందు) తిరిగి స్థాపింపవలెను, |ప్రయోజనమును సాధించుట కే (ప్రాయక్న్చి త్సములు గూడ విధింపబడను.

దండ వ్యవస్థ విషయములో యాజ్ఞవల్క్య (పోక

మగు క్రింది శ్లోకములు గమనా ర్ల ములు.

జాత్వా పరాధం దేశంచ కాలం బలమధథాపి చా,

వయః కర్మ విత్తంచ దణ దణ్జ్యేషు పాతయేత్‌ అపరాధమును, అపరాధము జరిగిన ప్రదేశమును, కాల మును, అపరాగిబలము, వయస్సు, వృత్తి, భాగ్యము గమ నించి శిజార్లులను (రాజు) శిక&ింపవ లెను,

అధర్మ దణ్ణనం స్వర్గం కీ రిం లో కాంళ్చ నాశ యేత్‌,

సమ్యక్తు దణ్జనం రాజ్ఞః న్వర్గకీ ర్తి జయావవామ్‌ శాస్త్రము నతి(క్రమించి (లోథాది గుణములచే) దండించిన (పాప హేతువగుటచే) స్వర్గవోని, కీ ర్తిహోని, రాజ్యహోని కలి గించును. శాస్తో? కృ మార్గమున దండించిన (ధర్శవహోతుడు గాన) రాజునకు స్వర్గప్రాప్తి, కీర్తి|పాప్తి, జయ్మపాప్పి సంభవించును,

నారద, బృవాస్పతి, కాశ్యాయన స్మృతులు న్యాయ స్థానములను గూర్చి విధముగ వివరించినవి. బృహాస్పతి న్యాయస్థానము యొక్క. వివిధాంగములను ఇట్లు (ప్రతిపా దించెను :

1. రాజు, రాజాధిప్టిత న్యాయస్థానము. న్యాయస్థానము.

బి, (పాడ్వివాక్‌, అతనిశచే అధ్యశత వహింపబడిన న్యాయస్థానము $ ముదిత న్యాయస్థానము.

8. సభ్యులు. వీరు రాజుచే నియుకులు. న్యాయ పాలనలో |పాడ్వివాక్‌ వీరి సహాయము కొనును.

4. సభాసదులు. వీరు ఆయా వివాదముల పరిప్క్మార ములో సవాయపడుటకు ఆహూతులు, అనియుక్తులు అని కూడ వీరిని వ్యవవారింతురు.

ర్‌, గణకుడు. ఇతడు అవసరమగు లెక్కలు వేయుట, ధనమును లెక్క జెట్టుట, మొదలగు పనులను జూచును:

6. లేఖకుడు. ఇతడు కతి దారుల కథనమును, సాతుల వాజభూలములను లిఖతము జేయును. '

7. పురుషుడు. ఇతడు కతిదారులను, సాతులను న్యాయస్థాన మున హాజరు కావలెనను తాళఖీదులను వారికి అంద జేయును.

బృహాస్పతి స్మృతి [పకారము దండ|పకియలో (పొడ్వి వాక్‌ యొక్క_ దండనాధికారము వాక్‌ దండ, ధిక్‌ దండన ములకు పరిమితమై ఉండును. అర్థదండనమును (ఫైన్‌) వధ దండనమును (శారీరక శిత) విధించుటకు రాసే

* శాసిత

కమినల్‌ ప్రక్రియా పరిణామము

సమద్ధుడు. అటులనే కుల, |(శేణి, గణ న్యాయస్థానములు కూడ వాకొదండ, ధిక్‌ దండనములను మా(తమే విధింప వచ్చును. పరిశ్యాగము (సమాజము నుండి వెలి) అను శితను గూడ ఇవి విధింప నమర్థములు,. ఇంతకన్న తీవ శిక్షల నొసగవలసిన సాహాసనములను విచారించుటకు 'వీనికి శే తాధికారములేదని విళశదమగును. రాజ[దోవామును గూడ న్యాయస్థానములు విచారింప సమర్థములు కావు, “కులాదిభఖిర్నిక్చితోతి నంతోవం గతస్తుయః విచార్య తత్కృతం రాజా కు కృతం పునరుద్ధ రేత్‌

అని బృవాస్పతి (ప్రవచించెను. దీని వలన కులాది న్యాయ స్థానముల తీర్పులు రాజుయొక్క పునరీకణాధి కారమునకు లోనె ఉండునని తెలియును. కులాది న్యాయస్థానము లే గాక, (ప్రతిష్టిత, అ|పతిష్టిత న్యాయస్థానములను కూడ బృవాస్పతి పేరొచెను. (ప్రతిష్టిత న్యాయస్థానము ఒకే చోట ఉండును. అ(ప్రతిష్టిత న్యాయస్థానము అవసరమగు చోట సమావేశ మగును.

స్మఫృతులందు సూచింపబడిన (ప్రక్రియా పద్దతులను న్యాయస్థానములు అమలుపరచు చుండినవని భారత చేశమును ర, 7 శశాబ్దములలో సందర్శించిన విదేశ యా।తికుల కథనముల వలన తెలియుచున్నది. పాహి యాస్‌ అను చీనా యా తికుడు ర్‌ శతాబ్దిలో భారత చేశమునందు సంచరించెను. అప్పటి దండ న్యాయ పాలనలో సాధారణముగ అర్థదండనలనే విధించుచుండి రనియు, మరణశిత అరుదు అనియు, రహాదారీ చోరులకు దకిణ వాస్తచ్చేదము చేయుదురనియు, మొత్తముమీద శేలికగు శికలు అమలునందున్నవనియు ఉరాటించెను. ఏడవ శశాలబ్దిలో ఛారతయాత- సల్పిన హుయాన్‌ స్యాంగ్‌ అప్పటి దండ న్యాయపాలనను గూర్చి ముచ్చ టించుచు సాధారణ శశిక శకారాగారవాసమనియు, ఘోశరావరాధములకు ముక్కు, చెవులు, కాళ్లు, ఛేదించుట శిత అనియు, ఆశికను (ప్రవాస శిక్ష (క్రింద మార్చుట ఆచారమనియు, కొద్దిపాటి అపరాధములకు అర్థ దండనము విధించుట పరిపాటి అనియు, ఉదక, తులా, అగ్ని, విష దైవిక పరీక్షలు వాడుకలో కలవనియు శెల్పెను.

సంస్కృత సాహిత్యమందును, స్మృతిచేదిత ప్రక్రియా కాండను న్యాయస్థానములు పాటించుచుండెనని తెలుపు ఘట్టములు గలవు. కాళి దాసకృత శాకుంతల నాటక మందు ఒక జాలరి చేప గర్భమందు దొరకిన ము(చాంగు శీయకమును అమ్ముటకు [పయత్నించగ, ఇరువురు సూచ కులు ఒక శ్యాల కుడు అతనిని పట్టుకొందురు. శ్యాలకుడు రతకభటుడనియుు సూచకులు దుష్టులను ఆన్వేషించువా

రనియు వారి సంభాషణవలన తెలియును. మృచ్చకటిక యందు చారుదత్తుని విశారణ సల్పు ఘట్టములో అప్పటి న్యాయ విచారణ తీరు తేట తెల్ల మగును,

వాత్యాభి యోగములో చిక్కుకొనిన _చారుదత్తుడు దైవిక పరీకకు నిలతుననినను, దానిని ధ్ర త్యాఖ్యానించి ఇతర సాత్యుముపైననే ఆతని నేరస్థునిగ నిశ్చయించుట, స్మృతులకు విరుద్ధముగ |బ్రావ్మాణుడై చారుద తునికి మరణశితను విధించుట విచారణలో దోషములని చారు దత్తుడు ఆ|క్రోశించును,

“గ్రాడ్వివాకో.నిర్లయేవం ప్రమాణం శేషేతు రాజా ;' అనుటలో న్యాయస్థానము యొక్క కర్శవ్యము నిర్భయముతో తీరుననియు, నిర్భయమును అమలుపరచు ర్హవ్యము రాజుదనియు తెలియుచున్నది.

అఆర్థశాస్త్రములు-దండ (పక్రియ: శుక్రనీతియందు *దణ్ణ 2 శబ్దము దమ (నిరోధించుట) అను క్రియనుండి ఉద్భవించినదని తెలుపబడినది.

నివృ_త్తిర సదాచారా ద్దమనం దణ తళ్చతర్‌,

యేన సందమ్యుశే జన్తు రుపాయో దణి ఏవసః దురాచారముల నుండి తొలగుట దమనము. అది దండన ముచే చేకూరుచున్నది, మానవులు దేనివలన సందమ్యులగు చున్నారో అది దండనము,

“దండ వివేకము’ అను (గంథమున వివాద పదములు వాది కృతములనియు, అపరాధములు నృపాశ్రయ ? మనియు ' చెప్పియున్నది. దీనివలన దండ (ప్రక్రియలో (్రభుత్వ జోక్యము అవసరమనియు, వ్యాజ్యములలో అట్టి జోక్యము లేక కషిదారులే దానికి సంబంధించిన (ప్రక్రియా విశేషములను జరుపుకొనవలెననియు విశ దమగుచున్నది.

కౌటిల్యుని అర్థశాస్త్రమునందు దండ న్యాయ పాలనలో కొన్ని కొత్త పరిణామములను -గాంచవచ్చును. వ్యాజ్య ములను విచారణ చేయుటకు * ధర్మానస్మీయ' న్యాయ స్థానములను, నేరముల విచారణకు “కంటక శోధన న్యాయస్థానములను కౌటిల్యుడు వేరు వేరుగ పేర్కొ_నెను, వాటి సంఘటన యందు (వె విధ్యము కలదు.

దీనివలన కౌటిల్యుని కాలములో అభియోగములను విచారించుటకు విడిగా దండ న్యాయస్థానములు గలవని శెల్షియనగును. పరిణామము మౌర్యుల సా|మాజ్య మందు ఎంతవరకు విసృతమాయెనో నిశ్చయించుటకు తగిన ఆధారములు లేవు. కాని కాలక్రమమున భేదము పోయి ఒశేరకపు న్యాయస్థానములు అభియాగములను, వ్యాజ్యములను తమ శే్రాధికారము క్రిందకి తెచ్చు కానినవని తోచుచున్నది. నేటి కాలములో కౌటిల్య కలిత

42

భేదము తీరిగీ పాటింవబడి, ఆధునికులు దండ న్యాయ సానములను విడిగా నెలకొల్పుచున్నారు. ®

భారతీయ ఆధునిక దండ (ప్రక్రియ

దండ న్యాయ పరిపాలనను సరిగా కొనసాగించుట లోనే దేళ శాంతి భ[దతలు ఆధారపడి ఉన్నవి. శిజాపాొతు లను అవసరమైనంతవరకు శిషించుట, నిర్దోషులకు శ్లీమ్రు ముగ చారి నిర్దోషిత్వమును రుజువు చేసుకొనుటకు అవ కాళము ఒసంగుట దండ (ప్రక్రియ యొక్క పరమ యోజనములు.

సందర్భమున మనుస్మ్భతిలోని దిగువ శ్లోకము మనన యోగ్య మెనది

ళో దణ్బశాస్తిపజాః సర్వాదణ్ణ పచాభిరతతి

దణ్గః సుస్తేషు జాగ ర్ట దణః ఢర్మం విదుర్చుధాః

దండనమే [ప్రజలను శాసించుచున్నది అందరినీ దండన మే రకించుచున్నది. వారు ని ద్రపోవునపుడు వారిని పవారా కాయుచున్నది దండనము ధర్మము ఒకశేనని బుధులు తలతురు.

ఆంగ్లో - అమెరికన్‌, యూరపియన్‌ (ప్రక్రియా భేదములు : ఆధునిక దండ |వ క్రియా వద్ధతులలో రెండు విఖిన్నమైన విధానములు గానవచ్చుచున్నవి. ఆంగ్లో- అమెరికన్‌ పృక్రియా విధానము ఒక తీరుగ ఉండును, యూరపియన్‌ (ప్రక్రియ విధానము మరి ఒక తీరుగ ఉండును, భారత దేశములో ఆంగ్లో - అమెకన్‌ విధానమే అచరణయందు ఉన్నది.

యూరపియన్‌ (ప్రక్రియా పద్ధతిలో (వయోజన సాధింపునకు ఎక్కువ (ప్రాముఖ్య మొనగబడినది. ఆంగ్లో- అమెరికన్‌ విధానమునందు ముద్దాయి రక్షణకు |పాముఖ్య మధికము. (పభుత్వ అభియోజకుడు నేరస్తులపై అభి యోగ చర్యలు జరుపుట రెండు (షక్రియా విధాన ములందును గలదు. కాని అతని స్థానములో రెండు విధాన ములందును గమనార్హ్మ మగు వ్యత్యాసము గలదు. ఆంగ్లో- అమెరికన్‌ పద్ధతియందు ప్రభుత్వ అభియోాజకునకును, ముద్దాయి పతకము వాదించు న్యాయ వాదికిని అంతస్థు నందు శేడా లేదు. సామాన్య అభి యోజకుని స్థానములో ప్రభుత్వము ఉండగా, [పభుత్వము యొక్క వాదమును విశదపరచువాడుగ మా(తమే (ప్రభుత్వ అభియోజకుడు పనిశేయును. యూర పియన్‌ పద్ధతిలో (పభుత్వ అభియో జకుని పాత విశిష్ట మైనది. అతడే నిందితునిపె ఆరోపింప బడిన నేరమును |(పారంభ పరిశీలన జేయును. అతనికి అవసరమని తోచిన పరిస్థితులు విశదమగుటకు న్యాయాధి

[క్రిమినల్‌ (ప్రక్రియా పరిణామము

పతిశచే విచారణ జరిపించి ఆతడే అభి యోజనమును తెచ్చు టయో, మానుట యో నిర్ణయించును. అభి యోజనమును న్యాయస్థానము నందు నడపించు తీరునందు యూరపియన్‌ పద్ధతిలో న్యాయాధి పతికి విశిష్ట మైన పా(త్రగలదు. న్యాయాధి పతియే అభియోాజన సంచాలకుడు. అతడే సాత్యుమును నియంగతించగలడు, ముద్దాయిని (ప్రశ్నించ గలడు. కతి దారులు అనుబంధకమైన సహాయక పాత్రనే వహింతురు. ఆంగ్లో - అమెరికన్‌ పద్ధతి దీనికి భిన్నముగ ఉండును. అందు కకిదారులె ముఖ్యపా(తను వహింతురు. సాతులను (్రశ్నించుట్క ఎదురు (ప్రశ్నలు వేయుట కఠి దారుల న్యాయవాదులే సాధారణముగ కజేయుదురు. న్యాయాధిపుడు (పేకకుడుగాను, (పశ్యేక మధ్యవర్తి గాను మాత్రమే వ్యవవారించును. సాత్యుమును (ప్రతి (గ్రహించుట యందును, యూరపియన్‌ పద్ధతి ఆంగ్లో అమెరికన్‌ పద్ధతికన్న అసంకుచితముగ ఉండును. యీ భేదముల వలన సశ్యాన్వేషణ రెండు పద్ధతుల పృకెక లత్యుమైనను, ఆంగ్లో-అమెరికన్‌ పద్ధతియందు ముద్దాయికి ఎక్కువ రతణ సంప్రాప్తించుచున్నదని తోచుచున్నది. ఛారత దేశమునందు పద్ధతియే అమలు వరచబడినది, ఆధునిక వద్ధతియందలి ముఖ్యాంగములు |క్రింది విధముగ ఉండును.

ముద్దాయికి (పత్యేక రక్షణలు: నేరము జరిగినపుడు దాని వృత్తాంతమును ఆరతక స్థానములో ఎవరయినను నివేదింవవచ్చును. ఆరతక న్యాయాధికారి నివేదనను నమోదు పరచి పరిశీలక చర్యలకు గడంగును, నేరములు సంజ్లేయ అసంజేయములని వర్గీ కరింపబడినవి, సంజయ ములు అతిదుష్ట్ర మైన నేరములు. దండ న్యాయాధిపతి యొక్క అధికార పత్రము లేకుండ నే యిట్టి నేరములను ఆరతక భట వర్గము పరిశీలింవవచ్చును. అసంజేయ నేరములను దండ న్యాయాధిపతి యొక్క అధికార పత్రము పొందిన పిదపనే పరిశీలింతురు.

నేర పరిశీలన ఫలితముగ కొందరిని నేర కారకులుగ అనుమానించుట జరుగును. వారిని అరెస్టు జేయుటతో పరిశీలన యందు మరియొక ఘట్టము (ప్రారంభమగును. అశెస్టు చేయుట అనగా ఆరతకభటుల అధీనములోనికి తీను కొనుట, అనుమానింపబడిన వ్యకి పారిపోవుటను దీని వలన అవరోధింపవచ్చును. ఇట్లు అరెస్టు చేయునపుడు, అశెస్టు చేయబడు వ్యక్తికి అతనిని నేరారోపణవె అరెస్టు చేయుచున్నారో శెల్పవలెను. అప్పటినుండి 24 గంటలలోగా అతనిని దండ న్యాయాధిపతి ఎదుట వాజరు పరచవలెను. కాల పరిమితిని గణించుటలో ప్రయాణ

43

(క్రిమినల్‌ ప్రక్రియా పరిణామము

మున కవసరమగు కాలమును మినహాయింప వచ్చును. దండ న్యాయాధిపతి ఎదుట వోజరు వరచిన పిదప న్యాయాధిపతి అనుమతి లేనిదే ఆరకక భటుల అధీనములో అశెస్టు చేయబడిన వ్యక్తిని యుంచుటకు వీలులేదు. అరెస్టు చేయబడిన వ్యక్కినుండి అతనికి అవకారము చేయగల సాత్యుమును నిర్బంధించి తీసుకొనరాదు. నియమము నకు విరుద్ధముగ సేకరించిన సాక్యుమును న్యాయస్థాన ములు అంగీకరింపవు. ఒకొక్క సమయములో సశ్యా న్వేషణకు అనుమానితుని (వేలి ముదలు, చేతి మ్ముదలు అవసరము కావచ్చును. అతనిని సాతులు ఆనవాలు వట్ట గలరో, లేదో తెలుసు కొనుటకు, ఇతర వ్యక్తులతో అత నిని ఒకచోట డ్రదర్శింవ వలసిన అవసరము కలుగ వచ్చును, అట్లు ముద లొనగుటకు, [ప్రదర్శనలో పాల్గొ నుటకు నిందితుడు నిరాకరింపవచ్చునా అనునది ఒక సమస్య, వానివలన తనకు అపకారము కలుగగల సాత్యునేకరణ జరుగ వచ్చును గనుక తనను నిర్బంధింపరాదని అతడు అట్టి సాత్యుసేకరణను నిరోధింప వచ్చునా? సమస్య భారత చేశ సర్వోన్నత న్యాయ స్థానములో పరిష్కరింపబడినది. తీర్పు (పకారము మౌఖిక సాత్యుము, లిఖిత సాక్యుము నొనగుటకు మాతమే నిందితుడు ఒప్పుకొనక పోవచ్చును, గాని భౌతిక సాక్యుమునకు అభ్యంతరము చెప్ప వీలులేదు. అందుచే అతని |వేలి ము[దలు తీసుకొన వచ్చును, ఆన వాలు పట్టుట కేర్పరుప బడిన [ప్రదర్శనములో పాల్గొను నట్లు చేయవచ్చును,

అశెస్టు చేయబడిన వ్యకికి అతి ముఖ్యమైన రతణ ఒకటి గలదు. అది అతనికి న్యాయవాదితో అనుసంధా నము కాగల వాక్కు. న్యాయ వాదితో తనకు ఏర్పడిన శ్లీష్ట పరిస్థిని వివరించుకొనగా, తర్వాత అతని రజణో పాయమును న్యాయవాదియే ఆలోచించును. ఆరతక భటుల అధీనము నుండి తప్పించుటకు హేబియస్‌ కార్పస్‌ అధిలేఖ ఉపకరించును. అన్యాయముగ నిందితుని చెరలో నుంచిరని తోచిన |ప్రక్రియవలన నిందితునికి స్వేచ్చను (పసాదింప వచ్చును. చర్యలు న్యాయ సనమ్మత మైనను, నిందితునకు నిర్జోషిత్వము రుజువు చేసు కొను అవకాశము గలదని తోచిన జామీను పె అతనిని విడుదల చేయుటకు [పయత్నించును. జామీను యోగ్య ములు, అయోగ్యములు అని నేరములను వర్గీకరణము జేయుదురు, దీనివలన నేరములందు జామీను పె నింది తుని విడుదల చేయవచ్చునో చట్టమే నిగ్టేశించును,

విచారణ : విచారణప్పుడు ముగ్గాయికి కొన్ని [వ కేక మెన (పతివాదములు గలవు.

న్యాయవాదికి

44

తాను చేసిన కార్యము చేసినప్పుడు నేరము కాదనుట. అనగా, వచట్టము వలన శార్యము నేరమైనదో, చట్టము కార్యము చేయునపుడు అమలులో లేదను వాదము. గశతాను వీక దండ చట్టములను మన రాజ్యాం గము అమోదించదు. అందుచే యీ (పతివాదము ముడ్దాయికి అనుకూలించును.

తాను చేసిన కార్యమునకు అధి యోజనము శతేబడినదో కార్యమునకు తన పె ఇదివరలో అభియోా జన చర్యలు శకేబడి తనను ఇదివరకే న్యాయస్థానమునందు ముక్క దోషుడనియో, సిద్ధ దోషుడనియో నిర్ణయించి నారనుట, ఒకొక్క- సందర్భములో . నిషిద్ధ "కార్యము అనేక చట్టముల |క్రింద శికణీయము శకావచ్చును. అట్టి స్థితిలో ఒకొక్క చట్టమును ఒకొ-క్కమారు పయో గించి, నిందితుని కష్టమునకు గురిచేయుట ఛావ్యము కాదు. ఒశేమారు అతని శికణీయతను, వర్తించు అన్ని చట్టముల క్రింద వరిశీలించవలెను. ఫలితము నిద్ధించుటశే |ప్రక్యేకమైన [ప్రతివాదము ఉత్పన్న మైనది,

న్యాయస్థానములోని విచారణయందు జూరీసహాయ ముతో జరుగువానికి ద్రశ్యేకత గలదు. సాం|తిక న్యాయ స్థానములో వాశ్యానేరమును జూరీ సహాయముతో విచా రింతురు. నేరము చేసినాడా లేదా అను [పశ్నను సాకి విచారణానంతరము జూరీ సభ్యులు నిశ్చయింతురు. వారీ నిశ్చయమును 'న్యాయాధీశునికి శతెలుపువరకు వారు ఇతరు లతో సం(పదింప కుండునటుల దిట్టమగు పఏర్చాటులు చేయబడును.

జూరీ సభ్యులు సామాన్య వ్యక్తులు, ఎవరిని జూరీపనికి నియోగించవలెనో అప్పుడప్పుడు (ప్రభుత్వము నిర్ధారణ చేసి జూరీ సభ్యుల జాబితాలను తయారుచేయును. వాటి నుండి సభ్యుల వరణము జరుగును. విధముగ సామాన్య పౌరులకు న్యాయ పరిపాలనలో పాల్గొను అవీకాశము నొసంగుట ఒక ప్రశ్యేకమైన లకణము., ఆంగ్లో - మెరికన్‌ దండ (ప్రక్రియా పద్ధతి నుండి లతణము ఛారత దండ (ప్రక్రియ యందు (గహింపబడినది.

అభియోజకుడే ముద్దాయి దోపియని పూర్తిగా రుజువు చేయవలెను. ముద్దాయి యొక్క దోష సాధనలో మా(త్రము సందేవామున్నను, ముద్దాయిని ముక్కదోషుని జేయుట నాగరక దండ |ప్రకియా లక్షణము. . భారత దండ [పక్రియ యందు లక్షణము ద్రన్ఫుటముగ గోచ రించును. ఉన్నత తమ న్యాయాలయములో ఇటీవల ఒసంగబడిన తీర్పు ఒకటి దీనికి నిదర్శనము : మవోరాష్ట్ర) ములో మద్య నిషేధచట్టము క్రింద ఒకనిపై అభియోగము

శతేబడెను. అశెస్ట్రయినపుడు అతని ముఖము నుండి మద్య గంధము మేదురముగ వచ్చు చుండెనని సాత్యుముండెను. దీని వలన అతని దోషము రుజువు వెనదని (పభుత్వ అభియోజకుని వాదము. వాదమును ప్రశ్యాఖ్యా నించుచు ముర్గాయి వకీలు మద్యగంధము ముద్దాయి తీసుకొనిన మద్య మిశ్రిత జొషధ [ప్రభావము కావచ్చు ననియు, అట్టి జౌషధ సేవనము నేరముశకాదు గాన అభియోజకుడు ముద్దాయి ముఖ |పసారిత మద్యగంధము మద్యమి [శ్రిత జాషధ నేవన వలన వచ్చినట్టిది కాదనియు, శిసలైన మద్యపాన వినిర్భుకృ గంధమేననియు రుజువు చేయవలెనని వాదించెను. వాదమును డఉన్నతతమ

న్యాయ మూలములు

న్యాయ స్థానము అంగీకరించి, ముద్దాయిని ము కృదోమషుని జేసెను. తీర్పువలన ముద్దాయి నేర నిరూపణ రుజువు భార మెట్టి గురుతర మైనదో అసందిగ్గముగ ప్రదర్శించి భారత దండ [పకియవలన ముద్దాయికి రక్షణ పూర్తిగ చేకూరుచున్నదని |ధువపరచు చున్నది.

ప్రస్తుత దండ (ప్రక్రియపై శాననాధికారము రాష్ట్ర) శాసన సభలకు శేం[ద పార్గమెంటుకు కూడ కలదు. 1898లో దండ ప్రక్రియా సంహిత రూపొందింపబడి, 1955 లో ముఖ్యమైన సవరణలకు ఆన్నదమయ్యెను, ఇది కేం దముచే నిర్మింపబడిన చట్టము, దండన్యాయపాలనను రాష్ట్ర)ములే నిర్వహించుచున్న వి, జి. సి. విను, రా.

| న్యాయ మూలములు

న్యా యోత్చ త్తికి ఆధారములే న్యాయమూలములు; ఆధారములు అన్ని చేశములలోను ఒశే విధముగా ఉండు నని తలచరాదు, శాని బాగుగ వృద్ధి గాంచిన న్యాయ వ్యవస్థలలో (ప స్తుత కాలములో కొన్ని న్యాయమూల ములు ఒకే రీతిగ ఉండుట గమ నార్హము. *

హిందూ న్యాయావళికి మూలము లేవో యాజ్ఞ వల్క్యుడు క్రింది శ్లోకములో శెల్పెను :

ళో pుతి స్మృతి సదాచార న్వస్యచ డ్రియమాత్మనః

ఏతత్‌ చతుర్విధం |పావహుః సాశాత్‌ ధర్మన్య లత్షణం వేదము, స్మృతులు, సదాచారము, ఆత్మతుస్ట్రి అను నాలుగును ధర్శ మూలములు. ళో ధశేణ వ్యవవోాశరేణ చరి(కేణ నృపాజ్జ్ఞయా ఏతత్‌ చతుర్విధం (పాహుః సందిగ్గా '్థే వినిర్ణయః (నారద స్మృతి) డ్రాకృతిక ధర్మ సూత్రములు, న్యాయస్థాన ని ర్భయములు ఆచారము, రాజశాసనము అను నాలుగు నిర్భయించుటలో సంశయమును నివారించినవి. | నారద స్మృతి నాటికి నిలచిన ధర్శ్మమూలములు నేటికిని వరిణతి చెందిన రూపములలో శకాంచనగును, వీనిని పరి శీలింతము. * (పాకృతిక ధర్మసూ(త్రములు : నిర్భయమును చేయు (టకు సాధనాంతరము లేనపుడు (ప్రాకృతిక ధర్శను* త్రములే సమాాశ్రయములు, శాసనక రలు చట్టములను రూపొందించి నపుడు అవి సరియైినవో కావో అను మీమాంస కలిగిన (పాకృ్ళతిక ధర్మసూత్రములళే గీటురాయిగ ఉపయోగ వతును, దృశ్యమానమగు భౌతిక (ప్రపంచమును (పకృతి అందుము, యాస్కమవార్ణి (ప్రకృతిని పరిశీలించి :

జూయతే, వర్ధతే, ప్రరోవాశే, కీయ శే, నశ్యశే” పుట్టును, పెరుగును, పరిణతి చెందును, శీణించును, నశించును అని [పక్ళతి స్వభావమును నూత పొయముగ తెలియచేసెను. సక్రమ ఆరోవాణావరోవాణలు నిష్టారణ ముగ జరుగుటలేదు. అవి జరుగుటలోని నియమబద్ధత, స్మక్రమత, ఏకరూపత యాదృచ్చికము కాజాలవు, వాటి వెనుక ఒక అంతర్భూత శకి ఉండి ఉండవలెను. దానినే (క్‌ తత్వ్వశాస్త్రజ్ఞులు (పకృతి అనిరి. భౌతిక దృశ్యము నుండి సామాజిక [పవంచమును తిలకించిన అచటను అనే కత్వములోని ఏకరూపత యే గోచరించును. మానవులలో ఒకరి కొకరికి భౌతికముగ ఎంత వ్యత్యాసము ఉన్నను, ఎనెతికముగ వకరూపతయే |ప్రదర్శితమగును. నైతిక ఘటనలనుకూడ (గీకొలు ప్రకృతి అనియే సంబోధించిరి. అర్థములో (పాక్ళతిక న్యాయమనిన మానవుల యొక్క నైతిక (పకృతినుండి ఉత్పన్న మగు న్యాయము. సర్వతా ఒకే విధమగు ఆచరణ గాన్నించిన [గీక్లు దానిని (పాకృతిక న్వాయముచే ఏర్పడిన దానినిగ తలచిరి, సోక్రటీస్‌, ఆరి స్టాటిల్‌ మొదలగు uJ వేదాంతులు స్థానిక న్యాయమును విశ్వవ్యాప్త న్యాయమునుండి వేరు శేసిరి, విశ్వవ్వాప్పతకు కారణము మానవుల నందరను ఐక్యపరచు స్మూత్రమునుండి న్యాయము నిష్పన్నమగుటయే నని వారి భావము. స్థాయికలు అను (గీక్‌ తతృ్స్వశా(స్త్రజ్ఞాలు ఐక్య పరచు సూత్రమును మానవుని యందలి డైవిక తార్కిక సరణి అని సిద్యాంతీకరించిరి దీనివలన (్రాకృతిక న్యాయము సర్వావస్థలయందును మార్చులేక డకరీతిగ ఉండునని ఛావించిరి.

రోమన్‌లు (గ్రీన్‌ దేశమును జయించిన తర్వాత స్టాయిక్‌ సిద్ధాంతమును పరిశీలిం'చిరి. బారు అనేక దేశము

సర్వకాల

45

సాయ మూలములు లను జయించి, అనేక జాతుల పె అధికారము కలిగియుం డిరి. వివిధ జాతుల వారిని న్యాయపాలన చేయుట వలన కొన్ని ఆచరణలు సర్వ సామాన్యముగ (ప్రతిజాతి యందు ఉన్నవని తెలుసుకొనిరి. ఉదావారణకు, వికయ ములో సువును కొన్నవానికి స్వాధీనము చేయుట సర్వ సామాన్య అంశము. ఇట్టి సర్వసా మాన్య ఆచరణలను ఆధారముగ గొని “జస్‌ జెన్షియమ్‌ (బహు జాతీయ న్యాయము) అనుపేర [పవృత్సము చేసిరి. రోమన్‌ పౌర న్యాయము కన్న బహుజాతీయ న్యాయము సరళమై నది. అన్ని జాతులకు వర్శించునది, దీనికి కూడ దైవిక తార్కిక సరణియే మూల హేతువనియు, అందుచే |పాక్ళ తిక న్యాయము జన్‌ 'జెన్సి యమ్‌ వేరుగావనియు రోమన్‌ లు (గ్రహించిరి, .

రోమన్‌ సాొ[మాజ్య పతనానంతరము |పోకృ్ళతిక న్యాయము భగవన్నిర్శిత న్యాయముగ భావింపబడెను* 17 తాద్దిలో రెండింటిని విడతీస (ప్రాకృతిక న్యాయ మునకు మూలము మానవుని యందలి సహేతుక శా సరణి అని పునరుద్ధాటించిరి. 20 శతాబ్దములో 'కోవ్హ్లూర్‌, స్టాన్లర్‌ మొదలగు న్యాయ శాస్ర్రజ్ఞాలు [ప్రాకృతిక న్యాయము శాశ్వతము _ కానక్కర లేదనియు, “(పతి సమాజమునకు సాంస్కృతిక స్థాయినిబట్టి కొన్ని ఆదర్భ ములు ఉండుననియు, ' ఆదర్శ సిద్ధికి మూలసూత్రములే (ప్రాకృతిక న్యాయమనియు సిద్ధాంతీకరించిరి. విధముగ పాకృతిక న్యాయము ఛార్మిక న్యాయముగ వరిణమిం చెను. (పాకృ్ళతిక న్యాయము ఆదర్శ పాయమైన పై పె స్థాయి లోని న్యాయమనియు, దేశీయ, శానకీయ న్యాయములు (పొక్ళతిక న్యాయమునకు అనుగుణముగ ఉండవలెననియు దీనివలన ఏర్పడెను,

చేశీయ న్యాయావళిని [ప్రాకృతిక న్యాయపు మూసలో (ప్రయత్న పూర్వకముగ పోయుటకు [కోడీకరణ అవసర మని [పాకృ్ళతిక న్యాయ సిద్ధాంతవాదులు ఆందోళన లేవ దిసిరి. దీని ఫలితముగ ప్రష్యా (1794) లోను, (ఫ్రాన్స్‌ (1804) లోను ఆస్ట్రి9యా (1811) లోను, జర్మనీ (1896) లోను, స్విజర్లండ్‌ (1912) లోను న్యాయావళి (కోడీ కరణ జరిగెను. న్యాయ సంహితలలో ఆనాడు ఆదర్శ థ్రైయమైన ఒడంబడిక స్వాతం[త్యము, కుటుంబ వాక్కు_ల, ఆస్తి వాక్కుల పషితత కాపాడబడను.

కోడికరణోద్యమము జయ(పదమైన తర్వాత యూరప్‌ నందు (పాక్ళతిక న్యాయ సిద్ధాంతము వెనుకంజ వేసెను. అదేకాలములో అమెరికాయందు సిద్ధాంతము సంవిధాన న్యాయావళి పె తన (పథావమును జూ పెను.

అమెరీకాయందు |బీటివ్‌వారి ఆధివత్యమునుండి వీము క్రి పొందిన పిదప అచటి అధినివేశ రాజ్యములు తమ సం విధానమును తీర్చి దిర్గుకొనవలసి వచ్చెను. (ప్రభుత్వ వ్యవ స్థను ఏర్పాటు చేయుటలో (ప్రాకృతిక న్యాయ సిద్ధాంతము అనుసరణీయమని సంవిధాన స్థాపకులు భావించిరి, అందుచే రాజ్యాంగమందు |పాథమిక హక్కులను జొనిపిరి. ఇవే డ్రజల [పకృతి సిద్ధ వాక్కులు. వీటిని ప్రభుత్వ యం త్రాం గము, శాసన మండలులు భంగపరచలేరు. వీటిని రషించు బాధ్యత ఉచ్చతమ న్యాయాోాలయమునకు ఒసంగిరి* విధ ముగ (ప్రకృతి న్యాయ సిభ్ధాంతము సంవిధానమూల స్తంథమై నిలచెను. యునై"బడ్‌నేట్స్‌ నుండి భారత బేశము [పాథమిక వాక్కుల (ప్రాతిపదికను గైకొని

* నూతన రాజ్యాంగమున పొందుపరచెను.

రాజ్యములు సర్వస్వతం|తములు, సర్వస త్తాకములు అయినను, [సాకృతిక న్యాయమునకు బర్ధులేనని (గోషి యస్‌ అనుడచ్‌ న్యాయ శాస్త్రవేత్త 1625 లో తన ఉద్గగింథమగు యుద్ధమునకు శాంతికి నంబంధించిన న్యాయావళి *ియందు [పతిపాదించెను. అప్పుడు శి0 సం వత్సరముల యుద్ధము (1618-1648) ను చవి జూచు చున్న యూరప్‌లోని రాజ్యములు సర్వసశత్తాకత దుర్వి నియోగము వలని దువ్భలితములను అనుభవ పూర్వక ముగ తెలుసుకొని, (గోషియస్‌ సిద్ధాంతము సమంజస మని అతనిచే (ప్రాకృతిక న్యాయ సృహారుల సై నిర్మింప బడిన అంతర్జాతీయ న్యాయావళిని ఆమోదించెను.

విధముగ (ప్రాకృతిక న్యాయము ఆదర్భ ప్రాయ మైన ఉన్నతతర న్యాయముగ నిలచి న్యాయ సూతము లను ఉశ్చాదింప సమర్థమై న్యాయావళి యొక్క వివిధ శాఖలను ఫల[ పదము జేయుచున్నది.

న్యాయాలయ నిర్ణయములు : శ్యాయాలయ నిర్జ యములు ఆచరణలో ప్రవృత్త వముతనసన్న న్యాయ సూత్రములను (పవచి చించుటయే ఉద్దేశముగ కోలవి కనుక వాటికి న్యాయమూలములగు స్థాయి ఎట్టు సిద్ధించునని కొందరు [పశ్నించిరి. ఆస్టిన్‌, శ్లాక్‌ స్టన్‌ మొదలగు ఆంగ్ల న్యాయశాస్త్ర విజ్ఞులు న్యాయాలయ నిర్భయముల ద్యారా - నూతన న్యాయ 'సిద్ధాంతములు (వథవించవనియు, wa ద్రవృత్తమగు న్యాయ సూత్రములకు వ్యాఖ్యాన మాత్ర ' ములే అనియు థావించిరి. న్యాయావశళిని వ్యాఖ్యానించు నెపమున న్యాయాలయములు నూతన సిద్దాంతములను న్యాయ వ్యవస్థలో (ప్రవేళ పెట్టునని జెంతామ్‌, u మొద లగు విషాలు అభి పాయపడిరి. పది ఎట్టున్న ను ఉన్నతతమ న్యాయాలయ నిర్హయములు అన్ని న్యాయస్థాన ములు

46

పాటింప వలెనను సిద్ధాంతము గలదు. కనుక ఇతర న్యాయ మూలములను పరిశీలింపవలసిన అవసరము లేకుండా న్యాయస్థాన నిర్లంయుములను నయం సమృద్ధమగు న్యాయ మూలముగా అంగీకరింపవలసి యున్నది. నిరపేకక పాలనీయ నిర్ణయములు, సాపేతక పాల నీయ నిర్ణయములు అని న్యాయ నిర్భయములు శెండు రకములు. నిరపేక్షక పాలనీయ నిర్ణయములు : న్యాయస్థానమునకు * ఇట్టి నిరయమును చూపిన, ఆనిరయము సబ్బబెనదా కాదా అను చర్చలేకుండా దానిని అవశ్యము పాటించ వలెను, ఉన్నతతమ న్యాయాలయ నిర్ణయము లిట్టివి. వీటిని క్రింది న్యాయాలయములు అవళ్యము పాటించవలెను. ఉన్నతతమ న్యాయాలయము తాను ఇదివరలో చేసిన నిర్ల యములను తానే అవశ్యము పాటింపవలెనా అనునది ఒక సమస్య. ఇంగ్లండులో ఉన్నతతమ న్యాయాలయమగు వావుస్‌ ఆవ్‌ లాడ్స్‌ తన పూర్వపు నిర్ణ యములను విధిగా పాటించును. యు నె అడ్‌ స్టేట్స్‌లో నియమము లేదు. భారతదేశములో నుపీమ్‌ కోర్టు యునె అడ్‌ స్టేట్స్‌ వరవడిలో పయనించు చున్నది. తన వెనుకటి నిర్ణయము లను అవసరమైనచో రద్దుచేయగల అధికారమును కలిగి = యున్నది. ' సాపేకక పాలనీయ నిర్ణయములు: నిర్హయములను న్యాయస్థానము నిర్భంధముగా పాటించవలసిన అగత్యము లేదు. ఇవి తుల్యాధి కారము గల న్యాయస్థాన నిర్భయ

ములు. వీటిని కొన్ని పరిస్థితులలో అనుసరింపక పోవచ్చును. పరిస్థితులు ఏవన : (అ) నిర్ణయము సబబుగా లేకుండుట, నిర్ణయము

నాటికి ఒక న్యాయసనూ(తము అసందిగ్గ ముగా ఏర్పడియున్న దానిని పాటించుటయే న్యాయాలయము విధి. దీనికి భిన్న ముగా ఒసగబడిన నిర్హయము సబబు శానిది, న్యాయ నూత్రము ఏర్పడి ఉండినచో [ప్రాకృతిక న్యాయ స్పూత్ర మునకు అనుగుణముగా, అనగా సహేతుక తార్శ్మిక సరణికి అనుగుణముగా ఉండవలెను. అట్లు లేనిచో నిర్ణయము సబబు కాదు.

+” (ఆ) నిర్భ్ణయమును పాటించకుండుటవలన సామాజిక దృష్ట్యా విపరీత పరిణామములు ఉండవని తోచవలెను. నిర్ణయము సబజెనది కానప్పటికి చాలా కాలమునుండి నిలచియుండి, (ప్రజలచే సరియెనదిగా ఛావింపబడి దైనందిన వ్యవహారములయందు సాధారణముగ: అనుసరింపబడినచే దానిని న్యాయాలయము అనుసరించని ఎడల విపరిణామ నులు సంభవింపవచ్చును. న్యాయాలయ పూర్వ నిర్ణయ

న్యాయ మూలములు

మును (త్రోసివేసినచో నిర్ణయములోని సూత్రము గత మునందును సరియైనది కాదని తేలును. అనగా నవీన నిర్ణయమే గతమునకును వర్తించును. దీనివలన పూర్వ నిర్ణయ సాధుత్వమువై ఆధారపడిన వ్యవహారములన్ని యు వమ్మగును. విపరీత పరిణామము కన్న పూర్వ నిర్భయ మును పాటించుట వలన కలుగు విషమ పరిణామములు తీవతర మైనవని దృఢముగ తోచినపుడే అసమంజస పూర్వ నిర్ణయమును డ్రోసివేయవ లెను,

న్యాయాలయ నిర్ణయములు న్యాయ మూలమగు స్థాయికి ఒక సమాజము చేరునప్పటికి న్యాయవాద వృత్తి వ్యాప్తి యందుండుట సంభవించును. కౌటిల్యుని అర్థశాస్త్ర మందుగాని, మనుస్మృతియందుగాని, యాజ్ఞవల్క్య స్మతియందు గాని న్యాయవాద వృతినిగూర్చి ప్రసంగము లేదు. నారద స్మతియందును, కాత్యాయన స్మృతి యందును న్యాయవాద వృత్తి ఉండి నటుల కొన్ని సూచనలు గలవు.

కాత్యాయన స్మృతియందు :

“అర్థినా సంనియుకో చా [పత్యర్థి ప్రహితోపివా, యో యస్కాశే వివాదేన తయోరయ వరాజయో,

పక కారులు తరపున నియు కులు వాదింతురనియు, జయాప జయములు పకకారులవే అనియు,: దీని వలన తెలియు చున్నది. ఈ“ నియుక్తులు * న్యాయవాదులని జయస్వాల్‌, కాగణే పండితుల అభి పాయము.

నారద స్మృతి వ్యాఖ్యాత యగు అనవోయుడు తన వ్యాఖ్యానములో పాటలీపుత్ర న్యాయ న్థేనములో జరిగిన ఒక చావాలోని సంగతులను ఇట్లు శెల్పెను. అందు (శిధరుడు తన యావద్ధనమును చేవధరునికి అప్పుగా ఒసం7ాను. రెండు నెలలలో ఒక దుర్గ టనలో చేవధరుడు మరణించేను. ఆతని పుత్రుడు, పౌత్రుడు తరువాత త్వర లోచనే కలరా వలన చనిపోయిరి. దేవధరుని (ప్రపౌ(తుడు మహీధరుడు జీవించియుండెను. (శ్రిధరుడు అప్పును చెల్లించమని మహీధరుని సంరతుకుల నడుగగా, వారు, “స్మార్త దుర్ధరుడు న్యాయరీత్వ్యా మహీధరునికి చాకీ తీర్చ నవసరములేగని సలవహో నొన7ను; అందుశే చాకీని కతీర్చనవసరములేదు” అని జవాబు నొసనగిరి, అందుచే చావా శేబడెను. మహీధరుని తరపున సార దుర్భరుడు వాదించెను. (శీధరుని తరపున స్మార శేఖరుడు వాదించెను.

విషయమును గూర్చి నారదస్మ్భతియందు ఇట్లు కలదు : “ముగ్గురు పూర్వీకుల అప్పు తీర్చవలెను. (క్రింది నాలుగవ తరము వానికి బాధ్యత ఉండదు,

47

న్యాయ మూలములు దుర్ధరుడు నారద స్మృతిని తన వాదమునకు ఆధార

శ్రీ 1 చదేవధరుడు G | fh లి కుమారుడు as శీ 8 | h 0G చేవధరుని & 8 కుమారుడు i | తుడు 2 8 చేవధరుని a 8. 4 మహిాధరుడు Pr, pe

దుర్గరుని వాదము (వపకారము మహీధరుడు నాలుగవ తరమువాడు. కాన అతనికి నారద స్మృతి (ప్రకారము బుణమును తీర్చవలసిన చాధ్యత లేదు. తరములను లెక్కిం చుచో, మరణించిన వానిని ఒక తరముగ ఎంచుట హిందూ సం|పదాయము. విధముగ దుర్ధరుని వాదము బలము గలది, శేఖరుడు వాదించుచు, మహీధరుడు మూడవ తరమే అని లెక్కించెను. విధముగ తరములను లక్కి చుట రోమన్‌ల, ఆంగ్లేయుల సంప్రదాయము. ఇది హిందూ న్యాయ శాస్త్రమునకు సరిపడదు. శకాని శేఖరుని వాదమే జయించెను. మహీధరునికి చేవధరుని ఆస్తి వారసత్వరిత్యా సం క్రమించినచో నిర్ణయము సరియగును గాని, లేకున్న సరియెనదికాదు. నిర్ణయ మెట్లున్నను, కాలములో న్యాయివాదులు గలరని తెలియుచున్నది.

న్యాయా వాదుల వాద (పతివాదముల నహాయముతో న్యాయావళిని అన్వయించి, వ్యాఖ్యానించి సరియెన అర్థమును నిర్వచించి నిర్ణయము 'శేయుటయే న్యాయా ధీశుల కర్హవ్యము. వారి నిర్ణయములకు తరువాత అటు వంటి పరిస్థితులు సంభవించినపుడు, సపూర్వద్భ ష్లాంతముగా (పమాణీయత ఆపాదింతురు, అందుచే న్యాయాలయ నిర్ల యములు న్యాయ మూలము లగుచున్నవి.

గేశాచారము: ఆచారము పూర్వకాలములో న్యాయ మూలముల యందు (పముఖస్థానమును ఆ|కమించెను, “ఆచారం పరమో ధర్మః” అను మనువచనమే దీనికి (ప్రమాణము. ఆచారమునకు * చరిత్ర” అను సాం శేతిక పర్యాయపదము గలదు. చాని నిర్వచనము :

శ్లో, యద్య చాచర్యశే ఏన ధర్మంచ* అధర్మ మేవచా,

చేశ స్యాచరణాత్‌ నిత్యం చరి(్రంతద్‌ (ప్రక్రీర్తితం

ధర్మమైనను, అధర్మమైనను సర్వ చా దేశమందు ఆచరణలో ఉండుటచే అనుసరింపబడినది చరిత అని చెప్పబడును, దీనివలన ఆచారము న్యాయ మూలము

48

ఆగునని అంగీకరించుటకు కొన్ని నియమములను పాటించ వలెను.

పురాతనత: అనాదిగా ఆచరణలో ఉన్న ఆచారమునే న్యాయావళిలో _శేర్చుకొందురు. మారీవ జ్ఞుపకళ కికి అందక ఉండినచో ఆచారము అనాదిగా అంగీకరింపవచ్చు నని ఆంగ్ల సంప్రదాయము. ఎంతకాలము నుండి ఆచరణ (పవృత్స్త మగుచుండవలెనో నిశ్ళయముగ లేకున్నను, చాలశకాలము నుండి నిరంతరాయముగా జరుగుచుండవలెనని చెప్పవచ్చును,

సహేతుకత : ఆచారము శార్మిక సరణికి అనుగుణ ముగ లేనిచో దానిని న్యాయస్థానములు పాటించవు, (పజల నె తిక ఆదర్శములకు, (పభుత్వ నీతి సూత్రములకు భిన్నమైన ఆచారములను అమలుపర్బ నిరాకరించు అధి కారము న్యాయస్థానములకు గలదు;

ఆవశ్యకత : (పజలు ఒక ఆచరణను ఐచ్చికముగ, వికల్ప ముగా అనుసరించుచున్న ఆచార (ప్రతి పత్తి దానికి గలుగదు* అవసర పాలనీయమని (ప్రజాభథిపాయము స్థిర వడి ఉన్నపుడే దానికి (ప్రతిపత్తి సిద్ధించును,

శాసన అవిరుద్దత : శాసన సభ (ప్రవృత్సము చేయు చట్టమునకు విరుద్ధమైన ఆచారమును న్యాయస్థానములు అమలుపరచవు. చట్ట ము ఆచారముకన్న బలీయమైనది. చట్టబద్ధము కాని (పదేశమునే ఆచారము ఆ|కమింపగల దు

శాసనమండలి అధినియమములు : శాసనమండలి చేయు చట్టములు శిరోధార్యములు. వాటిని నిరసితము చేయు వాక్కు. శాసనమండలికి గలదు. అట్లు మరియొక చట్టముచే నిరసితమగు వరకు వాటిని పాటింపవలెను, శాననము ఇతర న్యాయ మూల ముల కన్న బలీయమని కింది శోకము వలన తెలియనగును :

శ్లో. న్యాయశాసన్ర విరోధేన చేశ దృమే తధై వచ,

యం ధర్మం స్థాపయేత్‌ రాజి? న్యాయంతద్‌ రాజశాసనం౦

న్యాయ శా(స్ర్రమునకు వ్యతిశేకముగానై నను, ఆచార మునకు భిన్నముగా నె నను, రాజుచే స్థాపింపబడిన ధర్మము

చెప్పవీలు

రాజశాసనము.

నేటి కాలములో శాసనమండలులచే చేయబడు న్యాయా వళి తక్కిన న్యాయ మూలముల నుండి ఉత్పన్నమగ్వ న్యాయావళి కన్న విస్తృత మైనది, బలీయమైనది.

ఈస్టు ఇండియా కంపెనీ పరిపాలన

జారి -1చే 1726 లో జారీచేయబడిన ఛార్భర్‌ ద్వారా మూడు (పెసిడెన్సీ నగరములలో స్థాపించిన మేయర్‌ కోరులలో ఆంగ న్యాయము (పవేళ పెట బడెను. ఆప్ఫటికి (>)

ఇంగ్ల ండునందు అమలులో ఉన్న ఆంగ్ల న్యాయమంతయు కామన్‌ లా, ఎక్విటీ, శాసన నికాయము (పెసిడెన్సీ నగరము లలో (ధ్రవ ర్రింపజేయబడినది. కాని 175కి లో జార్టి 13 జారీ చేయబడిన ఛార్జర్‌ వలన కొంత మార్పు కలి7ాను, తద్వారా వ్యాజ్య చర్యకు సంబంధించిన కతి దార్లు భారతీయు లై నచో అట్టి వ్యాజ్యములలో ఉభయ పార్టీలు తమ వ్యాజ్యము మేయర్‌ కోర్టుద్వారా నిర్ణయింప బడుటకు అంగీకరించిననే తప్ప కోర్టుకు అధికారము ఉండదు. చనెటిల్‌ మెంట్‌ ఆక్ట్‌ - 1781ను అనుసరించి హిందు వులలోను, మవామ్మదీయులలోను చారనత్వము, ఉత్స రాధికారములకు సంబంధించిన (ప్రశ్నలు ఉత్పన్న మైన వ్యాజ్యములలోను, ఒప్పందమునకు సంబంధించిన వ్యాజ్య విషయములలోను వారి చారి న్యాయములను అనుసరించి విఐ*దములు నిర్ల యింపబడవ లెనని, వ్యాజర మునకు సంబంధించిన కతి దార్లలో ఒక వెపు హిందువుడు, మరియొక వెపు మహమ్మదీయుడు, అయినప్పుడు (పతి వాది యొక్క. ధర్మములు, ఆచారములను అనుసరించి నిర్భయింపబడ లనని స్పష్టపర చబడెను, బారక్‌ హేస్టింగ్స్‌ 1772 లో, జగాల్‌ం బీవోర్‌, ఒరిస్సా నగ రేతర (ప్రాంతములకు (ప్రత్యేక న్యాయ పద్ధతిని § (వేళ పెన్టైను. దానిని బట్టి నిర్దిష్ట విషయములకు దేశీయ న్యాయము వాడబడునట్లు స్పష్టపరచబడినది. న్యాయ పద్ధతిని అనుసరించి భారతదేశమునకు వర్తింపజేయబడిన పార్ల మెంటు చట్టములు అన్ని కోర్టులలోను అమలుజరుప వలెను. అవి లేనప్పుడు స్థానిక ప్రభుత్వముచే జారీచేయ బడిన శెగ్యులేషన్‌ లు వర్తించును. ఉత్త రాధికారము, వార సత్వము వివాహము, కుల, మత సంస్థలకు సంబంధించిన విషయములలో వ్యాజ్య కకిదారులు హిందువుతై నచో హిందూ ధర్మములును, మవామ్మదీయులెనచో మహమ్మ దీయ ధర్మములును వారికి వర్తింపకజేయబడును. పైన వివరించిన వారన్‌ హేస్టింగ్స్‌ పద్ధతిని అనుసరించి * వారసత్వము, వివావాము, కుల, తదితర మతాచారములు [సంస్థలకు మా(తమే సంబంధించిన విషయములకు కోర్టులలో -క్రవర్తి ంపజేయు న్యాయము నిర్దిష్టపరుపబడెను. పైని వివరించిన విషయములేగాక ఇతరము లై పెక్కు. విషయ ములకు సంబంధించిన వివిధ వ్యాజ్యములు కూడ కోర్టులు విచారణ చేయవలసియుండును. కాని ఇతర తరగతి వ్యాజ్యములకు కోర్టులు (ప్రవ ర్తింపజేయవలసిన న్యాయ మును గూర్చి వారన్‌ హేస్టింగ్స్‌ పద్ధతియందుగాని, తదుపరి శెగ్యులేషన్‌ లలో గాని నిర్దిష్ట ఆరదేశములేదు. ఇట్టి వ్యాజ్య

XI—7 49

న్యాయ మూలములు

ములలో కోర్టులు, ధర్మము, సమశతాత్శక న్యాయము, శుద్ధాంతఃకరణను అనుసరించి వ్యాజ్య నిర్ణయము చేయ వలసి ఉండెను. ఆరంభమున, ధర్మము, ' సమశతాత్శక శుద్ధాంతఃకరణ, న్యాయము అనగా న్యాయాధి కారి యొక్క వివేచనమని మాత మే ఛావింపబడెను. శకాని భారత దేశమందు 1861 సంవత్సరపు హైకోట్టుల చట్టము క్రింద హైకోర్టులు స్థాపింపబడిన పిదవ, ధర్మము, సమ తాత్శక న్యాయము సువ్భాదయము అను పదములకు నూతన భావమును ఇచ్చిరి.

మైకోర్టులలోను, కంపెనీ కోర్టులలోను న్యాయాధి కారు లుగ ఆంగ్లేయులు నియమింపబడిరి. వీరు ఆంగ్ల న్యాయ పద్ధతి యందు తరిఫీదయినవారు. ధర్మము, సమశతాత్శక న్యాయము శుద్దాంతఃకరణను అనుసరించి పడేని విషయ మును నిర్భయింపవలసి వచ్చినపుడు, వారు తప్పక ఆంగ్ల న్యాయసూ[తముల ఆధారముపైననే నిర్లయములను చేయుచుండిరి. ఆంగ్ల గ్యాయమున శే [ప క్యేక మెన సాం శకేతిక న్యాయ సూత్రములను కూడ, విధముగ భారతదేశ మున (పవ ర్శింపజేయుచుండిరి. పద్ధతిని హైకోర్టులు, (పీవీ కాన్సిల్‌ (పోత్సహించెను. ధర్మము, సమాశాత్శక న్యాయము, శుద్ధాంతఃకరణ అను పదముల భావము ఆంగ న్యాయసూూత్రములే అని వారు అత్యంత స్పష్ట్రముగ చెప్పిరి.

నగ'రేతర కోర్టులలో ఆంగ్గ న్యాయమును [పవ ర్తింవ జేయుట తప్పనిసరి కానప్పటికిని, వారు ధర్మము, సమాతాత్శక న్యాయము, శుద్ధాంతఃకరణలను అనుసరించి నిర్ణయము చేయవలసి వచ్చినప్పుడు, వారు తప్పక అట్టి పరి స్థితులకు ర్తించునట్టి ఆంగ్ల న్యాయము ద్వారానే నిర్ణ యించవలెనని అత్యున్నత న్యాయస్థాన మైన (పీవీ కౌన్సిల్‌ తన అభి పాయమును వెలిబుచ్చెను. సమ శాత్మక న్యాయము కుద్ధాంతఃకరణ అనగా ఛారత దేశ సమాజమునకు పరిస్థితు లకు వర్తించునట్లు కనబడునట్టి ఆంగ్ల న్యాయ నసూతము లను సామాన్యముగ నిర్వచింపవచ్చునని కూడ పీవీ కాన్సిల్‌ నుడివెను.

సూత్రము చ్వారా వ్యాజ్య ములలో తీర్పులు చెప్పునప్పుడు న్యాయాధి కారులు, న్యాయము ద్వారానే నిర్ణయము చేయుచుండువారు. అందుచేత. ఇట్టి "పెక్కు సూ[తములు భారత దేశములోనికి పరోకముగ (పవేళ పెట్టబడుటకు మార్గము ఏర్పడెను.

కొంతకాల మగుసరికి ఇట్టి ఆంగ న్యాయ సాం కేతిక సూత్రములు (ప్రవేశ పెట్టబడుటను అరికట్టవలసిన అగత్యము ఏర్పడెను. దానికి ఏకైక మార్గము, న్యాయ నూత

ఆంగ

న్యాయ మాలములు

ములకు బదులు (కోడీకరించబడిన న్యాయమును |పవేశ వెట్టుటయే తప్పని సరీ అయినది.

(బ్రిటిష్‌ రాజ్యపాలన

హిందూ న్యాయశాస్త్ర సం(గహములు : న్యాయ పాలనను సులభతర 'మొనర్చుకొనుటకు వారన్‌. హౌస్టింగ్స్‌ గవర్నరు - జనరలుగా ఉన్న కాలములో పది మంది విద్వాంసులు పిందూ ధర్మశాస్త్రమును, భాషలో సంహితగా 'వివాదార్లవ సేతువు అను (గ్రంథ మును రచించిరి, ఉద్గంథము 1778 _ 1775 మధ్య పూర్తి అయ్యెను. ఇది పర్షియన్‌ ఛాషలోనికి అనువదింప బెడగ అందుండి వోల్‌ హెడ్‌ ఆంగ్ల భాషలోనికి భాపోాంతరీ కరణము చేసెను. చానిని * హాల్‌ హెడ్‌ -జెంతూ* సంహిత” (కోడ్‌) అందురు. కారన్‌ వాలీస్‌ గవర్నరు - జనరలుగ ఉన్నప్పుడు బహుభాషా విశారదుడును, కలకత్తా న్నుపీమ్‌ కోర్టు న్యాయమూ ర్రియు అయిన విలియమ్‌ జోన్స్‌ అనునతడు హిందువుల పవిత్ర (గ్రంథములను అనువదించ సమకశ్లైను. 1794 లో అతడు మనుస్మృతిని అనువ దించెను. ఆయన ఆదేశానుసారముగ తర్క పంచానన బిరుదాంచితుడగు జగన్నాథ పండితుడు “వివాద భంగా రవము” అను చేర స్మ్భతులకు వివరణ |గంథములు రచిం చెను. జోన్స్‌ (గంథమును అనువదించదలచెను. కాని, అనువదించక పూర్వమే మృతినొందెను. కోల్‌ బూక్‌ పండితుడు వివాద భంగార్లవమును ఆంగ్ల భావలోనికి అనువ దించెను. ఛారతదేశమున (బిటిష్‌ చారు న్యాయ పాలనము శేయు తెలి రోజులలో (బిటిష్‌ వారికి ఇది చాల ఉపయోగ పడెను.

(బిటిష్‌ న్యాయమూర్తులు హిందూ ధర్మశ్యాస్ర్రమువై అభి ప్రాయములను ఇవ్వగల దేశీయ పండితుల సవోయ ముతో న్యాయ నిర్వహణము చేసెడివారు. పండితుల సహాయముతో నిమిత్తము లేకనే డేశీయ న్యాయమును నిర్వహింపగలమని దిటవు చెచ్చుకొని 1864లో అట్టి ఫహాయమును అవపేకించు పద్ధతిని రద్దు చేసిరి.

భారతదేశమున |క్రోడీకరణము : భారత భూమిపై |(బిటిష్‌ ఆధిపత్యము సుస్థిరముగ నెలకోనిన తర్వాత ఆంగ్లేయ న్యాయశాస్ర్రమును ఆధారము చేసికొని భార తీయులకు వర్తించు న్యాయావళిని కోడీకరించుట అభిలష ణీయమని (ప్రభుత్వము (గ్రహించెను.

సంస్కృత

* జెంతూ” అను పోర్చుగీస్‌ పదమునకు మైేచ్చుడని అర్థము. డ్రిస్టియన్‌, మవామ్మదీయ, యూదు మతములకు చెందని వారికి ఫదము (వయు క్ర మగుటచే హిందువులకు వర్తించు చుండెను,

మొదటి థర్మ నియుక సంఘము: 1888 - ఛార్బర్‌ చట్టము యొక్క ర్‌ళి సెక్షన్‌ (క్రింద 1884 లో మొదటి భారతీయ ధర్మ నియుక్క సంఘము నియమింప బడినది. అందులో మెకాలే, 4కే. ఎమ్‌. మేక్‌లోడ్‌, సి. డబ్ల్యు ఆండర్‌ సన్‌, ఎఫ్‌, మిల్లెట్‌ అను వారలు సభ్యులు. వీరిలో చివరి ముగ్గురు ఈస్టు ఇండియా కంపెనీలోని సివిల్‌ ఉద్యోగులు, క్రమముగా కలకత్తా, మచదాసు, బొంబాయి ప్రాంతములకు పతి నిధులు. శిశాస్మృతి (పీనల్‌కోడ్‌), సివిల్‌ (ప్రక్రియా. సంహిత (సివిల్‌ (ప్రొసీజర్‌ కోడ్‌), అవధి నిర్ణయ చట్టము (లా ఆవ్‌ లిమిశేషన్‌ ) లకు ముసాయిదా లను తయారుచేసిరి.

రెండవ థర్మ నియు క్ర సంఘుము : 18కకి ఛ్యార్థర్‌

వారు

వారు

చట్టము డ్రంద రెండవ ధర్భ్మనియు కృ సంఘము (నెకండ్‌ లా కమిషన్‌) నియమింపబడెను. సర్‌ జాన్‌ రోమిలీ, ఎడ్పర్డ్‌ రయాన్‌, లార్డ్‌ చేర్‌ బోక్‌,

టి. ఎఫ్‌. ఎల్లీస్‌ అనువారు ఇందు సభ్యులు. మెకాలే పండి తుని శిశాస్మ్మృతిని వీరు పునః పరిశీలించిరి. 1860లో ఇది చట్టరూపము డాళ్ళెను. 1859 లో సివిల్‌ (పృక్రియా సంహితను అవధి నిర్ణయ చట్టమును (ప్రవృత్తము చేసిరి. శెండవ ధర్మ నియుక్ష సంఘము తమ నివేదికలో ఇట్లు ('|ా నెను క్‌ X . _ సుతము భారతదేశమునకు శకావలసినది సిద్ధాంత వ్యవహార న్యాయశా(స్త్రము (సబ్‌ స్టాన్‌ టివ్‌ సివిల్‌ లా); దీనికి ఆంగ్ల న్యాయశా(న్ర్రమును |(ప్రాతిపదికగ స్వీకరించు చున్నాము. ఇది నిరఇ్మణము కాగానే అందు నిబద్ధ మైన విషయములకు ఆంగ్ల న్యాయశా(స్త్రముతో ప్రమేయము లేకుండా అడే ఛారతీయ న్యాయముగ 'వెలయునని మేము నిర్భ్ణయమునకు వచ్చితిమి. హిందువుల యొక్క_యు, మవామ్మదీయుల యొక్కయు ధర్మశాస్త్ర ములను మటుకు (టిటివ్‌ శాసన సభలు అధినియమములుగ రూపకల్పన చేయరాదనియే మా అభి[పాయము. మూడవ ధర్మ నియుక సంఘము: 1861 లో వ్యవహార న్యాయమును (సివిల్‌ లా) సమగ్రముగ సంపుటేీ కరించి, శాసనాత్మక మొనర్చుటకు విక్టోరియా రాణి చే ధర్మ నియుకృ సంఘము నియమింపబడినది. వారి క్ళషి ఫలితముగ నిర్వసీయశా వారసత్వము (ఇన్‌ న్లేట్‌ నక్‌ నెషన్‌ = మరణశాసనరహిత వారసత్వము), వసీయతా వారసత్వము (చెన్లేట్‌ సక్‌ నెషన్‌ = మరణ శాసనానుగత వారసత్వము) లను గూర్చిన న్యాయ సూత్రములను చట్టరూప మొనర్చిరి. ఒప్పందముల చట్టము (కాషటార్ట్‌

ఆక్ట్‌) వర కామ్య లిఖతముల చట్టము (నెగోషియబుల్‌ ఇన్‌స్ట్ర్రు మెంట్స్‌ ఆక్ట్‌), మరియు సాత్యుచట్టము (ఎవిడెన్స్‌ ఆ) వారి కృషి ఫలితములే.

హిందూ ధర్మశాస్త్ర (క్రోడీకరణావశ్యకత

హిందూ ధర్మశ్యాస్త్రమును శాసనాత్శకముగ |క్రోడీక రింపవలెనా అను విషయము (ప్రసిద్ధ భారతీయ మేధావులను

. ఆకర్షించిన్నపశ్న. రెండు తరగతులైన దేశములు |క్రోడీ

కరణమును ఆగ్రయించినట్లు మనము గాంతుము. న్యాయ శాస్తా భివృద్ధి అంతవరకూ లేక దాని అభివృద్ధి (కె తక్షణ వ్యవస్థీ కరణము అవసరమైన చదేశములకు లోటును సరి దిద్దు కొనుటకు |క్రోడీకరణ తోడ్పడును. (ప్రాచీన సంప చాయ బద్ధమై వెలుగొందిన అత్యు త్తమ శాస్త్రీయ వ్యవస్థ ఒకచో ఆగిపోయి, భవిష్యత్తులో అభ్యున్నతిని పొందగల అవకాశములు లేనందున సరికొత్త పాతిపదికపై న్యాయశాస్త్ర పురోగమనమును అభిలషించుచున్న దేశ ములు |క్రోడీకరణను ఆశ్రయించవచ్చును. య్మునె బడ్‌ రాస్కో పౌండ్‌ (కింది పరిస్థితులు ధర్మశా(స్త్ర కోడీకరణకు కారకములగునని వచించెను.

1. దేశములో లబ్ధమగు న్యాయశా(న్త విషయిక సామగగి

స్టేట్స్‌ న్యాయశాస్త్ర వే త్స

చ్వారా అభివృద్ధి కలుగుటకు అవకాశములు కాల డమేణ శణించుట్క లేదా దేశమునకు న్యాయశాస్త్ర వివషయిక సంస్కృతి లేనందున ఎవ్విధమైన శా(న్ర్ర సామ(గి లేకుండుట,

2, (వస్తుతము ఆచరణలో ఉన్న న్యాయ వ్యవస్థ మిక్కిలి డ్రాచీనమ్ము దురవగావాము, సందిగ్గాంశ సంకలితముగా ఉండుట,

శి. చట్టని ర్భాణము చేయగలిగినట్టి సమర్ధ మైన సాధనాంగ ములు అభివృద్ధిని పొందుట.

4. సమాజమునకు ఏకైక న్యాయవ్యవస్థ అవసరమై ఉండగ

చేశీయ న్యాయవ్యవస్థలో వెవిధ్యము పొడచూపి బహువిధ

విభాగములుగ రూపొందుట.

వై పరిస్థి తులలో కొన్ని నిస్సందేవాముగ నేటి హిందూ సమాజమునందు శాన్పించును. కనుకనే హిందూ ధర్భ శాస్ర (క్రోడీకరణ ఆవశ్యక మైనది.

హిందువుల వెయ క్రిక న్యాయమును చట్టబడ్ధ మొన

ర్చుట (బెవ్మోండమైన శకార్యమనియు, దానిని ఖండళశః

విభాగములుచేసి కార్యమును సాధించవలెననియు, ఆదిలో తలచిరి, అట్టి అభి ప్రాయానుసారముగ క్రింది చట్టములు రూపొందింపబడెను :

న్యాయ మూలములు

:. వర్ణ అనర్ల తల తొలగింపు చట్టము-1850; . హిందూ విధవా పునర్విచావా చట్టము-1856; విశిష్ట వివావా చట్టము; . విద్యచే ఆర్డనల చట్టము-1980; . హిందూ స్రీ సంపత్‌ స్వత్వ చట్టము-1987,

ఇటువంటి చట్టములు హిందూ న్యాయ వ్యవస్థను భాగములు ఛాగములుగ శాస నాత్శక మొనర్చు తలంపు యొక్క. పరిణామములే. వీటిని కార్యాచరణలో పెట్టి

' చూడగ, హిందువుల వైయక్తిక ధర్మమునందలి సంకీర్లత,

51

అన్యోన్యా యత్వము వలన ఖండశః శాసన నిర్మాణము అసంతృప్తి కరమని శేలినది, ఛారత దేశము స్వాతంత్ర్య మును పొంది చేశ రాజ్యాంగమును కొత్తగ ఏర్పరచు కొనిన తర్వాత భారత పార్ల మెంటు హిందూ న్యాయ శాస్త్ర [కోడీకరణను సాధించుటకు పూనుకొనినది. తత్స లితముగ హిందూ వివాహచట్టము, హిందూ వారసత్వ చట్టము, హిందూ దత్స తాభృతుల చట్టము మొదలగునవి రూపొందినవి. సమ(గమైన క్రోడీకరణ ఇంతవరకు సాధింప బడలేదు.

నాలుగవ ధర్మనియు కృ సంఘము

దేశములోని వివిధ న్యాయ వ్యవస్థలను పునః సమీక చేసి నూతన రాజ్యాంగమునకు అనుగుణముగ ఉండునట్లు సవరణలు చేయుటకు, సంస్క_రించుటకు |ప్రతిపాదనలంద జేయుటకు భారత [ప్రభుత్వము ధర్మనియుకృ సంఘమును ఏచర్చాటు చేసినది. సంఘము యొక్క. అవిరళ కృషివలన

క, 9, ee” యరధో ల్లిఖత పరివార చట్టము (స్పెసిఫిక్‌ రిలీఫ్‌ ఆర్ట్‌), అవధి నిర్ణయ చటము (లిమిశేవన్‌ ఆక్ట్‌), వస్తు విక్రయ (ac) బబ టబ —-_

చట్లము (సేల్‌ ఆవ్‌ గూడ్స్‌ ఆక్ట్‌) రూపొందినవి. న్యాయ

వ్యవస్థను సరిదిద్దుటకు చాలా (ప్రతిపాదనలు అంద డేయబడినవి. వాటిని చట్టరూపకల్పన చ్వారా ఆచరణ లోనికి చెచ్చు విషయము (ప్రభుత్వముచే పరిశీలింపబడు చున్నది.

రాజభాషా (విధాయీ) నియుక సంఘము: ఆంగ్లమందున్న న్యాయావళిని చేశ ఛావలలోనికి అనువ దించుటకు రాజభాషా (విధాయి) నియుక్క సంఘమును ప్రభుత్వము వచ్చాటు చేసినది. దినికి అస్సామ్‌ హైకోర్టు (ప్రధాన న్యాయమూా ర్తిగ పనిచేసి పదవినుండి విరమించిన నీ, వి, సిన్హా అధ్యతులు. బిందు ఆంధ భాషకు (పతినిధిగ గొట్టిపాటి ' సుబ్బారావు నియమింపబడెను. నియుకృ సంఘము కృషివలన కేం[ద శాసనములు దేశభాషలలోనికి అనువదింపబడుచున్న వి. జి, సి. వి. నుర్భ్మా

కాసన నిర్మాణ పరిణామము

ప్రతి ఆధునిక రాజ్యములోను రాజ్యాంగము న్యాయా వళిని చట్ట రూపమున నిర్మాణ మొనర్చు యంతాంగ మును ఒకదానిని ఏర్పరచును. సాధారణముగ యం తాంగము “పార్ల మెంటు" అని చేరొనబడును.

ఇంగ్లండు

“పార్గ మెంటు అను వదము ఇంగ్లండులో ఉత్పన్న - ౧m

మైనది. ఆరంభములో ్రిటిష్‌ పార్ల మెంటు చట్ట నిర్మాణ సంస్థ కాదు. చారి తిక పరిణామముల వలన (క్రమముగ చట్ట. నిర్మాణ సంస్థగ రూపొందెను. (పపంచములోని పెక్కు. ఆధునిక దేశములలో ఉన్న పార్ల మెంట్లకు మార్గ దర్శి (టిటిష్‌ పార్ల మెంకే అయినందున, అది తీరున చట్ల నిర్మాణ సంస్థగ పరిణతి నొందినదో, విధముగ న్యాయావళిని చట్ట బద్ధమొనర్చునో పరిశ్లీలించుట ఆవశ్యక మగుచున్నది. పార్ల మెంటు పరిణామములో నాలుగు (ప్రశ్యేక దశలు గోచరించుచున్నవి :

మొదటి దశ: “పార్లమెంటు” అను శబ్దమునకు మాట్లాడుట అని అర్థము. 18 శతాబ్దిలో శబ్దము రాజకీయ (పసంగములలో ఉప యోగింపబడి, రాజు రాచ కార్యములను చర్చించుటకు ఏర్పరచెడు ముఖ్య “సమా వేశము” అను అర్థమును పొందెను. ఆదిలో పార్ల మెంటు అను వదము “మాట్లాడుటి నే, అనగా సమావేళ కార్యమునే నూచించినను, క్రమముగ సమావేశములో సమావిష్టులన వ్యక్తుల సముదాయమును తెలియ జేయు వదముగ అర్థ పరిణామమును పొందినది.

ఇంగ్లండు నేలిన సాక్సన్‌ రాజులు పరిపాలనలో వి"ు నాజిమట్‌ అను సదస్సు యొక్క సవోయమును పొందిరి నార్శన్‌లు 1066 లో ఇంగ్లండును జయించిన పిమ్మట కూడ సం|పదాయము వాడుకలో ఉండెను, మహో పరిషత్తు? (గేట్‌ కౌన్సిల్‌) అని వ్యవవారింపబడెడు ఉన్నత వంశీయులతో ఏర్పామైన సదస్సు నార్మన్‌ రాజు లకు సవాయకారిగ ఉండెను, పార మెంటు యొక్క అభివృద్ధిలో ముఖ్య ఘట్టమని ఎన్న దగినది, 1215 లో “మాగ్నుశకార్థా అను మహాదధి కార [వధాన వత్రమును (ప్రజలు రాజునుండి పొందుట. దుర్భలుడగు జాన్‌ రాజు నుండీ అతనికి మా[తమూ ఇష్టము లేకపోయిననూ, మవాదధికార [ప్రధాన పత్రమును “చరన్‌ లను గొప్ప భూస్వామివర్గము పొందగలిగినది. పన్నులను విధించుటకు పార్ల మెంటు అంగీకారము అవసరమని మాగ్న కార్జాలో

52

నిబింధింపబడెను. పార్ల మెంటులో ఉండవలసిన సభ్యుల వివరణము కూడ అందు పేరొనబడెను. సా|మాజ్యము యొక్క. సార్వజన పరిషత్తును సమావేశపరచు నిమి త్రము అర్స్‌బిషప్‌ లు (మశాచార్యులు), అబ్బట్‌ లు (మవాంతులు) బిషప్‌ లు (మత గురువులు), ఎర్‌ లొ, పెద్ద బేరన్‌ లు (గేటర్‌ బేరన్స్‌) ఒక్కొక్కరు (ప్రక్యేకముగ ఆవ్య్వోన పత్రముల ద్వారా పిలువబడుదురు. మా నుండీ (రాజునుండి) నేరుగా భూఖండములను పొందిన వారిని మండలాధి కారి (షరీఫ్‌ లేదా జైలిఫ్‌) చ్వారా ఉమ్మడి ఆహ్వానముతో పిలి పింతుము' అని ఉల్లేఖింపబడెను. ఇట్లు పార్గ మెంటులో అభిజాత్యులు (నోబుల్ఫ్‌) మా(తమే (ప్రాతినిధ్యము వహించ గలిగిరి.

హౌగనీ-1 1254 లో [పజలకు (ప్రాతినిధ్యము వహించు టకు (ప్రతి మండలమునకు ఇద్దరు ,నైట్స్‌ను పంపవలసినదిగ (ప్రతి మండలాధిపతిని ఆచడేశించెను. నెట్స్‌ అభిజాత్య సాంఘిక వ్యవస్థలో కొంత క్రిందుగా ఉన్నను, అభిజాత్యు లగు జేరన్స్‌'తో సంఘమందు సరిసమానులుగా మెలగ గలవారు. విధముగ పార్డ మెంటులో ప్రజా (ప్రాతి నిధ్యము విస్తృత మైనది. ఇట్లు (ప్రజా |ప్రతినిధులుగ తీను కొనబడినవారు సంఘములో అభిజాత్యులతో కలిసిపోగల అర్హత గల గారవనీయు లె యుండిరి. 1265 లో నగర ముల నుండి, “బరోస్‌ అను ఉపమండలముల నుండి కూడ (ప్రతినిధులను నెమన్‌-డి-మాంట్‌ ఫర్డ్‌ సమాహూతు లను జేసెను. 1295 లో ఎడ్వర్డ్‌ ,- 1 చే సమాయత్త పరచ బడిన పరిషత్‌ ఆదర్శ పార్ల మెంటు అని చేరు గాంచినది. పార్ల మెంటును సమాయత్త పరచుటకు వ్య క్రిగత ఆజ్ఞా పత్రముల చ్వారా ఉన్నత మశాధికారులను, (ప్రభువులను ఆవ్వానించిరి. (ప్రతి ఫిర్కానుండి ఇద్దరు నెట్స్‌' ను (పతి నగరము నుండి ఇద్దరిని, (పతి బరో నుండి ఇద్దరిని ఎలెక్షను-ద్వారా. (ప్రతినిధులుగ పంపమని మండలాధిపతు లకు ఆజ్ఞా పత్రములు పంపబడెను.

పార్ల మెంటును శెండు సభలుగా విభజించుటకు ఆదర్శ పార్ల మెంటు ఆధార భూతమాయెను, (పశ్యేక 3 ఆహ్వానముల ద్వారా ఆహూతులెన చారు (ప్రభు సభగా రూపొందిగి. మండల [ప్రాంతములనుండి ఎన్ని కైన వారు (పజానభగా రూపొందిరి. కొంత కాలము “నెట్‌? తమకు ' బేరన్స్‌' తో సమాన సామాజిక "గౌరవ |ఫపతి పత్తులున్నందున వారితో కలిసి సభ సమావేశములలో పాల్గొనుచుండిరి. 14వ శశాబ్దిలో చారు జేరన్‌.

(ప్రభువులతో గాక నగర, బరో ప్రతీనిధులతో కలిసి సమావేశమగుచుండిరి. దీనికి కారణము వారుభయుల ఎన్నికలు ఒకే పద్ధతిగ ఉండుటయే. ఇందు గమనార్హ్య మైన విషయమొకటి గలదు. సాంఘిక గారవా ర్యతలలోని భేద ములు రాజకీయ వ్యవస్థయిందు న్ఫుటముగ |ప్రతిబింించ కుండుట ఇంగ్లండులో పార్ల మెంటు స్థిరపడుటకు దోవాదము చేసెను. సమకాలిక గ్రాన్‌ దేశములో సామాజిక వర్గ భేదముల వలెనే రాజకీయ వర్గ భేదములు కూడ పఏర్పడినందున అక్క._డ రాజు సులభముగ పార్ల మెంటును నిర్వీర్య పరచగలిగాను. బెస్‌ లతో చేయి కలిపి రాజు ముందర |పభువుల అధికారమును నశింపచేసెను, తర్వాత సులభముగా బెస్‌ లను కూడ విధ్వంసముచేసెను. $ స్టేట్స్‌ జనరల్‌ అను పేగ బరగిన (్రైంచి పార్ల మెంటు విధముగ నిర్వీర్యమాయెను. ఇంగ్లండులో కూడ ఇట్టి (పమాదము సంభవించకుండుటకు ముఖ్యమైన హేతువు (వభు పదవులు (పీరేజ్‌) ఇంగ్లండులో ఒక (ప్రత్యేక వర్గముగ తయారు శాకుండుశే. (ప్రభు వదవి వ్యక్తిగతముగనే ఉండినది. పదవిగల తండి గతించగనే పెద్ద కుమారునికి మాత్రమే (ప్రభు పదవి సం|క్రమించెడిది. జ్యేష్ట కుమారుని జీవిత కాలములో ఇతర కుమారులకు (ప్రభుస్థానములేదు. ఛువీరు ఎలెక్షను ద్వారా (పజా (పతినిధులుగ (ప్రజా సభయగు హౌస్‌ ఆప్‌ కామన్స్‌లో ఉపవిష్టులగుటకు అర్హులుగ ఉండిరి, అశ్లే జరుగుచుండెను, అందుచే పార్ల మెంటులో (ప్రభు సభకు (ప్రజా సభకు గల భేదము సాంఘిక వర్గ ఛేద

ను (సోషల్‌ డివిజన్‌) |పతిబింబించక రాజకీయ వర్గ భేదమును మా|తమే వ్యక్ష పరచినది.

పార్ల మెంటు యొక్క రెండు సభలకు సమానాధికార ములు ఉండవలయునని |ప్రథమమున ఉద్దేశింపబడ లేదు, ప్రభువులు (లార్డ్స్‌) రాజునకు సలహాలను ఇచ్చి అనునరణీయ విధానమును నిళశ్చయించుటకు తోడ్చడుచుండిరి. విధ ముగ ఒక నిశ్చయము జరుగగా, తర్వాత |వజా సభవారు తమ అంగికారమును తెలియ జేయుచుండిరి. చట్ట నిర్మాణ మందు (ప్రజా సభవారు ఆవశ్యక మైన చట్టముల కొరకు అభ్యర్థనలు చేనెడివాశే గాని చట్ట నిర్యాతలుగ ఉండెడి ' వారుశారు. చట్టములను నిర్మించుటకుగాని, మార్పు చేయు టకు లేదా రద్దు పరచుటకుగాని అభ్యర్థనలు చేసెడివారు, రాజు [పజల కోరిక పె (ప్రభువుల సమ్మతితో చట్ట నిర్మా ణము గావించుచుండెను, విధమైన అభ్యర్థనల ద్వారా జరిగెడి చట్ట నిర్మాణమందు అభ్యర్థనలకు అనురూపముగ ఉండునట్లు చట్టము నిర్మింపబడక పోవచ్చును. విషయ మున (ప్రజా సభవారు పెక్కుమార్లు అసంతృప్తిని తెలియ

53

శానన నీర్భాణ పరిణామము పరచవలసని వచ్చెను. అందువలన హానీ = VI రాజ్య కాల ములో అభ్యర్థనలపై చట్టనిర్మాణము చేయుటకు బదులుగ బిల్లులను (వవేళ పెట్టుట ద్వారా చట్టములను రూపొం దించు విధానము ఏర్పడినది. ఉభయ సభలలో చేనియం చదైనను, ముసాయిదా చట్టరూపములో బిల్లును : (వేళ పెట్టుట నూతన విధానములోని ముఖ్యాంశ ము. $5 శతాబ్ది మధ్య భాగమున ఉభయ సభలవారి నలహో అనుమతులతోను, వారి అధికారముతోను తన ఆధిపత్యము [కింద రాజు చట్టములను నిర్మించు చున్న ట్లు స్తూ తీకరింప బడెను. (ప్రతి చట్టమునందు రాజు యొక్కయు, ఉభయ సభల యొక్కయు సంపూర్ణాధి కారము[ద మూర్తీ భవించి ఉన్నట్లు చట్ట నిర్మాణ నూతము గురిించినది. రెండవ దళ: ట్యూడర్‌ రాజ వంశజుల కాలమున పార్ల మెంటు అధికారము విస ఎ్రశమాయిెను, “బ్రంగీషు ) రాజ్యము యొక్క. అత్యంత ఉత్కృష్ట మెనట్టియు అవధి రహిత మైనట్టియు అధికారము పార్ల మెంటులో ఇమిడి యున్నది” 7 ్నది' అని ఎలిజెబెత్‌ మహారాజ్ఞి యొక్క కార్యదర్శి థామస్‌ స్మిత్‌ వచించెను. 17వ శశాబ్ద్బము పార్ల

. మెంటు చరిత్రలో అత్యంత క్లిష్ట మైనకాలము, స్తూవర్జ్‌ —_

రాజులు రాజ్యపాలనాధికారము దెవదత్తమని విశ్వ సించినవారు; వారు బహిరంగ (ప్రకటనల (|పొక్ల మేషన్స్‌) ద్వారా న్యాయసత్వము గల అధ్యా దేశములను (ఆరి నెన్స్‌) జారీ చేయుచుండిరి, ఇట్టి అధ్యాదేశములు చెల్లునా చెల్ల వా అను విషయము ఒకో ముఖ్యమైన అభఖియోగములో కోక్‌ అను ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించెను. నిర్ణయము న్యాయసత్వము పార్ల మెంటుచే నిర్శింపబడు చట్టముల కే కలదనియు, రాజుయొక్క. బహిరంగ (పకటన లకు, అధ్యా దేశములకు అట్టి క్రి లేదనియు సిద్ధాంతీక రించెను. ఇంత నిర్భయముగ _ వ్యతి రేకముగ్‌ తీర్పు చెప్పినందులకు జేమ్స్‌ -! న్యాయమూర్తి - కోకొను పదవి నుండి తొలగించెను,. అనంతరము ఛార్లెస్‌ -1 కూడ ఒదెవదత్త శాసనాధికారము రాజులకు ఉన్నదని ae టించెను. దానితో పార్ల మెంటునకు రాజునకు aa చెలరే గను, కేలతాముతో 1649 లో ఛార్లెస్‌ శిర చ్చేదము జరీ7ెను. రాజపదవి సమూలముగ బడెను,

(ప్రభుసభ ఇంగ్లండు [ప్రజలకు [పమాదకరమని సభను కూడ రద్దు గావించిరి. (కామ్‌ వెల్‌ అను (ప్రజానాయకుడు దేశ రకుకుడాయెను, న్యాయ పరిషత్తు సానుభూతితో సవహాకరింపకో పోవుటచే అతడు నియంతృత్వము వహించి పాలింపవలసి వచ్చెను. అతని మరణానంతరము ఛాశ్లెన్‌ - !

సవెకలింప

శానన నిర్మాణ వరీణామము కుమారుడైన ఛార్లెస్‌ = 1! నకు సింహాసనము తిరిగి లభిం చెను. ఇతని పిదప ఇతని తమ్ముడైన జేమ్స్‌ - I! వారసత్వ రీత్యా సింహాసన మధిరోహించుటతో మరల రాజ్యనిగ్వహణ ములో చిక్కులు పర్పడెను. 1688 లో వచ్చిన రక్కపాత రహిత మైన మవాత్తర విప్లవము వలన కేమ్స్‌ -!! దేశము నుండి పారిపోయెను. ఆక్ట్‌ ఆవ్‌ సెటిల్‌ మెంట్‌ అను సింహాసన ఆరోవాణ క్రమ చట్టము ద్వారా శేమ్స్‌ -1! కూతురగు మేరీని, ఆమె భర్య విలియమ్‌ను ఇంగ్లండునకు సంయుక్క పాలకులను గావించిరి, వీరి రాజ్య పాల నాధి కారము పార్ల మెంటుచే (వసాదింపబడిన దగుటచే న్యాయ శాసన నిర్మాణాధికారము పార్ల మెంటుకు మాత్రమే అనన్యముగా చెందునని ఒప్పుకొనవలసి ఉండెను.

మూడవ దశ: 1882 లో వచ్చిన సంస్కరణల చట్ట ముతో ఆధునిక కాలము [పారంభ మైనది. ఎన్నికల పద్దతిలో బహు ముఖములుగా సంస్కరణలను చట్టము (ప్రవేళ పెట్టినది. (ప్రభుసభ యొక్క తీవ అభ్యంతర ముల మధ్య చట్ట నిర్మాణము పూర్తిగావింపబడెను. మహాత్తర విప్లవము (గ్లోరియస్‌ రివల్యూషన్‌ ) నాటి నుండియు (ప్రజాసభను తమ చేతి కింద ఉంచుకొన గలిగిన ధనిక భూస్వాములకు శక్తిని చట్టము తొెలగించెను, సంస్కరణల చట్టము శానంతవరకు పార్ల మెంటులో అభ్యర్థుల నియోజక స్థానములు 1688 లో ఎట్టుండెనో అౌ్టే ఉండెను. పారిశ్రామిక విప్లవము వచ్చిన తరువాత జనాభా శేందములలో మార్పు వచ్చినను, అభ్యర్థుల స్థానములలో మార్చులేకుండెను, కొద్ది జనాభా కలిగిన పాత బరోలకు పార్గమెంటులో (పాతినిధ్యము ఎక్కువగా ఉండెను. నూతనముగా అభివృద్ధి పొందిన పట్టణములకు (ప్రాతినిధ్య మే లేకపోయెను. 1718 లోని ధీతిని వివరిం చుచు రీకమండ్‌ 6,000 మంది వోటర్లు పార్లమెంటులో అధిక సంభాసాక వర్గమును ఎన్నిక చేయుచున్నారని ఉద్ద్‌ో షించెను. 1882 నాటి సంస్కరణల చట్టము (రిఫారమ్స్‌ ఆక్ట్‌) వలన వ్యత్యాసములు తొలగిపోయినవి. జనాభా లేని పెక్కు బరోలను నియాగాజక స్థానములుగ రద్దుచేసిరి. సెక్కు_ పట్టణములను కొత్తగ నియోజక స్థానముల గావిం చిరి. కొత్స బరోలకు ([పాతినిధ్యము కల్పించిరి. పట్టణము లలో మధ్య తరగతి వారికి వోటువేయు వాక్కును [వసా దించిరి. కాని కూలీలకు, శ్రామికులకు చట్టము, వోటు వాక్కును ఇవ్వలేదు. 1887-1848 మధ్య జరిగిన చా ర్లిస్టు ఉద్యమములో వీరుతమ అసంతృప్తిని వెల్లడించిరి, చివరకు 1867 లో పట్ట ణములలోని శ్రామికులకు వోటుచేయు వాక్కును కలిగించు చట్టము రూపొండెను. వల్లె (ప్రాంతపు

కూలీ జనము ఇంకను అన్లే ఉండిపోయిరి. 1684 లోవోట్ల చట్టమును ((ఫ్రాన్‌ చెజ్‌ ఆక్ట్‌) గాడ్‌ప్లన్‌ రూపొందించి, టబ టబ పల్లె పాంతపు కూలీలకు కూడ వోటింగ్‌ వాక్కు. నిచ్చెను, (ప్ర్రీలకు' వోటింగ్‌ వాక్కు. లేనందున "ర్‌ నార్డ్‌ షా వంటి మేధావుల సహాయ సంపత్తితో స్మఫ్రజెట్‌ ఉద్యమము తలెశెను. దానితో శి0 పండ్ల వయస్సుకు పెబడిన (స్త్రీలకు వోటు వాక్కును ఇచ్చుచూ 1918 లో (ప్రజా (ప్రాతి నిధ్య శాసనము (శెపెజేంశేషన్‌ ఆప్‌ పీపుల్‌ ఆక్ట్‌) అవ తరించినది. 1929 లో వచ్చిన సమాన వోటింగ్‌ వాక్కుల చట్టము (ఈక్వల్‌ (ఫ్రాన్‌ వైజ్‌ ఆక్ట్‌) ఆంతలను గూడ తొలగించి యుక్క వయన్కులందరకు సమానమైన వోటింగ్‌ వాక్కులను |పసాదించినది. ఇట్లు (పజాసభ (ప్రజల యొక్క నిజమైన (ప్రతినిధి వర్గముగ నెగడగలిగినది. న్యాయ శాసనములను నిర్మించు హక్కును పార్ట మెంటు అనన్యముగా స్వాయత్తము చేసుకున్న పిమ్మట, పార్గ మెంటు యొక్క ఉభయ సభలలోను న్యూ నాధికతల విషయమున పరస్పర' కలవాము ప్రారంభమయ్యెను.

లి (ప్రజా సభవారు పన్నులకు సంబంధించిన ఆర్థిక బిల్లుల

. (మనీబిల్స్‌) విషయములో తమకు ప్రశ్యేక వాక్కులు

గలవని వాదులాడిరి. వాటిని (ప్రవేశ పెట్టుట (ప్రజా సభ లోనే జరుగవలె ననియు, వాటిని (ప్రభు సభవారు సవరణ చేయరాదనియు వారివాదము. ద్రభు సభవారు ఆర్థిక బిల్లుకు తమ అనంగీ కారము తెలుపుటకు తమకు వాక్కు.గల దని తలచిరి, 1860 లో పామర్‌ స్టన్‌ మంత్రి వర్గము (ప్రజా సభలో _్రతిపాదించిన ఆర్థిక బిల్లును (ప్రభు సభ నిరసించెను. అర్థిక మంత్రి గ్లాడ్‌స్టన్‌ ఆర్థిక విల్లును నిరసించుటకు గూడ ([పభు సభకు శక్తి ఉండరాదని తల చెను. సంవత్సరమునకు అవసరమైన ఆర్థిక బిల్లుల నన్నిటిని చేర్చి ఒకే ఒక బిల్లుగ ఒనర్చి పవృకెక ఆర్థిక బిల్లును (పజాసనభలో అంగీకరింప చేసి (ప్రభు సభకు వంపెను, ఇదివరలో (ప్రభు నభచే . నిరసింపబడిన ఆర్థిక బిల్లుగూడ కలగలుపు ఆర్థిక బిల్లులో అంతర్భాగముగ చేయబడెను. మారు తాము తిరస్కరించిన బిల్లుగూడ అంతర్భాగమై ఉన్నను, దానిని హేతువుగా గొని సమ్మగమైన ఆర్థిక

బిల్లును పూర్తిగా నిరసించుటకు [ప్రభు సభకు ధైర్యము"

చాలలేదు. ఆర్థిక బిల్లును సవరణ జేయు వాక్కు. లేనందున,

దానిని, _అసంత్భ ప్తి కరముగ ఉన్నను, అంగీకరించిరి. అప్పటినుండి ఆర్థిక మంతి గ్లాడ్‌స్ట్రన్‌ అడుగుజాడల

ననుసరించి, సంవత్సరమునకు వలసిన పన్నులకు సంబంధిం చిన బిల్లుల నన్నిటిని సమీకరించి ఏకె విల్లుగా రూపొం దించి (ప్రభు సభకుపంపుట ఇం గ్గండులో ఆరంభమాయెను,

54

Y

1909 లో లాయడ్‌ జార్జి ఆర్థి కశాఖకు మంతిగా ఉండెను. అతడు పంపిన ఆర్థిక బిల్లు భూముల పె హెచ్చు పన్నులను విధించి, పెద్ద భూ స్వాముల |(ప్రతికూలతకు గురియా యెను, (ప్రభు సభ ఆర్థిక బిల్లును పూర్తిగా నిరసించినది, చానితో (పభుత్వమునకు అవసరమగు పన్నులు వేయుట ఆగిపోయి (పభుత్వము స్తంభించిపోవు ఆపద జూపళ్లైను. (పజాసభను రద్దుచేసి కొత్త ఎన్నికలు జరుపగా, (ప్రజా సభ యొక్క వాదమునే దేశము ఆమో దించినట్లు తెలియబడెను, లాయడ్‌ జార్డి చట్ట నిర్మాణ మందు [పభు సభ వాక్కులను తగ్గించు (ప్రతిపాదనలు గల బిల్లును ఒకదానిని యత్సము జేసెను. బిల్లువలన, (ప్రజా సభచే అంగీకరింపబడిన ఆర్థిక బిల్లులను నిరసించు వాక్కును |వభు సభ కోల్లోవును. అంతేగాక ఇతర వీల్లులు నెతము, [పభు సభ నిరసించినను, తిరిగి [ప్రజా సభచే అంగీకరింపబడిన, బిల్లులు రాజ ము(దాంకితము కాగానే చట్టరూపము శెందును: ఇట్లు చట్ట రూపము చెం దుటకు మొదట బిల్లును (వేళ పెట్టిన కాలమునుండి రెండు సంవత్సరములు గడువవలెను. అనగా (ప్రభు నభ తమక నంగీకారమగు విల్లును రెండు సంవత్సరములు చట్టము గాకుండా నిలుపజాలును గాని పూర్తిగా (తోసివేయు సమర్థతను గోల్పోవును. తమ వాక్కులకు భంగము కలి గించు ఇట్టి (పతిపాదనలు గల బిల్లును మోదించుటకు నవహాజముగ |పభు సభ అయిష్టత చూపెను. లాయడ్‌ జార్జి రాజుతో సం|పదించి (ప్రభు సభలో బిల్లును ఆమోదిచుటకు ఇహ్షపడెడి నూతన సభ్యులను వల సినంత మందిని రాజుచే నియమింపశేసి యెనను సరే, విల్లును నిరాఘాటముగా నెగ్గింతునని (పభు సభను జెదరిం చెను. అప్పుడు గత్యంతరము లేక [పభు సభ విల్లును అంగీకరించెను, 1911 సంవత్సరపు పార్ల మెంటు చట్టము ఇట్లు అవతరించెను. చట్టము ప్రభుసభ యొక్క అధి కారములను తగ్గించి, (ద్రజా సభకు ఆర్థిక విషయ ములలో సంపూర్ణ నియంతణాధికారమును, ఇతర విషయములలో చట్ట నిర్మాణమునందు ఆధిక్యతను (సా దించినది.

చట్టము యొక్క ఫలితముగ ఆర్థిక వ్యవహారము లలో |వజా సభయే సర్వాధికారము కలదైనది, సాధారణ చట్ట నిర్మాణములో మాతము చట్టము కాకుండా బిల్లును నిలిపివేయగల వాక్కు. |వ్రభు సభ వారు కలిగి ఉన్నారు. కాని, వారు రెండు ఏండ్ల వరకు మాత్రమే చట్టము కాకుండా బిల్లును నిలిపి వేయగలరు. ఛారు తిరస్కరించిన బిల్లును తిరిగి వజా సభ ఆమోదించ

కాని,

రర

శాసన నిర్మాణ పరిణామము వచ్చును. (ప్రజా సథ యొక్ళు క్రమశః జరిగిన మూడు సమావేశములలో ఇట్లు ఆమోదింపబడి మొదటి సమా వేశములో బిల్లు ద్వితీయ పఠనకాలము నుండి మూడవ సమావేశములో ఆమోదింపబడినప్పటికి రెండు పండ్లు గడిచినచే అప్పుడు బిల్లును నేరుగా రాజునకు పంపి, అతని సమ్మతి పె బిల్లును చట్టముగా చేయ వచ్చును. విధముగా (ప్రభు నభ బ్‌లాకరణ్‌ నిరర్థ కము చేయుటకు వీలుపడెను. ఇంగండులో లేబర్‌ (ప్రభుత్వము 1948 లో అట్లీ గ్రథాని నాయకత్వము (క్రింద (ప్రభుసభ యొక్క. బిల్లును చట్టము గాకుండా నిలుపగల హాక్కు.ను రెండు సంవత్సర ముళ నుండి ఒక్క సంవత్సరమునకు మాతమే పరిమితము చేయుచూ, మరియొక చట్టమును ' హర విధమున (పజానభ శాసన నిర్మాణాధికారములో తనదే వైచేయి అగునట్లు చేయజాలినది. వాస్తవమునకు వాడు కలో కూడ పార్లమెంటు పదమునకు (పజానభ పర్యాయ పదమై వెలసినది, యునేె డెడ్‌ సేట్స్‌ _ టబ యు నె అడ్‌ న్లేట్స్‌లోని చట్ట నిర్మాణ యం తాంగము ఇంగ్లండులోని యం(తాంగము కన్న విభిన్న మైనది. యం(తాంగమును వర్పరుపగల రాజ్యాంగము నే తెలు దొల్త రూపొందించుకొనవలసి వచ్చెను. 1776 జూలె, 4వ శేదీన ఉత్తర అమెరికాలో ఉన్న పదమూడు (బిటిష్‌ వలస సామంత రాష్ట్రములు స్వాతం త్యమును (పక టించెను. యునె జడ్‌ స్టేట్స్‌ (పసిద్ధ రాజకీయ వేత్సయు, తర్వాత యుపనై జెడ్‌ స్టేట్స్‌కు అధ్యతుడును అయిన జఫర్సన్‌ చే స్వాతంత్య |ప్రకటనము రచింపబడెను, స్వాతం[త్యము సిద్ధించగా ఎవరి రాజ్యములోవారు నూతన పరిపాలనా యం|తాంగమును నెలకొల్పు కొనవలని ఉం డెను. అప్పుడు తమ కొరకై రాజ్యాంగమును తామెట్లు రచించు కొనవలయును అను సమస్య ఉత్పన్న మైనది. అందుకు మస్సాచుస్సెట్స్‌ యొక్క. (ప్రసిద్ధ నాయకుడైన జాన్‌ ఆడమ్స్‌ అను నతడు * (ప్రజా (వతినిధులు రాజ్యాంగ పరిషత్తుగా ఏర్పడి రాజ్యాంగమును రచింపవచ్చు ' నని పరి మర మార్గమును నూబదించెను. తర్వాత రాజ్యాంగ

విలు

మును (వజల' ముందుంచి వారినే స్వీకార యోగ్యమని నిర్ధారణ చేసుకొని రాజ్యాంగమును వర్తింప జేయ వచ్చునను భావమును అ(గనాయకుడు అందించెను, మస్సాచుస్సెట్స్‌' (ప్రజలు ఛావమును ఆచరణతో పెట్టి విశ్వజనీనమగు యోజన వోటింగ్‌ వాక్కు పై ఉళూరపడి

శాసన నిర్మాణ పరిణామము

|వతినిధులను ఎన్నుకొనిరి. ఇట్లు ఎన్ను కొనబడిన వారిలో గల నాయకులు కమిటీగా ఏర్పడి, రాజ్యాంగ (పణాళి కను సిద్ధపరచిరి. (ప్రణాళికను [పతినిధులందరు సమా వేళశమై ఆమోదించిన పిదవ |పజాంగీకారము బడయు టో వారి ముందుంచిరి. ఇట్టు మస్సాచు స్పెట్స్‌ యొక్క. రాజ్యాంగము నీర్మింపబడి, 1780 జూన్‌, 15వ శేదీ నుండి ఆచరణలోనికి వచ్చినది. అదే విధముగ, రాజ్యాంగ

నిర్మాణ సమావేశములు జరిగి, యు నై జడ్‌ న్టేట్స్‌లోని

రాష్ట్రము లన్నియు తమ తమ రాజ్యాంగములను రచించు కొనుట జరిగినది.

సెప్టెంబర్‌ 1786 లో మేరీలాండులోని అన్నా పోలీస్‌ నందొక సమావేశము జరిగినది. దానికి ఐదు రాష్ట్రములు మా(తము తమ |పతినిధులను పంపినవి. (ప్రతినిధులు ఒక తీర్యానమును చేసిరి. స్వాతంత్య [ప్రకటనము జరిగి నప్పటినుండియు ఆచరణలో ఉన్న రాష్ట్ర) కూటమి (కాన్‌ ఫెడరేషన్‌) యొక్క. లోపములను _అధిగమించునట్టి రాజ్యాంగ వ్యవస్థను కల్పించుట్యకె వివిధ రాష్ట్రములు ,నుండి (ప్రతినిధులు సమావేశము కావలయునని తీర్మాన ములోని సారాంశళమూ* తదను సారముగా 1787 మే, 25 తేదీన ఫిలడెల్ఫియాలో రాజ్యాంగ పరిషత్తు సమావేళ మాయెను. సమావేశములో పాత రాష్ట్ర) కూటమి యొక్క రాజ్యాంగమును సరిదిద్దుటకు బదులు క్రౌత్త రాజ్యాంగ (ప్రణాళికను సిద్ధముచేయుట ఉచితమని తలచిరి, జార్టీ వాషింగ్‌ టన్‌ అధ్యతతను సమావేశమై ఆయత్తము చేయబడిన రాజ్యాంగ (ప్రణాళికను రాష్ట్ర) సమావేశము అంగీకరించెను. 1789 మార్చి 4 వ, శేదీన కొత్త రాజ్యూం గము ఆచరణలోనికి వచ్చెను. దానిని అనుసరించి యునె బడ్‌ స్టేట్స్‌ అవతరణ, జార్జి వాషింగ్‌ టన్‌ మొదటి అధ్యయ డగుట జరిగాను, రాజ్యాంగ ప్రణాళికా రచయితల సమా వేశములు రహాస్యముగ జరిగినను, నభ్యుడగు మేడిసన్‌ అతి జాగరూకతతో (వ్రాసుకుని భ[ద. పరచిన సంపుటి 1840 లో అతని మరణానంతరము (్రచురింపబడుటతో రాజ్యాంగ రచన్యావె ఖరి బహిర్గతమా యెను. రాజ్యాంగ మును రూపొందించుటకు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయవచ్చుననెడి భావ [పేరణకు యునై ఇుడ్‌ న్రేట్స్‌ ఆచ రణ ఆధార భూతమాయెను, శాసన సభను సృష్టించుటలో యునె ఇుడ్‌ సే స్టేట్స్‌ రాజ్యాంగ పరిషత్తు కొత్తదారి తొక్కి నది. సర్వ సంపూర్ణాధి కారములు గల ఒకే ఒక శాసన సభను చెలకొల్పు |బిటివ్‌ వారి ఆచారమునకు భిన్న ముగా పరిమిత మైన అధికారములు కలిగిన శాసన సభలను సమకూర్శినది, - విడివిడిగా ఉన్న శాసన సభలకును,

సంయు రాష్ట్ర)ములన్నిటి కొరకు ఏర్పడిన * కాం|స్‌ అను శాసన సభకును, (ప్రశక్యేక శాసనాధికారములు కేటా యింపు జేయుటలో శాసన సభలకు పరిమిశాధి కారములు మాత్రమే లబ్బ మగుట తటస్సి ంచెను యొక్క అధికారములు నిర్డి పముగ స్పష్ట పరచబడినవి. పరిశిష్టాధి కారములన్ని యు రాష్ట్ర శానన సభలకు వదలి వేయ బడినవి. (ప్రజలకు కొన్ని (ప్రాథమిక హాకుు_లను పసాదిం చుటచే శానన సభల అధికారములకు ఇంకొక వాద్దు వర్పడెను. యు నై పుడ్‌ సేట్స్‌ రాజ్యాంగ చట్టములో సవ" రణ రూవముగా 1887 లో [పవృత్త మైన పది సవరణలలో పాథమిక వాక్కులు (ప్రతిపాదింపబడినవి, ని'ర్మేతుకము లైన నిర్బంధములను కాం(ెస్‌ విధించకుండా మానవ జీవనము (లైఫ్‌ ), స్వాతం త్యము (లిబ ర్లీ), ఆస్తి (పోపర్టీ ) పరిర&ింపబడినవి. [పాథమిక వాక్కు_లకు రక్షణలు రాష్ట్ర] రాజ్యాంగములో కూడ గలవు, రాష్ట్ర) శానన సభల అశత్యా చారముల నుండి మానవ జీవితము, స్వాతం[త్యము, ఆస్తి వీటిని యునె బడ్‌ సే స్టేట్స్‌ రాజ్యాంగము నందలి 1కీ సవరణ కూడ పరిరక&ించుచున్నది, (ప్రకారము, శాననాధి కారముపై అంతలను విధించుట యునైె పడ్‌ స్టేట్స్‌ రాజ్యాంగము యొక్క విశిష్టత, ఎన్నడైన కాం(స్‌ కాని, రాష్ట్ర) శాసన సభలుశకాని, తమ: అవధులను చాటి చట్ట నిర్మాణము చేసినచో రాజ్యాంగముచే స్థాపిత మైన ఉచ్చతమ న్యాయాలయము (స్నుపీమ్‌ కోర్టు) నందు వివ యమును నిరూపించి, చట్టము చెల్ల దను నిర్ణయమును న్యాయాలయము నుండి పొందవచ్చును. అప్పుడా చట్టమును అమలుపరచుటకు వీలు ఉండదు. న్యాయాధి కోరణ సమీ తాధికారము (జూడీషియల్‌ రివ్యూ) అనబరగు ఇట్టి శక్తిని న్యాయాలయములకు కలిగించి, యునై అడ్‌ స్టేట్స్‌ రాజనీతి శాస్త్రమునకు సంవిధాన న్యాయశాన్త్రము నకు మరి ఒక మవాత్తర సిద్ధాంతమును అంద చేసినవి. నిరవధిక అధికారములు లేకుండ, పరిమిత శక్తులు మాత్రమే కలిగిన శాసన సంస్థలను యునై డ్‌ స్టేట్స్‌ నెలకొల్పుటను ఆదర్శముగా స్వీకరించి, పెక్కు దేళ ములు పద్ధతిని అనుకరించినవి. యు నై బడ్‌ స్టేట్స్‌ను ఆదర్భముగ పెట్టుకొని కెనడా, ఆస్టే లియా, స్విజర్ల ండ్‌౫ రాజ్యాంగములు తమ రూపు రేఖలను దిర్గుకొనినవి, వారు అమెరికన్‌ రాజ్యాంగ (ప్రణాళికను Pelee (వతి లేఖనము చేసుకొనక పోయినను, శాసనాధికారముల పంపకమను పాథమిక సూ[తమును తమ రాజ్యాంగము లందు నిశేపించుకొనిరి. భారతీయ రాజ్యాంగము సూత్రమును అవలంభించుశే గాక, య్మునె బడ్‌ స్టేట్స్‌

కాం(7స్‌

56

రాజ్యాంగమున దృఢముగ పాదుకొనిన (పాథమిక వాక్కు. లను కూడ స్వీకరించినది.

(ప్రజా స్వామ్యముగల ఇతర దేశముల శాసన సభలు (థిటిష్‌ పద్ధతిని నిరవధిక శాసనాధికారము కలవెనను, లేదా యు నై సెడ్‌ స్టేట్స్‌ పద్ధతిని పరిమిత శాసనాధికార ములు కల వెనను చట్ట నిర్మాణమునకు (్రిటిష్‌ వారి శాసన రచనా (ప్రక్రియను సాధారణముగ అవలంబించినవి, నవీన యుగమున (ప్రపంచమందు పెక్కు దేశములలో శాసన నిర్మాణ పరిణామము పద్ధతిన విలసిల్లినది.

భారత దేశము

భారతదేశ ములో (టిటిష్‌ ఆధిపత్యము (ప్రారంభ మైన తర్వాత నే ఓక విశిష్ట యం తాంగము శానన నిర్మాణ మునకు ద్రశ్యేకముగ ఏర్పాటు చేయబడెను. అంతకు ముందు దేశాచారమే విశేషముగ భారతీయులకు వర్తించు చుండడిది, మవామ్మదీయుల సిద్ధాంతము (ప్రకారము భగవంతు డొకడే శాసన కర్త. ఖురాను (గంథమందే ఆతని శాసనములు నికి పృ మైనవి, హిందువుల అభిపాయ మున కూడ ధర్భమనునది భూమిని ఏలెడి రాజుచే చేయ బడినదిగాదు. రాషే ధర్మమునకు బద్ధుడు. [శ్రుతుల నను సరించి మహార్దులు ఏది ధర్మమని ఆనుశాసించిరో చానిని ఆచరించునట్లు ఒనర్చుటయే రాజుయొక్క. కర్శవ్యము, ఇట్టి అభి పాయముల వలన ట్రటిన్‌ వారు ఛారత దేళ ములో కాలూనకముందు శాసన నిర్మాణమునకు తగిన అవకాశము లేకపోయెను, ్రిటిష్‌ వారు రాజ్యపాలన చేపట్టిన తర్వాత థారత దేశములో శాసన నిర్మాణాధి కారము ఐదు విశిష్టదశళల ద్యారా పరిణామము పజెందినది :

మొదటి దశ (1600 _ 1861): 1600 లో ఎరలిజె జెత్‌ -1 మహారాణి (ప్రసాదించిన అనుమతి పత్రము (ఛార్జర్‌) ద్వారా ఈస్టు ఇండియా కంపెనీ ఏర్పడినది. కంపెనీకి దాని కార్యకలాపములను, ఉద్యోగుల ప్రవర్త నను సరిదిద్దుకొనుటకు అవసరమగు చట్టములను, అధ్యా దేశము (ఆర్డీ నెన్స్‌) లను రూపొందించుకొనుటకు శాసనాధి కారము ఇవ్వబడినది. శాసనోల్ల ంఘనము జరిగిన పట్ల, దండనము విధించుటకు కూడ అధికారమివ్వబడినది, చట్టములు, దండనములు సమంజసముగాను, ఇంగ్ల ండు చేశముయొక్క న్యాయావళికి, సం|పదాయములకు అను గుణము గాను ఉండవలయును.

ఈస్టు ఇండియా కంపెనీ రాజకీయ చతురత వలనను, నైనిక విజయముల వలనను, రాజ్యాధి కారమును సంపా దించుకొ నెను, మచాను, బొొంచాయి, కొలకత్తా దాని

XI-8

శాసన నిశ్నాణ పరిణామము వర్తక స్థావరములు. ఇందు (ప్రతి స్థావరము స్వతంత మైనజే, వీటిని ఒక్కొక్క (పెసిడెంట్‌ సమితి సలవోతో పాలించు చున్నందున స్థావరములను (పైసిడెన్సీలని చేర్కొనిరి. 1757 లో జరిగిన ప్లాసీ యుద్ధములో విజయ మును సాధించి, ఈస్టు ఇండియా కంపెనీ శాజ్యమును సంపాదించిన తర్వాత సక్రమ పరిపాలన కొరకు |బిటిష్‌ పార్ల మెంటు వారు జోక్యము కలిగించుకొనుట ఆవశ్యక మాయెను. డాని ఫలితముగ 1'778 సంవత్సరపు శెగ్యు లేటింగ్‌ ఆక్ట్‌ రూపొందినది. రెగ్యులేటింగ్‌ ఆక్ట్‌ (1778): ౩ెగ్యులేటింగ్‌ ఆక్ట్‌

గవర్నరు జనరలు పదవిని సృష్టించెను. గవర్నరు జనరలు

బెంగాల్‌ లోని విలియమ్‌ కోట (ఫోర్ట్‌ విలియమ్‌) స్థావర ముగ ఒక కౌన్సిల్‌ సలహాతో శాసనాధికారమును వినియో గించి, చట్టముల (లాస్‌) ను, అధ్యాదేశములను, నిబంధన (శెగ్యులేషన్‌) లను విలియమ్‌ కోట స్థావరమునకు, దానికి లోబడి ఉన్న ఇతర కర్మాగారములకు [పచేశములకు (పయుక్కము జేయును. బొంచాయి, మ।చాసు స్థావర ములపై బెంగాల్‌ స్థావరము ఆధిపత్యము కలిగి ఉండును, కౌన్సిల్‌ నందు గవర్నరు జనరలు శకావించెడి న్యాయావళి ఇంగ్లీషు న్యాయావళితో వెరుధ్యము లేకుండా ఉండ వలెను. మరియు |బిటివ్‌ రాజు తన కౌన్సిల్‌లో ఒనగు ఆదేశము చ్వారా తన అసమ్మతిని తెలిపినచో అవి రద్దు కావలయును. శెగ్యులేటింగ్‌ ఆక్ట్‌ (కిద కలకత్తాలో స్ముపీమ్‌ కోర్టు స్థాపింవబడెను. కోర్టునందు గవర్నరు జనరలు కౌన్సిల్‌లో చేసిన న్యాయావళి (్రకటితమై రిజిష్టర్‌ కావలెను. శెగ్యులేటింగ్‌ ఆక్ట్‌లో మొదటి గవర్నరు జనరలుగ వారన్‌ హేస్టింగ్స్‌ పేర్కొనబడెను. పరిష్కార శాననము (1781): పరిప్మార శాసనము (ఆక్ట్‌ ఆవ్‌ సెటిల్‌ మెంట్‌) వలన కౌన్సిల్‌ సహితుడగు గవర్నరు జనరలు యొక్క శాసశాధికారము బెంగాల్‌, బీవోర్‌, ఒరిస్సా శాష్ట్రములకు విస్తరింపచేయబడెను, శాసనాధికారమును వినియోగించి చేయబడు శెగ్యు లేషన్‌ల నకళ్ళను, శకెగ్యులేషన్‌లను చేసిన తర్వాత ఆరు మాసములలో కంపెనీ డై రెక్టరుల కోర్టుకును, ఇంగ్లండు లోని ఇండియా విషయములను చూచు ప్రభుత్వ కార్యదర్శికిని పంపవలెను. శెండు పండ్లలోగా శెగ్యు లేషన్‌ లను (బిటిష్‌ రాజు తన కౌన్సిల్‌లో ఒసగు ఆదేశము ద్వారా (త్రోసివేయవచ్చును,. వరిషూర చట్ట ముశే ద_త్తమయిన శా సనాధికారముపై ఇతర నిర్భంధము లేవియు లేవు. ఇట్లు కౌన్సిల్‌ సహితుడగు గవర్నరు జనరలుకు రెగ్యులేటింగ్‌ ఆక్ట్‌, సెటిల్‌ మెంట్‌ ఆక్ట్ట్‌ల

57

శాసన నిర్మాణ పరిణామము

నుండి శాసనాధికారము సం|క్రమించినది. స్నుపీమ్‌కోర్టు నందు రిజిష్టర్‌ చేయు నిర్భంధమునకు లోబడి కలకత్తాకు మా(తము |పయుకృమగు న్యాయావళి శెగ్యులేటింగ్‌ ఆక్ట్‌ (క్రింద రూపొందించ వచ్చును. బెంగాల్‌, లీవోర్‌, ఒరిస్సా [పాంతములకు సెటిల్‌ మెంట్‌ ఆక్ట్‌ (క్రింద ెగ్యు లేషన్‌ లను రూపొందించ వచ్చును. వీటికి రెగ్యులేటింగ్‌ ఆక్ట్‌ విధించిన నిబంధనలు అడ్డురావు.

రెగ్యులేషన్‌లు : 1786 మొదలు 1798 వరకు భారత చేశమున కారన్‌ వాలీస్‌ గవర్నరు జనరలు పదవిని నిర్వ హించెను. ఇతడు రెగ్యులేషన్‌ లను రచించు పద్ధతిని సంస్క రించెను 1798 సంవత్సరపు 41వ శెగ్యులేషన్‌ లో. శానన నిర్మాణ విషయములను గురించిన సంస్కరణలు పొందుపరచబడినవి. శకెగ్యులేషన్స్‌ చేయుచో, బ్రిటిష్‌ పార్ల మెంటు చట్టముల వరవడిని అననుసరింపవలయును. అందు పీఠరికగా చట్ట నిర్మాణ కారణములను విశదపర్చ వలయును. (ప్రతి సంవత్సరమునందు కాలములో చేసిన శెగ్యులేషన్‌ అను సంఖ్యా క్రమముగ నంపుటీకరించి అవి అన్నియు |క్రోడీకరింపబడిన సంహితణా లభ్యమగునట్లు వెలువరింపవలయును. 1795వ సంవత్సరపు శెగ్యు లేషన్‌ లో విధముగా ఏర్పరచిన శాసన నిర్మాణపద్ధతుల నిబంధనలను 1797లో బ్రిటిష్‌ పార్ల మెంటు చట్టము ద్వారా ఆమోదించినది (87 జార్జి -M. 8, 142), కంపెనీ వారి కోర్టులు, శెగ్యులేషన్‌ లను అమలుపరచ వలసినదిగ చట్టము అనుశాసించినది. రెగ్యులేషన్‌ చేసిన తదుపరి దాని నకళ్లను డై రెక్టర్ల కోర్టునకును భారత దేశ వ్యవవోరములను చక్కచూచు కమిషనర్‌ బోర్పునకును పంపవలసినదిగ ఆదేశింపబడెను.

అతర శాసన పరిషత్తులు : 1800 లో. 89 జార్జి సి, 79 అను చట్టము చ్వారా |బిటిష్‌ పార్ల మెంటుచే సెంట్‌ జార్జి కోటను పాలించు కౌన్సిల్‌ యుక్తుడగు గవర్నరు నకు శాననాధి కార మొసగబడినది. ఆయన ఏలుబడి |కింద ఉన్న |పాంతములకు శాసనములను (ప్రయుక్షము చేయు అధికారము చట్టము లభింవచేసినది. అధికారము బెంగాల్‌ గవర్నరుయొక్క_ అధికారమును పోలినచే. బొంబాయి గవర్నరుకు ఇట్టి అధికారము 1807 చట్టము ద్వారా కలిగినది (1807 - 47 - జార్డి - M.సి, 68). ఇది గాక 1758 - ఛార్భర్‌లో గ్రువపరచబడినట్టి 1726 - ఛార్జర్‌ ద్వారా మృచదాసు, బొంజాయి _ైవినిడెన్సీ పట్టణములకు మాత్రము చట్టములు రచించు వాక్కు

జార్జి -!l] తన పాలనను ఆరంభించిన శి7వ నంవత్సర ములో చేయబడిన చట్ట సంపుటమునందు 14రి అధ్యాయము.

58

(్రసాదించబడినది. (ప్రెసిడెన్సీ పట్టణములకు వర్తించు చట్టములు పట్టణములందు నెలకొల్పబడిన పీమ్‌ కోర్టులలో రిజిష్టర్‌ చేసుకొనవలయును. చట్టములకు ్రిటిష్‌ న్యాయావళితో వెరుధ్యము లేకుండా ఉండవలెను. మొదట చెప్పబడిన శాసశాధికారమును పురస్కరించుకొని గవర్నరు శకావించు శాసనములకు వై. నిర్భంధములు లేవు. శాసనములు కంపెనీ వారి నగరేతర స్థానిక న్యాయస్థానములందు అమలుజరువ బడును, పైన (ప్రస్తావించిన రెగ్యులేషన్‌లు సంహితలుగ సంపుటీకరింపబడినవి. బెంగాల్‌ సంహిత 1798 నుండియు, మడాను సంహిత 1802 నుండియు, బొంచాయి సంహిత 1827 నుండియు [ప్రారంభమాయెను.

మూడు శాసన సభలు, ఒకొక్క. చైసిడెన్సీ నగర మునకు ఒక్కొకటి చొప్పున 1807 నాటికి ఏర్పడినవి. శాసన సభలు తమ ఏలుబడి (క్రింద ఉన్న [పాంతములకు అనువ ర్తించు చట్టములను రూపొందించుటకు 'అధికారము గలిగి ఉండెను.

ఛార్జర్‌ ఆక్ట్‌ 1833 : కంపెనీ (ప్రభుత్వము యొక్క ఏలు బడి (క్రింద ఉన్న రాష్ట్ర )ముల కన్నిటికి అనువ ర్తి ంచు చట్ట ములు, శెగ్యులేషన్‌లు చేయుట్నకె అఖిల భారత శాసన సభ 1888 ఛార్డర్‌ ఆక్ట్‌ (కింద ఏర్పాటుచేయబడెను. కౌన్సిల్‌ యుక్తుడగు గవర్నరు జనరలునకు శాననాధి కారము ఒసంగబడెను. కాన్సిల్‌ నలుగురు సభ్యులతో కూడియుండును. నలుగురు సభ్యులును కంపెనీ యొక్క. కెక్టర్ల కోర్టుచే నియమింపబడుదురు. నలుగురిలో ఒకరు న్యాయశాఖా సభ్యుడుగ ఉండును, ఆయన చట్ట ములు, నిబంధనలు చేయునపుడు మాత్రము కౌన్సిల్‌ నందు పాల్గొని వోటు చేయుటకు అర్హత కలిగి ఉండును. మెకాలే మొట్టమొదటి న్యాయశాఖా నభ్యుడుగ ఉండెను,

బొంచాయి, మ[చాసు (ప్రభుత్వములకు అదివరలో ఉన్నట్టి చట్ట నిర్మాణాధి కారమును 1888 చట్టము ఉప సంవారించినది. ఇందువలన |ప్ర[పథమముగ భారత చేళ ములో కంపెనీ పాలనలో ఉన్న రాష్ట్ర)ములన్ని టికి ఏకైక శాసన నిర్మాణాధికార సంస్థ ఒకటి ఏర్పడినది. చట్ట నిర్యాణమున కై నను, తదితర (పభుత్వ కార్యముల కొరక నను పరిషత్తు సమావేళ మైనపుడు న్యాయశాఖా సభ్యుడు కూడ పాల్గొని వోటుచేయగల వాక్కును అతనికి 185కి లో ఛార్జర్‌ చట్టము ఒసంగినరి. కాన్సిల్‌ యొక్క సభ్యుల సంఖ్యను చట్టము పెంచినది, కౌన్సిల్‌ నందు |పతి _వైసిడెన్సీ నుండి ఆయా గవర్నర్లచే నామ నిర్భేశము

(నామినేట్‌ ) శేయబడిన |పతినిఛి ఓక్కొక్కరుందురు. కల కత్తాలోని సుపీమ్‌ కోర్టు (పథాన న్యాయమూా ర్తియును, గవర్నరు - జనరలుచే నామనిస్చేళము _గావింపబడిన ఒక సు పీమ్‌ కోర్టు జడ్జీయును సభ్యులుగ ఉండవలెను. =౭.ఇక్టరుల కోర్టు కోరికపై గవర్నరు - జనరలు కంపెనీ యొక్క ఉద్య|ోగులనుండి అదనముగ ఇద్దరు వ్యక్తులను

నభ్యులుగ శేర్చుకొన వచ్చును. అట్టి ఉద్యోగులకు కనీసము.

పది ఏండ్ల ఉద్యోగ అనుభవము ఉండవలయును. కౌన్సిల్‌ చేనెడి న్యాయావళి గవర్నరు - జనరలు యొక్క “వీటో” శక్తికి లోబడి ఉండును. అనగా అతడు అనుమతింపనిచో వాటికి చట్ట సత్వము సిద్ధింపదు.

అపరోక్ష పరిపాలన: సిపాయీల తిరుగుణాటు అను వేరుతో, పిలువబడుచున్న (ప్రథమ థారత స్వాతంత్ర్య యుద్ధము 1857 లో జరిగాను, యుద్ధ ఫలితముగ భారత (ప్రజలు సంపూర్ణ విజయమును పొందక పోయినను, 'కొంత విజయమును సాధించిరి. (బిటివ్‌ వారిని దేశము నుండి వెడల నడుపలేక పోయినను, కంపెనీ పరిపాలన మును అంత మొందించుట జరి7ను. 1868 భారత ప్రభుత్వ చట్టము వలన భారత దేశము విర్ణోరియా మహో రాణిచే, ఆమె అనంతరము ఆమె స్థానీయులచే, అపరోతు ముగ పరిపాలింపబడ జొచ్చెను. ఈస్టు ఇండియా కంపెనీ 1878 నాటి చట్టము ద్వారా, 1874 జనవరి, 1 శతేదీ నుండి రద్దు చేయబడినది, (86 విక్టోరియా నీ. 17). 1876 లో చేసిన రాజ విరుగముల చట్టము వలన విక్టోరియా రాణి భారత మహారాజ్ఞి అను విరుదమును వహించెను.

భారత శాసన సభల చట్టము 1861 (ఇండియన్‌ కాన్సిల్ఫ్‌ ఆక్ట్‌): 1557లో చెలరేగిన స్వాతం|త్య యుద్ధము అణచివేయబడి, భారతదేశము |బిటిష్‌ సార్వ భౌమత్వము క్రిందికి వచ్చిన తరువాత 1861 లో భారత శాసన సభల చట్టము చేయబడెను. చట్టము వలన మద్రాసు, బొంబాయి ప్రభుత్వములకు శాసన నిర్మాణ అధికారములు మరల లభ్యమాయెను. మడదాసు, బొంబాయి శాసన పరిషత్తులు తమ తమ (పాంతములకు సంబంధించి నంతవరకు శాసనములను చేయుటకు సమర్థము లాయెను. శకాని బిల్లును (ప్రవేశ పెట్టుటకు గవర్నరు - జనరలు ఆమోదము కావలెను. చట్టమగుటకు ముందు అతని సమ్మతి కావలెను. ఇండియా వ్యవహారములను చూచు |బిటివ్‌ కార్యదర్శి యొక్క సలహ్మోవె, |బిటిష్‌ సార్వ భిముడు చట్టములకు తన నిరాకృతి తెలుప వచ్చును. అప్పుడు చట్టములు రద్దగును.

59